వెబ్ దునియా
అస్సాంలో బాలుడి నరబలి.. తేయాకు తోటలో విగ్రహారాధన.. చితకబాదిన గ్రామస్తులు
వెబ్ దునియా
మాయలు, మంత్రాలు, తంత్రాలు, నరబలులు తారా స్థాయిలోని మూఢ విశ్వాసం.. ఈ విశ్వాసానికి ఓ ఐదేళ్ళ బాలుడు బలయ్యాడు. అస్సాంలోని ఓ తేయాకు తోటలో బాలుడి తలను తెగనరికి విగ్రహారాధన చేసిన దుండగులు సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం ఉన్న వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. సోనిత్ పూర్ జిల్లాలోని ఓ తేయాకు తోటలో బుధవారం ...
ఐదేళ్ల బాలుడి తల నరికారుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాయలు, మంత్రాలు, తంత్రాలు, నరబలులు తారా స్థాయిలోని మూఢ విశ్వాసం.. ఈ విశ్వాసానికి ఓ ఐదేళ్ళ బాలుడు బలయ్యాడు. అస్సాంలోని ఓ తేయాకు తోటలో బాలుడి తలను తెగనరికి విగ్రహారాధన చేసిన దుండగులు సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం ఉన్న వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. సోనిత్ పూర్ జిల్లాలోని ఓ తేయాకు తోటలో బుధవారం ...
ఐదేళ్ల బాలుడి తల నరికారు
సాక్షి
రాందేవ్ ఫుడ్ పార్కులో తుపాకుల కలకలం
సాక్షి
హరిద్వార్ : అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు.
రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ, 14 రోజుల కస్టడీ విధింపుOneindia Telugu
బాబా రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ... కస్టడీ విధింపువెబ్ దునియా
పోలీసుల అదుపులో రాందేవ్బాబా సోదరుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హరిద్వార్ : అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు.
రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ, 14 రోజుల కస్టడీ విధింపు
బాబా రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ... కస్టడీ విధింపు
పోలీసుల అదుపులో రాందేవ్బాబా సోదరుడు
సాక్షి
'మా పవర్ వాళ్లకు తెలుసు'
సాక్షి
పనాజీ: బీహార్ లో తమ పార్టీకి ఎలాంటి బాధ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తమ పార్టీకి అనుకూల వాతావరణం మెండుగా ఉందని చెప్పారు. ముఖ్యంగా తమ ప్రత్యర్థులు అయిన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలిపినప్పటి నుంచి తమ పార్టీ పరిస్థితి మరింత మెరుగైందని చెప్పారు. 'బీహార్ లో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని నేను ...
మా పవర్ ఏంటో గ్రహించారు.. అందుకే ఒక్కటయ్యారు : అమిత్ షావెబ్ దునియా
బీజేపీ పవర్ వాళ్లకు తెలుసు.. అందుకే కలిశారు.. అమిత్ షాతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పనాజీ: బీహార్ లో తమ పార్టీకి ఎలాంటి బాధ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తమ పార్టీకి అనుకూల వాతావరణం మెండుగా ఉందని చెప్పారు. ముఖ్యంగా తమ ప్రత్యర్థులు అయిన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలిపినప్పటి నుంచి తమ పార్టీ పరిస్థితి మరింత మెరుగైందని చెప్పారు. 'బీహార్ లో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని నేను ...
మా పవర్ ఏంటో గ్రహించారు.. అందుకే ఒక్కటయ్యారు : అమిత్ షా
బీజేపీ పవర్ వాళ్లకు తెలుసు.. అందుకే కలిశారు.. అమిత్ షా
సాక్షి
'రాజధాని కమిటీ చైర్మన్' శివరామకృష్ణన్ కన్నుమూత
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎంపికలో సిఫారసులు, సూచనల కోసం కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ గురువారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న శివరామకృష్ణన్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్గా ...
శివరామకృష్ణన్ కన్నుమూతAndhrabhoomi
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్Oneindia Telugu
'రాజధాని' కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతిప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎంపికలో సిఫారసులు, సూచనల కోసం కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ గురువారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న శివరామకృష్ణన్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్గా ...
శివరామకృష్ణన్ కన్నుమూత
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్
'రాజధాని' కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి
Oneindia Telugu
దారుణం: ఏడాదిగా కన్న కూతురుపై తండ్రి అత్యాచారం
Oneindia Telugu
బలరాంపూర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తండ్రి.. కామంతో కళ్లుమూసుకుపోయి కన్న కూతురు(16)పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని ఏడాదిపాటు కొనసాగించాడా దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్గా పనిచేస్తున్న తన తండ్రి ప్రమోద్ కుమార్ చేస్తున్న ...
కన్నకూతురిపై ఏడాదిగా అత్యాచారంVaartha
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బలరాంపూర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తండ్రి.. కామంతో కళ్లుమూసుకుపోయి కన్న కూతురు(16)పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని ఏడాదిపాటు కొనసాగించాడా దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్గా పనిచేస్తున్న తన తండ్రి ప్రమోద్ కుమార్ చేస్తున్న ...
కన్నకూతురిపై ఏడాదిగా అత్యాచారం
Oneindia Telugu
అందమైన ఎయిర్ హోస్టెస్ల నిర్లక్ష్యం, 17మందిపై వేటు
Oneindia Telugu
న్యూఢిల్లీ: నిర్లక్షంగా విధులు నిర్వహించి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసి సంస్థకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ 17 మంది ఎయిర్ హోస్టెస్ లను సస్పెండ్ చేస్తున్నామని గురువారం ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన విమానాలు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నాయని గుర్తించిన ఎయిర్ ఇండియా అధికారులు తలలు ...
ఆ విమానాల ఆలస్యానికి వాళ్లే కారణంసాక్షి
విమానాల రాకపోకల్లో ఆలస్యం.. 17 మంది ఎయిర్ హోస్టెస్ సస్పెండ్..వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: నిర్లక్షంగా విధులు నిర్వహించి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసి సంస్థకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ 17 మంది ఎయిర్ హోస్టెస్ లను సస్పెండ్ చేస్తున్నామని గురువారం ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన విమానాలు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నాయని గుర్తించిన ఎయిర్ ఇండియా అధికారులు తలలు ...
ఆ విమానాల ఆలస్యానికి వాళ్లే కారణం
విమానాల రాకపోకల్లో ఆలస్యం.. 17 మంది ఎయిర్ హోస్టెస్ సస్పెండ్..
Oneindia Telugu
కారు అద్దెకు: కాంట్రాక్టు రద్దుకు కారణమైన భారత డ్రైవర్లు
Oneindia Telugu
న్యూఢిల్లీ: అతివేగం ప్రమాదకరం. వాహనాలు అతివేగంగా నడిపితే పోలీసులు జరిమానా విధించే సంగతి తెలిసిందే. అయితే, న్యూజిలాండ్లో కారుని నెమ్మెదిగా నడిపి కారు అద్దెకిచ్చిన సంస్ధ కాంట్రాక్టును రద్దు అయ్యేందుకు ఇద్దరు భారతీయ టూరిస్ట్లు కారణమయ్యారు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు భారతీయులు దక్షిణ ఐస్లాండ్లోని క్వీన్స్ ...
స్లోగా నడిపి బుక్కైపోయారు!సాక్షి
స్లోగా డ్రైవ్ చేసినందుకు అరెస్టు!Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అతివేగం ప్రమాదకరం. వాహనాలు అతివేగంగా నడిపితే పోలీసులు జరిమానా విధించే సంగతి తెలిసిందే. అయితే, న్యూజిలాండ్లో కారుని నెమ్మెదిగా నడిపి కారు అద్దెకిచ్చిన సంస్ధ కాంట్రాక్టును రద్దు అయ్యేందుకు ఇద్దరు భారతీయ టూరిస్ట్లు కారణమయ్యారు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు భారతీయులు దక్షిణ ఐస్లాండ్లోని క్వీన్స్ ...
స్లోగా నడిపి బుక్కైపోయారు!
స్లోగా డ్రైవ్ చేసినందుకు అరెస్టు!
Oneindia Telugu
బాలికను బంధించి అత్యాచారం, చిత్రహింసలు
Oneindia Telugu
బెంగళూరు: బాలికను చిత్రహింసలకు గురి చేసి గత 10 నెలల నుండి లైంగిక బానిస చేసిన వ్యాపారవేత్త కోసం బెంగళూరు, కర్ణాటకలోని బెల్గాం పోలీసులు గాలిస్తున్నారు. 16 సంవత్సరాల బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించామని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని జేపీ నగరంలో ఓ మహిళ ప్యాషన్ డిజైనర్, వ్యాపారవేత్త నివాసం ఉంటోంది. ఈమె తన పిల్లలను ...
మైనర్ బాలికపై పది నెలలు లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి...వెబ్ దునియా
బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: బాలికను చిత్రహింసలకు గురి చేసి గత 10 నెలల నుండి లైంగిక బానిస చేసిన వ్యాపారవేత్త కోసం బెంగళూరు, కర్ణాటకలోని బెల్గాం పోలీసులు గాలిస్తున్నారు. 16 సంవత్సరాల బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించామని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని జేపీ నగరంలో ఓ మహిళ ప్యాషన్ డిజైనర్, వ్యాపారవేత్త నివాసం ఉంటోంది. ఈమె తన పిల్లలను ...
మైనర్ బాలికపై పది నెలలు లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి...
బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..
సాక్షి
మైసూరు మహారాజుగా యదువీర్కు పట్టాభిషేకం
సాక్షి
మైసూరు(కర్ణాటక): ఘనమైన చరిత్ర కలిగిన మైసూరు రాజకుటుంబం వారసునిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. రాజ సంప్రదాయాన్ని అనుసరించి ఈ పట్టాభిషేకం కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి అంబా ప్యాలెస్లోని కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. 23 ఏళ్ల యదువీర్ ...
మైసూర్ యువరాజు యదువీర్ పట్టాభిషేకం(ఫోటోలు)Oneindia Telugu
నేడు మైసూర్ మహారాజు పట్టాభిషేకంVaartha
వైభవంగా మైసూరు యువరాజు పట్టాభిషేకంNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
మైసూరు(కర్ణాటక): ఘనమైన చరిత్ర కలిగిన మైసూరు రాజకుటుంబం వారసునిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. రాజ సంప్రదాయాన్ని అనుసరించి ఈ పట్టాభిషేకం కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి అంబా ప్యాలెస్లోని కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. 23 ఏళ్ల యదువీర్ ...
మైసూర్ యువరాజు యదువీర్ పట్టాభిషేకం(ఫోటోలు)
నేడు మైసూర్ మహారాజు పట్టాభిషేకం
వైభవంగా మైసూరు యువరాజు పట్టాభిషేకం
Vaartha
స్మృతి ఇరానీ పనితీరుపై మండిపడ్డ ప్రియాంకగాంధీ
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పనితీరుపై మండిపడ్డారు. నేడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అమేథీలో యువకులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని స్మృతిఇరానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాయబరేలీలో ట్రిపుల్ ఐటిని ఇంకా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలని ...
అమేథీలో ట్రిపుల్ ఐటీ శాఖ:స్మృతి ఇరానీNamasthe Telangana
అమేథిలో ఐఐఐటీ: ప్రియాంక ప్రశ్నకు ధీటైన జవాబిచ్చిన స్మృతి ఇరానీOneindia Telugu
'ముందు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు'సాక్షి
Andhrabhoomi
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పనితీరుపై మండిపడ్డారు. నేడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అమేథీలో యువకులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని స్మృతిఇరానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాయబరేలీలో ట్రిపుల్ ఐటిని ఇంకా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలని ...
అమేథీలో ట్రిపుల్ ఐటీ శాఖ:స్మృతి ఇరానీ
అమేథిలో ఐఐఐటీ: ప్రియాంక ప్రశ్నకు ధీటైన జవాబిచ్చిన స్మృతి ఇరానీ
'ముందు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు'
沒有留言:
張貼留言