2015年5月23日 星期六

2015-05-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అనూరాధ ఔట్‌.. రవిచంద్ర ఇన్‌! గవర్నర్‌కు ఎంఎల్‌సీ జాబితా పంపిన చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను అదృష్టం వెక్కిరించింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో గవర్నర్‌ కోటా కింద నియామకం జరగాల్సిన ఎమ్మెల్సీల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. ఆ స్థానంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే   Andhrabhoomi
టీడీపీ ఎమ్మెల్సీల పేర్లు ఖరారు   ప్రజాశక్తి
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ   సాక్షి

అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ   
సాక్షి
తిరుమల : మండుతున్న ఎండలు శ్రీవారి భక్తులపై ప్రభావం చూపలేకపోతున్నాయి. గత మూడు రోజులుగా రద్దీ పెరిగిపోయింది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 95 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం పత్యేక దర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు 12 గంటలు, సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శనివారం రాత్రి గదులు దొరక్క.
తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల శ్రీవారి దర్శనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ   Namasthe Telangana
తిరుమల గిరులకు పోటెత్తిన భక్తజనం   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విదేశీ గడ్డపై వివాదాస్పద వ్యాఖ్యలు: ప్రధాని మోడీపై కేసు నమోదు   
Oneindia Telugu
కాన్పూర్: ప్రధాని నరేంద్ర మోడీపై ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కేసు నమోదైంది. మోడీ ఇటీవల దక్షిణకొరియాలో పర్యటించిన సమయంలో ఆయన భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఆర్టీఐ కార్యకర్త సందీప్ శుక్లా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. మోడీ చేసిన వ్యాఖ్యలను తాను టీవీలో చూశానని ఆయన పేర్కొన్నారు.
భారత్‌‌లో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా... సియోల్‌లో మోడీ : కాన్పూర్‌లో కేసు   వెబ్ దునియా
నరేంద్రమోడీ పై కేసు నమోదు   తెలుగువన్
కాన్పూర్‌లో ప్రధాని మోదీపై కేసు నమోదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బాబుకు వెస్ట్‌పైనే దృష్టి.. కర్నూలు పట్టడం లేదు: కేఈ అర్థం చేసుకుని మాట్లాడండి ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, మే 23: ''అధినేత చంద్రబాబు దృష్టంతా పశ్చిమ గోదావరిపైనే ఉంది. కర్నూలుపై అస్సలు లేదు'' అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తమనెప్పుడూ.. 'పశ్చిమ గోదావరి జిల్లా 16 సీట్లు ఇచ్చింది. కర్నూలులో మూడు సీట్లే వచ్చాయి. మిగతా 11 ఏమయ్యాయి?' అని ప్రశ్నించడం బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కర్నూలులో శనివారం జరిగిన ...

చంద్రబాబు.. కేఈ.. డిష్యుం డిష్యుం!   సాక్షి
చంద్రబాబుపై కెఇ అసంతృప్తి: సంచలన వ్యాఖ్యలు   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
70 అడుగుల ఎత్తు నుంచి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం, మే 21: నిత్యం భద్రాచలం, ఖమ్మం నడుమ తిరిగే 'రామబాణం' ఆర్టీసీ బస్సు అది! గురువారం గురి తప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పింది! అంతే.. బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డుపై నుంచి 70 అడుగుల లోతుకు పల్టీలు కొడుతూ వెళ్లి బొల్తా పడిపోయింది! ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు (40), దుమ్ముగూడెం మండలం ...

మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియో   సాక్షి

అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే!   
సాక్షి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా లేనట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తేల్చిచెప్పారు. కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని అరుణ్‌జైట్లీ శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేకహాదాపై ...

ప్రత్యేక హోదా రాకున్నా ఇబ్బంది లేదు: జైట్లీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'హోదా'కు మించి నిధులు   Andhrabhoomi
ప్రత్యేక హోదా కుదరదు ఓ రూపాయి ఎక్కువిస్తాం   ప్రజాశక్తి

అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
మైక్రోసాఫ్ట్‌తో కలసి ఐటీ సేవలు   
సాక్షి
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సంస్థతో కలసి రాష్ట్రంలో ఐటీ ఆధారిత సేవలు అందించేందుకు హిటాచి అనుబంధ సంస్థ హిటాచి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఆసక్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో హిటాచి జపాన్, అమెరికా ప్రతినిధి బృందం వేర్వేరుగా శనివారం భేటీ అయ్యింది. సాధారణ ప్రజలు నేరుగా ...

పెట్టుబడులకు స్వర్గ్ధామం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మావోయిస్ట్ అయితే అరెస్ట్ చేస్తారా.. కేరళ కోర్టు   
తెలుగువన్
కేరళ కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతలా వాళ్లు షాకయ్యే తీర్పు ఏమిచ్చిందో చూద్దాం. శ్యామ్ బాలకృష్ణ అనే వ్యక్తిని కేరళ పోలీసులు నక్సల్ పేరుతో అరెస్ట్ చేశారు. బాలకృష్ణను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. శనివారం ఈ పిటిషన్ పై జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ విచారణ ...


ఇంకా మరిన్ని »   


తెలుగువన్
   
26న ఢిల్లీ శాసనసభ సమావేశం   
Namasthe Telangana
న్యూఢిల్లీ : ఈ నెల 26న ఢిల్లీ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య విభేదాలతో శాసనసభ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. గత నిర్ణయం మేరకు శాసనసభ సమావేశాలు జూన్‌లో జరగాల్సి ఉన్నాయి. Key Tags. Delhi Legislative assembly, CM Kejriwal, LG Najib Jung, ...

కేజ్రీవాల్ కు వివాదాలంటే ఇష్టం.. కిరణ్ రిజిజు   తెలుగువన్

అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీ ఆర్టీసీ బస్సులు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే.. టీ ఆస్తులన్నీ మావే ...   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే విధిగా ఎంట్రీ ట్యాక్స్‌ను చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ పన్నును వసూలుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇకపోతే.. తెలంగాణా రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులన్నీ టీఎస్ ఆర్టీసీకే ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言