వెబ్ దునియా
అక్కడ పెద్ద మోడీ.. ఇక్కడ చిన్న మోడీ.. ఇద్దరూ ఇద్దరే.. చేసిందేమీ లేదు. : రాహూల్
వెబ్ దునియా
దేశంలో, తెలంగాణాలో మోడీల పాలన మొదలయ్యిందనీ, కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణలో మినీ మోడీ ప్రజలకు ఎన్నెన్నో హామీ ఇచ్చారని వారు చేసింది, చేస్తున్నదీ ఏమి లేదని, కేవలం తమకు కావల్సిన నలుగురైదుగురు వ్యాపారుల కోసమే ప్రభుత్వాలను నడుపుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ మహాసభలో ...
మోదీది సూటూ బూటు హయాం.. కేసీఆర్ది కుటుంబ పాలన.. ఇద్దరిదీ అరాచకమే: రాహుల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్రంలో మోదీ.. తెలంగాణలో మినీ మోదీAndhrabhoomi
మినీ మోడీ అంటే విమర్శించినట్లేనాNews Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో, తెలంగాణాలో మోడీల పాలన మొదలయ్యిందనీ, కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణలో మినీ మోడీ ప్రజలకు ఎన్నెన్నో హామీ ఇచ్చారని వారు చేసింది, చేస్తున్నదీ ఏమి లేదని, కేవలం తమకు కావల్సిన నలుగురైదుగురు వ్యాపారుల కోసమే ప్రభుత్వాలను నడుపుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ మహాసభలో ...
మోదీది సూటూ బూటు హయాం.. కేసీఆర్ది కుటుంబ పాలన.. ఇద్దరిదీ అరాచకమే: రాహుల్
కేంద్రంలో మోదీ.. తెలంగాణలో మినీ మోదీ
మినీ మోడీ అంటే విమర్శించినట్లేనా
వెబ్ దునియా
శాశ్వత హైకోర్టు కోసం స్థలాన్ని గుర్తించండి.. ఆరునెలల గడువు
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో శాశ్వత హైకోర్టు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారో స్థలాన్ని గుర్తించండి. స్థలం గుర్తింపు జరిగిన తరువాత దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించాలి. ముఖ్యమంత్రితో సంప్రదించి స్థల ఎంపికపై సీజే ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియ ఆరు నెలల లోపు పూర్తి కావాలని ఆదేశించింది.
ఆంధ్ర హైకోర్టు ప్రదేశాన్ని ఆరు నెలల్లోగా నిర్ణయించాలిAndhrabhoomi
ఏపీలో శాశ్వత హైకోర్టు కోసం స్థలాన్ని గుర్తించండి..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో శాశ్వత హైకోర్టు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారో స్థలాన్ని గుర్తించండి. స్థలం గుర్తింపు జరిగిన తరువాత దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించాలి. ముఖ్యమంత్రితో సంప్రదించి స్థల ఎంపికపై సీజే ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియ ఆరు నెలల లోపు పూర్తి కావాలని ఆదేశించింది.
ఆంధ్ర హైకోర్టు ప్రదేశాన్ని ఆరు నెలల్లోగా నిర్ణయించాలి
ఏపీలో శాశ్వత హైకోర్టు కోసం స్థలాన్ని గుర్తించండి..
Oneindia Telugu
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్
సాక్షి
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలుపై రూ.3.13, డీజిల్పై రూ.2.71 పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1న పెట్రోలుపై రూ.3.96, డీజిల్పై రూ.2.37 పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలకు స్థానిక పన్నులు కలుపుకుంటే వాస్తవ పెంపు మరింత ...
పెట్రో మంట.. పక్షంలో రెండో సారీ భారీగా వడ్డింపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుతెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలుపై రూ.3.13, డీజిల్పై రూ.2.71 పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1న పెట్రోలుపై రూ.3.96, డీజిల్పై రూ.2.37 పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలకు స్థానిక పన్నులు కలుపుకుంటే వాస్తవ పెంపు మరింత ...
పెట్రో మంట.. పక్షంలో రెండో సారీ భారీగా వడ్డింపు
శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Oneindia Telugu
127 మందిపై సామూహిక అత్యాచారం, లూటీలు
Oneindia Telugu
డాకర్: ఇండ్లలోని వస్తువులు లూటీ చేసి చిన్నా పెద్ద అని తేడా లేకుండా వరుసగా అత్యాచారం చేస్తుండటంతో తూర్పు కాంగోలోని మహిళలు హడలిపోతున్నారు. ఎప్పుడు వచ్చి మీద పడుతారో అని రాత్రి పగలు నిద్రహారాలు మాని జాగారం చేస్తున్నారు. ఆర్మీ మిలిషియా దురాగతాలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ...
ఆర్మీ మిలిషియా సభ్యుల దారుణం.. 127 మంది మహిళలపై అత్యాచారం..!వెబ్ దునియా
127 మందిపై సామూహిక అత్యాచారం..TV5
127 మందిపై అత్యాచారానికి తెగబడ్డారు ..సాక్షి
తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
డాకర్: ఇండ్లలోని వస్తువులు లూటీ చేసి చిన్నా పెద్ద అని తేడా లేకుండా వరుసగా అత్యాచారం చేస్తుండటంతో తూర్పు కాంగోలోని మహిళలు హడలిపోతున్నారు. ఎప్పుడు వచ్చి మీద పడుతారో అని రాత్రి పగలు నిద్రహారాలు మాని జాగారం చేస్తున్నారు. ఆర్మీ మిలిషియా దురాగతాలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ...
ఆర్మీ మిలిషియా సభ్యుల దారుణం.. 127 మంది మహిళలపై అత్యాచారం..!
127 మందిపై సామూహిక అత్యాచారం..
127 మందిపై అత్యాచారానికి తెగబడ్డారు ..
Oneindia Telugu
విషాదం: యువతి ప్రాణం తీసిన సెల్పీ సరదా
Oneindia Telugu
లండన్: ఇటీవలి కాలంలో సెల్ఫీలు సరదా పెరిగిపోయింది. అయితే ఆ సరదా సాహసంగా మారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం సాహసం చేసిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. రుమేనియాకు చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు పైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడింది. అన్నా ఉర్సు (18) అనే యువతి రైలు పైన ...
సెల్ఫీ సరదాకు యువతి బలిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: ఇటీవలి కాలంలో సెల్ఫీలు సరదా పెరిగిపోయింది. అయితే ఆ సరదా సాహసంగా మారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం సాహసం చేసిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. రుమేనియాకు చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు పైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడింది. అన్నా ఉర్సు (18) అనే యువతి రైలు పైన ...
సెల్ఫీ సరదాకు యువతి బలి
Oneindia Telugu
చలువ కళ్లద్దాలతో కరచాలనం: 'మిస్టర్ దబాంగ్ కలెక్టర్' అంటూ మోడీ వ్యాఖ్య
Oneindia Telugu
రాయ్పూర్: చలువ కళ్లద్దాలు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పినందుకు ఛత్తీస్గడ్ ప్రభుత్వం బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాపై అగ్గి మీద గుగ్గిలమైంది. అందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. చలువ కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఏం వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వం శుక్రవారంనాడు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నల్ల కళ్లజోడు ధరించి మోడీకి షేక్ హ్యాండ్... కలెక్టర్కు నోటీసులు జారీ..!వెబ్ దునియా
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులుసాక్షి
ప్రధాని వద్దకు చలువ అద్దాలతో వస్తారా?Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాయ్పూర్: చలువ కళ్లద్దాలు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పినందుకు ఛత్తీస్గడ్ ప్రభుత్వం బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాపై అగ్గి మీద గుగ్గిలమైంది. అందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. చలువ కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఏం వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వం శుక్రవారంనాడు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నల్ల కళ్లజోడు ధరించి మోడీకి షేక్ హ్యాండ్... కలెక్టర్కు నోటీసులు జారీ..!
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు
ప్రధాని వద్దకు చలువ అద్దాలతో వస్తారా?
కాపు కాచి హతమార్చారు
సాక్షి
శ్రీశైలం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(55) హత్యతో శ్రీశైలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరైన ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాపు కాచి గొడ్డళ్లు, గడ్డపారలతో పొడిచి చంపడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
శ్రీశైలం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(55) హత్యతో శ్రీశైలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరైన ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాపు కాచి గొడ్డళ్లు, గడ్డపారలతో పొడిచి చంపడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ...
తెలుగువన్
'మా' ఎన్నికలపై మళ్ళీ కోర్టుకెక్కిన కళ్యాణ్
తెలుగువన్
రాజకీయ ఎన్నికలకి ఏ మాత్రం తీసిపోని విధంగా జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఊహించని విధంగా రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దానితో ఇక వివాదాలన్నీ ముగిసినట్లేనని అందరూ భావించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఇంతవరకు ఇరు వర్గాలకు చెందినవారు ఎవరూ కూడా మళ్ళీ ఒకరిపై మరొకరు విమర్శలు ...
ఇంకా మరిన్ని »
తెలుగువన్
రాజకీయ ఎన్నికలకి ఏ మాత్రం తీసిపోని విధంగా జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఊహించని విధంగా రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దానితో ఇక వివాదాలన్నీ ముగిసినట్లేనని అందరూ భావించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఇంతవరకు ఇరు వర్గాలకు చెందినవారు ఎవరూ కూడా మళ్ళీ ఒకరిపై మరొకరు విమర్శలు ...
సాక్షి
కక్ష సాధింపు వద్దు: వాద్రా
సాక్షి
న్యూఢిల్లీ: తన భూములపై విచారణ చేపట్టే పేరిట రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా వ్యాఖ్యానించారు. తాను గాని, తనవాళ్లుగానీ వాటి విషయంలో దాచిపెట్టేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసిన పలు భూములపై హరియాణా రాష్ట్ర ప్రభుత్వం ...
కక్ష సాధింపునకు బిజెపి దూరం: రాజ్నాథ్Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: తన భూములపై విచారణ చేపట్టే పేరిట రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా వ్యాఖ్యానించారు. తాను గాని, తనవాళ్లుగానీ వాటి విషయంలో దాచిపెట్టేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసిన పలు భూములపై హరియాణా రాష్ట్ర ప్రభుత్వం ...
కక్ష సాధింపునకు బిజెపి దూరం: రాజ్నాథ్
Oneindia Telugu
'టి హబ్': సిలికాన్ వ్యాలీలో కెటిఆర్(పిక్చర్స్)
Oneindia Telugu
వాషింగ్టన్/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన ఎనిమిదోరోజు ప్రతిష్ఠాత్మక సిలికాన్ వ్యాలీలో కొనసాగింది. పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. కాలిఫోర్నియాలోని పాల్ అట్లోలోని సాప్ (ఎస్ఏపీ) ప్రాంగణంలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ...
వాటర్గ్రిడ్ పై కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్Andhrabhoomi
అమెరికా నుంచి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్Namasthe Telangana
సిలికాన్ వ్యాలీలో కేటీఆర్TV5
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన ఎనిమిదోరోజు ప్రతిష్ఠాత్మక సిలికాన్ వ్యాలీలో కొనసాగింది. పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. కాలిఫోర్నియాలోని పాల్ అట్లోలోని సాప్ (ఎస్ఏపీ) ప్రాంగణంలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ...
వాటర్గ్రిడ్ పై కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్
అమెరికా నుంచి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్
సిలికాన్ వ్యాలీలో కేటీఆర్
沒有留言:
張貼留言