సాక్షి
భారత్కు కోచ్ అవసరం లేదు
సాక్షి
ముంబై : భారత క్రికెట్లో అందరూ స్టార్ ఆటగాళ్లేనని, ప్రత్యేకంగా వారికి కోచ్ అవసరం లేదని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జట్టు ప్రధాన కోచ్తో పాటు టీమ్ హై పెర్ఫామెన్స్ మేనేజర్ ఎంపికను బీసీసీఐ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే జట్టుకు మరో హై ప్రొఫైల్ వ్యక్తిని ఎంపిక ...
టీమిండియాకు కోచ్ అవసరం లేదుAndhrabhoomi
సూపర్ స్టార్స్ ఉన్నారు, టీమిండియాకు కోచ్ అవసరమా?: కపిల్ దేవ్Oneindia Telugu
కోచ్ ఎందుకు.. మేనేజర్ చాలు: కపిల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రజాశక్తి
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : భారత క్రికెట్లో అందరూ స్టార్ ఆటగాళ్లేనని, ప్రత్యేకంగా వారికి కోచ్ అవసరం లేదని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జట్టు ప్రధాన కోచ్తో పాటు టీమ్ హై పెర్ఫామెన్స్ మేనేజర్ ఎంపికను బీసీసీఐ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే జట్టుకు మరో హై ప్రొఫైల్ వ్యక్తిని ఎంపిక ...
టీమిండియాకు కోచ్ అవసరం లేదు
సూపర్ స్టార్స్ ఉన్నారు, టీమిండియాకు కోచ్ అవసరమా?: కపిల్ దేవ్
కోచ్ ఎందుకు.. మేనేజర్ చాలు: కపిల్
వెబ్ దునియా
బీసీసీఐని చూసి నేర్చుకోండి : వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు లారా చురక
వెబ్ దునియా
కొన్ని సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి, దేశానికి సేవలు అందించిన సీనియర్ క్రికెటర్కు ఎలాంటి మర్యాద ఇవ్వాలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను చూసి నేర్చుకోవాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చురక అంటించారు. వెటరన్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ పాల్కు గౌరవంగా ...
సచిన్ కోసం భారత్ ఏంచేసిందో చూశారా, విండీస్ ఇంతే!: లారా ఆగ్రహంOneindia Telugu
'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా'సాక్షి
విండీస్ క్రికెట్లో వివాదం: ఒక్కసారి ప్లీజ్, బోర్డు నోthatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొన్ని సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి, దేశానికి సేవలు అందించిన సీనియర్ క్రికెటర్కు ఎలాంటి మర్యాద ఇవ్వాలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను చూసి నేర్చుకోవాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చురక అంటించారు. వెటరన్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ పాల్కు గౌరవంగా ...
సచిన్ కోసం భారత్ ఏంచేసిందో చూశారా, విండీస్ ఇంతే!: లారా ఆగ్రహం
'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా'
విండీస్ క్రికెట్లో వివాదం: ఒక్కసారి ప్లీజ్, బోర్డు నో
సాక్షి
రియో ఒలింపిక్స్కు బింద్రా అర్హత
సాక్షి
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటికే ...
బింద్రాకు 'రియో' బెర్తుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రియో ఒలింపిక్స్కు అభినవ్ బింద్రా అర్హతప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటికే ...
బింద్రాకు 'రియో' బెర్తు
రియో ఒలింపిక్స్కు అభినవ్ బింద్రా అర్హత
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు
Andhrabhoomi
ఖైరతాబాద్, మే 28: నిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ మాధవి అనే మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్ ఎస్పిఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శంకర్ (38) ఈనెల 19న దవడ భాగంలో నొప్పిగా ఉందని నిమ్స్ ఆసుపత్రి వచ్చాడు. నిమ్స్ డాక్టర్ పీడీ సాహు ...
దవడ నొప్పికి చికిత్స చేస్తే.. బ్రెయిన్డెడ్తో మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖైరతాబాద్, మే 28: నిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ మాధవి అనే మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్ ఎస్పిఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శంకర్ (38) ఈనెల 19న దవడ భాగంలో నొప్పిగా ఉందని నిమ్స్ ఆసుపత్రి వచ్చాడు. నిమ్స్ డాక్టర్ పీడీ సాహు ...
దవడ నొప్పికి చికిత్స చేస్తే.. బ్రెయిన్డెడ్తో మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్రెంచ్ ఓపెన్లో కష్టంగా మూడో రౌండ్ చేరిన సెరెనా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పారిస్: అమెరికా టెన్నిస్ స్టార్, 19 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్లో అతి కష్టమ్మీద మూడో రౌండ్ చేరింది. సెరెనాతో పాటు తొమ్మిసార్లు టోర్నీ చాంపియన్ రఫెల్ నడాల్, టాప్సీడ్ జొకోవిచ్, క్విటోవా, సారా ఎరాని కూడా మూడోరౌండ్లోకి ప్రవేశించారు. డెన్మార్క్ భామ కరోలిన్ వోజ్నియాకి మాత్రం రెండోరౌండ్లోనే ఇంటిదారి ...
నాదల్ జోరుసాక్షి
మూడో రౌండ్కు సెరెనా, నాదల్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పారిస్: అమెరికా టెన్నిస్ స్టార్, 19 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్లో అతి కష్టమ్మీద మూడో రౌండ్ చేరింది. సెరెనాతో పాటు తొమ్మిసార్లు టోర్నీ చాంపియన్ రఫెల్ నడాల్, టాప్సీడ్ జొకోవిచ్, క్విటోవా, సారా ఎరాని కూడా మూడోరౌండ్లోకి ప్రవేశించారు. డెన్మార్క్ భామ కరోలిన్ వోజ్నియాకి మాత్రం రెండోరౌండ్లోనే ఇంటిదారి ...
నాదల్ జోరు
మూడో రౌండ్కు సెరెనా, నాదల్
విదేశాల్లో గిరిజన విద్యార్థుల చదువుకు అవకాశం
సాక్షి
పార్వతీపురం : అంబేద్కర్ ఓవ ర్సీస్ విద్యానిధి పథకం ద్వారా గిరిజన విద్యార్థులు ఇతర దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం నుంచి గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పథకం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పార్వతీపురం : అంబేద్కర్ ఓవ ర్సీస్ విద్యానిధి పథకం ద్వారా గిరిజన విద్యార్థులు ఇతర దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం నుంచి గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పథకం ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫిఫా అధ్యక్ష పదవి నుంచి బ్లాటర్ తప్పుకోవాల్సిందే..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జురిచ్: అవినీతి ఆరోపణలతో అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా)లోని ఉన్నతాధికారులు అరెస్టు కావడంతో సాకర్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యా యి. శుక్రవారమే ఫిఫా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అరెస్టులు చోటు చేసుకోవడంతో కలకలం మొదలైంది. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలని ...
బ్లాటర్ పరుగు!Andhrabhoomi
బ్లాటర్కు చెక్సాక్షి
ఫిఫా అరెస్టుల వెనుక అమెరికా కుట్రప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జురిచ్: అవినీతి ఆరోపణలతో అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా)లోని ఉన్నతాధికారులు అరెస్టు కావడంతో సాకర్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యా యి. శుక్రవారమే ఫిఫా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అరెస్టులు చోటు చేసుకోవడంతో కలకలం మొదలైంది. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలని ...
బ్లాటర్ పరుగు!
బ్లాటర్కు చెక్
ఫిఫా అరెస్టుల వెనుక అమెరికా కుట్ర
సాక్షి
రోహిత్ కెప్టెన్గా ఎదిగాడు: సచిన్
సాక్షి
ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ బాగా ఎదిగాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. జట్టు సమావేశాల్లో తాము చర్చించుకున్న ప్రణాళికలను మైదానంలో అద్భుతంగా అమలు చేశాడని కితాబిచ్చాడు. ముంబై కెప్టెన్గా ఎదుర్కొన్న అనేక సవాళ్లు రోహిత్లోని నాయకుడిని మెరుగ్గా తయారు చేశాయని అన్నాడు. కోచ్గా ...
కెప్టెన్సీ: ధోనిపై రోహిత్ శర్మ 3 విజయాలు, కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తుందా..?Oneindia Telugu
రోహిత్ శర్మ మెరుగైన కెప్టెన్గా ఎదిగాడు: సచిన్ టెండూల్కర్వెబ్ దునియా
రోహిత్ శర్మనే బెస్ట్: సచిన్, మరో కెప్టెన్ దొరికాడుthatsCricket Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ బాగా ఎదిగాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. జట్టు సమావేశాల్లో తాము చర్చించుకున్న ప్రణాళికలను మైదానంలో అద్భుతంగా అమలు చేశాడని కితాబిచ్చాడు. ముంబై కెప్టెన్గా ఎదుర్కొన్న అనేక సవాళ్లు రోహిత్లోని నాయకుడిని మెరుగ్గా తయారు చేశాయని అన్నాడు. కోచ్గా ...
కెప్టెన్సీ: ధోనిపై రోహిత్ శర్మ 3 విజయాలు, కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తుందా..?
రోహిత్ శర్మ మెరుగైన కెప్టెన్గా ఎదిగాడు: సచిన్ టెండూల్కర్
రోహిత్ శర్మనే బెస్ట్: సచిన్, మరో కెప్టెన్ దొరికాడు
సాక్షి
రజా హసన్పై రెండేళ్ల నిషేధం
Andhrabhoomi
ఇస్లామాబాద్, మే 26: పాకిస్తాన్ యువ స్పిన్నర్ రజా హసన్ (22)పై వేటు పడింది. డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. జనవరిలో జరిగిన దేశవాళీ టోర్నమెంట్ సందర్భంగా అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్లు మూత్ర పరీక్షల్లో నిర్ధారణ కావడంతో రెండేళ్ల నిషేధం విధించినట్లు పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధంసాక్షి
డోపింగ్ టెస్ట్లో దొరికిపోయిన పాక్ స్పిన్నర్పై రెండేళ్ల నిషేధం..వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఇస్లామాబాద్, మే 26: పాకిస్తాన్ యువ స్పిన్నర్ రజా హసన్ (22)పై వేటు పడింది. డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. జనవరిలో జరిగిన దేశవాళీ టోర్నమెంట్ సందర్భంగా అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్లు మూత్ర పరీక్షల్లో నిర్ధారణ కావడంతో రెండేళ్ల నిషేధం విధించినట్లు పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం
డోపింగ్ టెస్ట్లో దొరికిపోయిన పాక్ స్పిన్నర్పై రెండేళ్ల నిషేధం..
Oneindia Telugu
ఆరేళ్ల తర్వాత మాలిక్ మెరుపు సెంచరీ, పాక్ గెలుపు: సానియా పులకింత
Oneindia Telugu
లాహోర్/న్యూఢిల్లీ: సుమారు ఆరేళ్ల విరామం తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్లో సెంచరీ సాధించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్, తన భర్త షోయబ్ మాలిక్కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభినందనలు తెలియజేసింది. మాలిక్ సెంచరీ చేసి మళ్లీ ఫాంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. జింబాబ్వేతో మంగళవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 41 పరుగుల ...
పాక్దే తొలి వన్డేసాక్షి
షోయబ్ సెంచరీపై సానియా సంతోషంప్రజాశక్తి
మాలిక్ మెరుపు శతకం: తొలి వన్డేలో జింబాబ్వేపై పాక్ విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
లాహోర్/న్యూఢిల్లీ: సుమారు ఆరేళ్ల విరామం తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్లో సెంచరీ సాధించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్, తన భర్త షోయబ్ మాలిక్కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభినందనలు తెలియజేసింది. మాలిక్ సెంచరీ చేసి మళ్లీ ఫాంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. జింబాబ్వేతో మంగళవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 41 పరుగుల ...
పాక్దే తొలి వన్డే
షోయబ్ సెంచరీపై సానియా సంతోషం
మాలిక్ మెరుపు శతకం: తొలి వన్డేలో జింబాబ్వేపై పాక్ విజయం
沒有留言:
張貼留言