వెబ్ దునియా
అల్లరి నరేష్ - విరూపలను ఆశీర్వదించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(పెళ్లి ఫోటోలు)
వెబ్ దునియా
టాలీవుడ్ యువ హీరో అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడుగా హీరోగా దూసుకెళ్తున్న అల్లరి నరేష్ చెన్నైకి చెందిన విరూపను పెళ్లి చేసుకున్నాడు. అల్లరి నరేష్ వివాహం శుక్రవారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి ...
వైభవంగా అల్లరి నరేష్ వివాహంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నరేష్ కంటే విరూప అల్లరే ఎక్కువ...!(పెళ్లిలో దృశ్యాలు)FIlmiBeat Telugu
అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహంసాక్షి
తెలుగువన్
Palli Batani
Telangana99
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ యువ హీరో అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడుగా హీరోగా దూసుకెళ్తున్న అల్లరి నరేష్ చెన్నైకి చెందిన విరూపను పెళ్లి చేసుకున్నాడు. అల్లరి నరేష్ వివాహం శుక్రవారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి ...
వైభవంగా అల్లరి నరేష్ వివాహం
నరేష్ కంటే విరూప అల్లరే ఎక్కువ...!(పెళ్లిలో దృశ్యాలు)
అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం
సాక్షి
సైకిల్ మీద దూసుకొచ్చిన శ్రీమంతుడు
సాక్షి
హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతిహాసన్ తొలిసారి జంటగా నటిస్తున్న 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇంతకుముందు 'ఆగడు' సినిమాలో మహేష్ కోసం ఒక ఐటెం సాంగ్ (జంక్షన్లో..) మాత్రం చేసినా.. ఇప్పుడు తొలిసారి ప్రిన్స్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. సైకిల్ మీద దూసుకొస్తున్న మహేశ్ పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా తీసుకొచ్చారు. అయితే.. నిజానికి ...
నిజంగానే శ్రీమంతుడుKandireega
మహేష్ బాబు 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్పై సమంత కామెంట్FIlmiBeat Telugu
మహేష్ బాబు శ్రీమంతుడు ఫస్ట్ లుక్పై సమంత కామెంట్.. ఏం చెప్పింది?వెబ్ దునియా
Palli Batani
Teluguwishesh
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతిహాసన్ తొలిసారి జంటగా నటిస్తున్న 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇంతకుముందు 'ఆగడు' సినిమాలో మహేష్ కోసం ఒక ఐటెం సాంగ్ (జంక్షన్లో..) మాత్రం చేసినా.. ఇప్పుడు తొలిసారి ప్రిన్స్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. సైకిల్ మీద దూసుకొస్తున్న మహేశ్ పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా తీసుకొచ్చారు. అయితే.. నిజానికి ...
నిజంగానే శ్రీమంతుడు
మహేష్ బాబు 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్పై సమంత కామెంట్
మహేష్ బాబు శ్రీమంతుడు ఫస్ట్ లుక్పై సమంత కామెంట్.. ఏం చెప్పింది?
Namasthe Telangana
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
Namasthe Telangana
నల్లగొండ: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ యాదాద్రిపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎంతోపాటు గవర్నర్ నరసింహన్ దంపతులు, అధ్యాత్మిక గురువు చినజీయర్స్వామి స్వామివారిని దర్శించుకున్న వారిలోఉన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు సీఎంకు, గవర్నర్ నరసింహన్కు ఆశీర్వచనాలు అందజేశారు. అంతకు ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
నల్లగొండ: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ యాదాద్రిపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎంతోపాటు గవర్నర్ నరసింహన్ దంపతులు, అధ్యాత్మిక గురువు చినజీయర్స్వామి స్వామివారిని దర్శించుకున్న వారిలోఉన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు సీఎంకు, గవర్నర్ నరసింహన్కు ఆశీర్వచనాలు అందజేశారు. అంతకు ...
సాక్షి
మాధురీ దీక్షిత్ కు నెస్లె భరోసా
సాక్షి
ముంబై: మ్యాగీ నూడిల్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించిన మాధురీ దీక్షిత్.. ఈ ఉత్పత్తుల నాణ్యత లోపాలకు సంబంధించి నోటీసులు రావడంతో కలత చెందారు. మాధురీ శనివారం నెస్లె అధికారులను కలసి వివరణ కోరారు. మ్యాగీ నూడిల్స్ నాణ్యతపై ఎలాంటి సందేహం అక్కర్లేదని నెస్లె అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. మ్యాగీ ఉత్పత్తులపై విమర్శలు రావడంతో తాను కలత ...
మ్యాగీ ఉత్పత్తి సంస్థ నెస్లేపై కేసుNamasthe Telangana
నెస్లేపై కేసు నమోదుAndhrabhoomi
మ్యాగీ నూడుల్స్ వివాదం: చిక్కుల్లో నటి మాధురీ దీక్షిత్Oneindia Telugu
వెబ్ దునియా
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: మ్యాగీ నూడిల్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించిన మాధురీ దీక్షిత్.. ఈ ఉత్పత్తుల నాణ్యత లోపాలకు సంబంధించి నోటీసులు రావడంతో కలత చెందారు. మాధురీ శనివారం నెస్లె అధికారులను కలసి వివరణ కోరారు. మ్యాగీ నూడిల్స్ నాణ్యతపై ఎలాంటి సందేహం అక్కర్లేదని నెస్లె అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. మ్యాగీ ఉత్పత్తులపై విమర్శలు రావడంతో తాను కలత ...
మ్యాగీ ఉత్పత్తి సంస్థ నెస్లేపై కేసు
నెస్లేపై కేసు నమోదు
మ్యాగీ నూడుల్స్ వివాదం: చిక్కుల్లో నటి మాధురీ దీక్షిత్
సాక్షి
'బాహుబలి' టీజర్ను విడుదల చేసిన అనుష్క
ప్రజాశక్తి
భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'బహుబలి' చిత్రం టీజర్ శనివారం రాత్రి విడుదలైంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. చిత్ర కథానియక అనుష్క ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ లాంటి భారీ తారాగణంతో ఈచిత్రం తెరకెక్కింది. భారీ యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ను అద్భుతంగా ఉంది.
బాహుబలి టీజర్ విడుదలసాక్షి
నేడే బాహుబలి టీజర్ విడుదల... రాజమౌళి ట్వీట్స్..వెబ్ దునియా
నేడే బాహుబలి టీజర్..ఎల్లుండి ట్రైలర్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'బహుబలి' చిత్రం టీజర్ శనివారం రాత్రి విడుదలైంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. చిత్ర కథానియక అనుష్క ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ లాంటి భారీ తారాగణంతో ఈచిత్రం తెరకెక్కింది. భారీ యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ను అద్భుతంగా ఉంది.
బాహుబలి టీజర్ విడుదల
నేడే బాహుబలి టీజర్ విడుదల... రాజమౌళి ట్వీట్స్..
నేడే బాహుబలి టీజర్..ఎల్లుండి ట్రైలర్
సాక్షి
హిందీ 'దృశ్యం'లో టబు
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు ఈ సారి విభిన్నపాత్ర పోషిస్తున్నారు. టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో ఐజీ మీరా దేశ్ ముఖ్ గా టబు నటిస్తున్నారు.
బాలీవుడ్ 'దృశ్యం'లో టబు లుక్ అదిరింది..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిందీ దృశ్యంలో ఐజీ మీరా దేశ్ముఖ్గా టబు: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా..వెబ్ దునియా
పవర్ ఫుల్ లేడీ: టబు లుక్ అదిరిందిFIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు ఈ సారి విభిన్నపాత్ర పోషిస్తున్నారు. టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో ఐజీ మీరా దేశ్ ముఖ్ గా టబు నటిస్తున్నారు.
బాలీవుడ్ 'దృశ్యం'లో టబు లుక్ అదిరింది..
హిందీ దృశ్యంలో ఐజీ మీరా దేశ్ముఖ్గా టబు: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా..
పవర్ ఫుల్ లేడీ: టబు లుక్ అదిరింది
వెబ్ దునియా
ముత్తాత జయంతి రోజే నామకరణం.. బాలకృష్ణ మనవడి పేరు దేవాన్ష్... ట్వీట్స్
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్తో, నందమూరి నట సింహం బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం 2007లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకి ఓ పండంటి మగ బిడ్డ జన్మనించాడు. ఈ బాబుకి తన ముత్తాత ఎన్టీఆర్ జయంతి రోజునే నామకరణం చేసి నారా దేవాన్ష్ అనే పేరు పెట్టారు.
బుల్లి వారసుడి పేరు ఖరారుసాక్షి
ట్విట్టర్లో నారాలోకేష్ తనయుడి ఫోటోఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాలయ్య మనవడి పేరు... ఫస్ట్ లుక్ డీటైల్స్Palli Batani
FIlmiBeat Telugu
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్తో, నందమూరి నట సింహం బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం 2007లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకి ఓ పండంటి మగ బిడ్డ జన్మనించాడు. ఈ బాబుకి తన ముత్తాత ఎన్టీఆర్ జయంతి రోజునే నామకరణం చేసి నారా దేవాన్ష్ అనే పేరు పెట్టారు.
బుల్లి వారసుడి పేరు ఖరారు
ట్విట్టర్లో నారాలోకేష్ తనయుడి ఫోటో
బాలయ్య మనవడి పేరు... ఫస్ట్ లుక్ డీటైల్స్
Oneindia Telugu
రాజధాని నిర్మాణానికి విధానముంది, నేను రూ.1000 కోట్లిచ్చా: వెంకయ్య
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాజధానుల నిర్మాణానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయని, అంతకంటే మెరుగ్గానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ఏపీ రాజధాని కోసం తన శాఖ నుండి రూ.1000 కోట్లు కేటాయించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనగురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ...
'ఐదేళ్ల కోసం మాకు అధికారాన్ని ఇచ్చారు'సాక్షి
ఏడాది మోదీ పాలన సంతృప్తికరం ప్రతీ అడుగూ పేదరికం నిర్మూలనంవైపే 2020నాటికి ప్రతీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్డిఎ ఏడాది పాలన సంతృప్తికరం: వెంకయ్యVaartha
తెలుగువన్
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాజధానుల నిర్మాణానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయని, అంతకంటే మెరుగ్గానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ఏపీ రాజధాని కోసం తన శాఖ నుండి రూ.1000 కోట్లు కేటాయించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనగురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ...
'ఐదేళ్ల కోసం మాకు అధికారాన్ని ఇచ్చారు'
ఏడాది మోదీ పాలన సంతృప్తికరం ప్రతీ అడుగూ పేదరికం నిర్మూలనంవైపే 2020నాటికి ప్రతీ ...
ఎన్డిఎ ఏడాది పాలన సంతృప్తికరం: వెంకయ్య
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ రాత్రికి 'బాహుబలి' టీజర్ రిలీజ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి' సినిమా టీజర్ని ఈరోజు (శనివారం) విడుదల చేయనున్నట్టు రాజమౌళి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈరోజు రాత్రికి కేవలం 5సెకన్ల నిడివి గల టీజర్ను, జూన్ 1న 2 నిమిషాల నిడివి గల ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు జక్కన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆదివారం 'బాహుబలి' ఆడియో ఫంక్షన్ లేదని రాజమౌళి క్లారిటీ ...
'బాహుబలి' టీజర్ ఈ రాత్రికే....FIlmiBeat Telugu
బాహుబలి ఆడియో ఎందుకు ఆగింది?సాక్షి
"బాహుబలి'' ఆడియో విడుదల వాయిదా... అభిమానులకు సారీ చెప్పిన ప్రభాస్, రాజమౌళివెబ్ దునియా
Vaartha
Palli Batani
అన్ని 27 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి' సినిమా టీజర్ని ఈరోజు (శనివారం) విడుదల చేయనున్నట్టు రాజమౌళి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈరోజు రాత్రికి కేవలం 5సెకన్ల నిడివి గల టీజర్ను, జూన్ 1న 2 నిమిషాల నిడివి గల ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు జక్కన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆదివారం 'బాహుబలి' ఆడియో ఫంక్షన్ లేదని రాజమౌళి క్లారిటీ ...
'బాహుబలి' టీజర్ ఈ రాత్రికే....
బాహుబలి ఆడియో ఎందుకు ఆగింది?
"బాహుబలి'' ఆడియో విడుదల వాయిదా... అభిమానులకు సారీ చెప్పిన ప్రభాస్, రాజమౌళి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొదలైన బాలకృష్ణ 'డిక్టేటర్' మూవీ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో ఆరంభమైంది. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు రచయితలు పని చేశారు. కోన వెంకట్, గోపీమోహన్ కథ, స్ర్కీన్ ప్లే సమకూర్చగా, శ్రీధర్ సీపాన రచన చేశారు. ఇక ఎం. రత్నం మాటలందించారు. పేరుకు తగ్గట్టే కథ కూడా బలమైందని హీరో బాలకృష్ణ చెబుతున్నారు. ప్రాణం తీసే భయం ...
ప్రాణంపోసే ఆయుధంలా డిక్టేటర్Vaartha
బాలయ్య 99వ చిత్రం 'డిక్టేటర్' ప్రారంభం!Telugu Times (పత్రికా ప్రకటన)
ఒక సెకనులో మాటిచ్చేశారు..సాక్షి
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో ఆరంభమైంది. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు రచయితలు పని చేశారు. కోన వెంకట్, గోపీమోహన్ కథ, స్ర్కీన్ ప్లే సమకూర్చగా, శ్రీధర్ సీపాన రచన చేశారు. ఇక ఎం. రత్నం మాటలందించారు. పేరుకు తగ్గట్టే కథ కూడా బలమైందని హీరో బాలకృష్ణ చెబుతున్నారు. ప్రాణం తీసే భయం ...
ప్రాణంపోసే ఆయుధంలా డిక్టేటర్
బాలయ్య 99వ చిత్రం 'డిక్టేటర్' ప్రారంభం!
ఒక సెకనులో మాటిచ్చేశారు..
沒有留言:
張貼留言