2015年5月18日 星期一

2015-05-19 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


10tv
   
నేటి నుంచి ఏపీలో ఉద్యోగల బదిలీలు   
10tv
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకేచోట రెండేళ్లు పూర్తి చేసిన వారిని పరిపాలన అవసరం మేరకు బదిలీ చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్‌ 57 ను జారీ చేసింది. ఉద్యోగ బదిలీల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా ...

ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి   సాక్షి
నేటి నుండి ఏపీలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొదలు   తెలుగువన్
హోదా బాధ్యత బీజేపీదే: కాంగ్రెస్, రేపటినుండి బదలీలు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమ్మా..! పోలవరంపై దయపెట్టండి... ఉమా భారతికి చంద్రబాబు వినతి   
వెబ్ దునియా
ఇంత కాలం పట్టిసీమ పాటపాడిన చంద్రబాబు ఇప్పుడు పోలవరం పాట పాడుతున్నారు. దానిని సకాలంలో పూర్తి చేయిస్తామని చెపుతూ వచ్చారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని, సత్వరం నిధులు ...

కేంద్రమే.. మధ్యవర్తి   Andhrabhoomi
పోలవరం పూర్తిచేద్దాం.. సహకరించండి   సాక్షి
'ప్రైవేటు' తప్పదు!   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
6న ఉదయం 8:49   
సాక్షి
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి వచ్చే నెల 6న ఉదయం శంకుస్థాపన జరగ నుంది. రాజధానిగా అమరావతి పేరును ఖరారు చేసిన తర్వాత ఆ పేరుతో శంకుస్థాపనకు జూన్ 6 ఉదయం 8.49కి ముహూర్త బలముందని పండితులు సూచించడంతో అదే సమయాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి సోమవారం ...

రాజధాని భూమిపూజకు ముహూర్తం ఖరారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధానికి ముహూర్తం ఖరారు, అది వద్దని హెచ్చరిక   Oneindia Telugu
రాజధాని నిర్మాణానికి ముహూర్తం: జూన్ 6, ఉదయం 8.49 గంటలకు..! 2024 సీఎం..?   వెబ్ దునియా
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీలో ఉన్నట్లుగా ఉంది: కేసీఆర్‌ని ఏకేసిన ఉద్యోగులు   
Oneindia Telugu
హైదరాబాద్: ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదని, సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఆదివారం నాడు మన రాష్ట్రం మన ఉద్యోగులు సదస్సులో పాల్గొని పలువురు ప్రసంగించారు. ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆధికారుల కిందనే పని ...

కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు   తెలుగువన్
కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించనున్న తెలంగాణ ఉద్యోగులు!   వెబ్ దునియా
కెసిఆర్ ను టి.ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయా   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మంత్రి ఈటలకు తప్పిన ప్రమాదం   
Namasthe Telangana
శంకరపట్నం: ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమకు ప్రమాదం తప్పింది. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ మాలపల్లెలో సీసీ రోడ్డును ప్రారంభించి, శంకరపట్నం మండలం మెట్‌పల్లి మీదుగా పోతిరెడ్డిపేటకు ముగ్గరూ ఒకే కారులో బయలుదేరారు. మెట్‌పల్లిలో సీసీ ...

మంత్రి ఈటెలకు తప్పిన ముప్పు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా   
Andhrabhoomi
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 25 ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కేశినేని ట్రావెల్స్ బస్సు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు హైదరాబాద్ నుండి బెంగళూరుకు 47 మంది ప్రయాణికులతో బయలు దేరింది. తెల్లవారుజామున 4 గంటల ...

అనంతలో బోల్తా పడిన బస్సు: 30 మందికి గాయాలు   Oneindia Telugu
ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా...15 మందికి గాయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు బొల్తా   Vaartha
తెలుగువన్   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2024లో ఏపీ సీఎంగా లోకేశ్... పీఎం కుర్చీలో చంద్రబాబు: రాజేంద్రప్రసాద్ జోస్యం!   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ జోస్యం చెప్పారు. వచ్చే 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్, దేశ ప్రధానమంత్రిగా నారా చంద్రబాబు నాయుడులు బాధ్యతలు చేపడుతారని ఆయన జోస్యం చెప్పారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ...

చంద్రబాబు పి.ఎమ్., లోకేష్ సి.ఎమ్   News Articles by KSR
చంద్రబాబు పీఎం, లోకేష్ సీఎం.. వైవీబీ జోస్యం   తెలుగువన్
'2024లో చంద్రబాబు పీఎం.. లోకేష్ సీఎం'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రాహూల్‌గాంధీ పాదయాత్ర రైతులు నమ్మరు   
Andhrabhoomi
జగిత్యాల, మే 18: రైతుల పట్ల అన్ని పార్టీలు కపట ప్రేమను ఒలక బోస్తున్నాయని రాకుమారుడు పాదయాత్ర చేస్తే రైతులు నమ్మె పరిస్థితి లో లేరని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని ఉద్దేశించి నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జగిత్యాలలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి కవిత మాట్లాడుతూ ...

కవిత వ్యంగ్యాస్త్రాలు: కారు స్పీడును సైకిల్ అందుకోలేకపోతోంది..!!   వెబ్ దునియా
జగిత్యాల వెనుకబాటుతనానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారణం: ఎంపీ కవిత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇక వైఫై హల్ చల్... విజయవాడలో 5 జీ సేవలు ప్రారంభం   
వెబ్ దునియా
రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణీకులకు వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఎండి సాంబశివరావు సోమవారం 5జీ వైఫై సేవలను విజయవాడలో ప్రారంభించారు. ఈ సేవలను దశల వారిగా మిగిలిన ప్రాంతాలకు విస్తరింప చేస్తారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు 5జీ వైఫై హంగులు అందివచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న 3జీ, ...

బెజవాడ బస్టాండ్‌కు 5జీ వైఫై!   సాక్షి
విజయవాడ: ఏపీలో తొలిసారి 5జీ వైఫై సేవలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


నా నిర్దోషిత్వం త్వరలోనే తేలుతుంది : స్పీకర్   
Andhrabhoomi
గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా గుర్తుతెలియని ఒక చోట రూ.20లక్షలు లభించిన సంఘటనతో తనకు సంబంధం ఉందని కేసు నమోదు చేశారని, ఇది పూర్తిగా తప్పుడు కేసు అని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. గత 30సంవత్సరాలుగా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నానని, ఇదంతా అసత్యమని, నిరాధారమని, త్వరలోనే తన నిర్దోషిత్వం తేలుతుందని స్పీకర్ మధుసూదనాచారి ...

కోర్టుకు హాజరైన స్పీకర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言