వెబ్ దునియా
జయలలిత పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. 22న సీఎంగా ప్రమాణస్వీకారం
వెబ్ దునియా
రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు, అనేక తర్జభర్జనల తరువాత సీఎం పీఠాన్ని అధిరోహించాలని అన్నాడీఎంకే అధినేత్రి నిర్ణయించారు. అందుకు అవసరమైన ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ రహస్యంగానే సాగిపోతున్నా.. పార్టీ నాయకుల కదిలికలు, అధికారుల హడావుడిని అనుసరించి అంతా బహిర్గతమే అవుతోంది. శుక్రవారం జయలలిత ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు, అనేక తర్జభర్జనల తరువాత సీఎం పీఠాన్ని అధిరోహించాలని అన్నాడీఎంకే అధినేత్రి నిర్ణయించారు. అందుకు అవసరమైన ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ రహస్యంగానే సాగిపోతున్నా.. పార్టీ నాయకుల కదిలికలు, అధికారుల హడావుడిని అనుసరించి అంతా బహిర్గతమే అవుతోంది. శుక్రవారం జయలలిత ...
వెబ్ దునియా
మోదీ.. ఇది తగునా!
Namasthe Telangana
న్యూఢిల్లీ, మే 19: ఏడాది క్రితం వరకూ భారత్లో పుట్టినందుకు సిగ్గుపడేవాళ్లు. కానీ.. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పుట్టినందుకు గర్వపడుతున్నారంటూ చైనా పర్యటనలో ప్రధాని మోదీ చేసినవ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. పలు రాజకీయ పార్టీలు మోదీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగాయి. #ModiInsultsIndia ట్విటర్ టాప్ ట్రెండ్స్లో నిలిచింది. ప్రధాని ...
భారతీయులుగా అప్పుడు మీరు సిగ్గుపడ్డారు... దుమారం రేపుతున్న మోదీ ట్వీట్వెబ్ దునియా
భారతీయులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, మే 19: ఏడాది క్రితం వరకూ భారత్లో పుట్టినందుకు సిగ్గుపడేవాళ్లు. కానీ.. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పుట్టినందుకు గర్వపడుతున్నారంటూ చైనా పర్యటనలో ప్రధాని మోదీ చేసినవ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. పలు రాజకీయ పార్టీలు మోదీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగాయి. #ModiInsultsIndia ట్విటర్ టాప్ ట్రెండ్స్లో నిలిచింది. ప్రధాని ...
భారతీయులుగా అప్పుడు మీరు సిగ్గుపడ్డారు... దుమారం రేపుతున్న మోదీ ట్వీట్
భారతీయులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడ్డారు
వెబ్ దునియా
జైట్లీ హామీ ఇచ్చారు: సుజనా చౌదరి
సాక్షి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా జైట్లీని కలిసిన వారిలో ఉన్నారు. భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ పోలవరం సహా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై చర్చించినట్లు చెప్పారు.
అమరావతికి జాతీయ రహదారిప్రజాశక్తి
నా మాట నమ్మండి.. పోలవరానికి నిధులిస్తామన్నారు: సుజనా చౌదరివెబ్ దునియా
ప్రాజెక్టులకు నిధులివ్వండిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా జైట్లీని కలిసిన వారిలో ఉన్నారు. భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ పోలవరం సహా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై చర్చించినట్లు చెప్పారు.
అమరావతికి జాతీయ రహదారి
నా మాట నమ్మండి.. పోలవరానికి నిధులిస్తామన్నారు: సుజనా చౌదరి
ప్రాజెక్టులకు నిధులివ్వండి
వెబ్ దునియా
జయమ్మపై బెంగతో భర్త.. భర్తపై ప్రేమతో భార్య మృతి
వెబ్ దునియా
జయలలిత అంటే అభిమానం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిలో అభిమానం కొందరిదైతే.. వల్లమాలిన అభిమానం కొందరిది. వల్లమాలిన అభిమానంతో జయలలితకు ఏమౌంతుందోననే బెంగతో ఒక వ్యక్తి మరణించగా.. భర్త మరణించిన దిగులుతో భార్య మరణించింది. తమిళనాడు, మదురైలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మదురై సమీపం ఐరావతనల్లూరుకు చెందిన ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
జయలలిత అంటే అభిమానం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిలో అభిమానం కొందరిదైతే.. వల్లమాలిన అభిమానం కొందరిది. వల్లమాలిన అభిమానంతో జయలలితకు ఏమౌంతుందోననే బెంగతో ఒక వ్యక్తి మరణించగా.. భర్త మరణించిన దిగులుతో భార్య మరణించింది. తమిళనాడు, మదురైలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మదురై సమీపం ఐరావతనల్లూరుకు చెందిన ...
సాక్షి
వివస్త్రలను చేసి ఊరేగింపు
Namasthe Telangana
షాహజాన్పూర్, మే 19: ఉత్తరప్రదేశ్లో అగ్రకుల దాష్టీకం దళిత మహిళలను బాధితులుగా మార్చింది. ఐదుగురు దళిత మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన భయానక ఘటన షహజాన్పూర్ జిల్లా హరేవాలో సోమవారం చోటుచేసుకున్నది. ఓబీసీలకు చెందిన బాలిక ఓ దళిత యువకుడితో పారిపోయినందుకు ఆగ్రహించిన 15 మంది ఓబీసీ గ్రామస్తులు ఉదయం దళిత వాడకెళ్లి.. ఐదుగురు ...
ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారుసాక్షి
షేమ్.. షేమ్... షాజాహాన్పూర్లో దళిత మహిళల నగ్న ఊరేగింపు!వెబ్ దునియా
వివస్త్రలను చేసి, కొట్టి ఊరేగించారుTV5
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
షాహజాన్పూర్, మే 19: ఉత్తరప్రదేశ్లో అగ్రకుల దాష్టీకం దళిత మహిళలను బాధితులుగా మార్చింది. ఐదుగురు దళిత మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన భయానక ఘటన షహజాన్పూర్ జిల్లా హరేవాలో సోమవారం చోటుచేసుకున్నది. ఓబీసీలకు చెందిన బాలిక ఓ దళిత యువకుడితో పారిపోయినందుకు ఆగ్రహించిన 15 మంది ఓబీసీ గ్రామస్తులు ఉదయం దళిత వాడకెళ్లి.. ఐదుగురు ...
ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారు
షేమ్.. షేమ్... షాజాహాన్పూర్లో దళిత మహిళల నగ్న ఊరేగింపు!
వివస్త్రలను చేసి, కొట్టి ఊరేగించారు
Andhrabhoomi
22న జనం ముందుకు జయలలిత
Andhrabhoomi
చెన్నై, మే 19: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తీర్పు వెలువడిన అనంతరం అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఈ నెల 22న తొలిసారిగా జనం ముందుకు రానున్నారు. అదే రోజున పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రజల ముందుకు వచ్చే అవకాశముందని పార్టీ అధికార ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.జి.
జయలలితకు అనారోగ్యం.. ఇంట్లోనే చికిత్స?.. 22న మీటింగ్ యధాతథంవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
చెన్నై, మే 19: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తీర్పు వెలువడిన అనంతరం అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఈ నెల 22న తొలిసారిగా జనం ముందుకు రానున్నారు. అదే రోజున పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రజల ముందుకు వచ్చే అవకాశముందని పార్టీ అధికార ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.జి.
జయలలితకు అనారోగ్యం.. ఇంట్లోనే చికిత్స?.. 22న మీటింగ్ యధాతథం
Oneindia Telugu
అసోంలో కూలిన ఐఏఎఫ్ సుఖోయ్ విమానం
Namasthe Telangana
అసోం, మే 19: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధవిమానం అసోంలోని నాగావ్ జిల్లా అడవుల్లో మంగళవారం మధ్యాహ్నం కూలిపోయింది. విమానంలోని ఇద్దరు పైలట్స్ ప్యారచ్యూట్ సాయంతో సురక్షితంగా దిగారు. తేజ్పూర్ ఎయిర్ బేస్ నుంచి సాధారణ మిషన్లో భాగంగా ఎగిరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కూలిపోయినట్లు అధికారులు ...
అసోంలో కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం: పైలట్లు సురక్షితంOneindia Telugu
అసోంలో కుప్పకూలిన సుఖోయ్-30 యుద్ధ విమానంవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
అసోం, మే 19: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధవిమానం అసోంలోని నాగావ్ జిల్లా అడవుల్లో మంగళవారం మధ్యాహ్నం కూలిపోయింది. విమానంలోని ఇద్దరు పైలట్స్ ప్యారచ్యూట్ సాయంతో సురక్షితంగా దిగారు. తేజ్పూర్ ఎయిర్ బేస్ నుంచి సాధారణ మిషన్లో భాగంగా ఎగిరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కూలిపోయినట్లు అధికారులు ...
అసోంలో కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం: పైలట్లు సురక్షితం
అసోంలో కుప్పకూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం
వెబ్ దునియా
పంచెకట్టడం కాదు.. విప్పడం నేర్పిస్తా!: మహిళతో.. మంత్రి బాబూలాల్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భోపాల్, మే 19: 'మీకు పంచె కట్టడం తెలుసా?' అని ప్రశ్నిస్తే... 'విప్పడం మాత్రం తెలుసు!' అని జవాబిచ్చాడంటే అతనికి కొంచెం మెంటలైనా అయి ఉండాలి, లేదా అతను మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ అయినా అయిఉండాలి! నోటి దురుసుకు పేరొందిన 84ఏళ్ల బాబూలాల్ మరోసారి తన 'సత్తా' చాటారు. అదీ విదేశీ మహిళ ముందు! చాలా రోజుల క్రితం రష్యా నేత భార్య ఒకరు ...
రష్యా నేత భార్యకు ధోవతీ విప్పడం నేర్పిస్తానన్నా!Namasthe Telangana
ధోవతీ ఎలా విప్పాలో నేను రష్యా మహిళకు నేర్పిస్తా: హోంమంత్రిOneindia Telugu
ధోవతి ఎలా విప్పాలో రష్యా నేత భార్యకు నేర్పుతానని చెప్పా: మధ్యప్రదేశ్ హోం మంత్రివెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భోపాల్, మే 19: 'మీకు పంచె కట్టడం తెలుసా?' అని ప్రశ్నిస్తే... 'విప్పడం మాత్రం తెలుసు!' అని జవాబిచ్చాడంటే అతనికి కొంచెం మెంటలైనా అయి ఉండాలి, లేదా అతను మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ అయినా అయిఉండాలి! నోటి దురుసుకు పేరొందిన 84ఏళ్ల బాబూలాల్ మరోసారి తన 'సత్తా' చాటారు. అదీ విదేశీ మహిళ ముందు! చాలా రోజుల క్రితం రష్యా నేత భార్య ఒకరు ...
రష్యా నేత భార్యకు ధోవతీ విప్పడం నేర్పిస్తానన్నా!
ధోవతీ ఎలా విప్పాలో నేను రష్యా మహిళకు నేర్పిస్తా: హోంమంత్రి
ధోవతి ఎలా విప్పాలో రష్యా నేత భార్యకు నేర్పుతానని చెప్పా: మధ్యప్రదేశ్ హోం మంత్రి
Vaartha
ఊమెన్చాందీ ప్రభుత్వం స్కామ్ల మయం
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఊమెన్చాందీ ప్రభుత్వం పనితీరుపై బిజెపి ఆందోళన చేపట్టింది. కేరళ ఆర్థిక మంత్రికి వ్యతిరేకంగా సెక్రటేరియట్ వద్ద బిజెపి నేతలు ఆందోళన చేశారు. బార్ లైసెన్స్ల కోసం లంచం తీసుకున్న ఆర్థిక మంత్రిని బర్తరఫ్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...
'ఊమెన్ చాందీ ప్రభుత్వం స్కాంల ప్రభుత్వం'Namasthe Telangana
కుంభకోణాల్లో కూరుకుపోయిన చాందీ సర్కార్TV5
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఊమెన్చాందీ ప్రభుత్వం పనితీరుపై బిజెపి ఆందోళన చేపట్టింది. కేరళ ఆర్థిక మంత్రికి వ్యతిరేకంగా సెక్రటేరియట్ వద్ద బిజెపి నేతలు ఆందోళన చేశారు. బార్ లైసెన్స్ల కోసం లంచం తీసుకున్న ఆర్థిక మంత్రిని బర్తరఫ్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...
'ఊమెన్ చాందీ ప్రభుత్వం స్కాంల ప్రభుత్వం'
కుంభకోణాల్లో కూరుకుపోయిన చాందీ సర్కార్
Oneindia Telugu
మలుపు తిప్పిన భజ్జీ: ఫైనల్కు ముంబై, ధోనీ సేనకు షాక్
Oneindia Telugu
ముంబై: వాంఖేడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ పైన 25 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 187 పరుగులు చేసింది. 188 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఆ సమయంలో... పదకొండో ఓవర్లో హర్భజన్ ...
ఫైనల్లో ముంబైఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: వాంఖేడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ పైన 25 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 187 పరుగులు చేసింది. 188 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఆ సమయంలో... పదకొండో ఓవర్లో హర్భజన్ ...
ఫైనల్లో ముంబై
沒有留言:
張貼留言