2015年5月31日 星期日

2015-06-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
వారసడుని కనలేదని భార్యను... వారసులు కాలేరని ముగ్గరు కూతుళ్ళను సజీవ దహనం చేసిన భర్త   
వెబ్ దునియా
మహిళలకు సమాన భాగం కల్పిస్తున్న ఈ రోజుల్లో మగపిల్లాడే వారసడుకునే మూర్ఖులు ఇంకా ఉన్నారు. అందునా ఓ మహిళే ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ కర్కోటకుడు వారసుడిని(మగపిల్లాడిని) కనలేదని భార్యను, వారసులు కాలేరని తన ముగ్గురు కూతుళ్లను సజీవ దహనం చేశాడు. అందరిని ఇంట్లోకి నెట్టి, పై కప్పునకు నిప్పు పెట్టాడా రాక్షసుడు.
కొడుకును కనలేదని భార్య, కూతుర్లకు నిప్పు   సాక్షి
వారసుడి కోసం భార్య, ముగ్గురు కూతుళ్లను సజీవదహనం చేశాడు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం   
సాక్షి
న్యూఢిల్లీ: ల్యాండ్ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. అంతకుముందు రోజే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది మూడోసారి. ఆర్డినెన్స్ రూపంలో ఉన్న దీనిని ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో కూడా చట్టరూపంలోకి ...

రాష్ట్రపతి: భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం, ఈరోజే 5రోజుల పర్యటనకు   Oneindia Telugu
ముచ్చగా మూడోసారి భూసేకరణ ఆర్డినెన్స్‌... రాష్ట్రపతి ఆమోదం   వెబ్ దునియా
ఖండించిన వామపక్షాలు   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Vaartha   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రూ.55 కోట్ల కరెంట్ బిల్లు: షాక్‌లో కుటుంబం, సస్పెండ్   
Oneindia Telugu
రాంచీ: కుటుంబ సభ్యుల పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చిన ఓ యజమానిని నివ్వెరపోయెలా చేసింది కరెంట్ బిల్లు. వివరాల్లోకి వెళితే, రాంచీలో ఉంటున్న కృష్ణ ప్రసాద్ అనే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యలతో కలిసి వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత కరెంట్ బిల్లుని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కృష్ణ ప్రసాద్ ఇంటి నెలసరి కరెంట్ ...

రూ. 55 కోట్ల కరెంటు బిల్లు!   సాక్షి
అధికారుల నిర్వాకం... కరెంటు బిల్లు రూ. 55 కోట్లు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్   వెబ్ దునియా
ఆ ఇంటి కరెంటు బిల్లు రూ. 55 కోట్లు!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆస్పత్రిలో మహిళపై సామూహిక అత్యాచారం   
సాక్షి
కోల్ కతా: బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు ఉద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్ లోని ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి శుక్రవారం కోల్ కతా వచ్చింది. తన బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. ఈ రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే లిఫ్ట్ మన్, మరో ...

ఆస్పత్రిలో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు..   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అన్ని రాఫేల్ యుద్ధ విమానాలు కొనలేం.. 36 కొంటాం : పారికర్   
వెబ్ దునియా
భారత దేశంలో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిదించిన రాఫేల్ యుద్ధ విమానాలను ఆ స్థాయిలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. అది ఆర్థికంగా కూడా సాధ్యపడదని తేల్చి చెప్పారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్సు నుంచి 126 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ...

36 రాఫేల్ యుద్ధ విమానాలే కొంటాం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్రాస్‌ ఐఐటీకి నోటీసులు   
ప్రజాశక్తి
చెన్నరు: ఐఐటి మద్రాసు సంస్థ లో విద్యార్థి సంఘం గుర్తింపు రద్దు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ షెడ్యూల్డు కులాల సంస్థ శనివారం ఐఐటి-ఎం కు నోటీసు జారీ చేసింది. గుర్తింపు రద్దయిన విద్యార్థి సంఘంలో వున్నవారంతా దళితులే కావడం గమనార్హం. ప్రధాని మోడీని విమర్శించారన్న కారణంపై ఈ విద్యార్థి సంఘం గుర్తింపును అది రద్దు ...

ఐఐటీ ముట్టడి   సాక్షి
మద్రాసు ఐఐటికి ఎస్సీ కమిషన్ నోటీసు   Andhrabhoomi
మద్రాస్ ఐఐటీకి ఎన్సీఎస్సీ నోటీసులు   Namasthe Telangana
Vaartha   
10tv   
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఇజ్రాయెల్ పర్యటనకు వెళతారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఇరు దేశాల రక్షణ సంబంధించిన ఒప్పందాల నిమిత్తమై ఆయన వెళ్లనున్నారని తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ వెళితే.. దేశం తరుపున ఇజ్రాయెల్ కు వెళ్లిన తొలి ప్రధాని నరేంద్రమోదీ అవుతారు. అయితే, ఆయన ఎప్పుడు వెళతారన్న విషయంపై ...

ఇజ్రాయెల్ వెళ్లనున్న ప్రధాని మోడీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ యువకుడిగా జాబ్ వచ్చింది!   
సాక్షి
అహ్మదాబాద్: ముస్లిం అన్న కారణంగా ముంబైలోని ప్రైవేట్ కంపెనీ ఒకటి ఎంబీఏ చదివిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన ఉదంతానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఆ యువకుడ్ని అహ్మదాబాద్ కు చెందిన అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల జేషన్ అలీఖాన్ అనే యువకుడికి ముంబైలోని హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ...

ముస్లిం అన్న కారణంగా జాబ్ నిరాకరణ: అదానీ కంపెనీలో ఉద్యోగం   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


భూ ఆర్డినెన్స్‌ను వెనుకకు తీసుకోవాలి: సురవరం   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం మూడోసారి జారీచేసిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వెనుకకు తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూ ఆర్డినెన్స్ బాగుందని ప్రజలకు చెప్పే ధైర్యం మోదీకి ఉందా అని ప్రశ్నించారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సురవరం విలేకరుల సమావేశంలో ...

'ఆ మాట ప్రజల వద్ద చెప్పే ధైర్యం మోదీకి ఉందా?'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
లెస్బియన్ బంధమే కన్నవారి హత్యకు ధైర్యమిచ్చిందా?   
Namasthe Telangana
హైదరాబాద్: కన్న తల్లిదండ్రులను కిరాతకంగా అంతమొందించిన మాజీ మోడల్ ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పోలీసులు వెల్లడించారు. తన స్నేహితురాలు అంజుతో కలిసి ప్రియాంక తల్లిదండ్రులను కూరగాయలు తరిమే కత్తితో అతి దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. తల్లిదండ్రులను చంపినందుకు మీరట్ కోర్టు ...

మాజీ మోడల్ కి జీవిత ఖైదు   సాక్షి
ప్రియాంకా, అంజులు లెస్బియన్సా... ? అందుకే సులభంగా హత్య చేయగలిగారా..?   వెబ్ దునియా
తల్లిదండ్రులను చంపిన మోడల్.. జీవితఖైదు   తెలుగువన్

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言