2015年5月21日 星期四

2015-05-22 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సెల్వం రాజీనామా... అమ్మకు లైన్ క్లియర్   
వెబ్ దునియా
తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా కదులుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేయగా, మరోవైపు శాసనసభా పక్షనేతగా జయలలితను ఎన్నుకున్నారు. ఈ ఉదయం జరిగిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం ఉదయం తన ...

తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.. రూ.1400కే బెంగళూరు నుంచి విశాఖకు..   
వెబ్ దునియా
విమాన ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు పలు విమాన సంస్థలు అనేక విధాలైన డిస్కౌంట్లను ప్రవేశపెట్టడమే కాకుండా టిక్కెట్టు ధరలను మరింత తగ్గించాయి. తాజాగా ఎయిర్ ఏషియా ఇండియా విమానం సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వచ్చే నెలలో విమాన సర్వీసు ప్రారంభించనున్నామని తెలిపింది. ఈ విమానంలో తక్కువ ధరకు ...

బెంగళూరు నుంచి వైజాగ్‌కు ఏయిర్‌ఏషియా సర్వీస్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముస్లిం అనే కారణంతో జాబ్ నిరాకరించిన కంపెనీ   
సాక్షి
ముంబై: ముస్లిం అన్న కారణంగా ముంబైలోని ప్రైవేట్ కంపెనీ ఒకటి ఎంబీఏ చదివిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై జాతీయ మైనారిటీ కమిషన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మతపర వివక్షను సహించేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ముంబైలోని హరే కృష్ణ ...

ముస్లిం అనే కారణంతో ఉద్యోగమివ్వని కంపెనీ..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోడీజీ..! ఇదిగో మత వివక్ష...!!   ప్రజాశక్తి
ముంబైలో మత వివక్ష: సారీ, ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వలేం   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజీవ్ వర్ధంతి: కంటతడి పెట్టిన సోనియా, రాహుల్ భుజంపై వాద్రా చేయి(ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని ...

రాజీవ్ గాంధీకి ఘన నివాళి   సాక్షి
రాజీవ్ సంస్మరణ కార్యక్రమానికి రాష్టప్రతి, ఉపరాష్టప్రతి దూరం   Andhrabhoomi
ఢిల్లీ వీర్‌భూమి వద్ద రాజీవ్ 24వ వర్థంతి వేడుకలు.. కాంగ్రెస్ నేతలు హాజరు   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


భారతీయుడిని చంపిన మహిళకు 24 ఏళ్ల జైలు   
ప్రజాశక్తి
న్యూయార్క్‌: కదులుతున్న సబ్‌వే రైలు నుండి భారత సంతతికిచెందిన ఒక వ్యక్తిని తోసి చంపిన అభియోగంపై 33 ఏళ్ల అమెరికన్‌ మహిళకు ఇక్కడి కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012 డిసెంబర్‌ 27న సబ్‌వే రైలులోకి ప్రవేశిస్తున్న సునందో సేన్‌ (46) అనే వ్యక్తిని రైలు నుండి తోసివేసి అతడి మరణానికి కారకురాలైందన్న అభియోగంపై జరిగిన విచారణలో నిందితురాలు ఎరికా ...

రైలు పట్టాలపై తోసి ఇండియన్ హత్య: అమెరికన్ మహిళకు 24ఏళ్ల జైలు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దుశ్శాసన పర్వం : చీరెలాగేసిన.. జాకెట్ చించేసి.. లైంగిక వేధింపులు.. మహిళపై దాడి   
వెబ్ దునియా
అందరూ చూస్తుండగానే మగాళ్లంతా ఆమె పాలిట మృగాళ్లయ్యారు.. మహిళను బయటకు లాగారు. చీర ఊడబెరికేశారు. ఉన్న జాకెట్ చించేశారు. ఇక కట్టుకున్న బట్టలన్నింటిని చించేశారు. రోడ్డుపై దాడి చేశారు. భూ తగాదా నేపధ్యంలో పాలఘర్ లో 45 ఏళ్ల మహిళపై ఐదారుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆమెను వివస్త్రను ...

భూమికోసం వివస్త్రను చేసి మహిళపై దాడి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజస్థాన్‌లో ఇసుక తుఫాను: 19మంది మృతి, 60మందికి గాయాలు   
Oneindia Telugu
జైపూర్: రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన ఇసుక తుఫాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. 60మందికి పైగా గాయాలయ్యాయి. బికనీర్, నాగౌర్‌, జోథ్‌పూర్‌, జైపూర్‌, ఆల్వార్‌, భరత్‌పూర్‌, సవాయ్‌ మాథోపూర్‌ తదితర ప్రాంతాల్లో తుపాన ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. పెద్ద ఎత్తున వచ్చిన గాలి వల్ల ...

ఇసుక తుఫాన్.. 19 మంది మృతి   తెలుగువన్
ఇసుక తుఫానులో మృతులు 19 మంది   Andhrabhoomi
ఇసుక తుపానుకు 17 మంది బలి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తలలో బాణంతో 240కిలోమీటర్లు ప్రయాణించాడు   
Oneindia Telugu
భోపాల్: ఓ వైపు తలలో బాణం.. మరో వైపు ఆపరేషన్‌ కోసం 240 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో అంబులెన్స్‌లో మూడు జిల్లాలు దాటించిన బంధువులు ఓ ఆస్పత్రిలో అతనికి ఆపరేషన్‌ చేయించారు. దీంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్‌ ప్రాణాలు నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశ్ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో ప్రకాశ్ ...

తలలో బాణం.. 240 కి.మీ. ప్రయాణం.. ఇదే మనమైతే... అమ్మో...!   వెబ్ దునియా
తలలో బాణం.. 240 కిలోమీటర్ల ప్రయాణం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరో మూడేళ్లలో చంద్రయాన్-2: భారీ ప్రయోగానికి ఇస్రో రెడీ!   
వెబ్ దునియా
అకాల వర్షాల కోసం మోడల్స్‌ను అభివృద్ధి చేయాలని ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. వాతావరణం, అకాల వర్షాలకు సంబంధించిన వివరాలపై కల్పనా-1 తరహా శాటిలైట్ సమాచారం ఇస్తుందని.. ఇలాంటి మోడల్స్‌ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని కిరణ్ చెప్పారు. ఇస్రో మరో భారీ ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మంగళయాన్, చంద్రయాన్ లాంటి ...

మూడేండ్లలో చంద్రయాన్-2   Telugu Times (పత్రికా ప్రకటన)
గ్రహాంతర యాత్రలకు ఇస్రో సమాయత్తం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సోదరి మరణం: కంటతడిపెట్టిన డీఎంకే చీఫ్ కరుణానిధి   
వెబ్ దునియా
సోదరి షణ్ముగ సుందరత్తమ్మాల్ (99) కన్నుమూయడంతో తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి కంటతడిపెట్టారు. తన సోదరి ఇక లేదన్న ఆవేదనలో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సన్నివేశం చుట్టుపక్కల ఉన్న వారిని కలచివేసింది. దీంతో, పక్కనే ఉన్న ఆయన కుమారుడు స్టాలిన్, పీఎంకే అధినేత రాందాస్, కేంద్ర మాజీ మంత్రి రాజా, ఇతర నేతలు కరుణను ఓదార్చే ...

భోరున ఏడ్చిన కరుణానిధి   తెలుగువన్
కన్నీళ్లు పెట్టిన కరుణ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言