2015年5月25日 星期一

2015-05-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
వీరే నల్లకుబేరులు...! స్విస్ జాబితా విడుదల.. ఇద్దరు భారతీయుల పేర్లు వెల్లడి   
వెబ్ దునియా
స్విట్జర్లాండ్ తమ దేశంలోని స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న నల్ల కుబేరుల పేర్లను విడుదల చేసింది. వివిధ దేశాలకు చెందిన 40 మంది పేర్లను వెల్లడించింది. భారత దేశానికి చెందిన ఇద్దరి పేర్లు ఆ జాబితో ఉన్నాయి. పేర్లు, పుట్టిన తేది వంటి వివరాలు మినహా మరే వివరాలను స్విట్జర్లాండ్ ప్రకటించలేదు. ఈ ఇద్దరు మహిళలకు స్విస్ బ్యాంక్‌లో ...

ఇద్దరు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి   సాక్షి
వివరాలు లేకుండా నల్లధనం ఖాతాల పేర్ల వెల్లడి   News Articles by KSR
నల్ల కుబేరుల పేర్ల వెల్లడికి స్విట్జర్లాండ్ శ్రీకారం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
హరిత రాజధానిగా అమరావతి..   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సువిశాలమైన రహదారులు.. ఆ రోడ్ల వెంటే హరిత వనాలు.. అంతర్గత జలమార్గాలు.. సైకిల్‌పై వెళ్లడానికి, నడిచి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు.. జనావాసాలకు అతి సమీపంలోనే వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు.. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేకమైన గ్రిడ్.. నీటి సరఫరా.. మచిలీపట్నం, నిజాంపట్నం నౌకాశ్రయాల సమీపంలో పరిశ్రమలను ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఇది తొలి అడుగు మాత్రమే: కేటీఆర్   
సాక్షి
హైదరాబాద్: విదేశీ పర్యటనలు ముగించుకుని తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకొని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే తాను అమెరికా పర్యటనకు వెళ్లి రూ.మూడు వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు చెప్పారు.
అమెరికా పర్యటన విజయవంతమైంది: కేటీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జయలలితను వదలం, అపీల్‌కు వెళ్తాం: కరుణానిధి   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడులో రాజకీయ వైరాలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పనవసరం లేదు. కరుణానిధి అధికారంలో ఉన్న సమయంలో జయలలిత, ఆమె పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో కరుణానిధి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇప్పుడు జయలలిత మీద నమోదు అయ్యి కొట్టి వేసిన అక్రమాస్తుల కేసు విషయంలో తమిళనాడు ...

అమ్మపై సమరశంఖం   సాక్షి
జయలలిత కేసులో అప్పీల్‌కు వెళ్తాం: డీఎంకే   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


10tv
   
ఢిల్లీలో ఆప్‌ బహిరంగ మంత్రివర్గ సమావేశం   
10tv
ఢిల్లీ: హస్తిన ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వందరోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా..సీఎం కేజ్రీవాల్‌ ప్రజల సమక్షంలోనే బహిరంగ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కన్నాట్‌ ప్రాంతంలోని సెంట్రల్‌ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాది మంది ఢిల్లీ ప్రజలు హాజరయ్యారు. బహిరంగ కేబినెట్‌ ...

కేంద్రానికి ఎదురుదెబ్బ   సాక్షి
కేంద్రంపై పోరులో కేజ్రీకి తొలి గెలుపు   Namasthe Telangana
ప్రజల తీర్పును గౌరవించాల్సిందే..!   ప్రజాశక్తి

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీకి ప్రత్యేక హోదా : జూన్ 6 నుంచి టి సుబ్బరామిరెడ్డి దీక్షలు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి వరుస దీక్షలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా వచ్చే నెల ఆరో తేదీన రాజమండ్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే, జూన్ 3వ తేదీ విశాఖపట్నం, 4న విజయనగరం, 5న శ్రీకాకుళం ...

టి.సుబ్బిరామిరెడ్డి కూడా దీక్ష చేస్తారట   News Articles by KSR
6న సుబ్బిరామిరెడ్డి దీక్ష‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏడాది పాలనలో అవినీతి లేదు, దేశాన్ని కాంగ్రెస్ లూటీ చేసింది: మోడీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బీజీపీ 'జన కళ్యాణ్ పర్వ' ప్రచార సభను సోమవారం నిర్వహించింది. ఈ 'జన కళ్యాణ్ పర్వ'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముందుగా దీన్‌దయాళ్ ధామ్ వద్ద దీన్‌దయాల్ ఉపాధ్యాయకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. మధురలో ఏర్పాటు చేసిన 'జన కల్యాణ్‌ పర్వ'లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ...

దేశానికి ప్రధాన సెంట్రీని!   సాక్షి
దేశాన్ని లూటీ చేసిన యూపీఏ ప్రభుత్వం : నరేంద్ర మోడీ ధ్వజం   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సీఎం చంద్రబాబు సతీమణికి శస్త్ర చికిత్స   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 25: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరికి సోమవారం శస్త్ర చికిత్స జరిగింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేతిమణికట్టుకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. రేపు ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు వారల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు ...

చంద్రబాబు భార్యకు ప్రమాదం.. వ్యాయామంలో కింద పడ్డ భువనేశ్వరి.. చేతికి ఫ్రాక్చర్   వెబ్ దునియా
చంద్రబాబు సతీమణి చేతి మణికట్టుకు శస్త్ర చికిత్స   Andhrabhoomi
చంద్రబాబు సతీమణికి గాయం   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పట్టాలు తప్పిన జమ్ముతావి: ఇద్దరి మృతి?   
సాక్షి
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ము తావి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని, దాదాపు వందమందికి పైగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల ...

యుపిలో పట్టాలు తప్పిన రైలు: నలుగురు మృతి   Oneindia Telugu
యూపీలో పట్టాలు తప్పిన రైలు: నలుగురు మృతి   Andhrabhoomi
కౌశాంబి జిల్లాలో పట్టాలు తప్పిన రైలు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉల్లికి, పిజ్జాకు తేడా తెలియదు కానీ, నాయకుడవుతాడట: రాహుల్‌పై నఖ్వీ ఫైర్   
Oneindia Telugu
భోపాల్: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి ఉల్లిగడ్డకు పిజ్జాకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు రైతుల నాయకుడుగా ముందుకొస్తున్నారని విమర్శించారు. 'రాహుల్‌కి ఉల్లిగడ్డకు పిజ్జాకు, వంకాయలకు బర్గర్లకు తేడా తెలియదు. కానీ, ఆయన ...

రాహుల్‌ గాంధీకి ఉల్లిగడ్డకు పిజ్జాకు తేడా తెలియదు: నఖ్వీ ఎద్దేవా   వెబ్ దునియా
రాహుల్ గాంధీపై నక్వీ చమత్కారం   News Articles by KSR
రాహుల్‌కి పిజ్జాకు బర్గర్ కు తేడా తెలియదు.. ముక్తార్   తెలుగువన్
సాక్షి   
అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言