వెబ్ దునియా
చంద్రబాబుది సొంతడబ్బా.. కేసీఆర్ని స్వాగతిస్తున్నాం: షబ్బీర్ అలీ
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఒకవైపు తమది జాతీయ పార్టీ అని చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేత తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మడం లేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని ...
వారిపై నమ్మకం లేదా: కెసిఆర్కు షబ్బీర్ ప్రశ్నOneindia Telugu
'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్'సాక్షి
అసెంబ్లీని రద్దు చేస్తా అంటున్నావ్.. మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదా: షబ్బీర్ అలీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఒకవైపు తమది జాతీయ పార్టీ అని చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేత తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మడం లేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని ...
వారిపై నమ్మకం లేదా: కెసిఆర్కు షబ్బీర్ ప్రశ్న
'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్'
అసెంబ్లీని రద్దు చేస్తా అంటున్నావ్.. మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదా: షబ్బీర్ అలీ
Oneindia Telugu
'టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించడం హాస్యాస్పదం'
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం, దానికి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. శనివారం ...
'చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి'సాక్షి
అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే?: విజయసాయిరెడ్డివెబ్ దునియా
టిడిపి ఉప ప్రాంతీయ పార్టీనేNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం, దానికి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. శనివారం ...
'చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి'
అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే?: విజయసాయిరెడ్డి
టిడిపి ఉప ప్రాంతీయ పార్టీనే
సాక్షి
ఈ దశలో జోక్యం చేసుకోలేం
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...
ఎమ్మెల్యేల 'ఓటు'కు ఓకే.. ఫిరాయింపు సభ్యులపై హైకోర్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలకు ఊరటAndhrabhoomi
టీడీపీ, కాంగ్రెస్లకు షాక్: తలసాని సహా 7గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఓకేOneindia Telugu
వెబ్ దునియా
Vaartha
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...
ఎమ్మెల్యేల 'ఓటు'కు ఓకే.. ఫిరాయింపు సభ్యులపై హైకోర్టు
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలకు ఊరట
టీడీపీ, కాంగ్రెస్లకు షాక్: తలసాని సహా 7గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఓకే
Vaartha
తెలంగాణ ఎంసెట్లో 85.98% ఉత్తీర్ణత
Vaartha
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జేఎన్టియూ హెచ్లో ఆడిటోరియంలో ఉదయం 11-30 గటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈఫలితాలను, ర్యాంకులను విడుదల చేశారు. మొత్తం 85.98% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఇంజనీరింగ్ విభాగంలో 70.65%, వైద్య, వ్యవసాయ విభాగంలో 85.98% ...
ఎంసెట్లో రికార్డుల పంటసాక్షి
స్టేట్ ర్యాంక్ను బట్టే ఎంసెట్ అడ్మిషన్లు టీ ఎంసెట్లో ఏపీ విద్యార్థుల హవాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ఎంసెట్: సత్తాచాటిన ఏపీ విద్యార్థులు, మెడిసిన్లో ప్రకాశం యువతి ఫస్ట్Oneindia Telugu
Andhrabhoomi
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 29 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జేఎన్టియూ హెచ్లో ఆడిటోరియంలో ఉదయం 11-30 గటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈఫలితాలను, ర్యాంకులను విడుదల చేశారు. మొత్తం 85.98% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఇంజనీరింగ్ విభాగంలో 70.65%, వైద్య, వ్యవసాయ విభాగంలో 85.98% ...
ఎంసెట్లో రికార్డుల పంట
స్టేట్ ర్యాంక్ను బట్టే ఎంసెట్ అడ్మిషన్లు టీ ఎంసెట్లో ఏపీ విద్యార్థుల హవా
తెలంగాణ ఎంసెట్: సత్తాచాటిన ఏపీ విద్యార్థులు, మెడిసిన్లో ప్రకాశం యువతి ఫస్ట్
సాక్షి
ఎన్టీఆర్కు చంద్రబాబు ఘన నివాళి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కుమారుడు లోకేశ్లతో కలిసివచ్చి ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు ఉంచి ...
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలిప్రజాశక్తి
ఘనంగా ఎన్టీఆర్ జయంతిTelugu Times (పత్రికా ప్రకటన)
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళిOneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కుమారుడు లోకేశ్లతో కలిసివచ్చి ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు ఉంచి ...
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి
ఘనంగా ఎన్టీఆర్ జయంతి
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఆంధ్రజ్యోతి' నిజమే.. వైసీపీలోకి వెళ్తున్నా: బొత్స దొంగలు దొంగల పార్టీలోనే ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్టణం, మే 30(ఆంధ్రజ్యోతి): 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన వార్త నిజమేనని, తాను వైసీపీలోకి వెళ్తున్నానని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న ఆయన విమానాశ్రయంలో 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో మాట్లాడారు. పార్టీ ఎప్పుడు మారేది ఇప్పుడే చెప్పలేనని, తనతో నడిచే నాయకులు, కార్యకర్తలతో ...
బొత్స జగన్ పార్టీలోకి వెళ్తారనుకోవడం లేదు: సిఆర్Oneindia Telugu
వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నా: బొత్స సత్యనారాయణవెబ్ దునియా
దొంగలు దొంగల పార్టీలోనే చేరతారుNews Articles by KSR
Namasthe Telangana
ప్రజాశక్తి
తెలుగువన్
అన్ని 24 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్టణం, మే 30(ఆంధ్రజ్యోతి): 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన వార్త నిజమేనని, తాను వైసీపీలోకి వెళ్తున్నానని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న ఆయన విమానాశ్రయంలో 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో మాట్లాడారు. పార్టీ ఎప్పుడు మారేది ఇప్పుడే చెప్పలేనని, తనతో నడిచే నాయకులు, కార్యకర్తలతో ...
బొత్స జగన్ పార్టీలోకి వెళ్తారనుకోవడం లేదు: సిఆర్
వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నా: బొత్స సత్యనారాయణ
దొంగలు దొంగల పార్టీలోనే చేరతారు
Oneindia Telugu
తేల్చుకుందాంరా: బాబుపై కవిత, బెదిరింపులా: కిషన్
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారనే విషయమై తాము చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారు, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందామా అన్నారు.
చంద్రబాబుకు కవిత సవాల్..సాక్షి
రికార్డింగ్ డ్యాన్స్ను తలపిస్తున్న టీడీపీ మాహానాడు.. కవిత ఎద్దేవావెబ్ దునియా
హైదరాబాద్: హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు సవాలుపై చర్చకు సిద్ధం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారనే విషయమై తాము చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారు, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందామా అన్నారు.
చంద్రబాబుకు కవిత సవాల్..
రికార్డింగ్ డ్యాన్స్ను తలపిస్తున్న టీడీపీ మాహానాడు.. కవిత ఎద్దేవా
హైదరాబాద్: హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు సవాలుపై చర్చకు సిద్ధం ...
తెలుగువన్
ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి
తెలుగువన్
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. అయితే ...
'రాజధాని కమిటీ చైర్మన్' శివరామకృష్ణన్ కన్నుమూతసాక్షి
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్Oneindia Telugu
శివరామకృష్ణన్ కన్నుమూతAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
తెలుగువన్
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. అయితే ...
'రాజధాని కమిటీ చైర్మన్' శివరామకృష్ణన్ కన్నుమూత
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్
శివరామకృష్ణన్ కన్నుమూత
10tv
యాదాద్రిని అభివృద్ధి చేసేందుకు టీ.సర్కార్ కసరత్తు
10tv
నల్గొండ: యాదాద్రిని దేశంలో గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. యాదగిరిగుట్ట అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. యాదగిరిగుట్టలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం ఉదయం యాదగిరిగుట్టకు ...
మూడేళ్లలో యాదాద్రిAndhrabhoomi
యాదాద్రికి కొత్త శోభNamasthe Telangana
యాదాద్రి అభివృద్ధి పనులకు కెసిఆర్ శంకుస్థాపనOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 24 వార్తల కథనాలు »
10tv
నల్గొండ: యాదాద్రిని దేశంలో గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. యాదగిరిగుట్ట అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. యాదగిరిగుట్టలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం ఉదయం యాదగిరిగుట్టకు ...
మూడేళ్లలో యాదాద్రి
యాదాద్రికి కొత్త శోభ
యాదాద్రి అభివృద్ధి పనులకు కెసిఆర్ శంకుస్థాపన
Oneindia Telugu
జైట్లీకి బాబు 'ప్రత్యేక' చిట్టా: '19 నాటికి రాజధాని పూర్తి
Oneindia Telugu
అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడుస్తున్న సందర్భంగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి మరో రూ.3,500 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలున్న ...
2019 నాటికి తొలిదశ రాజధాని నిర్మాణం పూర్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నామమాత్రంగానే భూమి పూజసాక్షి
దసరాకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన : చంద్రబాబువెబ్ దునియా
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడుస్తున్న సందర్భంగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి మరో రూ.3,500 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలున్న ...
2019 నాటికి తొలిదశ రాజధాని నిర్మాణం పూర్తి
నామమాత్రంగానే భూమి పూజ
దసరాకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన : చంద్రబాబు
沒有留言:
張貼留言