సాక్షి
కేజ్రీవాల్తో ముదిరిన 'జంగ్'
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి సీనియర్ అధికారి శకుంతలా గామ్లిన్ను నియమిస్తూ నజీబ్ జంగ్ ఉత్తర్వులు జారీ చేయటం అత్యంత వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రిని సంప్రదించకుండానే ఎల్జీ ఏకపక్షంగా ...
గామ్లిన్ నియామకంపై ముదిరిన వివాదంAndhrabhoomi
డిల్లీ సీయం కేజ్రీవాల్ డిల్లీ గవర్నర్ తో యుద్ధంతెలుగువన్
కేజ్రీవాల్ వద్దన్నా శకుంతల బాధ్యతలు: కుట్ర కోణాన్ని చూస్తున్న ఆప్Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి సీనియర్ అధికారి శకుంతలా గామ్లిన్ను నియమిస్తూ నజీబ్ జంగ్ ఉత్తర్వులు జారీ చేయటం అత్యంత వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రిని సంప్రదించకుండానే ఎల్జీ ఏకపక్షంగా ...
గామ్లిన్ నియామకంపై ముదిరిన వివాదం
డిల్లీ సీయం కేజ్రీవాల్ డిల్లీ గవర్నర్ తో యుద్ధం
కేజ్రీవాల్ వద్దన్నా శకుంతల బాధ్యతలు: కుట్ర కోణాన్ని చూస్తున్న ఆప్
సాక్షి
ఈజిప్టు మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
సాక్షి
కైరో: తిరుగుబాటు సమయంలో వేలాదిమంది జైలు నుంచి పారిపోయేందుకు కారణమైన కేసులో ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (63), నిషేధిత ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ చీఫ్ మొహమ్మద్ బేడీలతోపాటు 100మందికిపైగా ఇస్లామిస్టులకు ఇక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2011 నాటి ఘటన కేసులో మోర్సీ, బ్రదర్హుడ్ నాయకులు బేడీ, మొహమ్మద్ సాద్ ...
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీకి మరణ శిక్షAndhrabhoomi
ఈజిప్ట్ మాజీ అధ్యక్షునికి మరణశిక్షప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
కైరో: తిరుగుబాటు సమయంలో వేలాదిమంది జైలు నుంచి పారిపోయేందుకు కారణమైన కేసులో ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (63), నిషేధిత ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ చీఫ్ మొహమ్మద్ బేడీలతోపాటు 100మందికిపైగా ఇస్లామిస్టులకు ఇక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2011 నాటి ఘటన కేసులో మోర్సీ, బ్రదర్హుడ్ నాయకులు బేడీ, మొహమ్మద్ సాద్ ...
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీకి మరణ శిక్ష
ఈజిప్ట్ మాజీ అధ్యక్షునికి మరణశిక్ష
Oneindia Telugu
వాళ్లే దేవుళ్లు: స్వచ్ఛ హైదరాబాద్ లోగో ఆవిష్కరించిన గవర్నర్, కెసిఆర్
Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచంలోనే హైదరాబాద్ భద్రమైన నగరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇంత గొప్ప నగరం ఉండాల్సిన స్థితిలో లేదని చెప్పారు. శనివారం హెచ్ఐసిసిలో స్వచ్ఛ-హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని గవర్నర్ నర్సింహన్, సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ...
రోడ్లు ఊడ్చేవాళ్లే నాకు దేవుళ్లు: సీఎం కేసీఆర్సాక్షి
హైదరాబాద్ వీధులు మురికి కూపాలు: స్వచ్ఛ హైదరాబాద్లో కేసీఆర్వెబ్ దునియా
స్వచ్ఛతేవ జయతే..Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచంలోనే హైదరాబాద్ భద్రమైన నగరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇంత గొప్ప నగరం ఉండాల్సిన స్థితిలో లేదని చెప్పారు. శనివారం హెచ్ఐసిసిలో స్వచ్ఛ-హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని గవర్నర్ నర్సింహన్, సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ...
రోడ్లు ఊడ్చేవాళ్లే నాకు దేవుళ్లు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ వీధులు మురికి కూపాలు: స్వచ్ఛ హైదరాబాద్లో కేసీఆర్
స్వచ్ఛతేవ జయతే..
Oneindia Telugu
సెక్స్ వర్కర్ల ఆగడాలు, రెడ్ లైట్ ఏరియాపై స్థానికుల మండిపాటు
Oneindia Telugu
ముంబై: ముంబై నగరంలో సెక్స్ వర్కర్ల వలన తమ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే వారిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా నివాసం ఉంటున్న రెండు వేల కుటుంబాలకు చెందినవారు ఆందోళన చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాలకు రెండు వేల మంది వినతి ...
'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి'సాక్షి
రెడ్ లైట్ ఏరియా సెక్స్ వర్కర్లపై కొరడా... ఫడ్నవీస్కు వినతి..!వెబ్ దునియా
సెక్స్వర్కర్లను తరలించండిVaartha
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: ముంబై నగరంలో సెక్స్ వర్కర్ల వలన తమ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే వారిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా నివాసం ఉంటున్న రెండు వేల కుటుంబాలకు చెందినవారు ఆందోళన చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాలకు రెండు వేల మంది వినతి ...
'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి'
రెడ్ లైట్ ఏరియా సెక్స్ వర్కర్లపై కొరడా... ఫడ్నవీస్కు వినతి..!
సెక్స్వర్కర్లను తరలించండి
బాహుబలిలో అస్లాంఖాన్గా నటుడు సుదీప్
Namasthe Telangana
హైదరాబాద్: దర్శకుడు జక్కన బాహుబలి సినిమాకు సంబంధించిన ఒక్కో స్టిల్ను వరుస పెట్టి విడుదల చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచుతూ పోతున్నారు. ఇటీవలే బాహుబలి సినిమాకు సంబంధించిన బిజ్జలదేవ పోస్టర్ను విడుదల చేసిన రాజమౌళి ఉప్పుడు తాజాగా మరో పోస్టర్ను రిలీజ్ చేశారు. తాజాగా నటుడు సుదీప్ పోస్టర్ను ట్విట్టర్ ద్వారా విడుదల ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
హైదరాబాద్: దర్శకుడు జక్కన బాహుబలి సినిమాకు సంబంధించిన ఒక్కో స్టిల్ను వరుస పెట్టి విడుదల చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచుతూ పోతున్నారు. ఇటీవలే బాహుబలి సినిమాకు సంబంధించిన బిజ్జలదేవ పోస్టర్ను విడుదల చేసిన రాజమౌళి ఉప్పుడు తాజాగా మరో పోస్టర్ను రిలీజ్ చేశారు. తాజాగా నటుడు సుదీప్ పోస్టర్ను ట్విట్టర్ ద్వారా విడుదల ...
అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదాని అరెస్ట్
సాక్షి
కడప: ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం హరియాణలో అరెస్ట్ చేశారు. ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్రెడ్డి బృందం శుక్రవారం హరియాణ రాష్ట్రంలోని హిస్తార్ జిల్లాలో మంగళి ప్రాంతంలో ముఖేశ్ బదానిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి రూ.20 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బదానిని అక్కడి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కడప: ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం హరియాణలో అరెస్ట్ చేశారు. ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్రెడ్డి బృందం శుక్రవారం హరియాణ రాష్ట్రంలోని హిస్తార్ జిల్లాలో మంగళి ప్రాంతంలో ముఖేశ్ బదానిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి రూ.20 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బదానిని అక్కడి ...
Oneindia Telugu
అది కాంగ్రెస్ నేతల భరోసా యాత్ర: తుమ్మల
Oneindia Telugu
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసింది రైతు భరోసా యాత్ర కాదని.. అది కాంగ్రెస్ నేతల భరోసా యాత్ర అని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ అరాచక పాలనను కొనసాగించిందని ...
ఇళ్లలో కూర్చొని ఏడ్వలేక బయటికొస్తున్నారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాహల్ అమాయకుడు.. పిలిచి అవమానించారు: తుమ్మల కామెంట్వెబ్ దునియా
కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు: తుమ్మలNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసింది రైతు భరోసా యాత్ర కాదని.. అది కాంగ్రెస్ నేతల భరోసా యాత్ర అని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ అరాచక పాలనను కొనసాగించిందని ...
ఇళ్లలో కూర్చొని ఏడ్వలేక బయటికొస్తున్నారు
రాహల్ అమాయకుడు.. పిలిచి అవమానించారు: తుమ్మల కామెంట్
కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు: తుమ్మల
Oneindia Telugu
నా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్య
Oneindia Telugu
గుంటూరు: తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యను ఎంపికచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారమిక్కడ జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు ...
ఆయనా తినరు.. మమ్మల్ని తిననివ్వరు: ఎన్నికల్లో పోటీ చేయను!వెబ్ దునియా
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్యTV5
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యను ఎంపికచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారమిక్కడ జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు ...
ఆయనా తినరు.. మమ్మల్ని తిననివ్వరు: ఎన్నికల్లో పోటీ చేయను!
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్య
Oneindia Telugu
127 మందిపై సామూహిక అత్యాచారం, లూటీలు
Oneindia Telugu
డాకర్: ఇండ్లలోని వస్తువులు లూటీ చేసి చిన్నా పెద్ద అని తేడా లేకుండా వరుసగా అత్యాచారం చేస్తుండటంతో తూర్పు కాంగోలోని మహిళలు హడలిపోతున్నారు. ఎప్పుడు వచ్చి మీద పడుతారో అని రాత్రి పగలు నిద్రహారాలు మాని జాగారం చేస్తున్నారు. ఆర్మీ మిలిషియా దురాగతాలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ...
ఆర్మీ మిలిషియా సభ్యుల దారుణం.. 127 మంది మహిళలపై అత్యాచారం..!వెబ్ దునియా
127 మందిపై సామూహిక అత్యాచారం..TV5
127 మందిపై అత్యాచారానికి తెగబడ్డారు ..సాక్షి
తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
డాకర్: ఇండ్లలోని వస్తువులు లూటీ చేసి చిన్నా పెద్ద అని తేడా లేకుండా వరుసగా అత్యాచారం చేస్తుండటంతో తూర్పు కాంగోలోని మహిళలు హడలిపోతున్నారు. ఎప్పుడు వచ్చి మీద పడుతారో అని రాత్రి పగలు నిద్రహారాలు మాని జాగారం చేస్తున్నారు. ఆర్మీ మిలిషియా దురాగతాలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ...
ఆర్మీ మిలిషియా సభ్యుల దారుణం.. 127 మంది మహిళలపై అత్యాచారం..!
127 మందిపై సామూహిక అత్యాచారం..
127 మందిపై అత్యాచారానికి తెగబడ్డారు ..
Oneindia Telugu
విషాదం: యువతి ప్రాణం తీసిన సెల్పీ సరదా
Oneindia Telugu
లండన్: ఇటీవలి కాలంలో సెల్ఫీలు సరదా పెరిగిపోయింది. అయితే ఆ సరదా సాహసంగా మారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం సాహసం చేసిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. రుమేనియాకు చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు పైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడింది. అన్నా ఉర్సు (18) అనే యువతి రైలు పైన ...
సెల్ఫీ సరదాకు యువతి బలిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: ఇటీవలి కాలంలో సెల్ఫీలు సరదా పెరిగిపోయింది. అయితే ఆ సరదా సాహసంగా మారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం సాహసం చేసిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. రుమేనియాకు చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు పైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడింది. అన్నా ఉర్సు (18) అనే యువతి రైలు పైన ...
సెల్ఫీ సరదాకు యువతి బలి
沒有留言:
張貼留言