2015年5月21日 星期四

2015-05-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఆర్టీసీ బస్సు బోల్తా   
సాక్షి
బూర్గంపాడు: ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు(రామబాణం) బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు వద్ద గురువారం అదుపుతప్పి బోల్తా పడింది. అప్రోచ్‌రోడ్ పైనుంచి మూడు పల్టీలు కొట్టి సుమారు 40 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తోపాటు ఓ మహిళ మృతి చెందగా 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ...

70 అడుగుల ఎత్తు నుంచి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం వద్ద గోదావరిలో పడిన ఆర్టీసీ బస్సు, ఒకరి మృతి   Oneindia Telugu
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి మహేందర్‌రెడ్డి   Namasthe Telangana

అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మళ్లీ ప్రపంచ నెం.1గా సైనా నెహ్వాల్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌: స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సైనా మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. గత నెల మొదట్లో కెరీర్‌లో తొలిసారి నెం.1 ర్యాంక్‌ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న మొదలయ్యే ఆస్ట్రేలియా ...

సైనా మళ్లీ నంబర్‌వన్‌   ప్రజాశక్తి
మరోసారి నంబర్‌వన్‌గా సైనా   సాక్షి
సైనా మళ్లీ నంబర్ వన్   Andhrabhoomi
Vaartha   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెల్వం రాజీనామా... అమ్మకు లైన్ క్లియర్   
వెబ్ దునియా
తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా కదులుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేయగా, మరోవైపు శాసనసభా పక్షనేతగా జయలలితను ఎన్నుకున్నారు. ఈ ఉదయం జరిగిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం ఉదయం తన ...

తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వడదెబ్బకు సొమ్ముసిల్లి పడిపోయిన రఘువీరా రెడ్డి : ఒకే రోజు 60 మంది మృతి   
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రచండానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది వడదెబ్బకు కన్నుమూశారు. వీరిలో ఏపీలో 23 మంది ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. మరోవైపు.. ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన ...

సన్ స్ట్రోక్: ఆఫీస్‌లో సొమ్మసిల్లి పడిన రఘువీరా   Oneindia Telugu
సొమ్మసిల్లిన రఘువీరా   Vaartha
పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డికి వ‌డ‌దెబ్బ‌   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
టీఎస్ ఆర్టీసీకే తెలంగాణ ఆస్తులు..   
Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులన్నీ టీఎస్ ఆర్టీసీకే చెందుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో ఏపీ మంత్రితోపాటు కార్మికులకు కూడా స్పష్టత ఉందన్నారు. ప్రస్తుత పర్మిట్ల కాలపరిమితి ముగియగానే ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే అన్ని బస్సుల మాదిరిగానే ఏపీ బస్సులకు కూడా పన్ను విధిస్తామన్నారు ...

త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు   సాక్షి
తెలంగాణాలో ఆర్టీసీ బస్సు చార్జీల మోత తప్పదు : మంత్రి మహేందర్ రెడ్డి   వెబ్ దునియా
ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాం.. తెలంగాణ మంత్రి   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఏపీలో ఓటు లేక జూపూడికి బ్యాడ్‌ లక్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. జూపూడి ప్రభాకరరావు స్థానంలో మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి అవకాశం దక్కించుకున్నారు. మరో అభ్యర్థి పంచుమర్తి అనూరాధపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహించి ఆమెను పక్కన పెట్టింది. ఆమె స్థానంలో మరో ...

తెలంగాణలో ఓటు ట్విస్ట్, ఏపీలో జూపూడికి బ్యాడ్‌లక్   Oneindia Telugu

అన్ని 31 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భూసేకరణపై వక్రీకరిస్తున్నారు: నారాయణ, వెంకయ్యపై జైరాం మండిపాటు   
Oneindia Telugu
హైదరాబాద్: భూ సేకరణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. నారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని భూసేకరణ ఉత్తర్వులపై విచారణ జరిగిందని మరో 15 రోజుల వరకు భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పదిహేను రోజుల తర్వాత ...

భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణ   సాక్షి
భూసేకరణపై కోర్టు స్టే ఇవ్వలేదు : మంత్రి నారాయణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూసేకరణ జీవో అమలుపై స్టే   Andhrabhoomi
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాతో రానంటావా...! తెగనరికేస్తా...!! ప్రియురాలిపై ప్రియుడి దాడి.   
వెబ్ దునియా
బుద్ధి ఉండో బుద్ధి లేకో కొంత కాలం అతనితో సహజీవనం చేసింది. ప్రేమిస్తున్నానని నమ్మించిన ఆ ఉన్మాదికి పెళ్లయ్యిందని తెలిసి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక తనతో సహజీవనం కటీఫ్ చెప్పేయడంతో ఉన్మాదికి ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే తనతో సహజీవనం చేసిన యువతి ఇంటికి చేరుకుని దాడికి పాల్పడ్డాడు. చెయ్యి నరికి పారిపోయాడు. గుంటూరు నగరం ...

సహజీవనానికి నిరాకరించిందని యువతిపై దాడి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముస్లిం అనే కారణంతో జాబ్ నిరాకరించిన కంపెనీ   
సాక్షి
ముంబై: ముస్లిం అన్న కారణంగా ముంబైలోని ప్రైవేట్ కంపెనీ ఒకటి ఎంబీఏ చదివిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై జాతీయ మైనారిటీ కమిషన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మతపర వివక్షను సహించేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ముంబైలోని హరే కృష్ణ ...

ముస్లిం అనే కారణంతో ఉద్యోగమివ్వని కంపెనీ..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోడీజీ..! ఇదిగో మత వివక్ష...!!   ప్రజాశక్తి
ముంబైలో మత వివక్ష: సారీ, ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వలేం   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజీవ్ వర్ధంతి: కంటతడి పెట్టిన సోనియా, రాహుల్ భుజంపై వాద్రా చేయి(ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని ...

రాజీవ్ గాంధీకి ఘన నివాళి   సాక్షి
రాజీవ్ సంస్మరణ కార్యక్రమానికి రాష్టప్రతి, ఉపరాష్టప్రతి దూరం   Andhrabhoomi
ఢిల్లీ వీర్‌భూమి వద్ద రాజీవ్ 24వ వర్థంతి వేడుకలు.. కాంగ్రెస్ నేతలు హాజరు   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言