2015年5月26日 星期二

2015-05-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
గాడ్జెట్ గాజ్..! ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వ్యభిచారం...!! షాక్ తిన్న కౌన్సిలర్   
వెబ్ దునియా
... ' నా స్నేహితులు దగ్గర మంచి మంచి ఫోన్లు ఉన్నాయి...నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా.. వాటి కోసమే ఆ పని చేశా...అమ్మ షాప్ కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే......ఒకరితో ఇక అమ్మ బయటకు వెళ్లిందో వరుసే...' ఇలా కౌన్సెలింగ్ లో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని కౌన్సెలర్ కే దిమ్మ తిరిగింది. ఆమె దగ్గర విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
తెగబడిన 30 మంది దోపిడీ దొంగలు: రైలులో స్వైర విహారం   
Oneindia Telugu
బాలాపూర్: మహారాష్ట్రలో ఓ రైలులో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. షిరిడీ - మైసూరు రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు మంది దొంగలు మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించిన దాదాపు 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగీ నుంచి ఎస్ 14 బోగీల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
తెగబడ్డ దోపిడీ దొంగలు   సాక్షి
షిర్డీ-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఎపికి హోదాపై వెనక్కితగ్గం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కల్పించే విషయంలో వెనక్కితగ్గేది లేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సరైన సమయంలో సముచితమైన నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. అలాగే ఎన్నికల ప్రచారంలో తెలుగు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చి ...

ప్రత్యేక హోదాపై వెనక్కిపోలేదు   సాక్షి
'హోదా'పై వెనకడుగు లేదు, త్వరలో కీలక నిర్ణయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లేకుంటే ఏంటి: ఏపీకి హోదాపై బీజేపీ మరో ట్విస్ట్! బాబుకు పురంధేశ్వరి 'పవర్' ఝలక్   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మణి అన్నన్ అరెస్టు   
సాక్షి
కడప అర్బన్ : ప్రపంచంలోని ఆరు దేశాలలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ మణి అన్నన్ అలియాస్ మణియప్ప అలియాస్ మణిని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 25వ తేదీన జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. అతన్ని ఢిల్లీలోని కోర్టులో హాజరు పరిచి అక్కడి ...

అంతర్జాతీయ స్మగ్లర్ మణిఅయ్యన్ అరెస్టు   Andhrabhoomi
ఎర్ర స్మగ్లింగ్‌లో 'ఢిల్లీ డాన్‌' అరెస్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎర్ర చందనం స్మగ్లర్‌ మణివణ్ణన్‌ అరెస్టు   ప్రజాశక్తి
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వీరూ... నల్ల కుబేరులే.. ఏడుగురు భారతీయుల పేర్లు వెల్లడించిన స్విస్ బ్యాంకు   
వెబ్ దునియా
నల్లధనంపై భారతదేశంలో ఎప్పటి నుంచో చర్చనడుస్తోంది. అక్కడున్న నల్లధనాన్ని ఇండియాకు తెప్పించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో విచారణ సంస్థలు స్విస్ బ్యాంకును ఆశ్రయిస్తున్నాయి. ఈ మేరకు మరో ఏడుగురు నల్లకుబేరుల పేర్లను స్విస్ బ్యాంకు ప్రకటించింది. వారిలో ప్రముఖులు ఉన్నారు. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బులు ...

ఏడుగురు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి   సాక్షి
'స్విస్‌' జాబితాలో యశ్‌ బిర్లా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇక చేతల్లోనే...   
Andhrabhoomi
హైదరాబాద్, మే 26: 'ఇక మాటలు బంద్... పనులు జరగాలి... ఎన్ని నిధులు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధం. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం' అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై రాజధాని నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంగళవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. 'ఇంకా ...

మాటలు బంద్.. ఇక పనులు చేద్దాం   సాక్షి
ఇక నుంచి మాటలు బంద్, కేవలం పనులే జరగాలి: కేసీఆర్   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
స్కాం అని ఏ కోర్టూ చెప్పలేదు   
సాక్షి
న్యూఢిల్లీ: బోఫోర్స్... కుంభకోణం అని ఇప్పటివరకు దేశంలో ఏ కోర్టూ చెప్పలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. దీనిపై మీడియానే విచారణ చేసింది తప్ప.. ఒక్క కోర్టులోనూ స్కాంగా నిరూపితం కాలేదని స్వీడన్ పత్రిక 'డాగెన్స్ నిహెట్టర్'కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బోఫోర్స్ తుపాకుల కొనుగోలుపై మీడియానే విచారణ చేపట్టిందా అని ...

బోఫోర్సు కుంభకోణం కాదు   Andhrabhoomi
కుంభకోణమని మీరెలా చెబుతారు?   ప్రజాశక్తి
బోఫోర్స్ స్కామ్ ఏమో.. బోఫోర్స్ గన్స్ అద్భుతం : మనోహర్ పారికర్   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అందరూ.. ఉండి అనాథ.. నలుగురు బిడ్డలుండీ పాడె మోసేవాడేడి...?   
వెబ్ దునియా
రక్తమాంసాలను ధారపోసి ఐదు మంది బిడ్డలకు జన్మనిచ్చిందా తల్లి. అందరిని ప్రయోజకులను చేసింది. నలుగురు కొడుకులు.. ఒక కూతురు మంచి ఉద్యోగాలు చేస్తున్న వారే.. అందులో నలుగురు ఇంకా బతికే ఉన్నారు. అయినా అనాథలా జీవనం సాగించింది. కనీసం పాడె మోసేవాడు లేకనే స్మశానం చేరింది. మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలకు ఏ మాత్రం విలువ లేకుండా ...

దయలేని పుత్రులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేటి నుంచి టిడిపి మహానాడు   
10tv
హైదరాబాద్: తెలుగుదేశం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు సర్వం సిద్దమవుతోంది. హైదరాబాద్‌ గండిపేటలోని ఎన్టీఆర్‌ కుటీరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే 34వ మహానాడుకు....అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తెలుగుజాతి ఐక్యతను చాటిచెప్పేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కీలకమైన రాజకీయ తీర్మానాలను కూడా ...

నేటి నుంచి తెలుగుదేశం మహానాడు   వెబ్ దునియా
నేటి నుంచే మహానాడు   Andhrabhoomi
నేడే 'దేశం' మహానాడు   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బిడ్డలను గాలికి వదిలేసి ఐఎస్ లో చేరిన ఆస్ట్రేలియా మహిళ   
Oneindia Telugu
మెల్ బోర్న్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చర్యలకు ఆకర్షితురాలైన ఆస్ట్రేలియా మహిళ తన ఇద్దరు బిడ్డలను వదిలి పెట్టి వెళ్లి పోయింది. తాను తీవ్రవాదిని అవుతానని పరోక్షంగా కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి పోయిందని పోలీసులు గుర్తించారు. జాస్మినా మిలోవానోవ్ (26) అనే మహిళ టర్కిష్ వెళ్లి పోయిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
ఇద్దరు బిడ్డలను వదిలేసి.. ఐఎస్‌లో చేరిన ఆస్ట్రేలియా మహిళ..   వెబ్ దునియా
బిడ్డలను వదిలేసి.. ఉగ్రవాద సంస్థలోకి...   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言