Oneindia Telugu
కిషన్ సభలో కలకలం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Oneindia Telugu
నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నల్గొండ జిల్లాలో బుధవారం జరిగిన 'ప్రజా పునరంకిత' సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేపింది. సభలో కిషన్రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ...
బీజేపీ నల్లగొండ సభలో కలకలంసాక్షి
బీజేపీ సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నల్గొండ జిల్లాలో బుధవారం జరిగిన 'ప్రజా పునరంకిత' సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేపింది. సభలో కిషన్రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ...
బీజేపీ నల్లగొండ సభలో కలకలం
బీజేపీ సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వెబ్ దునియా
లోకేశ్కు త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్కు త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ప్రారంభమైన మహానాడులో ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. లోకేశ్ ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ఉన్నారు. తొలిరోజు పార్టీ అధ్యక్షుని ప్రసంగం తర్వాత తొలి ...
ఎన్టీఆర్ జపం... లోకేశ్మయంAndhrabhoomi
కార్యకర్తలను పట్టించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం : లోకేశ్Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్కు త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ప్రారంభమైన మహానాడులో ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. లోకేశ్ ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ఉన్నారు. తొలిరోజు పార్టీ అధ్యక్షుని ప్రసంగం తర్వాత తొలి ...
ఎన్టీఆర్ జపం... లోకేశ్మయం
కార్యకర్తలను పట్టించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం : లోకేశ్
వెబ్ దునియా
జాతీయ పార్టీగా తెలుగుదేశం... పార్టీ జాతీయ శాఖ అధ్యక్షుడుగా చంద్రబాబు...!
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ రూపు రేఖల్లో చాలా మార్పులు రానున్నాయి. ఆ పార్టీ సిద్ధాంతాల్లో కూడా గణనీయమైన సంస్కరణలే వస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ జెండాతో పాటు అజెండా కూడా మారనున్నది. ఈ మహానాడులోనే ఆ నిర్ణయం తీసుకోనున్నారు.
మనది జాతీయ పార్టీ: చంద్రబాబు టీడీపీకి కేంద్ర కమిటీ.. అధ్యక్షుడిగా బాబు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం!సాక్షి
ఏపీ సీఎం చంద్రబాబు సరికొత్త రికార్డుPalli Batani
Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ రూపు రేఖల్లో చాలా మార్పులు రానున్నాయి. ఆ పార్టీ సిద్ధాంతాల్లో కూడా గణనీయమైన సంస్కరణలే వస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ జెండాతో పాటు అజెండా కూడా మారనున్నది. ఈ మహానాడులోనే ఆ నిర్ణయం తీసుకోనున్నారు.
మనది జాతీయ పార్టీ: చంద్రబాబు టీడీపీకి కేంద్ర కమిటీ.. అధ్యక్షుడిగా బాబు!
జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం!
ఏపీ సీఎం చంద్రబాబు సరికొత్త రికార్డు
Oneindia Telugu
మహానాడు: పోలీసులతో బాలకృష్ణ గొడవ, వివరణ
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ మహానాడు వేదికగా వాగ్వాదానికి దిగారు. కారును వీఐపీ పార్కింగ్ వద్ద నిలిపివేసి మహానాడు ప్రాంగణానికి నడిచి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. దీంతో ఆయన వారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతను ...
మహానాడులో పోలీసులతో బాలయ్య వాగ్వాదం...ఎందుకు...?వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ మహానాడు వేదికగా వాగ్వాదానికి దిగారు. కారును వీఐపీ పార్కింగ్ వద్ద నిలిపివేసి మహానాడు ప్రాంగణానికి నడిచి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. దీంతో ఆయన వారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతను ...
మహానాడులో పోలీసులతో బాలయ్య వాగ్వాదం...ఎందుకు...?
సాక్షి
కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం.. 'అదిరిందయ్యా చంద్రం'
సాక్షి
హైదరాబాద్: చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు అని కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని ఆయన సూచించారు. చంద్రబాబు ఏడాది పాలనపై వ్యంగ్యంగా రూపొందించిన 'అదిరిందయ్యా చంద్రం' సీడీని ఇందిరాభవన్ లో బుధవారం ఆయన ఆవిష్కరించారు.
'అదిరిందయ్యా చంద్రం'ప్రజాశక్తి
అదిరిందయ్యా చంద్రం!Andhrabhoomi
అదిరిందయ్యా చంద్రం .. చంద్రబాబు యేడాది పాలనపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రంవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు అని కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని ఆయన సూచించారు. చంద్రబాబు ఏడాది పాలనపై వ్యంగ్యంగా రూపొందించిన 'అదిరిందయ్యా చంద్రం' సీడీని ఇందిరాభవన్ లో బుధవారం ఆయన ఆవిష్కరించారు.
'అదిరిందయ్యా చంద్రం'
అదిరిందయ్యా చంద్రం!
అదిరిందయ్యా చంద్రం .. చంద్రబాబు యేడాది పాలనపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం
Oneindia Telugu
అద్వానీని మమ్మీ.. సుష్మను డమ్మీ చేశారు: మోడీపై జైపాల్, కెసిఆర్పైనా
Oneindia Telugu
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలో కురువృద్ధుడు ఎల్కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోడీ అసాధ్యమైన ...
ఎస్. జైపాల్ రెడ్డి సెటైర్లు.. అద్వానీ మమ్మీ.. సుష్మా డమ్మీ.. ఇది మోడీ రూల్వెబ్ దునియా
'సుష్మను డమ్మీ... అద్వానీని మమ్మీ చేశారు'సాక్షి
సుష్మ డమ్మీని, అద్వానీని మమ్మీ చేశారు: జైపాల్రెడ్డిVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలో కురువృద్ధుడు ఎల్కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోడీ అసాధ్యమైన ...
ఎస్. జైపాల్ రెడ్డి సెటైర్లు.. అద్వానీ మమ్మీ.. సుష్మా డమ్మీ.. ఇది మోడీ రూల్
'సుష్మను డమ్మీ... అద్వానీని మమ్మీ చేశారు'
సుష్మ డమ్మీని, అద్వానీని మమ్మీ చేశారు: జైపాల్రెడ్డి
వెబ్ దునియా
సోనియా కృషిని విస్మరిస్తారా?: ఉత్తమ్
సాక్షి
హైదరాబాద్: పదో తరగతి సాంఘికశాస్త్రంలో తెలంగాణ ఉద్యమ చరిత్రను, పోరాటాలను, అమరుల త్యాగాలను ప్రభుత్వం వక్రీకరించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, శ్రవణ్, ఉద్దెమర్రి నరసింహారెడ్డితో కలసి బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాబోయే విద్యా ...
పదోతరగతి సాంఘిక శాస్త్రంలో తెలంగాణ పాఠ్యాంశమంతా తప్పుల తడకAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: పదో తరగతి సాంఘికశాస్త్రంలో తెలంగాణ ఉద్యమ చరిత్రను, పోరాటాలను, అమరుల త్యాగాలను ప్రభుత్వం వక్రీకరించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, శ్రవణ్, ఉద్దెమర్రి నరసింహారెడ్డితో కలసి బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాబోయే విద్యా ...
పదోతరగతి సాంఘిక శాస్త్రంలో తెలంగాణ పాఠ్యాంశమంతా తప్పుల తడక
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాకతీయ వైభవం.. అమరావతి సోయగం అట్టహాసంగా మహానాడు ప్రారంభం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశంపార్టీ వార్షిక పండుగ మహానాడు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ శివారు గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చంద్రబాబు ఉదయం 10-22 నిమిషాలకు హిమాయత్నగర్ గ్రామానికి చేరుకున్నారు.
అట్టహాసంగా మహానాడు ప్రారంభంAndhrabhoomi
మహానాడు ప్రారంభంKandireega
మహానాడు ప్రారంభించిన చంద్రబాబుసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశంపార్టీ వార్షిక పండుగ మహానాడు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ శివారు గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చంద్రబాబు ఉదయం 10-22 నిమిషాలకు హిమాయత్నగర్ గ్రామానికి చేరుకున్నారు.
అట్టహాసంగా మహానాడు ప్రారంభం
మహానాడు ప్రారంభం
మహానాడు ప్రారంభించిన చంద్రబాబు
Vaartha
అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదు: చంద్రబాబు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదని తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం టిడిపి పార్టీ పెట్టారని ఆ పార్టీ అధినేత, ఎపిసిఎం చంద్రబాబునాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో టిడిపి 34వ మహానాడును ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ దేశంలో అనేకపార్టీలు ఉన్నా టిడిపికి ప్రత్యేకత ఉంది. ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ ...
కార్యకర్తల త్యాగాలను గుర్తుంచుకుంటాం:చంద్రబాబు10tv
ఎన్టీఆర్ పార్టీ పెట్టింది అధికారం కోసం కాదు:చంద్రబాబుప్రజాశక్తి
టిడిపి కార్యకర్తలు సొంత డబ్బు ఖర్చుచేస్తారుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదని తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం టిడిపి పార్టీ పెట్టారని ఆ పార్టీ అధినేత, ఎపిసిఎం చంద్రబాబునాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో టిడిపి 34వ మహానాడును ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ దేశంలో అనేకపార్టీలు ఉన్నా టిడిపికి ప్రత్యేకత ఉంది. ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ ...
కార్యకర్తల త్యాగాలను గుర్తుంచుకుంటాం:చంద్రబాబు
ఎన్టీఆర్ పార్టీ పెట్టింది అధికారం కోసం కాదు:చంద్రబాబు
టిడిపి కార్యకర్తలు సొంత డబ్బు ఖర్చుచేస్తారు
వెబ్ దునియా
తెలంగాణలో టీఆర్ ఎస్ ఆకర్ష్... ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తులు
వెబ్ దునియా
తెలంగాణలో ఎమ్మల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సాహసం చేసి తమ బలం కంటే ఓ అభ్యర్థిని అధికంగానే రంగంలోకి దింపింది. ఇదే అన్ని పార్టీలను వణికిస్తోంది. తాను వణుకుతూనే ఇతర పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది టీఆర్ ఎస్. ఆకర్ష్ పేరుతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ కసరత్తుసాక్షి
'గులాబీ' ఆపరేషన్ ఆకర్ష్ షురూ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపైనా గురిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో ఎమ్మల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సాహసం చేసి తమ బలం కంటే ఓ అభ్యర్థిని అధికంగానే రంగంలోకి దింపింది. ఇదే అన్ని పార్టీలను వణికిస్తోంది. తాను వణుకుతూనే ఇతర పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది టీఆర్ ఎస్. ఆకర్ష్ పేరుతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ కసరత్తు
'గులాబీ' ఆపరేషన్ ఆకర్ష్ షురూ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపైనా గురి
沒有留言:
張貼留言