వెబ్ దునియా
అంతా కట్టుకథ... శేషాచల ఎన్ కౌంటర్ పై తమిళనాడు ఫోరెన్సిక్ నిపుణుల వెల్లడి
వెబ్ దునియా
పోలీసులు చెబుతున్నవన్నీ అబద్దాలే. నిజమైనా ఎన్ కైంటరే అయితే బండరాళ్లతో మోదిన గుర్తులు ఎలా వచ్చాయి...? కొత్త ప్యాంటును ఎందుకు తొడిగారు..? ఎముకలు ఎలా విరిగిపోయాయి? చర్మం ఎందుకు కమిలిపోయింది? ఇంత మంది పోలీసులు ఒకరిని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళనాడు ఫోరెన్సిక్ అధికారులు ...
కూలీల ఎన్కౌంటర్ బూటకమేసాక్షి
అది బూటకపు ఎన్ కౌంటరేNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలీసులు చెబుతున్నవన్నీ అబద్దాలే. నిజమైనా ఎన్ కైంటరే అయితే బండరాళ్లతో మోదిన గుర్తులు ఎలా వచ్చాయి...? కొత్త ప్యాంటును ఎందుకు తొడిగారు..? ఎముకలు ఎలా విరిగిపోయాయి? చర్మం ఎందుకు కమిలిపోయింది? ఇంత మంది పోలీసులు ఒకరిని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళనాడు ఫోరెన్సిక్ అధికారులు ...
కూలీల ఎన్కౌంటర్ బూటకమే
అది బూటకపు ఎన్ కౌంటరే
సాక్షి
23న తమిళనాడు సీఎంగా జయ ప్రమాణం
సాక్షి
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జే జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనులయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఈ విషయాన్ని వెల్లడించారు. 22న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై జయలలితను శాసనసభ పక్ష నాయకురాలిగా ...
మే 23న సిఎం జయలలిత ప్రమాణ స్వీకారంVaartha
మళ్లీ గద్దెనెక్కనున్న జయలలితAndhrabhoomi
23న సీఎంగా జయ ప్రమాణం!Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జే జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనులయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఈ విషయాన్ని వెల్లడించారు. 22న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై జయలలితను శాసనసభ పక్ష నాయకురాలిగా ...
మే 23న సిఎం జయలలిత ప్రమాణ స్వీకారం
మళ్లీ గద్దెనెక్కనున్న జయలలిత
23న సీఎంగా జయ ప్రమాణం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇదేం పని స్వామి.. పెళ్లికి అతిథిగా వచ్చి తాళి కట్టబోయిన సుబ్రమణ్యస్వామి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, మే 20: 'పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్ని ఆశీర్వదించవయ్యా పెద్దమనిషీ..' అని అడిగితే ఏకంగా వధువు మెడలోనే తాళి కట్టబోయాడాయన! ఆ పెద్దమనిషి ఎవరో కాదు.. భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి. ఇటీవలే ఆయన తమిళనాడులో ఒక వివాహానికి హాజరయ్యారు. పాపం పెద్దాయన ఢిల్లీ నుంచి పెళ్లి చూడ్డానికి వచ్చాడు కదాని అక్కడున్నవారు ఆయన చేతికి ...
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన బీజేపీ నేతసాక్షి
పెళ్లికి చీఫ్ గెస్ట్, వధువు మెడలో తాళి కట్టబోయిన సుబ్రమణ్యస్వామి (వీడియో)Oneindia Telugu
మతిమరుపు వల్లే తాళి కట్టబోయా.. చెడు ఉద్దేశం లేదు: స్వామివెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, మే 20: 'పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్ని ఆశీర్వదించవయ్యా పెద్దమనిషీ..' అని అడిగితే ఏకంగా వధువు మెడలోనే తాళి కట్టబోయాడాయన! ఆ పెద్దమనిషి ఎవరో కాదు.. భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి. ఇటీవలే ఆయన తమిళనాడులో ఒక వివాహానికి హాజరయ్యారు. పాపం పెద్దాయన ఢిల్లీ నుంచి పెళ్లి చూడ్డానికి వచ్చాడు కదాని అక్కడున్నవారు ఆయన చేతికి ...
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన బీజేపీ నేత
పెళ్లికి చీఫ్ గెస్ట్, వధువు మెడలో తాళి కట్టబోయిన సుబ్రమణ్యస్వామి (వీడియో)
మతిమరుపు వల్లే తాళి కట్టబోయా.. చెడు ఉద్దేశం లేదు: స్వామి
వెబ్ దునియా
కాపురానికి నిరాకరించిన భర్త.. ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవ దహనం..!
వెబ్ దునియా
ఉసిలంపట్టి సమీపంలో కాపురం చేసేందుకు నిరాకరించిన భర్తతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చిన సంఘటన కలకలం రేపింది. విరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా, ఉసిలంపట్టి పరిధిలోని కుమరపురంకు చెందిన కన్నన్, పాండిశ్వరీలు గత మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యభర్తల మధ్య ...
ఇంటికి నిప్పంటించిన భార్య: భర్తతో సహా ఏడుగురు సజీవ దహనంOneindia Telugu
ఇంటికి నిప్పుపెట్టిన భార్య: ఏడుగురు దహనంVaartha
ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవదహనంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉసిలంపట్టి సమీపంలో కాపురం చేసేందుకు నిరాకరించిన భర్తతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చిన సంఘటన కలకలం రేపింది. విరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా, ఉసిలంపట్టి పరిధిలోని కుమరపురంకు చెందిన కన్నన్, పాండిశ్వరీలు గత మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యభర్తల మధ్య ...
ఇంటికి నిప్పంటించిన భార్య: భర్తతో సహా ఏడుగురు సజీవ దహనం
ఇంటికి నిప్పుపెట్టిన భార్య: ఏడుగురు దహనం
ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవదహనం
Oneindia Telugu
మోడీ ఏపీకి మోసం చేశారు, తెలిసీ వెంకయ్య మౌనం: గుత్తాకు జైరాం ఝలక్
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ బుధవారం అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. జైరాం రమేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం విభజన చట్టానికి తూట్లు ...
మోదీ విఫలమయ్యారు: జైరాంసాక్షి
గుత్తా లేఖపై సంబంధం లేదు.. మోడీ మోసం చేస్తే వెంకయ్య మౌనం : జైరాం రమేష్వెబ్ దునియా
ఏపీ ప్రజలను ప్రధాని మోసం చేశారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ బుధవారం అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. జైరాం రమేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం విభజన చట్టానికి తూట్లు ...
మోదీ విఫలమయ్యారు: జైరాం
గుత్తా లేఖపై సంబంధం లేదు.. మోడీ మోసం చేస్తే వెంకయ్య మౌనం : జైరాం రమేష్
ఏపీ ప్రజలను ప్రధాని మోసం చేశారు
సాక్షి
డీకే రవి మృతి కేసులో సీబీఐ నివేదిక
TV5
బెంగళూరులో యువ ఐఎఎస్ అధికారిది ఆత్మహత్యే అని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. స్థలాన్ని కొనాలని భావించి ఎంతో ప్రయత్నించిన రవి, కొనలేని కారణంగా మనోవేదనతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సీబీఐ అభిప్రాయ పడింది. ఈమేరకు నివేదిక సమర్పించింది. అనుమానాస్పద స్థితిలో రవి మరణించిన ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్లు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ...
ఐఏఎస్ అధికారి రవిది ఆత్మహత్యే!Andhrabhoomi
డికే రవి కేసు: బ్యాచ్మేట్ భర్త వద్ద అప్పు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం?Oneindia Telugu
ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
బెంగళూరులో యువ ఐఎఎస్ అధికారిది ఆత్మహత్యే అని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. స్థలాన్ని కొనాలని భావించి ఎంతో ప్రయత్నించిన రవి, కొనలేని కారణంగా మనోవేదనతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సీబీఐ అభిప్రాయ పడింది. ఈమేరకు నివేదిక సమర్పించింది. అనుమానాస్పద స్థితిలో రవి మరణించిన ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్లు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ...
ఐఏఎస్ అధికారి రవిది ఆత్మహత్యే!
డికే రవి కేసు: బ్యాచ్మేట్ భర్త వద్ద అప్పు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం?
ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!
Oneindia Telugu
రైతుల ఆత్మలు క్షోభింపజేసేలా మంగోలియాకు ఆర్ధిక సాయం: మోడీపై శివసేన
Oneindia Telugu
న్యూఢిల్లీ: శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. మంగోలియాకు ప్రధాని మోడీ బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించడంపై సామ్నా సంపాదకీయంలో మండిపడింది. మంగోలియాపై ప్రదర్శించిన ఆసక్తిని, మోడీ కరువుతో విలవిలాడుతున్న మహారాష్ట్రపై ఎందుకు చూపలేకపోతున్నారని ప్రశ్నించింది.
'మోదీకి మంగోలియాపై ఎందుకంత మోజు'సాక్షి
మంగోలియాపై ఉన్న ప్రేమ మహారాష్ట్రపై లేదా : మోడీకి శివసేన ప్రశ్నవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. మంగోలియాకు ప్రధాని మోడీ బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించడంపై సామ్నా సంపాదకీయంలో మండిపడింది. మంగోలియాపై ప్రదర్శించిన ఆసక్తిని, మోడీ కరువుతో విలవిలాడుతున్న మహారాష్ట్రపై ఎందుకు చూపలేకపోతున్నారని ప్రశ్నించింది.
'మోదీకి మంగోలియాపై ఎందుకంత మోజు'
మంగోలియాపై ఉన్న ప్రేమ మహారాష్ట్రపై లేదా : మోడీకి శివసేన ప్రశ్న
సాక్షి
మా అబ్బాయికి వరుడు కావలెను
సాక్షి
'మా అబ్బాయికి వరుడు కావాలి. జంతు ప్రేమికుడై ఉండాలి. శాఖాహారి, 25 నుంచి 40 ఏళ్ల మధ ్య ఉండాలి. కుల పట్టింపులేం లేవు. ఏ కులం అయినా ఫర్వాలేదు (అయ్యర్లకు ప్రాధాన్యం)' ఇది ఓ తల్లి ఇచ్చిన వివాహ ప్రకటన. పొరపాటున ఇలా ఇచ్చిందని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదండీ బాబూ..కొడుకు స్వలింగ సంపర్కుడు(గే) కావడంతోనే ఆ తల్లి ఇలా వార్తా పత్రికలో ...
'మా అబ్బాయికి తగిన వరుడు కావలెను': ముంబై తల్లి ప్రకటనవెబ్ దునియా
'గే'కు వరుడు కావలెనుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
'మా అబ్బాయికి వరుడు కావాలి. జంతు ప్రేమికుడై ఉండాలి. శాఖాహారి, 25 నుంచి 40 ఏళ్ల మధ ్య ఉండాలి. కుల పట్టింపులేం లేవు. ఏ కులం అయినా ఫర్వాలేదు (అయ్యర్లకు ప్రాధాన్యం)' ఇది ఓ తల్లి ఇచ్చిన వివాహ ప్రకటన. పొరపాటున ఇలా ఇచ్చిందని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదండీ బాబూ..కొడుకు స్వలింగ సంపర్కుడు(గే) కావడంతోనే ఆ తల్లి ఇలా వార్తా పత్రికలో ...
'మా అబ్బాయికి తగిన వరుడు కావలెను': ముంబై తల్లి ప్రకటన
'గే'కు వరుడు కావలెను
అయిదు కిలోల కణితిని తొలగించిన వైద్యుడు
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 20: ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ కణితిని ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) వైద్యుడు ఒకరు తొలగించారు. కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక రోగి నుంచి 5.018 కిలోల బరువున్న ఈ కణితిని ఎయిమ్స్లోని సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ అయిన డాక్టర్ ఎం.డి.రే శస్తచ్రికిత్స చేసి తొలగించారు. మెడికల్ రికార్డుల ...
కిడ్నీలో 5 కేజీల కణితి తొలగింపుNamasthe Telangana
అతిపెద్ద కిడ్నీ కణితిని తొలగించిన ఎయిమ్స్ వైద్యులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 20: ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ కణితిని ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) వైద్యుడు ఒకరు తొలగించారు. కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక రోగి నుంచి 5.018 కిలోల బరువున్న ఈ కణితిని ఎయిమ్స్లోని సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ అయిన డాక్టర్ ఎం.డి.రే శస్తచ్రికిత్స చేసి తొలగించారు. మెడికల్ రికార్డుల ...
కిడ్నీలో 5 కేజీల కణితి తొలగింపు
అతిపెద్ద కిడ్నీ కణితిని తొలగించిన ఎయిమ్స్ వైద్యులు
సాక్షి
స్టెంట్ల రేట్లు 7 వందల శాతం అధికం: ఎఫ్డీఏ
Namasthe Telangana
ముంబై: ముంబైతోపాటు మహారాష్ట్రలోని హృద్రోగులు వాళ్ల గుండె శస్త్రచికిత్సలో ఉపయోగించే స్టెంట్లకు 700 శాతం అధిక ధరలను చెల్లిస్తున్నారు. ఈమేరకు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఒక్కో స్టెంట్ను రూ.25 వేలకు కొని రూ.1.55 లక్షలకు అమ్ముతున్నారని సర్వే తెలిపింది. డిస్ట్రిబ్యూటర్లు, మధ్యవర్తిగా ఉండే ...
25 వేలకు కొని.. 1.55 లక్షలకు అమ్ముతున్నారుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై: ముంబైతోపాటు మహారాష్ట్రలోని హృద్రోగులు వాళ్ల గుండె శస్త్రచికిత్సలో ఉపయోగించే స్టెంట్లకు 700 శాతం అధిక ధరలను చెల్లిస్తున్నారు. ఈమేరకు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఒక్కో స్టెంట్ను రూ.25 వేలకు కొని రూ.1.55 లక్షలకు అమ్ముతున్నారని సర్వే తెలిపింది. డిస్ట్రిబ్యూటర్లు, మధ్యవర్తిగా ఉండే ...
25 వేలకు కొని.. 1.55 లక్షలకు అమ్ముతున్నారు
沒有留言:
張貼留言