Oneindia Telugu
ఆకులకు కాంగ్రెస్ ఛాన్స్: అలిగిన దానం, రాజీనామా
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీంతో గ్రేటర్ కాంగ్రెస్లో చిచ్చు రాజుకుంది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా అయితే, గ్రేటర్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర ...
కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు..10tv
గ్రేటర్ అధ్యక్ష పదవికి దానంAndhrabhoomi
గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం రాం రాం!?సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీంతో గ్రేటర్ కాంగ్రెస్లో చిచ్చు రాజుకుంది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా అయితే, గ్రేటర్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర ...
కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు..
గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం
గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం రాం రాం!?
వెబ్ దునియా
ఉస్మానియా విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ మాడిమసైపోతారు : నాగం జోస్యం
వెబ్ దునియా
పోరాటాల నిలయంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులతో పెట్టుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాడి మసైపోతారని బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు.. త్యాగాల ఫలితంగానే తెలంగాణ సీఎం కుర్చీ కేసీఆర్ కి ...
నాగం స్వీయానుభవంతో చెపుతున్న మాటలవితెలుగువన్
కెసిఆర్ విద్యార్దులతో పెట్టుకుంటే..నాగంNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోరాటాల నిలయంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులతో పెట్టుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాడి మసైపోతారని బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు.. త్యాగాల ఫలితంగానే తెలంగాణ సీఎం కుర్చీ కేసీఆర్ కి ...
నాగం స్వీయానుభవంతో చెపుతున్న మాటలవి
కెసిఆర్ విద్యార్దులతో పెట్టుకుంటే..నాగం
Palli Batani
రామోజీరావు...జగన్ ఒక్కటైన వేళ...
Palli Batani
హీరో మంచు మనోజ్ వివాహ వేడుకలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈనాడు అధినేత రామోజీరావు, వైకాపా అధినేత వైఎస్.జగన్ కరచాలనం చేసుకున్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి రామోజీరావు ముందుగానే చేరుకుని వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. కాస్త ఆలస్యంగా అక్కడకు చేరుకున్న వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రామోజీరావు ...
జగన్ను అభినందించిన రామోజీ రావు, ఏం మాట్లాడుకున్నారు?Oneindia Telugu
ఎండలో బాగా కష్టపడుతున్నావ్ జగన్... మనోజ్ పెళ్లిలో రామోజీరావు ప్రశ్నవెబ్ దునియా
ఒక్క చోట వైఎస్ జగన్, రామోజీరావుNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
Palli Batani
హీరో మంచు మనోజ్ వివాహ వేడుకలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈనాడు అధినేత రామోజీరావు, వైకాపా అధినేత వైఎస్.జగన్ కరచాలనం చేసుకున్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి రామోజీరావు ముందుగానే చేరుకుని వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. కాస్త ఆలస్యంగా అక్కడకు చేరుకున్న వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రామోజీరావు ...
జగన్ను అభినందించిన రామోజీ రావు, ఏం మాట్లాడుకున్నారు?
ఎండలో బాగా కష్టపడుతున్నావ్ జగన్... మనోజ్ పెళ్లిలో రామోజీరావు ప్రశ్న
ఒక్క చోట వైఎస్ జగన్, రామోజీరావు
వెబ్ దునియా
పేదల ఇళ్ల కోసం క్యాంపు ఆఫీస్ స్థలం ఇవ్వు: కాంగ్రెస్ నేతలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో ...
మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండిAndhrabhoomi
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'సాక్షి
కేసీఆర్పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ: కేసీఆర్ క్యాంపుకు అన్ని ఎకరాలా?వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో ...
మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండి
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'
కేసీఆర్పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ: కేసీఆర్ క్యాంపుకు అన్ని ఎకరాలా?
వెబ్ దునియా
మేము రెడీ... మీరు రెడీనా... ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ ఎస్ అభ్యర్థుల ఖరారు
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికలలలో గెలుపు గుర్రాలను బయటకు తీసి పోటీకి సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. తమ సంఖ్యా బలానికి మించే పోటీకి అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్లో మండలి అభ్యర్థులు ఎవరో వెల్లడైంది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఎమ్మెల్సీలుగా పోటీ పడనున్న వారి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి ...
కడియం, బోడకుంటికి ఎమ్మెల్సీ గిరిసాక్షి
ఎమ్మెల్సీ ఎన్నికలు..వ్యూహరచనలో గులాబీ..10tv
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలితNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికలలలో గెలుపు గుర్రాలను బయటకు తీసి పోటీకి సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. తమ సంఖ్యా బలానికి మించే పోటీకి అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్లో మండలి అభ్యర్థులు ఎవరో వెల్లడైంది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఎమ్మెల్సీలుగా పోటీ పడనున్న వారి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి ...
కడియం, బోడకుంటికి ఎమ్మెల్సీ గిరి
ఎమ్మెల్సీ ఎన్నికలు..వ్యూహరచనలో గులాబీ..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత
10tv
కేకేతో జానా భేటీ..కాంగ్రెస్ నేతల ఆగ్రహం...
10tv
హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత కేకేతో జానారెడ్డి భేటీ కావడం.. ఇప్పుడు కాంగ్రెస్లో చిచ్చురేపుతోంది. సీఎల్పీ నేతగా ఉండి ఇలా చేయడం ఏంటని ..? అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు గాంధీభవన్లోని ముఖ్య నేతలు. ప్రతిపక్షంగా దూసుకుపోవాల్సింది పోయి దేపురించాల్సిన అవసరమేంటని రుసరుసలాడుతున్నారు. కాంగ్రెస్కు దక్కే ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవికి చాలామందే ...
కేశవరావుతో జానా భేటీ: మతలబు ఏమిటి?Oneindia Telugu
టిఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో జానారెడ్డి భేటీVaartha
కేసీఆర్ పట్టింపులకు పోవడం సమంజసం కాదుTV5
అన్ని 6 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత కేకేతో జానారెడ్డి భేటీ కావడం.. ఇప్పుడు కాంగ్రెస్లో చిచ్చురేపుతోంది. సీఎల్పీ నేతగా ఉండి ఇలా చేయడం ఏంటని ..? అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు గాంధీభవన్లోని ముఖ్య నేతలు. ప్రతిపక్షంగా దూసుకుపోవాల్సింది పోయి దేపురించాల్సిన అవసరమేంటని రుసరుసలాడుతున్నారు. కాంగ్రెస్కు దక్కే ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవికి చాలామందే ...
కేశవరావుతో జానా భేటీ: మతలబు ఏమిటి?
టిఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో జానారెడ్డి భేటీ
కేసీఆర్ పట్టింపులకు పోవడం సమంజసం కాదు
సాక్షి
ఏపిలో టీడీపీ అభ్యర్థుల జాబితా ఖరారు.. నేడు అధికారక ప్రకటన
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇటు శాసనసభ కోటాలోనూ, అటు గవర్నర్ కోటాలోనూ అభ్యర్థుల పేర్లను ఖరా చేసింది. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికను ఓ దశకు తీసుకువచ్చింది. తమ అభ్యర్థులను సూత్రప్రాయంగా సిద్ధం చేసింది. చివరగా ఒక్క సారి మాట్లాడుకుని అధికారక ...
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...!సాక్షి
ఏపీ టీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠAndhrabhoomi
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇటు శాసనసభ కోటాలోనూ, అటు గవర్నర్ కోటాలోనూ అభ్యర్థుల పేర్లను ఖరా చేసింది. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికను ఓ దశకు తీసుకువచ్చింది. తమ అభ్యర్థులను సూత్రప్రాయంగా సిద్ధం చేసింది. చివరగా ఒక్క సారి మాట్లాడుకుని అధికారక ...
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...!
ఏపీ టీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఠారెత్తుస్తున్న ఎండలు.. అల్లాడుతున్న ప్రజలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం.. భగభగమంటూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం ఏడు గంటలకు సూర్యుడు చెలరేగిపోతున్నాడు. మధ్యాహ్నానికి నిప్పు లు కక్కుతున్నాడు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే నిప్పుల కొలిమిలోకి వచ్చినట్లుగా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉదయం పది, పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వీధులు ...
బాబోయ్ ఎండలు..10tv
రాష్ట్రంలో మండిపోతున్న ఎండలుNamasthe Telangana
నిప్పులు కక్కిన సూరీడుసాక్షి
అన్ని 24 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం.. భగభగమంటూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం ఏడు గంటలకు సూర్యుడు చెలరేగిపోతున్నాడు. మధ్యాహ్నానికి నిప్పు లు కక్కుతున్నాడు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే నిప్పుల కొలిమిలోకి వచ్చినట్లుగా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉదయం పది, పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వీధులు ...
బాబోయ్ ఎండలు..
రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు
నిప్పులు కక్కిన సూరీడు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: ఏటీఎంలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని దోచిన దుండగుడు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ/అమీర్పేట, మే 20 (ఆంధ్రజ్యోతి): అది.. హైదరాబాద్ యూసు్ఫగూడలోని స్టేట్ హోం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం. సమయం: ఉదయం 7.35. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఓ యువతి ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తుండగా లోపలికి ప్రవేశించాడో దుండగుడు. నాటు తుపాకీతో ఆమెను బెదిరించి ఆమె ఒంటిపైగల బంగారు ఆభరణాలను, ఏటీఎం కార్డును, ...
రివాల్వర్తో బెదిరించి..సాక్షి
యువతిని తుపాకితో బెదిరించి నగలు అపహరణNamasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ/అమీర్పేట, మే 20 (ఆంధ్రజ్యోతి): అది.. హైదరాబాద్ యూసు్ఫగూడలోని స్టేట్ హోం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం. సమయం: ఉదయం 7.35. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఓ యువతి ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తుండగా లోపలికి ప్రవేశించాడో దుండగుడు. నాటు తుపాకీతో ఆమెను బెదిరించి ఆమె ఒంటిపైగల బంగారు ఆభరణాలను, ఏటీఎం కార్డును, ...
రివాల్వర్తో బెదిరించి..
యువతిని తుపాకితో బెదిరించి నగలు అపహరణ
Teluguwishesh
కాంట్రాక్ట్ ఉద్యోగులకు పండగే.. జూన్2 న శుభవార్త..!
Teluguwishesh
ఎంతో కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కల తొందరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలొ భాగంగా తెలంగాణ సర్కార్ ఆ మేరకు చర్యలకు దిగినట్లు సమాచారం. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ విధానపరమైన ...
టి.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ?News Articles by KSR
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్తసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
ఎంతో కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కల తొందరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలొ భాగంగా తెలంగాణ సర్కార్ ఆ మేరకు చర్యలకు దిగినట్లు సమాచారం. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ విధానపరమైన ...
టి.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ?
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
沒有留言:
張貼留言