Oneindia Telugu
ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో: ఏడుగురు మృతి
Oneindia Telugu
కర్నూలు: జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్ద బోధనం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఏఎస్పీ శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన ఏడుగురు తిరుమలకు స్కార్పియోలో బయలుదేరారు. పెద్దబోధనం ...
కర్నూలు : స్కార్పియో ఇంట్లోకి దూసుకెళ్లి ఏడుగురు మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతివెబ్ దునియా
ఇంట్లోకి స్కార్పియో.. ఏడుగురు మృతిసాక్షి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్ద బోధనం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఏఎస్పీ శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన ఏడుగురు తిరుమలకు స్కార్పియోలో బయలుదేరారు. పెద్దబోధనం ...
కర్నూలు : స్కార్పియో ఇంట్లోకి దూసుకెళ్లి ఏడుగురు మృతి
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
ఇంట్లోకి స్కార్పియో.. ఏడుగురు మృతి
వెబ్ దునియా
తమిళనాట సంక్షేమ బాట... బాధ్యతలు చేపట్టిన జయ
వెబ్ దునియా
అందరూ ఊహించినట్టే జరుగుతోంది. తమిళనాడు సంక్షేమ బాట పట్టింది. ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. గంటలో ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటిలో అమ్మ క్యాంటీన్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. మిగిలిన అన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 8 నెలల అనంతరం సచివాలయానికి వచ్చిన ...
పేదలకు జయ వరాల వర్షంAndhrabhoomi
బాధ్యతలు చేపట్టిన జయసాక్షి
తమిళనాడు ప్రజలపై జయ వరాల జల్లుతెలుగువన్
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అందరూ ఊహించినట్టే జరుగుతోంది. తమిళనాడు సంక్షేమ బాట పట్టింది. ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. గంటలో ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటిలో అమ్మ క్యాంటీన్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. మిగిలిన అన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 8 నెలల అనంతరం సచివాలయానికి వచ్చిన ...
పేదలకు జయ వరాల వర్షం
బాధ్యతలు చేపట్టిన జయ
తమిళనాడు ప్రజలపై జయ వరాల జల్లు
Oneindia Telugu
జగన్ పార్టీ నేత దారుణ హత్య: ఏడుగురి అరెస్టు
Oneindia Telugu
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వసంతరావు దారుణ హత్య కేసును మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ డిఎస్పీ గోవర్దన్ ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ మల్లారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ...
వీడిన వైకాపా నేత హత్యకేసు మిస్టరీAndhrabhoomi
వీడిన మిస్టరీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వసంతరావు దారుణ హత్య కేసును మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ డిఎస్పీ గోవర్దన్ ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ మల్లారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ...
వీడిన వైకాపా నేత హత్యకేసు మిస్టరీ
వీడిన మిస్టరీ
Oneindia Telugu
మోడీపై గౌరవం తగ్గింది, రాహుల్కు ప్రశంసలు: ఒమర్ అబ్దుల్లా
Oneindia Telugu
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పిదమని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై గౌరవభావం తగ్గిందని, కేవలం నేను, నేనొక్కడినే అనే తీరుగా వ్యవహరించడమేనని ...
విదేశీ పర్యటనలో స్వదేశీ పార్టీలపై విమర్శలు తగవు... మోడీపై ఓమర్ ఆగ్రహంవెబ్ దునియా
ఏడాది పాలనలో అంతా జీరోNamasthe Telangana
మోదీపై విమర్శ.. రాహుల్ కు ప్రశంససాక్షి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పిదమని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై గౌరవభావం తగ్గిందని, కేవలం నేను, నేనొక్కడినే అనే తీరుగా వ్యవహరించడమేనని ...
విదేశీ పర్యటనలో స్వదేశీ పార్టీలపై విమర్శలు తగవు... మోడీపై ఓమర్ ఆగ్రహం
ఏడాది పాలనలో అంతా జీరో
మోదీపై విమర్శ.. రాహుల్ కు ప్రశంస
వెబ్ దునియా
మీరు కాదంటే.. కర్ణాటకకు వెళ్లినోణ్ణి..! ప్రత్యేక హోదా నన్ను ఎందుకు అడుగుతారు ...
వెబ్ దునియా
తెలుగు రాష్ర్టాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని, అలాంటప్పుడు ప్రత్యేక హోదాపై తననెందుకు ప్రశ్నిస్తారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎదురు ప్రశ్నించారు. తనను అడగడం భావ్యం కాదని తన అసంతృప్తిని సున్నితంగా వెల్లగక్కారు. తాను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే మంత్రిని కాదని, అన్ని రాష్ర్టాలకూ మంత్రిని అని ...
నన్నే ప్రశ్నిస్తే ఎలా, బిజెపితో జగన్ చర్చలు జరిపితే తప్పేమిటి?: వెంకయ్యOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ర్టాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని, అలాంటప్పుడు ప్రత్యేక హోదాపై తననెందుకు ప్రశ్నిస్తారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎదురు ప్రశ్నించారు. తనను అడగడం భావ్యం కాదని తన అసంతృప్తిని సున్నితంగా వెల్లగక్కారు. తాను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే మంత్రిని కాదని, అన్ని రాష్ర్టాలకూ మంత్రిని అని ...
నన్నే ప్రశ్నిస్తే ఎలా, బిజెపితో జగన్ చర్చలు జరిపితే తప్పేమిటి?: వెంకయ్య
Oneindia Telugu
సెల్ఫోన్లో అసభ్యంగా చిత్రీకరించి వేధింపు, ఆత్మహత్య
Oneindia Telugu
రాజమండ్రి: పలువురు యువకులు సెల్ఫోన్లో అసభ్యంగా చిత్రీకరించి, లైంగికంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆదివారం నాడు చోటు చేసుకుంది. రాజమండ్రి శానిటోరియం ప్రాంతంలో యువతి ఆత్మహత్య చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు ఆరుగురు యువకుల పైన పోలీసులకు ...
యువకులు వేధింపులు : వివాహిత ఆత్మహత్యసాక్షి
రాజమండ్రిలో యువకుల వేధింపులు.. వివాహిత ఆత్మహత్యవెబ్ దునియా
యువకుల వేధింపులతో వివాహిత ఆత్మహత్యNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: పలువురు యువకులు సెల్ఫోన్లో అసభ్యంగా చిత్రీకరించి, లైంగికంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆదివారం నాడు చోటు చేసుకుంది. రాజమండ్రి శానిటోరియం ప్రాంతంలో యువతి ఆత్మహత్య చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు ఆరుగురు యువకుల పైన పోలీసులకు ...
యువకులు వేధింపులు : వివాహిత ఆత్మహత్య
రాజమండ్రిలో యువకుల వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
యువకుల వేధింపులతో వివాహిత ఆత్మహత్య
Oneindia Telugu
హైదరాబాద్ నడిరోడ్డుపై మొండెం లేని తల
Oneindia Telugu
హైదరాబాద్/ వరంగల్: హైదరాబాదులో రోమాంచితమైన సంఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో 45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలపై పడుకోవడంతో తల , మొండం వేరయ్యాయి. మృతుడి శరీరంపై నలుపురంగు పుల్షర్టు దానిపై తెలుపు రంగు గీతలు, ట్రాక్షూట్ ధరించి ...
కలకలం రేపిన మొండెం లేని తలసాక్షి
హైదరాబాద్లో నడిరోడ్డుపై తలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/ వరంగల్: హైదరాబాదులో రోమాంచితమైన సంఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో 45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలపై పడుకోవడంతో తల , మొండం వేరయ్యాయి. మృతుడి శరీరంపై నలుపురంగు పుల్షర్టు దానిపై తెలుపు రంగు గీతలు, ట్రాక్షూట్ ధరించి ...
కలకలం రేపిన మొండెం లేని తల
హైదరాబాద్లో నడిరోడ్డుపై తల
Oneindia Telugu
విశ్వవిద్యాలయ భూములపై కెసిఆర్పై కోదండరామ్ ధ్వజం
Oneindia Telugu
హైదరాబాద్: పేదల ఇళ్ల కోసం విశ్వవిద్యాలయాల భూములే తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరామ్ అన్నారు. విశ్వవిద్యాలయాల భూములను తీసుకోవాలనే కెసిఆర్ ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. 'ఓయూ భూములు కాపాడుకుందాం - భావి తరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం' అనే నినాదం, ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో ఆదివారం ...
మెచ్యురీటీ లేకనే కేసీఆర్ తన కాన్వాయ్ కార్లు రంగు మార్చారు : ఆర్ కృష్ణయ్యవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పేదల ఇళ్ల కోసం విశ్వవిద్యాలయాల భూములే తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరామ్ అన్నారు. విశ్వవిద్యాలయాల భూములను తీసుకోవాలనే కెసిఆర్ ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. 'ఓయూ భూములు కాపాడుకుందాం - భావి తరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం' అనే నినాదం, ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో ఆదివారం ...
మెచ్యురీటీ లేకనే కేసీఆర్ తన కాన్వాయ్ కార్లు రంగు మార్చారు : ఆర్ కృష్ణయ్య
సాక్షి
217 మందిని ఉరి తీశారు
సాక్షి
బీరుట్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దారుణాలకు అంతూ అదుపు లేకుండా పోయాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 217 మందిని వారు నిర్థాక్షిణ్యంగా ఉరితీసినట్లు సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. అకారణంగా ప్రాణాలుకోల్పోయిన వారిలో అమాయకులైన ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు వివరించింది. మే 16 నుంచి ఈ దమనకాండ సిరియా పురాతన ...
పిల్లాజెల్లా...! ఎవర్నీ వదలలేదు..!! 400 మందిని తెగనరికేశారు.వెబ్ దునియా
సిరియాలో ఐఎస్ఐఎస్ నరమేధంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
బీరుట్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దారుణాలకు అంతూ అదుపు లేకుండా పోయాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 217 మందిని వారు నిర్థాక్షిణ్యంగా ఉరితీసినట్లు సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. అకారణంగా ప్రాణాలుకోల్పోయిన వారిలో అమాయకులైన ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు వివరించింది. మే 16 నుంచి ఈ దమనకాండ సిరియా పురాతన ...
పిల్లాజెల్లా...! ఎవర్నీ వదలలేదు..!! 400 మందిని తెగనరికేశారు.
సిరియాలో ఐఎస్ఐఎస్ నరమేధం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిధులు ఎందుకు ఆపారు?.. కడియంను నిలదీసిన ఎర్రబెల్లి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాలకుర్తి (వరంగల్), మే 24: సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ రూరల్ రోడ్ల) కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీసీఎం కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యే దయాకర్రావు హాజరయ్యారు.
ఎర్రబెల్లి వర్సెస్ కడియంసాక్షి
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదంవెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాలకుర్తి (వరంగల్), మే 24: సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ రూరల్ రోడ్ల) కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీసీఎం కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యే దయాకర్రావు హాజరయ్యారు.
ఎర్రబెల్లి వర్సెస్ కడియం
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం
沒有留言:
張貼留言