వెబ్ దునియా
పొట్ట నిండా నాణేలే.. 173 వాటి వెలికి తీసిన డాక్టర్లు.. ఎలా బతికాడో ఏమో..
వెబ్ దునియా
ఎంత దొంగలించే బుద్ధి ఉన్నా నాణెం కనిపిస్తే.. అలా తీసి ఇలా జేబులోనో లేదా మరెక్కడో దాచేస్తారు. కానీ ఇతగాడికి జాగ్రత్త ఎక్కువ నాణెం కనిపిస్తే చాలు నేరుగా మింగేస్తాడు. తన పొట్టలో భద్రంగా దాచుకుంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 నాణేలు మింగేశాడు. వీటిని బయటకు తీసిన డాక్టర్లు ఇంతకాలం ఎలా బతికాడాని ఆశ్చర్యపోయారు. వివరాలిలా ...
అతని పొట్టనిండా నాణేలేసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంత దొంగలించే బుద్ధి ఉన్నా నాణెం కనిపిస్తే.. అలా తీసి ఇలా జేబులోనో లేదా మరెక్కడో దాచేస్తారు. కానీ ఇతగాడికి జాగ్రత్త ఎక్కువ నాణెం కనిపిస్తే చాలు నేరుగా మింగేస్తాడు. తన పొట్టలో భద్రంగా దాచుకుంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 నాణేలు మింగేశాడు. వీటిని బయటకు తీసిన డాక్టర్లు ఇంతకాలం ఎలా బతికాడాని ఆశ్చర్యపోయారు. వివరాలిలా ...
అతని పొట్టనిండా నాణేలే
వెబ్ దునియా
మంత్రి స్మృతి ఇరానీపై ప్రియాంక ఎదురుదాడి
Andhrabhoomi
రాయెబరేలీ (ఉత్తర్ప్రదేశ్), మే 27: నెహ్రూ-గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రియాంకా గాంధీ బుధవారం ఎదురుదాడికి దిగారు. యుపిఏ హయాంలో హామీ ఇచ్చినట్లుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోక్సభ నియోజకవర్గంలో ఐఐఐటిని ఎందుకు నెలకొల్పలేదని ఆమె మంత్రిని నిలదీశారు. నెహ్రూ-గాంధీ ...
అమేథిలో ఐఐఐటీ: ప్రియాంక ప్రశ్నకు ధీటైన జవాబిచ్చిన స్మృతి ఇరానీOneindia Telugu
'ముందు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు'సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
రాయెబరేలీ (ఉత్తర్ప్రదేశ్), మే 27: నెహ్రూ-గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రియాంకా గాంధీ బుధవారం ఎదురుదాడికి దిగారు. యుపిఏ హయాంలో హామీ ఇచ్చినట్లుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోక్సభ నియోజకవర్గంలో ఐఐఐటిని ఎందుకు నెలకొల్పలేదని ఆమె మంత్రిని నిలదీశారు. నెహ్రూ-గాంధీ ...
అమేథిలో ఐఐఐటీ: ప్రియాంక ప్రశ్నకు ధీటైన జవాబిచ్చిన స్మృతి ఇరానీ
'ముందు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు'
సాక్షి
2100 నాటికి మంచులేని ఎవరెస్ట్!
సాక్షి
కఠ్మాండు: ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలోని గ్లేసియర్లు(హిమానీనదాలు) ఈ శతాబ్ది చివరిలోగా కనుమరుగయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారం వల్లే ఈ ముప్పు తలెత్తుతోందన్నారు. ఈ వాయువులను నియంత్రించకుంటే ఎవరెస్ట్ సానువుల్లోని మంచు 70 శాతం మేర కరిగిపోతుందని లేదా మొత్తమే కనుమరుగవుతుందని ...
వందేళ్లలోగా ఎవరెస్టు హిమానీనదాలు అదృశ్యం... పరిశోధకులు హెచ్చరిక..వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు: ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలోని గ్లేసియర్లు(హిమానీనదాలు) ఈ శతాబ్ది చివరిలోగా కనుమరుగయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారం వల్లే ఈ ముప్పు తలెత్తుతోందన్నారు. ఈ వాయువులను నియంత్రించకుంటే ఎవరెస్ట్ సానువుల్లోని మంచు 70 శాతం మేర కరిగిపోతుందని లేదా మొత్తమే కనుమరుగవుతుందని ...
వందేళ్లలోగా ఎవరెస్టు హిమానీనదాలు అదృశ్యం... పరిశోధకులు హెచ్చరిక..
Oneindia Telugu
నేను బీఫ్ తింటా.. దేశంలోనే ఉంటా: నఖ్వీకి కిరణ్ రిజిజు కౌంటర్
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్థాన్ వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా? అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు.
నేను గోమాంసం తింటాను.. అలాగని ఎవరైనా నన్నువెబ్ దునియా
నేను బీఫ్ తింటా, ఎవరైనా ఆపగలరా?సాక్షి
కేంద్ర మంత్రుల మద్య బీఫ్ పంచాయతీNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్థాన్ వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా? అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు.
నేను గోమాంసం తింటాను.. అలాగని ఎవరైనా నన్ను
నేను బీఫ్ తింటా, ఎవరైనా ఆపగలరా?
కేంద్ర మంత్రుల మద్య బీఫ్ పంచాయతీ
Namasthe Telangana
ప్రమాదంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2జి టెలికాం లైసెన్సుల వ్యవహారంలో సహకరించకుంటే హానీ చేస్తామంటూ బెదిరించారని తనపై ట్రారు చైర్మన్ ప్రదీప్ ...
2జీపై మన్మోహన్ వివరణ.. బీజేపీపై ఫైర్.. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ డౌన్వెబ్ దునియా
ప్రధాని మోడీని కలిసిన మన్మోహన్సింగ్Namasthe Telangana
నా సొంతానికి వాడుకోలేదు: మన్మోహన్సింగ్Vaartha
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2జి టెలికాం లైసెన్సుల వ్యవహారంలో సహకరించకుంటే హానీ చేస్తామంటూ బెదిరించారని తనపై ట్రారు చైర్మన్ ప్రదీప్ ...
2జీపై మన్మోహన్ వివరణ.. బీజేపీపై ఫైర్.. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ డౌన్
ప్రధాని మోడీని కలిసిన మన్మోహన్సింగ్
నా సొంతానికి వాడుకోలేదు: మన్మోహన్సింగ్
Oneindia Telugu
స్వలింగ సంపర్కులకు డెన్లుగా మదర్సాలు, నిషేధించండి: ముస్లిం ప్రొఫెసర్
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయంలో విద్యాబోధనాలయాలుగా ఉన్న మదర్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ వెంటనే నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పని చేస్తోన్న ఆయన టీవీ ఛానెళ్లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపుతూ 'మేము ...
ఆ మదర్సాలు గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు... ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్య..వెబ్ దునియా
'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు'సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయంలో విద్యాబోధనాలయాలుగా ఉన్న మదర్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ వెంటనే నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పని చేస్తోన్న ఆయన టీవీ ఛానెళ్లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపుతూ 'మేము ...
ఆ మదర్సాలు గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు... ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్య..
'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పశ్చిమబెంగాల్ : కళాశాల ప్రిన్స్పాల్గా హిజ్రా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోల్కత్తా, మే 27 : భారత దేశంలోని ఓ కళాశాల ప్రిన్స్పాల్గా హిజ్రాను నియమించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ మహిళా కళాశాల ప్రిన్స్పాల్గా మనాబీ బందోపాధ్యాయ్ నియమితురాలైంది. ఈ క్రమంలో ఆ పదవిని చేపట్టబోయే తొలి హిజ్రాగా రికార్డులకెక్కింది. జూన్ 9 నుంచి మనాబీ ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు. హిజ్రా మనాబీ బందోపాధ్యాయ్ విద్యా ...
దేశంలోనే తొలిసారి.. ప్రిన్సిపాల్గా హిజ్రా.. బెంగాల్ సర్కారు కీలక నిర్ణయంవెబ్ దునియా
హిజ్రా.. కాలేజి ప్రిన్సిపాల్!ప్రజాశక్తి
మహిళా కళాశాల ప్రిన్స్పల్గా హిజ్రాAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోల్కత్తా, మే 27 : భారత దేశంలోని ఓ కళాశాల ప్రిన్స్పాల్గా హిజ్రాను నియమించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ మహిళా కళాశాల ప్రిన్స్పాల్గా మనాబీ బందోపాధ్యాయ్ నియమితురాలైంది. ఈ క్రమంలో ఆ పదవిని చేపట్టబోయే తొలి హిజ్రాగా రికార్డులకెక్కింది. జూన్ 9 నుంచి మనాబీ ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు. హిజ్రా మనాబీ బందోపాధ్యాయ్ విద్యా ...
దేశంలోనే తొలిసారి.. ప్రిన్సిపాల్గా హిజ్రా.. బెంగాల్ సర్కారు కీలక నిర్ణయం
హిజ్రా.. కాలేజి ప్రిన్సిపాల్!
మహిళా కళాశాల ప్రిన్స్పల్గా హిజ్రా
సాక్షి
త్రిపురలో సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ
Namasthe Telangana
అగర్తల: వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను ఉపసంహరించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు ఈశాన్య రాష్ర్టాలలో 18 ఏండ్లుగా ఈ చట్టం అమలవుతున్నది. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సాయుధ బలగాల చట్టాన్ని ...
ప్రత్యేకాధికారాలచట్టానికి స్వస్తిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
అగర్తల: వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను ఉపసంహరించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు ఈశాన్య రాష్ర్టాలలో 18 ఏండ్లుగా ఈ చట్టం అమలవుతున్నది. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సాయుధ బలగాల చట్టాన్ని ...
ప్రత్యేకాధికారాలచట్టానికి స్వస్తి
Oneindia Telugu
జయలలితపై చేతులెత్తేసిన కరుణానిధి, ఖుష్బూకు మద్దతా లేక ఏకగ్రీవమా?
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి తెలిపారు. జయ పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి డీఎంకే తరఫున ఎవరు పోటీ చేయరని చెప్పారు. జూన్ 27వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో జయలలిత అన్నాడీఎంకే పార్టీ తరఫున పోటీ ...
ఆర్కేనగర్ బరిలో జయలలిత : అమ్మపై ఖుష్బూ పోటీకి సై...?వెబ్ దునియా
జయపై పోటీ చేయట్లేదు: కరుణసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి తెలిపారు. జయ పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి డీఎంకే తరఫున ఎవరు పోటీ చేయరని చెప్పారు. జూన్ 27వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో జయలలిత అన్నాడీఎంకే పార్టీ తరఫున పోటీ ...
ఆర్కేనగర్ బరిలో జయలలిత : అమ్మపై ఖుష్బూ పోటీకి సై...?
జయపై పోటీ చేయట్లేదు: కరుణ
Oneindia Telugu
ముంబై: ముస్లిం యువతికి ఇల్లు అద్దెకివ్వలేదు, ఫిర్యాదు (వీడియో)
Oneindia Telugu
ముంబై: మతపరమైన వివక్షను సహించేది లేదని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించినా, తాజాగా ఓ ముస్లిం యువతికి అద్దెకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. దీనిని నిరసిస్తూ ఆ యువతి జాతీయ మైనారిటీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తోన్న 25 ఏళ్ల మిస్బా ఖాద్రి ...
మొన్న ఉద్యోగం..నేడు ఫ్లాట్సాక్షి
ముస్లిం అమ్మాయివి.. నిన్నెవరైనా వేధిస్తే పట్టించుకోం!: హౌసింగ్ సొసైటీవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మతపరమైన వివక్షను సహించేది లేదని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించినా, తాజాగా ఓ ముస్లిం యువతికి అద్దెకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. దీనిని నిరసిస్తూ ఆ యువతి జాతీయ మైనారిటీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తోన్న 25 ఏళ్ల మిస్బా ఖాద్రి ...
మొన్న ఉద్యోగం..నేడు ఫ్లాట్
ముస్లిం అమ్మాయివి.. నిన్నెవరైనా వేధిస్తే పట్టించుకోం!: హౌసింగ్ సొసైటీ
沒有留言:
張貼留言