2015年5月27日 星期三

2015-05-28 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
పోలీసుల అదుపులో 'ఫిఫా' అధికారులు   
సాక్షి
జ్యూరిచ్ : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా)లో కలకలం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఫిఫా ఉపాధ్యక్షుడితో పాటు మరో ఆరుగుర్ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యూఎస్ అధికారుల ఆదేశాల మేరకు సమాఖ్య ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. నేటి నుంచి జరగనున్న ఫిఫా సమావేశాల కోసం ...

ఫిఫా అధ్యక్ష ఎన్నికలు యథాతథం!   Andhrabhoomi
ఫిఫా పాలకమండలి సభ్యుల అరెస్ట్‌   ప్రజాశక్తి
అవినీతి ఆరోపణలు... ఆరుగురు ఫిఫా అధికారులు అరెస్టు..   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆనంద్‌కు మాతృ వియోగం   
Andhrabhoomi
చెన్నై, మే 27: భారత గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తల్లి సుశీల బుధవారం మృతి చెందింది. 79 ఏళ్ల సుశీల నిద్రలోనే కన్నుమూసిందని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులుకాగా, ఆనంద్ చిన్నవాడు. ఆమె మృతికి అఖిల భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు పిఆర్ వెంకటరామ రాజా ప్రగాఢ సానుభూతి ...

విశ్వనాథన్ ఆనంద్కు మాతృవియోగం... పీఆర్ వెంకట్రామ రాజా సంతాపం   వెబ్ దునియా
విశ్వనాథన్ ఆనంద్ కు మాతృవియోగం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ధోనీ నాయకత్వం అంటే నాకెంతో ఇష్టం : వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్   
వెబ్ దునియా
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరుసార్లు ఫైనల్స్‌కు చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంపై వెస్టిండీస్ వన్డే కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. ధోనీ నాయకత్వం అంటే తనకెంతో ఇష్టమన్నాడు. 'ధోనీ ఒక ప్రభావవంతమైన వ్యక్తి. అద్భుతమైన సమయస్ఫూర్తి అతని సొంతం. ఒక జట్టు కెప్టెన్‌గా నాకు ధోనీయే రోల్‌ మోడల్‌. వివిధ దేశాలకు ...

ధోనియే స్పూర్తి, అతని నాయకత్వమంటే ఇష్టం: వెస్టిండిస్ కెప్టెన్   Oneindia Telugu
నాకు ధోనీయే స్ఫూర్తి: విండీస్‌ వన్డే కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


డివిలియర్స్ 'సెంచరీ' మిస్!   
సాక్షి
కేప్‌టౌన్ : కెరీర్ ఆరంభమైననాటినుంచి వరుసగా వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్ రికార్డుకు చేరువగా వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ దానిని త్రుటిలో కోల్పోయాడు. తన భార్య ప్రసవం కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. డివిలియర్స్ తన కెరీర్‌లో వరుసగా 98 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే వన్డే జట్టుకు ...

టెస్టులకు డివిలియర్స్‌ దూరం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'భరోసా కాదు.. రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేయాలి'   
Oneindia Telugu
గుంటూరు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ చేయాల్సింది రైతు యాత్రలు కాదన్న ఆయన, పశ్చాత్తాప యాత్రలు చేస్తే బాగుంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్న క్రమంలో మురళీధర్ రావు పై ...

'రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేస్తే మంచిది'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆమెకు గుడ్‌బై చెప్పి..: నటి, బికినీ భామతో డేటింగ్ చేస్తున్నాడు   
Oneindia Telugu
మియామి: పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరో కొత్త ప్రేమాయణం మొదలు పెట్టాడు. ఇతను ఈ మధ్యనే సూపర్‌ మోడల్‌ ఇరీనా షిక్‌కు గుడ్ బై చెప్పాడు. అనంతరం తాజాగా, మరో గాళ్‌ఫ్రెండ్‌ను చూసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అతడు ఇటాలియన్‌ మోడల్‌, నటి అలెస్సియా టెడెస్సీతో డేటింగ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బికినీ మోడల్‌గా ఆమెకు పేరు ...

క్రిస్టియానో రొనాల్డో కొత్త లవ్వాయణం: బికినీ మోడల్‌తో డేటింగ్!   వెబ్ దునియా
బికినీ భామతో రొనాల్డో రొమాన్స్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


పేస్‌, బోపన్న, సానియా జోడి ముందంజ   
ప్రజాశక్తి
పారిస్‌ : ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత్‌కు చెందిన రోహన్‌ బోపన్న, లియాండర్‌ పేస్‌, సానియా మీర్జా జోడీలు ముందంజ వేశాయి. పురుషుల, మహిళల డబుల్స్‌ విభాగాల్లో ఈ జోడిలు విజయం సాధించాయి. రెండో రౌండ్‌కు అర్హత సాధించాయి. పురుషుల డబుల్స్‌ విభాగంలో బోపన్న- ఫ్లోరిన్‌ మెర్గెయా (రోమానియా) జోడి 5-7, 6-3, 6-4 స్కోరుతో సెర్బియాకు చెందిన కజ్నోవిక్‌-విక్టోర్‌ ట్రోకి ...

సానియా, పేస్ జోడీల శుభారంభం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి   
సాక్షి
కరీంనగర్: జిల్లా పరిషత్ క్వార్టర్‌లోని అగ్నిమాపక కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ జైపాల్ రెడ్డిను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు.. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రి అనుమతుల కోసం వచ్చిన వారితో అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వలేని వారు ఏసీబీ అధికారులను ...

ఏసీబీకి చిక్కిన జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


నేను కాగితం పట్టుకున్నా, వారికి సూట్‌కేస్‌గానే కనిపిస్తుంది!   
Andhrabhoomi
హైదరాబాద్, మే 27: టిఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపిల తీరు విచిత్రంగా ఉందని, తాను కాగితం పట్టుకున్నా వారికి సూట్‌కేస్ కనిపిస్తోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. గండిపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న 34వ మహానాడులో ఆయన ప్రసంగించారు. కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని, కార్యకర్తల సంక్షేమనిధిని ...

కార్యకర్తలకు కొండంత అండనిస్తాం : లోకేష్‌   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


రుణ భారం   
సాక్షి
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : వర్షాలు ముందుగానే 'అనంత'ను పలకరించాయి. నైరుతి రుతు పవనాలూ తొందరగానే వచ్చే అకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు రైతులు పొలాలను దుక్కి దున్నారు. సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది కాస్త ముందస్తుగా జూన్‌లో విత్తనాలు వేయాలని భావిస్తున్నారు. విత్తనాలతో పాటు పంట ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言