ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనూరాధ ఔట్.. రవిచంద్ర ఇన్! గవర్నర్కు ఎంఎల్సీ జాబితా పంపిన చంద్రబాబు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను అదృష్టం వెక్కిరించింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద నియామకం జరగాల్సిన ఎమ్మెల్సీల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. ఆ స్థానంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ...
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరేAndhrabhoomi
టీడీపీ ఎమ్మెల్సీల పేర్లు ఖరారుప్రజాశక్తి
గవర్నర్తో చంద్రబాబు భేటీసాక్షి
Oneindia Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను అదృష్టం వెక్కిరించింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద నియామకం జరగాల్సిన ఎమ్మెల్సీల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. ఆ స్థానంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ...
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే
టీడీపీ ఎమ్మెల్సీల పేర్లు ఖరారు
గవర్నర్తో చంద్రబాబు భేటీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబుకు వెస్ట్పైనే దృష్టి.. కర్నూలు పట్టడం లేదు: కేఈ అర్థం చేసుకుని మాట్లాడండి ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, మే 23: ''అధినేత చంద్రబాబు దృష్టంతా పశ్చిమ గోదావరిపైనే ఉంది. కర్నూలుపై అస్సలు లేదు'' అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తమనెప్పుడూ.. 'పశ్చిమ గోదావరి జిల్లా 16 సీట్లు ఇచ్చింది. కర్నూలులో మూడు సీట్లే వచ్చాయి. మిగతా 11 ఏమయ్యాయి?' అని ప్రశ్నించడం బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కర్నూలులో శనివారం జరిగిన ...
చంద్రబాబు.. కేఈ.. డిష్యుం డిష్యుం!సాక్షి
చంద్రబాబుపై కెఇ అసంతృప్తి: సంచలన వ్యాఖ్యలుOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, మే 23: ''అధినేత చంద్రబాబు దృష్టంతా పశ్చిమ గోదావరిపైనే ఉంది. కర్నూలుపై అస్సలు లేదు'' అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తమనెప్పుడూ.. 'పశ్చిమ గోదావరి జిల్లా 16 సీట్లు ఇచ్చింది. కర్నూలులో మూడు సీట్లే వచ్చాయి. మిగతా 11 ఏమయ్యాయి?' అని ప్రశ్నించడం బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కర్నూలులో శనివారం జరిగిన ...
చంద్రబాబు.. కేఈ.. డిష్యుం డిష్యుం!
చంద్రబాబుపై కెఇ అసంతృప్తి: సంచలన వ్యాఖ్యలు
Vaartha
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతాం
Vaartha
టి.ఎస్. ఆర్టీసీ లోగో ఆవిష్కరణ సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి 'పల్లె వెలుగు'కు ఇక చిగురాకుపచ్చ రంగు రూ.20 కోట్లతో 'రాజధాని' ఎసి బస్సులు త్వరలో రూ.10 కోట్లతో 'గరుడ ప్లస్' వోల్వో బస్సులు 28న రెండుగా విడిపోనున్న ఆర్టీసీ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బస్సు ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రవాణా మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి స్పష్టం ...
ప్రజలపై ఆర్టీసీ జీతాల భారం, ఏపీ బస్సులపై(పిక్చర్స్)Oneindia Telugu
ఆర్టీసీ చార్జీల మోత!సాక్షి
ఏపీ ఆర్టీసీ బస్సులు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే.. టీ ఆస్తులన్నీ మావే ...వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
Vaartha
టి.ఎస్. ఆర్టీసీ లోగో ఆవిష్కరణ సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి 'పల్లె వెలుగు'కు ఇక చిగురాకుపచ్చ రంగు రూ.20 కోట్లతో 'రాజధాని' ఎసి బస్సులు త్వరలో రూ.10 కోట్లతో 'గరుడ ప్లస్' వోల్వో బస్సులు 28న రెండుగా విడిపోనున్న ఆర్టీసీ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బస్సు ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రవాణా మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి స్పష్టం ...
ప్రజలపై ఆర్టీసీ జీతాల భారం, ఏపీ బస్సులపై(పిక్చర్స్)
ఆర్టీసీ చార్జీల మోత!
ఏపీ ఆర్టీసీ బస్సులు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే.. టీ ఆస్తులన్నీ మావే ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
70 అడుగుల ఎత్తు నుంచి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం, మే 21: నిత్యం భద్రాచలం, ఖమ్మం నడుమ తిరిగే 'రామబాణం' ఆర్టీసీ బస్సు అది! గురువారం గురి తప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పింది! అంతే.. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి 70 అడుగుల లోతుకు పల్టీలు కొడుతూ వెళ్లి బొల్తా పడిపోయింది! ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లు (40), దుమ్ముగూడెం మండలం ...
మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియోసాక్షి
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం, మే 21: నిత్యం భద్రాచలం, ఖమ్మం నడుమ తిరిగే 'రామబాణం' ఆర్టీసీ బస్సు అది! గురువారం గురి తప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పింది! అంతే.. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి 70 అడుగుల లోతుకు పల్టీలు కొడుతూ వెళ్లి బొల్తా పడిపోయింది! ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లు (40), దుమ్ముగూడెం మండలం ...
మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియో
వెబ్ దునియా
భూసేకరణపై కోర్టు స్టే ఇవ్వలేదు : మంత్రి నారాయణ వివరణ
వెబ్ దునియా
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణపై హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీనిని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే విధించినట్టు వార్తలు ...
15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణతెలుగువన్
భూసేకరణపై వక్రీకరిస్తున్నారు: నారాయణ, వెంకయ్యపై జైరాం మండిపాటుOneindia Telugu
భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణపై హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీనిని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే విధించినట్టు వార్తలు ...
15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణ
భూసేకరణపై వక్రీకరిస్తున్నారు: నారాయణ, వెంకయ్యపై జైరాం మండిపాటు
భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణ
వెబ్ దునియా
వడదెబ్బకు సొమ్ముసిల్లి పడిపోయిన రఘువీరా రెడ్డి : ఒకే రోజు 60 మంది మృతి
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రచండానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది వడదెబ్బకు కన్నుమూశారు. వీరిలో ఏపీలో 23 మంది ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. మరోవైపు.. ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన ...
సన్ స్ట్రోక్: ఆఫీస్లో సొమ్మసిల్లి పడిన రఘువీరాOneindia Telugu
సొమ్మసిల్లిన రఘువీరాVaartha
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రచండానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది వడదెబ్బకు కన్నుమూశారు. వీరిలో ఏపీలో 23 మంది ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. మరోవైపు.. ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన ...
సన్ స్ట్రోక్: ఆఫీస్లో సొమ్మసిల్లి పడిన రఘువీరా
సొమ్మసిల్లిన రఘువీరా
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బ
Vaartha
హిటాచీ కంపెనీ ప్రతినిధులతో సిఎం కేసిఆర్ భేటీ
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: హిటాచీ కంపెనీ ప్రతినిధులతో సిఎం కె.చంద్రశేఖర్రావు భేటీ అయ్యారు. ఈ రోజు వాళ్లు సిఎంని కలిసి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ హైదరాబాద్లో పరిశ్రమల స్థాపనకు వసతులు కల్పించామని అన్నారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో ...
పెట్టుబడులకు స్వర్గ్ధామంAndhrabhoomi
మైక్రోసాఫ్ట్తో కలసి ఐటీ సేవలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: హిటాచీ కంపెనీ ప్రతినిధులతో సిఎం కె.చంద్రశేఖర్రావు భేటీ అయ్యారు. ఈ రోజు వాళ్లు సిఎంని కలిసి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ హైదరాబాద్లో పరిశ్రమల స్థాపనకు వసతులు కల్పించామని అన్నారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో ...
పెట్టుబడులకు స్వర్గ్ధామం
మైక్రోసాఫ్ట్తో కలసి ఐటీ సేవలు
వెబ్ దునియా
రేపు వైఎస్సార్ సీపీ సమావేశం
సాక్షి
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం సోమవారం గుంటూరు నగరంలో జరగనుంది. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న సమరదీక్ష, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి ...
జగన్ సమర దీక్ష ఆన్ జూన్ 3, 4: పోస్టర్, ట్రైలర్ రిలీజ్వెబ్ దునియా
అన్ని 32 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం సోమవారం గుంటూరు నగరంలో జరగనుంది. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న సమరదీక్ష, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి ...
జగన్ సమర దీక్ష ఆన్ జూన్ 3, 4: పోస్టర్, ట్రైలర్ రిలీజ్
Vaartha
ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం
ప్రజాశక్తి
ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించి రూ. కోటిన్నరకు పైగా ఆస్తినష్టం వాటిల్లిన సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం జరిగింది. నరసరావుపేట శివారు భీమలింగేశ్వర కాలనీలోని ఓ అయిల్ మిల్లులో శనివారం ఉదయం 11-11.30 గంటల సమయంలో మిల్లులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. మంటలకు అక్కడే ఉన్న రెండు ఆయిల్ ట్యాంకర్లు, మిల్లు బయట ...
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదంసాక్షి
ఆయిల్ మిల్లులో భారీ అగ్నిప్రమాదంVaartha
నరసరావుపేట లో భారీ అగ్నిప్రమాదంNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించి రూ. కోటిన్నరకు పైగా ఆస్తినష్టం వాటిల్లిన సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం జరిగింది. నరసరావుపేట శివారు భీమలింగేశ్వర కాలనీలోని ఓ అయిల్ మిల్లులో శనివారం ఉదయం 11-11.30 గంటల సమయంలో మిల్లులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. మంటలకు అక్కడే ఉన్న రెండు ఆయిల్ ట్యాంకర్లు, మిల్లు బయట ...
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
ఆయిల్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
నరసరావుపేట లో భారీ అగ్నిప్రమాదం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తండ్రే చంపేశాడా?.. గిరిజన బాలిక హత్యోదంతంలో కొత్తకోణం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వికారాబాద్, మే 23: రంగారెడ్డి జిల్లాలో గిరిజన బాలిక అత్యాచారం, హత్యోదంతంలో తండ్రే హంతకుడని తెలిసింది. నేరం తనపైకి రాకుండా ఉండేందుకు తండ్రి కట్టుకథ అల్లి కేసును పక్కదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టి అసలు నిందితుడిని ...
కన్నోడే కాలయముడయ్యాడుNamasthe Telangana
బంట్వారం బాలిక ఘటన: కన్నతండ్రే అత్యాచారం చేసి చంపేశాడు!వెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వికారాబాద్, మే 23: రంగారెడ్డి జిల్లాలో గిరిజన బాలిక అత్యాచారం, హత్యోదంతంలో తండ్రే హంతకుడని తెలిసింది. నేరం తనపైకి రాకుండా ఉండేందుకు తండ్రి కట్టుకథ అల్లి కేసును పక్కదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టి అసలు నిందితుడిని ...
కన్నోడే కాలయముడయ్యాడు
బంట్వారం బాలిక ఘటన: కన్నతండ్రే అత్యాచారం చేసి చంపేశాడు!
沒有留言:
張貼留言