వెబ్ దునియా
రెండు బస్సులు ఢీ... నలుగురి మృతి
వెబ్ దునియా
రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రయాణీకులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలోని ధన్వాడ మండలం మరికల్ వద్ద ఊట్కూర్ మండలం ...
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ నలుగురు దుర్మరణంAndhrabhoomi
రెండు బస్సులు ఢీ: నలుగురు మృతిసాక్షి
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, నలుగురు మృతిTV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రయాణీకులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలోని ధన్వాడ మండలం మరికల్ వద్ద ఊట్కూర్ మండలం ...
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ నలుగురు దుర్మరణం
రెండు బస్సులు ఢీ: నలుగురు మృతి
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, నలుగురు మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కేటీఆర్ భేటీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ విస్తరణకు గల అవకాశాలను సత్యానాదెళ్ల ...
సత్య నాదెళ్లతో కెటిఆర్ భేటీAndhrabhoomi
మైక్రోసాఫ్ట్ సిఇఒతో కెటిఆర్ భేటీప్రజాశక్తి
సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ, ఘనస్వాగతం (ఫోటోలు)Oneindia Telugu
సాక్షి
TV5
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ విస్తరణకు గల అవకాశాలను సత్యానాదెళ్ల ...
సత్య నాదెళ్లతో కెటిఆర్ భేటీ
మైక్రోసాఫ్ట్ సిఇఒతో కెటిఆర్ భేటీ
సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ, ఘనస్వాగతం (ఫోటోలు)
తెలుగువన్
నేడు టెన్త్ పరీక్ష ఫలితాలు
Andhrabhoomi
విశాఖపట్నం, మే 19: పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ వైవిఎస్ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే మంత్రి గంటా ...
నేడు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలతెలుగువన్
నేడే ఏపీ టెన్త్ ఫలితాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు 'పది' ఫలితాలుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, మే 19: పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ వైవిఎస్ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే మంత్రి గంటా ...
నేడు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల
నేడే ఏపీ టెన్త్ ఫలితాలు
నేడు 'పది' ఫలితాలు
సాక్షి
నిట్లో నిబంధనల ప్రకారమే సీట్లు
సాక్షి
న్యూఢిల్లీ: వరంగల్లోని నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరడం చట్ట వ్యతిరేక మని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే 50 శాతం సీట్లు చెందుతాయని, వీటిలో ఇతర ...
సగం సీట్లు మావేAndhrabhoomi
తెలంగాణ విద్యార్థులకే నిట్లో లోకల్ కోటాTV5
నిట్లో 50శాతం సీట్లు టీకే: ఏపి ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న కడియంOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వరంగల్లోని నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరడం చట్ట వ్యతిరేక మని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే 50 శాతం సీట్లు చెందుతాయని, వీటిలో ఇతర ...
సగం సీట్లు మావే
తెలంగాణ విద్యార్థులకే నిట్లో లోకల్ కోటా
నిట్లో 50శాతం సీట్లు టీకే: ఏపి ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న కడియం
వెబ్ దునియా
'భూ సేకరణ'సరికాదు
ప్రజాశక్తి
రాజధాని నిర్మాణం కోసం రైతుల పై భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని ప్రాంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. రైతులనుల ఒప్పించి భూములు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచిం చారు. దీనికి ...
బలవంతంచేస్తే నేనొస్తా: బాబుకి పవన్కళ్యాణ్ హెచ్చరికOneindia Telugu
రైతులను ఒప్పించే భూమి సేకరించాలి. లేదంటే రంగంలోకి దిగుతా.. పవన్ కళ్యాణ్వెబ్ దునియా
మరోసారి పవన్ కళ్యాణ్ బెదిరించారాNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రాజధాని నిర్మాణం కోసం రైతుల పై భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని ప్రాంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. రైతులనుల ఒప్పించి భూములు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచిం చారు. దీనికి ...
బలవంతంచేస్తే నేనొస్తా: బాబుకి పవన్కళ్యాణ్ హెచ్చరిక
రైతులను ఒప్పించే భూమి సేకరించాలి. లేదంటే రంగంలోకి దిగుతా.. పవన్ కళ్యాణ్
మరోసారి పవన్ కళ్యాణ్ బెదిరించారా
10tv
ఓయూ భూములపై టీ.సర్కార్ కన్ను
10tv
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. వరుసగా రెండోరోజూ ఆందోళనలతో ఓయూ అట్టుడికింది. పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో క్యాంపస్ దద్దరిల్లింది. 48 గంటల ఓయూ బంద్కు పిలుపు సీఎం నిర్ణయానికి ...
హైదరాబాద్: పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు: కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉస్మానియా భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానంటే నా దిష్టిబొమ్మలకు మంట ...వెబ్ దునియా
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థంసాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. వరుసగా రెండోరోజూ ఆందోళనలతో ఓయూ అట్టుడికింది. పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో క్యాంపస్ దద్దరిల్లింది. 48 గంటల ఓయూ బంద్కు పిలుపు సీఎం నిర్ణయానికి ...
హైదరాబాద్: పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు: కేసీఆర్
ఉస్మానియా భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానంటే నా దిష్టిబొమ్మలకు మంట ...
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థం
10tv
ఎపికి ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ సరికొత్త డ్రామా
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆ రాష్ర్టంలో కొంతకాలంగా నిరసన జ్వాలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో దాదాపు అన్ని పార్టీలు ఒకే నినాదంతో ముందుకెళ్తున్నాయి. పార్టీలే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. నిరాహార దీక్షలు ...
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టంసాక్షి
ఏపీకి 'హోదా'పై టీ, ఏపీ కాంగ్రెస్లో రగడ ఇవ్వొందంటూ ప్రధానికి గుత్తా లేఖ.. సోనియాకు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎపికి ప్రత్యేక హోదా- వ్యతిరేకించిన గుత్తాNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆ రాష్ర్టంలో కొంతకాలంగా నిరసన జ్వాలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో దాదాపు అన్ని పార్టీలు ఒకే నినాదంతో ముందుకెళ్తున్నాయి. పార్టీలే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. నిరాహార దీక్షలు ...
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం
ఏపీకి 'హోదా'పై టీ, ఏపీ కాంగ్రెస్లో రగడ ఇవ్వొందంటూ ప్రధానికి గుత్తా లేఖ.. సోనియాకు ...
ఎపికి ప్రత్యేక హోదా- వ్యతిరేకించిన గుత్తా
Oneindia Telugu
కావాలనే ఫెయిల్ చేశారు: టీలో 10వ తరగతి ఫలితాల వివాదం, డీఈవో ఆఫీస్పై దాడి
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తక్కువ మార్కుల వేసి, పరీక్షలో ఫెయిల్ చేశారని మండిపడుతున్నారు. సోమవారం ఆందోళన చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు.. మంగళవారం రెండో రోజు కూడా ...
ఇలాగేనా దిద్దడం?Andhrabhoomi
డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడిసాక్షి
మ్యాథ్స్, సైన్స్ల్లో గ్రేస్ మార్కులు కలపాలిVaartha
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తక్కువ మార్కుల వేసి, పరీక్షలో ఫెయిల్ చేశారని మండిపడుతున్నారు. సోమవారం ఆందోళన చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు.. మంగళవారం రెండో రోజు కూడా ...
ఇలాగేనా దిద్దడం?
డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడి
మ్యాథ్స్, సైన్స్ల్లో గ్రేస్ మార్కులు కలపాలి
వెబ్ దునియా
వర్సిటీల్లో అడుగు పెట్టే దమ్ముందా?: పొన్నం సవాల్ 'టీఆర్ఎస్' కబ్జా స్థలాల్లో ఇళ్లు ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/నల్లగొండ: సీఎం కేసీఆర్, మంత్రులకు యూనివర్సిటీల్లో అడుగు పెట్టే దమ్మూ ధైర్యం ఉన్నాయా అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాన్ని తీసుకుని పేదలకు ఇళ్లను నిర్మిస్తామంటున్న సీఎంకు... నగరంలోని సినీ స్టూడియోలు, కార్పొరేట్ కంపెనీల స్థలాలను కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఏపీకిస్తే ప్రమాదం: మోడీకి గుత్తా, ఏంచేయలేం: పల్లాOneindia Telugu
తెలంగాణలోని యూనివర్శిటీల భూములు తెరాస నేతలు కబ్జా : ఎర్రబెల్లివెబ్ దునియా
టీఆర్ఎస్ కేంద్రంలో చేరితే బీజేపీతో పొత్తు ఉండదు : ఎర్రబెల్లిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/నల్లగొండ: సీఎం కేసీఆర్, మంత్రులకు యూనివర్సిటీల్లో అడుగు పెట్టే దమ్మూ ధైర్యం ఉన్నాయా అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాన్ని తీసుకుని పేదలకు ఇళ్లను నిర్మిస్తామంటున్న సీఎంకు... నగరంలోని సినీ స్టూడియోలు, కార్పొరేట్ కంపెనీల స్థలాలను కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఏపీకిస్తే ప్రమాదం: మోడీకి గుత్తా, ఏంచేయలేం: పల్లా
తెలంగాణలోని యూనివర్శిటీల భూములు తెరాస నేతలు కబ్జా : ఎర్రబెల్లి
టీఆర్ఎస్ కేంద్రంలో చేరితే బీజేపీతో పొత్తు ఉండదు : ఎర్రబెల్లి
సాక్షి
మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే
సాక్షి
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
హోదా: మాటమార్చిన బాబు, పిలిస్తే కేసీఆర్ రావట్లేదుOneindia Telugu
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు : ఏపీసీ చీఫ్ రఘువీరారెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక హోదా పై చంద్రబాబు ది ద్రోహంNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
హోదా: మాటమార్చిన బాబు, పిలిస్తే కేసీఆర్ రావట్లేదు
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు : ఏపీసీ చీఫ్ రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదా పై చంద్రబాబు ది ద్రోహం
沒有留言:
張貼留言