2015年5月26日 星期二

2015-05-27 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతి   
సాక్షి
యుంబిన్(కెన్యా): కెన్యాలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు కెన్యా యుంబిన్ లోయలో ఆల్ షబాబ్ వర్గానికి చెందిన ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది ...

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బాంబుల దాడి.. 25 మంది పోలీసులు బలి   వెబ్ దునియా
కెన్యాలో ఉద్రవాదుల దాడి : 25మంది పోలీసులు మృతి   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దేశం కోసం ఎంతకైనా సిద్ధం: ఉగ్రవాదంపై రక్షణ మంత్రి పారికర్   
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశాన్ని పరిరక్షించుకునేందుకు తాను ఎంతకైనా తెగిస్తాననీ, దాడి చేసే వారికి అదే తరహాలో బుద్ధి చెబుతామంటూ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. 'నేను ప్రాథమికంగా నా దేశాన్ని సమర్థించుకోవాల్సి ఉంది. అందుకోసం ఎంతవరకైనా వెళతాను. చేయాల్సిందంతా ...

దాడి చేస్తే దెబ్బకు దెబ్బే   Andhrabhoomi
ఉగ్రవాదంపై వ్యాఖ్యలు సరైనవే: పారికర్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
38 మంది వృద్ధుల సజీవ దహనం   
సాక్షి
బీజింగ్: చైనాలోని హెనాన్ రాష్ట్రంలో సోమవారం ఓ ప్రైవేట్ వృద్ధాశ్రమంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పింగ్‌దింగ్షాన్ సిటీలోని లూషాన్ కౌంటీలో ఉన్న కాంగ్‌లెయూవాన్ రెస్ట్ హోంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. సోమవారం సాయంత్రం ...

వృద్ధాశ్రమంలో మంటలు   Andhrabhoomi
వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగి 38 మంది మృతి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉగ్రవాదంతో లింకులు: ఆస్టేలియాలో పౌరసత్వం తొలగింపు...!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆస్టేలియా కొత్త చట్టాల్ని అమలు చేస్తోంది. ఉగ్రవాదంతో సంబంధాలుంటే ద్వంద పౌరసత్వం కలిగి ఉన్న వారి ఆస్టేలియా పౌరసత్వం తొలగించే విధంగా కొత్త చట్టాలను కొద్ది వారాల్లో తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టోనీ అబాట్ మాట్లాడుతూ ఈరోజు నేను ప్రకటిస్తున్నాను.
ఉగ్రవాదులతో సంబంధాలుంటే పౌరసత్వం తొలగింపు: ఆస్ట్రేలియా హెచ్చరిక   వెబ్ దునియా
ఆస్ట్రేలియాలో ఉగ్రవాదంతో లింకులుంటే పౌరసత్వం తొలగింపు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోప్ ఫ్రాన్సిస్: 1990 నుంచి నేను టీవీని వీక్షించలేదు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ టీవి చూసి పాతిక సంవత్సరాలైందట. ఇటీవల ఓ అర్జెంటీనా న్యూస్ ఛానెల్‌ లా వోజ్ డెల్ పాబ్లోకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 1990 జులై 15 నుంచి టీవీ చూడటం మానేశానని పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా వెల్లడించారు. ఇటలీకి చెందిన పోప్ ఫ్రాన్సిస్ టీవీ చూడటం మానేసినప్పటికీ, ...

పోప్ ఫ్రాన్సిస్ టీవీ చూసి ఏకంగా 25 సంవత్సరాలైందట!   వెబ్ దునియా
పాతికేళ్ళుగా టీవీ చూడని పోప్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనాలో అగ్ని ప్రమాదం   
Namasthe Telangana
బీజింగ్, మే 26: సెంట్రల్ చైనాలోని ప్రైవేట్ నర్సింగ్ హోంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 38 మంది వృద్ధులు దుర్మరణం చెందారు. కదల్లేని స్థితిలో మంచాలకు, వీల్‌చైర్లకే పరిమితమైన వృద్ధులు ప్రమాదం నుంచి తప్పించుకోలేక ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటల్లో సజీవ దహనమయ్యారు. లూషన్ కౌంటీలోని పింగ్‌డింగ్‌షాన్ సిటీలో వృద్ధుల కోసమే నిర్వహిస్తున్న ...

38 మంది సజీవ దహనం   సాక్షి
ఆశ్రమంలో అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవ దహనం   వెబ్ దునియా
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం-38 మంది మృతి   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
బాంబు పేలి ఆరుగురు దుర్మరణం   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ లో బాంబు పేలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళుతున్న కారు ఒక్కసారిగా బాంబును అమర్చిన పరికరాన్ని తొక్కడంతో భారీ శబ్దంతో విస్ఫోటన చెంది అందులోని వారంత మృత్యువాత పడ్డారు. 'సోమవారం రాత్రి 8.10 గంటల ప్రాంతంలో షా వెయిల్ కోట్ జిల్లాలోని నిఖాషల్లి రోడ్డులో బాంబును అమర్చిన పరికరాన్ని ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఆఫ్ఘాన్ మాజీ ప్రధాని ఇంటిపై బాంబు దాడి, కాల్పులు   
సాక్షి
ఆఫ్ఘనిస్తాన్: దేశంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ బుధవారం వేకువ జామున సుమారు 4 గంటల సమయంలో భారీ కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు సుమారు ఐదు గంటలపాటు ముష్కరులను అడ్డుకున్నా, దౌత్య కార్యాలయం గెస్ట్ హౌస్ పై దాడిని నిలువరించలేకపోయారు. తాలిబన్లు ఈ దాడికి పాల్పడ్డారని ...

ఆఫ్ఘానిస్థాన్ మాజీ ప్రధాని తాలిబన్ల ఇంటిపై దాడి.   వెబ్ దునియా

అన్ని 1 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
71 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ ఉత్తర ప్రాంతం మసూల్ పరిసర ప్రాంతాలల్లో ఐఎస్ తీవ్రవాదులే లక్ష్యంగా యూఎస్ సారధ్యంలోని అంతర్జాతీయ సంకీర్ణ దళాలు సోమవారం వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 40 మందికి పైగా ఐఎస్ తీవ్రవాదులు మరణించారు. మృతుల్లో ముగ్గురు ఐఎస్ తీవ్రవాద నాయకులు ఉన్నారని.. వారు మజ్బల్ దిబాన్ ఖాలప్, అహ్మద్ అలీ అల్ జుబొరి ...

సంకీర్ణ దళాల వైమానిక దాడి.. 71 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫ్రాన్స్ విమానానికి కెమికల్ బాంబుల బెదిరింపు: యుఎస్ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్   
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికా వెళుతున్న విమానంలో కెమికల్ బాంబులు ఉన్నాయని, పేల్చేస్తామని బెదిరింపు ఫోన్ రావడంతో యుఎస్ అధికారులు హడలిపోయారు. ఆ విమానం వెంట రెండు యుద్ద విమానాలు పంపించి ఎయిర్ పోర్టులో సోదాలు చేయించారు. సోమవారం రాత్రి ప్యారీస్ నుండి న్యూయార్క్ కు ఎయిర్ ఫ్రాన్స్ ప్యాసింజర్ జెట్ విమానం బయలుదేరింది.
ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言