సాక్షి
ఆర్టీసీ బస్సు బోల్తా
సాక్షి
బూర్గంపాడు: ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు(రామబాణం) బ్రిడ్జి అప్రోచ్రోడ్డు వద్ద గురువారం అదుపుతప్పి బోల్తా పడింది. అప్రోచ్రోడ్ పైనుంచి మూడు పల్టీలు కొట్టి సుమారు 40 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తోపాటు ఓ మహిళ మృతి చెందగా 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ...
70 అడుగుల ఎత్తు నుంచి బోల్తా పడిన ఆర్టీసీ బస్సుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం వద్ద గోదావరిలో పడిన ఆర్టీసీ బస్సు, ఒకరి మృతిOneindia Telugu
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి మహేందర్రెడ్డిNamasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
బూర్గంపాడు: ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు(రామబాణం) బ్రిడ్జి అప్రోచ్రోడ్డు వద్ద గురువారం అదుపుతప్పి బోల్తా పడింది. అప్రోచ్రోడ్ పైనుంచి మూడు పల్టీలు కొట్టి సుమారు 40 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తోపాటు ఓ మహిళ మృతి చెందగా 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ...
70 అడుగుల ఎత్తు నుంచి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
భద్రాచలం వద్ద గోదావరిలో పడిన ఆర్టీసీ బస్సు, ఒకరి మృతి
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి మహేందర్రెడ్డి
వెబ్ దునియా
వడదెబ్బకు సొమ్ముసిల్లి పడిపోయిన రఘువీరా రెడ్డి : ఒకే రోజు 60 మంది మృతి
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రచండానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది వడదెబ్బకు కన్నుమూశారు. వీరిలో ఏపీలో 23 మంది ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. మరోవైపు.. ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన ...
సన్ స్ట్రోక్: ఆఫీస్లో సొమ్మసిల్లి పడిన రఘువీరాOneindia Telugu
సొమ్మసిల్లిన రఘువీరాVaartha
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రచండానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది వడదెబ్బకు కన్నుమూశారు. వీరిలో ఏపీలో 23 మంది ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. మరోవైపు.. ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన ...
సన్ స్ట్రోక్: ఆఫీస్లో సొమ్మసిల్లి పడిన రఘువీరా
సొమ్మసిల్లిన రఘువీరా
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బ
Namasthe Telangana
టీఎస్ ఆర్టీసీకే తెలంగాణ ఆస్తులు..
Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులన్నీ టీఎస్ ఆర్టీసీకే చెందుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో ఏపీ మంత్రితోపాటు కార్మికులకు కూడా స్పష్టత ఉందన్నారు. ప్రస్తుత పర్మిట్ల కాలపరిమితి ముగియగానే ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే అన్ని బస్సుల మాదిరిగానే ఏపీ బస్సులకు కూడా పన్ను విధిస్తామన్నారు ...
త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపుసాక్షి
తెలంగాణాలో ఆర్టీసీ బస్సు చార్జీల మోత తప్పదు : మంత్రి మహేందర్ రెడ్డివెబ్ దునియా
ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాం.. తెలంగాణ మంత్రితెలుగువన్
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులన్నీ టీఎస్ ఆర్టీసీకే చెందుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో ఏపీ మంత్రితోపాటు కార్మికులకు కూడా స్పష్టత ఉందన్నారు. ప్రస్తుత పర్మిట్ల కాలపరిమితి ముగియగానే ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే అన్ని బస్సుల మాదిరిగానే ఏపీ బస్సులకు కూడా పన్ను విధిస్తామన్నారు ...
త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
తెలంగాణాలో ఆర్టీసీ బస్సు చార్జీల మోత తప్పదు : మంత్రి మహేందర్ రెడ్డి
ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాం.. తెలంగాణ మంత్రి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మళ్లీ ప్రపంచ నెం.1గా సైనా నెహ్వాల్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సైనా మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. గత నెల మొదట్లో కెరీర్లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న మొదలయ్యే ఆస్ట్రేలియా ...
సైనా మళ్లీ నంబర్వన్ప్రజాశక్తి
మరోసారి నంబర్వన్గా సైనాసాక్షి
సైనా మళ్లీ నంబర్ వన్Andhrabhoomi
Vaartha
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సైనా మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. గత నెల మొదట్లో కెరీర్లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న మొదలయ్యే ఆస్ట్రేలియా ...
సైనా మళ్లీ నంబర్వన్
మరోసారి నంబర్వన్గా సైనా
సైనా మళ్లీ నంబర్ వన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలో ఓటు లేక జూపూడికి బ్యాడ్ లక్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. జూపూడి ప్రభాకరరావు స్థానంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అవకాశం దక్కించుకున్నారు. మరో అభ్యర్థి పంచుమర్తి అనూరాధపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహించి ఆమెను పక్కన పెట్టింది. ఆమె స్థానంలో మరో ...
జూపూడి ఔట్...ప్రతిభ ఇన్!సాక్షి
తెలంగాణలో ఓటు ట్విస్ట్, ఏపీలో జూపూడికి బ్యాడ్లక్Oneindia Telugu
జూపూడి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠNamasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. జూపూడి ప్రభాకరరావు స్థానంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అవకాశం దక్కించుకున్నారు. మరో అభ్యర్థి పంచుమర్తి అనూరాధపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహించి ఆమెను పక్కన పెట్టింది. ఆమె స్థానంలో మరో ...
జూపూడి ఔట్...ప్రతిభ ఇన్!
తెలంగాణలో ఓటు ట్విస్ట్, ఏపీలో జూపూడికి బ్యాడ్లక్
జూపూడి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ
Oneindia Telugu
భూసేకరణపై వక్రీకరిస్తున్నారు: నారాయణ, వెంకయ్యపై జైరాం మండిపాటు
Oneindia Telugu
హైదరాబాద్: భూ సేకరణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. నారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని భూసేకరణ ఉత్తర్వులపై విచారణ జరిగిందని మరో 15 రోజుల వరకు భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పదిహేను రోజుల తర్వాత ...
భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణసాక్షి
భూసేకరణపై కోర్టు స్టే ఇవ్వలేదు : మంత్రి నారాయణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూసేకరణ జీవో అమలుపై స్టేAndhrabhoomi
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భూ సేకరణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. నారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని భూసేకరణ ఉత్తర్వులపై విచారణ జరిగిందని మరో 15 రోజుల వరకు భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పదిహేను రోజుల తర్వాత ...
భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణ
భూసేకరణపై కోర్టు స్టే ఇవ్వలేదు : మంత్రి నారాయణ
భూసేకరణ జీవో అమలుపై స్టే
వెబ్ దునియా
నాతో రానంటావా...! తెగనరికేస్తా...!! ప్రియురాలిపై ప్రియుడి దాడి.
వెబ్ దునియా
బుద్ధి ఉండో బుద్ధి లేకో కొంత కాలం అతనితో సహజీవనం చేసింది. ప్రేమిస్తున్నానని నమ్మించిన ఆ ఉన్మాదికి పెళ్లయ్యిందని తెలిసి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక తనతో సహజీవనం కటీఫ్ చెప్పేయడంతో ఉన్మాదికి ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే తనతో సహజీవనం చేసిన యువతి ఇంటికి చేరుకుని దాడికి పాల్పడ్డాడు. చెయ్యి నరికి పారిపోయాడు. గుంటూరు నగరం ...
సహజీవనానికి నిరాకరించిందని యువతిపై దాడిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బుద్ధి ఉండో బుద్ధి లేకో కొంత కాలం అతనితో సహజీవనం చేసింది. ప్రేమిస్తున్నానని నమ్మించిన ఆ ఉన్మాదికి పెళ్లయ్యిందని తెలిసి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక తనతో సహజీవనం కటీఫ్ చెప్పేయడంతో ఉన్మాదికి ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే తనతో సహజీవనం చేసిన యువతి ఇంటికి చేరుకుని దాడికి పాల్పడ్డాడు. చెయ్యి నరికి పారిపోయాడు. గుంటూరు నగరం ...
సహజీవనానికి నిరాకరించిందని యువతిపై దాడి
వెబ్ దునియా
నలుగురూ ఏకగ్రీవమే.. ఏపిలో ఎమ్మెల్సీల ఎన్నిక లాంఛనమే..
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు లాంఛనమే. నలుగురు ఎమ్మెల్సీలు దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నాలుగు స్థానాలకు నలుగురే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగిపోతే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయినట్లే. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ...
నామినేషన్లు దాఖలుసాక్షి
రసవత్తరంగా టీఎమ్మెల్సీ ఎన్నికల చిత్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్సీ అభ్యర్దులు ఖరారుKandireega
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 54 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు లాంఛనమే. నలుగురు ఎమ్మెల్సీలు దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నాలుగు స్థానాలకు నలుగురే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగిపోతే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయినట్లే. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ...
నామినేషన్లు దాఖలు
రసవత్తరంగా టీఎమ్మెల్సీ ఎన్నికల చిత్రం
ఎమ్మెల్సీ అభ్యర్దులు ఖరారు
వెబ్ దునియా
సాల్మన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు
వెబ్ దునియా
పసిఫిక్ మహాసముద్రంలో గురువారం ఉదయం భూకంపం ఏర్పడింది. దీని వలన సునామీ ఏమైనా వస్తుందా అనే అనుమానం కలిగినా అలాంటి పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. సాల్మన్ దీవుల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదైంది. భూకంపం భూమి లోపల 19 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈమేరకు అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. సునామీ ప్రమాదం లేదని ...
సాల్మన్ దీవుల్లో భూకంపంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పసిఫిక్ మహాసముద్రంలో గురువారం ఉదయం భూకంపం ఏర్పడింది. దీని వలన సునామీ ఏమైనా వస్తుందా అనే అనుమానం కలిగినా అలాంటి పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. సాల్మన్ దీవుల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదైంది. భూకంపం భూమి లోపల 19 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈమేరకు అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. సునామీ ప్రమాదం లేదని ...
సాల్మన్ దీవుల్లో భూకంపం
Oneindia Telugu
తలలో బాణంతో 240కిలోమీటర్లు ప్రయాణించాడు
Oneindia Telugu
భోపాల్: ఓ వైపు తలలో బాణం.. మరో వైపు ఆపరేషన్ కోసం 240 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో అంబులెన్స్లో మూడు జిల్లాలు దాటించిన బంధువులు ఓ ఆస్పత్రిలో అతనికి ఆపరేషన్ చేయించారు. దీంతో మధ్యప్రదేశ్కు చెందిన ప్రకాశ్ ప్రాణాలు నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశ్ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో ప్రకాశ్ ...
తలలో బాణం.. 240 కి.మీ. ప్రయాణం.. ఇదే మనమైతే... అమ్మో...!వెబ్ దునియా
తలలో బాణం.. 240 కిలోమీటర్ల ప్రయాణంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
భోపాల్: ఓ వైపు తలలో బాణం.. మరో వైపు ఆపరేషన్ కోసం 240 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో అంబులెన్స్లో మూడు జిల్లాలు దాటించిన బంధువులు ఓ ఆస్పత్రిలో అతనికి ఆపరేషన్ చేయించారు. దీంతో మధ్యప్రదేశ్కు చెందిన ప్రకాశ్ ప్రాణాలు నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశ్ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో ప్రకాశ్ ...
తలలో బాణం.. 240 కి.మీ. ప్రయాణం.. ఇదే మనమైతే... అమ్మో...!
తలలో బాణం.. 240 కిలోమీటర్ల ప్రయాణం
沒有留言:
張貼留言