2015年5月16日 星期六

2015-05-17 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
వాళ్లే దేవుళ్లు: స్వచ్ఛ హైదరాబాద్ లోగో ఆవిష్కరించిన గవర్నర్, కెసిఆర్   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచంలోనే హైదరాబాద్ భద్రమైన నగరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇంత గొప్ప నగరం ఉండాల్సిన స్థితిలో లేదని చెప్పారు. శనివారం హెచ్ఐసిసిలో స్వచ్ఛ-హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని గవర్నర్ నర్సింహన్, సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ...

రోడ్లు ఊడ్చేవాళ్లే నాకు దేవుళ్లు: సీఎం కేసీఆర్   సాక్షి
హైదరాబాద్ వీధులు మురికి కూపాలు: స్వచ్ఛ హైదరాబాద్‌లో కేసీఆర్   వెబ్ దునియా
స్వచ్ఛతేవ జయతే..   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదాని అరెస్ట్   
సాక్షి
కడప: ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం హరియాణలో అరెస్ట్ చేశారు. ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి బృందం శుక్రవారం హరియాణ రాష్ట్రంలోని హిస్తార్ జిల్లాలో మంగళి ప్రాంతంలో ముఖేశ్ బదానిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి రూ.20 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బదానిని అక్కడి ...

హర్యానాలో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు   Namasthe Telangana

అన్ని 30 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అది కాంగ్రెస్ నేతల భరోసా యాత్ర: తుమ్మల   
Oneindia Telugu
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసింది రైతు భరోసా యాత్ర కాదని.. అది కాంగ్రెస్ నేతల భరోసా యాత్ర అని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ అరాచక పాలనను కొనసాగించిందని ...

ఇళ్లలో కూర్చొని ఏడ్వలేక బయటికొస్తున్నారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాహల్ అమాయకుడు.. పిలిచి అవమానించారు: తుమ్మల కామెంట్   వెబ్ దునియా
కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు: తుమ్మల   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్య   
Oneindia Telugu
గుంటూరు: తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యను ఎంపికచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారమిక్కడ జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు ...

ఆయనా తినరు.. మమ్మల్ని తిననివ్వరు: ఎన్నికల్లో పోటీ చేయను!   వెబ్ దునియా
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్య   TV5
ఇక ఎన్నికల్లో పోటీచేయను... వెంకయ్యనాయుడు   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


బాహుబలిలో అస్లాంఖాన్‌గా నటుడు సుదీప్   
Namasthe Telangana
హైదరాబాద్: దర్శకుడు జక్కన బాహుబలి సినిమాకు సంబంధించిన ఒక్కో స్టిల్‌ను వరుస పెట్టి విడుదల చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచుతూ పోతున్నారు. ఇటీవలే బాహుబలి సినిమాకు సంబంధించిన బిజ్జలదేవ పోస్టర్‌ను విడుదల చేసిన రాజమౌళి ఉప్పుడు తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా నటుడు సుదీప్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
పెట్రో ధరల పెంపుపై భగ్గు   
సాక్షి
కవాడిగూడ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నందుకు నిరసనగా విపక్షాలు భగ్గుమన్నాయి. శనివా రం బషీర్‌బాగ్ చౌరస్తాలో పలు పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో... వైఎస్సార్ సీపీ హైదరాబాద్ జిల్లా యువజన విభాగం ...

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

అన్ని 47 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
4 కోట్ల బూతు వైబ్‌సైట్లు: తెలంగాణ సిఐడి కొరడా   
Oneindia Telugu
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా బూతు వైబ్‌సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అశ్లీల వెబ్‌సైట్లను కట్టడి చేయాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తించి, అందుకు తగిన చర్యలకు ఉపక్రమించింది. అశ్లీల వెబ్‌సైట్లు దేశంలో దాదాపు 4 కోట్ల దాకా ఉంటాయని కంప్యూటర్స్ ఎమర్జెన్సీ టీమ్ అంచనా వేసింది.
అశ్లీల వెబ్ సైట్ లను నిషేధించాలన్న సీఐడీ..   10tv
బూతు చూశారో..! బాక్సు బద్ధలే...? పోర్న్ పోరగాళ్ళకు హెచ్చరిక..   వెబ్ దునియా
బూతు సైట్లపై భారత ప్రధాని కొరడా.. తెలంగాణలో 1400 వెబ్‌సైట్లపై కేసులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు: జగన్ ధ్వజం   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో తప్పుడు హామీలను గుప్పించి ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆరో రోజు శనివారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఉజ్జహల్ లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి ...

వినతుల వెల్లువ   సాక్షి

అన్ని 21 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విద్యుత్తు తెలంగాణకిచ్చి, రాయలసీమకు నీరు: చంద్రబాబు   
Oneindia Telugu
కర్నూలు: అవసరమైతే జలవిద్యుత్తును తెలంగాణకు ఇచ్చి కృష్ణా నీటిని రాయలసీమకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గోరకల్లు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు ఉంచుతామని తెలిపారు. అవుకు రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు ...

గడువులోగానే పోలవరం   సాక్షి
నీరు ఆంధ్రాకు... విద్యుత్తు తెలంగాణకు.. సాగునీటిపై బాబు వ్యాఖ్య   వెబ్ దునియా

అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
భూసేకరణకు 145 రోజుల గడువు!   
సాక్షి
విజయవాడ బ్యూరో: రాజధానిలో బలవంతపు భూసేకరణకు నడుం బిగించిన ప్రభుత్వం ఆ ప్రక్రియను కలెక్టర్ నోటిఫికేషన్ తర్వాత 145 రోజుల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోంది. భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ఆధారంగా రాష్ట్ర సర్కార్ గురువారం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. భూసేకరణ విధివిధానాలు, మార్గదర్శకాలపై త్వరలో మరో జీఓ ...

భూసేకరణ జూన్‌ నుంచే.. ఈ నెలాఖరు వరకూ సమీకరణే: ఏపీ సర్కారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ రాజధానిలో బలవంతపు భూసేకరణ!   Namasthe Telangana

అన్ని 17 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言