2015年5月29日 星期五

2015-05-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బొత్స, జగన్ భాయ్ భాయ్ జూన్ మొదటి వారంలో వైసీపీలోకి సత్తిబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, విజయనగరం, మే 29 (ఆంధ్రజ్యోతి): బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ను వీడనున్నారు! ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది! ఈ మేరకు సత్తిబాబు సూత్రప్రాయంగా వైసీపీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ పరిణామం అసలే పతనావస్థకు చేరిన కాంగ్రెస్‌కు మరింత గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో సత్తిబాబు వైసీపీలో చేరతారంటూ ...

నేడు జగన్ని కలవనున్న బొత్స   తెలుగువన్
బొత్సకు గ్రీన్‌ సిగల్‌   ప్రజాశక్తి
9 న బొత్స వై.కాంగ్రెస్ లో చేరిక   News Articles by KSR
Oneindia Telugu   
Andhrabhoomi   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజధాని నిర్మాణానికి విధానముంది, నేను రూ.1000 కోట్లిచ్చా: వెంకయ్య   
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాజధానుల నిర్మాణానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయని, అంతకంటే మెరుగ్గానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ఏపీ రాజధాని కోసం తన శాఖ నుండి రూ.1000 కోట్లు కేటాయించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనగురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ...

'ఐదేళ్ల కోసం మాకు అధికారాన్ని ఇచ్చారు'   సాక్షి
ఏడాది మోదీ పాలన సంతృప్తికరం ప్రతీ అడుగూ పేదరికం నిర్మూలనంవైపే 2020నాటికి ప్రతీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్‌డిఎ ఏడాది పాలన సంతృప్తికరం: వెంకయ్య   Vaartha
తెలుగువన్   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆర్టీసీ ఆస్తుల పంపకం 3 నెలలు వాయిదా   
సాక్షి
జూలైకల్లా బోర్డు భేటీ జరిపి.. తీర్మానం కాపీ అందించాలన్న షీలాభిడే కమిటీ గడువు ఆగస్టు వరకు పెంపు? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాల వ్యవహారం మరో మూడు నెలలు వాయిదా పడింది. ఆర్టీసీ విభజనపై ఏర్పాటు చేసిన ిషీలాభిడే కమిటీకి కేంద్రప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ...

ఆగిన ఆర్టీసీ ఆస్తుల విభజన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీలో తెగని ఉమ్మడి ఆస్తుల పేచీ   Andhrabhoomi
జూలైలోగా ఆర్టీసీ ఆస్తుల పంపిణీ   Namasthe Telangana
Vaartha   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి   
తెలుగువన్
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ...

'రాజధాని కమిటీ చైర్మన్' శివరామకృష్ణన్ కన్నుమూత   సాక్షి
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్   Oneindia Telugu
శివరామకృష్ణన్ కన్నుమూత   Andhrabhoomi
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయంలాంటిది... చంద్రబాబు   
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ ఎందరో నాయకులను తయారుచేసిందని, ఇదో విశ్వవిద్యాలయంలాంటిదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం మహానాడులో జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన ఎన్టీయార్ విగ్రహానికి పూల వేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎవ్వరూ ఏమీ చేయలేరని, తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ...

తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు.. నేను ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టిడిపి కార్యకర్తలకు ప్రత్యేక వరాలు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
తెలంగాణ ఎంసెట్‌లో 85.98% ఉత్తీర్ణత   
Vaartha
హైదరాబాద్‌ : తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జేఎన్‌టియూ హెచ్‌లో ఆడిటోరియంలో ఉదయం 11-30 గటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈఫలితాలను, ర్యాంకులను విడుదల చేశారు. మొత్తం 85.98% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఇంజనీరింగ్‌ విభాగంలో 70.65%, వైద్య, వ్యవసాయ విభాగంలో 85.98% ...

ఎంసెట్‌లో రికార్డుల పంట   సాక్షి
స్టేట్‌ ర్యాంక్‌ను బట్టే ఎంసెట్ అడ్మిషన్లు టీ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ఎంసెట్: సత్తాచాటిన ఏపీ విద్యార్థులు, మెడిసిన్‌లో ప్రకాశం యువతి ఫస్ట్   Oneindia Telugu
Andhrabhoomi   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఘన నివాళి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌లతో కలిసివచ్చి ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు ఉంచి ...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి   ప్రజాశక్తి
ఘనంగా ఎన్టీఆర్ జయంతి   Telugu Times (పత్రికా ప్రకటన)
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళి   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Vaartha   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ దశలో జోక్యం చేసుకోలేం   
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...

ఎమ్మెల్యేల 'ఓటు'కు ఓకే.. ఫిరాయింపు సభ్యులపై హైకోర్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలకు ఊరట   Andhrabhoomi
తెరాసలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 15 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
పార్టీలో గుంట నక్కలతో జాగ్రత్త సుమీ   
తెలుగువన్
ఈరోజు మహానాడులో మోత్కుపల్లి నరసింహులు మాటలు అందరినీ ముసిముసి నవ్వులు నవ్వుకొనేలా చేసాయి. ఆయన ప్రసంగిస్తూ, ఇంతకు మునుపు స్వర్గీయ ఎన్టీఆర్ తనను మంత్రిని చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా గవర్నర్ ని చేస్తానని అంటున్నారని అన్నప్పుడు చంద్రబాబుతో సహా అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు. “మీరు గవర్నర్ అయితే ఇక్కడ ...

ఆంధ్రా మంత్రులూ! మాకు వదిలేయండి: ఎర్రబెల్లి   Oneindia Telugu
కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యం: మోత్కుపల్లి చంద్రబాబు-మోత్కుపల్లి మధ్య ఆసక్తికర ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేటీఆర్-జగన్ స్నేహితులు, కేసీఆర్ బెడ్రూం నుండి రాకుండానే: రావుల   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మిత్రపక్షంగా ఉన్నాయని మహానాడు వేదికగా రావుల చంద్రశేఖర రెడ్డి శుక్రవారం నాడు మండిపడ్డారు. నిన్న మంత్రి కేటీఆర్.. జగన్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరారని గుర్తు చేశారు. వారి తీరు స్పష్టంగా ...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు కోరిన టీఆర్‌ఎస్   సాక్షి
ఎమ్మెల్సీ ఎన్నికలు : జగన్ మోహన్ రెడ్డికి కేటీఆర్ ఫోన్   వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరిన టీఆర్‌ఎస్   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言