Oneindia Telugu
రెచ్చిపోయిన డివిల్లియర్స్, మన్దీప్: రాజస్థాన్ ఔట్, ఇక చెన్నైతో బెంగళూరు ఢీ
Oneindia Telugu
పుణే: ఏపీఎల్ పాయంట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో, రాజస్థాన్ రాయల్స్... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడింది. తద్వారా బెంగళూరు రెండో క్వాలిఫయర్కు అర్హ త సంపాదించింది. మొదటి క్వాలిఫయర్లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్కు దూసుకెళ్లగా, ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ ...
క్వాలిఫయర్-2కు బెంగళూరు చాలెంజర్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజస్థాన్ నిష్క్రమణAndhrabhoomi
రాయల్స్పై రాయల్గా...సాక్షి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
పుణే: ఏపీఎల్ పాయంట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో, రాజస్థాన్ రాయల్స్... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడింది. తద్వారా బెంగళూరు రెండో క్వాలిఫయర్కు అర్హ త సంపాదించింది. మొదటి క్వాలిఫయర్లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్కు దూసుకెళ్లగా, ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ ...
క్వాలిఫయర్-2కు బెంగళూరు చాలెంజర్స్
రాజస్థాన్ నిష్క్రమణ
రాయల్స్పై రాయల్గా...
వెబ్ దునియా
పేదల ఇళ్ల కోసం క్యాంపు ఆఫీస్ స్థలం ఇవ్వు: కాంగ్రెస్ నేతలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో ...
మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండిAndhrabhoomi
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'సాక్షి
కేసీఆర్పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ: కేసీఆర్ క్యాంపుకు అన్ని ఎకరాలా?వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో ...
మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండి
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'
కేసీఆర్పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ: కేసీఆర్ క్యాంపుకు అన్ని ఎకరాలా?
వెబ్ దునియా
ధోనీకి జరిమానా
Andhrabhoomi
ముంబయి, మే 20: అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం మొత్తాన్ని జరిమానాగా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మొదటి క్వాలిఫయర్లో ముంబయి ఇండియన్స్ను ఢీకొన్న చెన్నై 25 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం ...
ధోనీపై చర్యలు: మ్యాచ్ ఫీజులో కోత.. చెన్నై కింగ్స్ ఇంటిబాట!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, మే 20: అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం మొత్తాన్ని జరిమానాగా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మొదటి క్వాలిఫయర్లో ముంబయి ఇండియన్స్ను ఢీకొన్న చెన్నై 25 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం ...
ధోనీపై చర్యలు: మ్యాచ్ ఫీజులో కోత.. చెన్నై కింగ్స్ ఇంటిబాట!
సాక్షి
టెస్టు జట్టులో హర్భజన్
Andhrabhoomi
ముంబయి, మే 20: సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో స్థానం లభించింది. బంగ్లాదేశ్ టూర్కు టెస్టు, వనే్డ జట్లను సందీప్ పాటిల్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ సెలక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేసింది. టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ, వనే్డ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్లుగా ప్రకటించింది. ఇండియన్ ...
భజ్జీ వచ్చేశాడుసాక్షి
రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి హర్భజన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బంగ్లా టూర్కు టీమిండియా ఎంపికప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, మే 20: సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో స్థానం లభించింది. బంగ్లాదేశ్ టూర్కు టెస్టు, వనే్డ జట్లను సందీప్ పాటిల్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ సెలక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేసింది. టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ, వనే్డ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్లుగా ప్రకటించింది. ఇండియన్ ...
భజ్జీ వచ్చేశాడు
రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి హర్భజన్
బంగ్లా టూర్కు టీమిండియా ఎంపిక
ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమిరెడ్డి
Andhrabhoomi
నెల్లూరు, మే 20 : తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజి మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశంపార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు ...
సోమిరెడ్డికే ఎమ్మెల్సీసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
నెల్లూరు, మే 20 : తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజి మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశంపార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు ...
సోమిరెడ్డికే ఎమ్మెల్సీ
సాక్షి
జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ
సాక్షి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువు జూన్ 2 వరకు ఉంటుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు పదో తరగతి ఫలితాలను విడుదల ...
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 18 నుంచి ప్రారంభంNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువు జూన్ 2 వరకు ఉంటుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు పదో తరగతి ఫలితాలను విడుదల ...
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 18 నుంచి ప్రారంభం
సర్వీసు పుస్తకాల్లో ఇక ఆధార్ నంబర్లు
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 20: ఉద్యోగులందరి ఆధార్ నంబర్లను వారి సర్వీసు రికార్డులలో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. 'ఉద్యోగులందరి ఆధార్ నంబర్లను వారి సర్వీసు రికార్డులలో నమోదు చేయాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేశాము. ఈ విషయమై కార్యాచరణ నివేదికను సమర్పించాల్సిందిగా ఇప్పుడు అన్ని మంత్రిత్వ శాఖలను ...
ఉద్యోగుల సర్వీసు బుక్లో ఆధార్ నమోదు చేయాలిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 20: ఉద్యోగులందరి ఆధార్ నంబర్లను వారి సర్వీసు రికార్డులలో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. 'ఉద్యోగులందరి ఆధార్ నంబర్లను వారి సర్వీసు రికార్డులలో నమోదు చేయాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేశాము. ఈ విషయమై కార్యాచరణ నివేదికను సమర్పించాల్సిందిగా ఇప్పుడు అన్ని మంత్రిత్వ శాఖలను ...
ఉద్యోగుల సర్వీసు బుక్లో ఆధార్ నమోదు చేయాలి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐ క్లిక్ కేంద్రాలు ప్రారంభించిన డీజీపీ
సాక్షి
గుంటూరు క్రైం : రాష్ర్ట డీజీపీ జేవీ రాముడు బుధవారం నగరంలో ఏర్పాటుచేసిన రెండు ఐ క్లిక్ కేంద్రాలను ప్రారంభించారు. తొలుత ఉదయం 11.30 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటుచేసిన ఐ క్లిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అనంతరం కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో నూతనంగా ఏర్పటు చేసిన ఈ-కౌంటర్ను ...
ఒంగోలులో రెండు ఐ క్లిక్ కేంద్రాలు ప్రారంభంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు క్రైం : రాష్ర్ట డీజీపీ జేవీ రాముడు బుధవారం నగరంలో ఏర్పాటుచేసిన రెండు ఐ క్లిక్ కేంద్రాలను ప్రారంభించారు. తొలుత ఉదయం 11.30 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటుచేసిన ఐ క్లిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అనంతరం కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో నూతనంగా ఏర్పటు చేసిన ఈ-కౌంటర్ను ...
ఒంగోలులో రెండు ఐ క్లిక్ కేంద్రాలు ప్రారంభం
Oneindia Telugu
ప్రేయసి అనుష్కతో భేటీ: కోహ్లీని క్షమించేసిన బిసిసిఐ
Oneindia Telugu
ముంబై: మ్యాచ్ మధ్యలో తన ప్రేయసి అనుష్క శర్మను కలవడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వదిలేసింది. అది పెద్ద తప్పేమీ కాదనే ఉద్దేశంతో చర్యలు తీసుకోకుండా కోహ్లీని బిసిసిఐ వదిలేసింది. ఆదివారం నాడు కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ...
విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చాను: ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లావెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మ్యాచ్ మధ్యలో తన ప్రేయసి అనుష్క శర్మను కలవడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వదిలేసింది. అది పెద్ద తప్పేమీ కాదనే ఉద్దేశంతో చర్యలు తీసుకోకుండా కోహ్లీని బిసిసిఐ వదిలేసింది. ఆదివారం నాడు కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ...
విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చాను: ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా
TV5
పీఎల్-8 ఫైనల్ లో ముంబై ఇండియన్స్
TV5
పీఎల్-8 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై కు ఆదిలోనే ఎదురు ...
ఐపీఎల్లో నేడు బెంగళూరుతో రాజస్థాన్ ఢీNamasthe Telangana
ముంబై 'విన్'డియన్స్సాక్షి
అన్ని 24 వార్తల కథనాలు »
TV5
పీఎల్-8 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై కు ఆదిలోనే ఎదురు ...
ఐపీఎల్లో నేడు బెంగళూరుతో రాజస్థాన్ ఢీ
ముంబై 'విన్'డియన్స్
沒有留言:
張貼留言