Oneindia Telugu
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు: ట్రాప్ ఎలా చేశారు?
Oneindia Telugu
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గం దిమ్మెరపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు లంచం ఇస్తూ ఎసిబి పట్టుబడిన విషయం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అనే సంశయం వెన్నాడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డిని ...
రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్సాక్షి
రేవంత్ ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన ఏసీబీ.. 14 రోజుల రిమాండ్వెబ్ దునియా
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి వైద్యపరీక్షలుఆంధ్రజ్యోతి
అన్ని 112 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గం దిమ్మెరపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు లంచం ఇస్తూ ఎసిబి పట్టుబడిన విషయం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అనే సంశయం వెన్నాడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డిని ...
రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
రేవంత్ ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన ఏసీబీ.. 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి వైద్యపరీక్షలు
వెబ్ దునియా
వారసడుని కనలేదని భార్యను... వారసులు కాలేరని ముగ్గరు కూతుళ్ళను సజీవ దహనం చేసిన భర్త
వెబ్ దునియా
మహిళలకు సమాన భాగం కల్పిస్తున్న ఈ రోజుల్లో మగపిల్లాడే వారసడుకునే మూర్ఖులు ఇంకా ఉన్నారు. అందునా ఓ మహిళే ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ కర్కోటకుడు వారసుడిని(మగపిల్లాడిని) కనలేదని భార్యను, వారసులు కాలేరని తన ముగ్గురు కూతుళ్లను సజీవ దహనం చేశాడు. అందరిని ఇంట్లోకి నెట్టి, పై కప్పునకు నిప్పు పెట్టాడా రాక్షసుడు.
కొడుకును కనలేదని భార్య, కూతుర్లకు నిప్పుసాక్షి
వారసుడి కోసం భార్య, ముగ్గురు కూతుళ్లను సజీవదహనం చేశాడుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహిళలకు సమాన భాగం కల్పిస్తున్న ఈ రోజుల్లో మగపిల్లాడే వారసడుకునే మూర్ఖులు ఇంకా ఉన్నారు. అందునా ఓ మహిళే ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ కర్కోటకుడు వారసుడిని(మగపిల్లాడిని) కనలేదని భార్యను, వారసులు కాలేరని తన ముగ్గురు కూతుళ్లను సజీవ దహనం చేశాడు. అందరిని ఇంట్లోకి నెట్టి, పై కప్పునకు నిప్పు పెట్టాడా రాక్షసుడు.
కొడుకును కనలేదని భార్య, కూతుర్లకు నిప్పు
వారసుడి కోసం భార్య, ముగ్గురు కూతుళ్లను సజీవదహనం చేశాడు
ఆంధ్రజ్యోతి
'బ్రహ్మోత్సవం' లాంఛనంగా మొదలైంది
ఆంధ్రజ్యోతి
మహేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆదివారం కృష్ణ పుట్టినరోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. పి.వి.పి. సినిమా పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో దేవుని పటాలపై ...
అందం... ఆనందంసాక్షి
'బ్రహ్మోత్సవం' మొదలైందిప్రజాశక్తి
ప్రారంభమైన బ్రహ్మోత్సవంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మహేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆదివారం కృష్ణ పుట్టినరోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. పి.వి.పి. సినిమా పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో దేవుని పటాలపై ...
అందం... ఆనందం
'బ్రహ్మోత్సవం' మొదలైంది
ప్రారంభమైన బ్రహ్మోత్సవం
సాక్షి
చంద్రబాబుది 'రైతు ద్రోహ దీక్ష'
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు ఈ నెల 2న చేపట్టేది నవనిర్మాణ దీక్ష కాదని, అది రైతు ద్రోహ దీక్ష అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఉండవల్లిలో ఆదివారం ఆయన ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహించారు. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి, వాళ్ల నోట్లో మట్టికొట్టి రైతు ద్రోహిగా ముద్రపడిన ...
బాబుది రైతు ద్రోహ దీక్షAndhrabhoomi
రాజధాని పేరిట భూ కుంభకోణంప్రజాశక్తి
గుంటూరు: రాజధాని భూమి పూజను అడ్డుకుంటాం: రాఘవులుఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు ఈ నెల 2న చేపట్టేది నవనిర్మాణ దీక్ష కాదని, అది రైతు ద్రోహ దీక్ష అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఉండవల్లిలో ఆదివారం ఆయన ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహించారు. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి, వాళ్ల నోట్లో మట్టికొట్టి రైతు ద్రోహిగా ముద్రపడిన ...
బాబుది రైతు ద్రోహ దీక్ష
రాజధాని పేరిట భూ కుంభకోణం
గుంటూరు: రాజధాని భూమి పూజను అడ్డుకుంటాం: రాఘవులు
Oneindia Telugu
రూ.55 కోట్ల కరెంట్ బిల్లు: షాక్లో కుటుంబం, సస్పెండ్
Oneindia Telugu
రాంచీ: కుటుంబ సభ్యుల పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చిన ఓ యజమానిని నివ్వెరపోయెలా చేసింది కరెంట్ బిల్లు. వివరాల్లోకి వెళితే, రాంచీలో ఉంటున్న కృష్ణ ప్రసాద్ అనే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యలతో కలిసి వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత కరెంట్ బిల్లుని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కృష్ణ ప్రసాద్ ఇంటి నెలసరి కరెంట్ ...
రూ. 55 కోట్ల కరెంటు బిల్లు!సాక్షి
అధికారుల నిర్వాకం... కరెంటు బిల్లు రూ. 55 కోట్లు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్వెబ్ దునియా
ఆ ఇంటి కరెంటు బిల్లు రూ. 55 కోట్లు!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాంచీ: కుటుంబ సభ్యుల పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చిన ఓ యజమానిని నివ్వెరపోయెలా చేసింది కరెంట్ బిల్లు. వివరాల్లోకి వెళితే, రాంచీలో ఉంటున్న కృష్ణ ప్రసాద్ అనే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యలతో కలిసి వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత కరెంట్ బిల్లుని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కృష్ణ ప్రసాద్ ఇంటి నెలసరి కరెంట్ ...
రూ. 55 కోట్ల కరెంటు బిల్లు!
అధికారుల నిర్వాకం... కరెంటు బిల్లు రూ. 55 కోట్లు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
ఆ ఇంటి కరెంటు బిల్లు రూ. 55 కోట్లు!
సాక్షి
ఆ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి
న్యూఢిల్లీ: ల్యాండ్ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. అంతకుముందు రోజే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది మూడోసారి. ఆర్డినెన్స్ రూపంలో ఉన్న దీనిని ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో కూడా చట్టరూపంలోకి ...
రాష్ట్రపతి: భూసేకరణ ఆర్డినెన్స్కు ఆమోదం, ఈరోజే 5రోజుల పర్యటనకుOneindia Telugu
ముచ్చగా మూడోసారి భూసేకరణ ఆర్డినెన్స్... రాష్ట్రపతి ఆమోదంవెబ్ దునియా
ఖండించిన వామపక్షాలుప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ల్యాండ్ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. అంతకుముందు రోజే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది మూడోసారి. ఆర్డినెన్స్ రూపంలో ఉన్న దీనిని ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో కూడా చట్టరూపంలోకి ...
రాష్ట్రపతి: భూసేకరణ ఆర్డినెన్స్కు ఆమోదం, ఈరోజే 5రోజుల పర్యటనకు
ముచ్చగా మూడోసారి భూసేకరణ ఆర్డినెన్స్... రాష్ట్రపతి ఆమోదం
ఖండించిన వామపక్షాలు
సాక్షి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు దూరం: సీపీఎం, సీపీఐల నిర్ణయం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి విలువలు లేని చంద్రబాబు పార్టీ (టీడీపీ), కాంగ్రెస్లకు బుద్ధి చెప్పేందుకు శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ...
'టీ' ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు వైసిపి మద్దతు: పొంగులేటి శ్రీనివాస రెడ్డిప్రజాశక్తి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైసీపీ మద్దతుNamasthe Telangana
హైదరాబాద్: టీఆర్ఎస్కు వైసీపీ సంపూర్ణ మద్దతు: పొంగులేటిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి విలువలు లేని చంద్రబాబు పార్టీ (టీడీపీ), కాంగ్రెస్లకు బుద్ధి చెప్పేందుకు శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ...
'టీ' ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు వైసిపి మద్దతు: పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైసీపీ మద్దతు
హైదరాబాద్: టీఆర్ఎస్కు వైసీపీ సంపూర్ణ మద్దతు: పొంగులేటి
ఆంధ్రజ్యోతి
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడే
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మహా సమరాన్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండటం, ఓటింగ్లో పాల్గొనాలని తప్ప, ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలని తమ ఎమ్మెల్యేలకు పార్టీలు విప్ జారీ చేసే వీలు లేకుండా పోవటంతో రాజకీయ ఎత్తుగడలు రోజుకో మలుపు ...
మండలి ఎన్నికలు నేడేసాక్షి
చంద్రబాబు హామీ, కృష్ణయ్య ఎందుకు రాలేదు?Oneindia Telugu
నేడే ఎమ్మెల్సీ ఎన్నికలుNamasthe Telangana
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మహా సమరాన్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండటం, ఓటింగ్లో పాల్గొనాలని తప్ప, ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలని తమ ఎమ్మెల్యేలకు పార్టీలు విప్ జారీ చేసే వీలు లేకుండా పోవటంతో రాజకీయ ఎత్తుగడలు రోజుకో మలుపు ...
మండలి ఎన్నికలు నేడే
చంద్రబాబు హామీ, కృష్ణయ్య ఎందుకు రాలేదు?
నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు
Teluguwishesh
స్వీడన్ చేరిన ప్రణబ్
Andhrabhoomi
స్టాక్హోమ్, మే 31: ఐదురోజుల విదేశీ పర్యటన తొలి అంకంలో భాగంగా భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం స్వీడన్ చేరుకున్నారు. ప్రణబ్ పర్యటన సందర్భంగా సుస్థిర అభివృద్ధి, శాస్త్ర పరిశోధన తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. స్టాక్హోమ్ చేరుకున్న భారత రాష్టప్రతికి ఆర్లాండ్ విమానాశ్రయం వద్ద స్వీడన్ యువరాణి ...
నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటనసాక్షి
ఐదు రోజులు విదేశీ పర్యటనకు ప్రణబ్... స్వీడన్, బెలారస్ దేశాధినేతలతో భేటీ..వెబ్ దునియా
ఇక ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంతు వచ్చింది.Teluguwishesh
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
స్టాక్హోమ్, మే 31: ఐదురోజుల విదేశీ పర్యటన తొలి అంకంలో భాగంగా భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం స్వీడన్ చేరుకున్నారు. ప్రణబ్ పర్యటన సందర్భంగా సుస్థిర అభివృద్ధి, శాస్త్ర పరిశోధన తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. స్టాక్హోమ్ చేరుకున్న భారత రాష్టప్రతికి ఆర్లాండ్ విమానాశ్రయం వద్ద స్వీడన్ యువరాణి ...
నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటన
ఐదు రోజులు విదేశీ పర్యటనకు ప్రణబ్... స్వీడన్, బెలారస్ దేశాధినేతలతో భేటీ..
ఇక ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంతు వచ్చింది.
నల్గొండ: వ్యాన్-ఆటో ఢీ.. ముగ్గురు మృతి
ఆంధ్రజ్యోతి
నల్గొండ, మే 31: జిలాల్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం నాడు వలిగొండ మండలం మాందాపురం గ్రామం వద్ద ఓ వ్యాన్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఖమ్మం జిల్లా పాల్వంచ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని ...
స్వగ్రామానికి వెళ్తూ పరలోకాలకు..Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నల్గొండ, మే 31: జిలాల్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం నాడు వలిగొండ మండలం మాందాపురం గ్రామం వద్ద ఓ వ్యాన్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఖమ్మం జిల్లా పాల్వంచ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని ...
స్వగ్రామానికి వెళ్తూ పరలోకాలకు..
沒有留言:
張貼留言