వెబ్ దునియా
చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్... టైటిల్ వశం!
వెబ్ దునియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ - 8 సీజన్ ఫైనల్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిత్తైంది. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో విజంయ సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిలును ఎగరేసుకుపోవాలన్న ధోనీ సేన కల కలగానే ముంబై ఇండియన్స్ కుర్రోళ్లు మిగిల్చారు. ఐపీఎల్ పోరులో ఆరోసారి ఫైనలుకు చేరిన ...
చెన్నై ఓటమి ఖాయం: 137 పరుగులకు 8 వికెట్లు డౌన్Oneindia Telugu
ఐపీఎల్ విజేత ముంబైసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ - 8 సీజన్ ఫైనల్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిత్తైంది. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో విజంయ సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిలును ఎగరేసుకుపోవాలన్న ధోనీ సేన కల కలగానే ముంబై ఇండియన్స్ కుర్రోళ్లు మిగిల్చారు. ఐపీఎల్ పోరులో ఆరోసారి ఫైనలుకు చేరిన ...
చెన్నై ఓటమి ఖాయం: 137 పరుగులకు 8 వికెట్లు డౌన్
ఐపీఎల్ విజేత ముంబై
సాక్షి
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
సాక్షి
కోల్ కతా: ఐపీఎల్-8లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సంచలన విజయాలతో ఫైనల్ కు చేరిన ఇరు జట్లు తుదిపోరులో ఆమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యాయి. రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే చెన్నై కంటే ముంబై పటిష్టంగా ఉంది. కాగా, క్వాలిఫయర్ -2లో మైక్ హస్సీ బ్యాటింగ్ ...
ముంబై వర్సెస్ చెన్నై: 10 అంశాలు, ఏది గెలిచినా రికార్డ్Oneindia Telugu
ముంబైను దాటగలదా..?ప్రజాశక్తి
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
కోల్ కతా: ఐపీఎల్-8లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సంచలన విజయాలతో ఫైనల్ కు చేరిన ఇరు జట్లు తుదిపోరులో ఆమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యాయి. రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే చెన్నై కంటే ముంబై పటిష్టంగా ఉంది. కాగా, క్వాలిఫయర్ -2లో మైక్ హస్సీ బ్యాటింగ్ ...
ముంబై వర్సెస్ చెన్నై: 10 అంశాలు, ఏది గెలిచినా రికార్డ్
ముంబైను దాటగలదా..?
వైజాగ్లో శ్రీలంకతో టి20
సాక్షి
కోల్కతా : ఈ ఏడాది చివర్లో భారత్లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ టూర్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 4 టెస్టులు (అహ్మదాబాద్, ఢిల్లీ, నాగపూర్, బెంగళూరు), 5 వన్డేలు (చెన్నై, కాన్పూర్, ఇండోర్/గ్వాలియర్, రాజ్కోట్, ముంబై), 3 టి20 మ్యాచ్లు (కోల్కతా, మొహాలి, ధర్మశాల) జరగనున్నాయి. దీంతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో ...
దక్షిణాఫ్రికా, శ్రీలంక మ్యాచ్లకు వేదికలు ఖరారుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా : ఈ ఏడాది చివర్లో భారత్లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ టూర్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 4 టెస్టులు (అహ్మదాబాద్, ఢిల్లీ, నాగపూర్, బెంగళూరు), 5 వన్డేలు (చెన్నై, కాన్పూర్, ఇండోర్/గ్వాలియర్, రాజ్కోట్, ముంబై), 3 టి20 మ్యాచ్లు (కోల్కతా, మొహాలి, ధర్మశాల) జరగనున్నాయి. దీంతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో ...
దక్షిణాఫ్రికా, శ్రీలంక మ్యాచ్లకు వేదికలు ఖరారు
సాక్షి
టీ-20 మ్యాచ్ టికెట్లు చోరీ...
సాక్షి
కరాచీ: ఆరేళ్ల తర్వాత సొంతగడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ చూస్తున్న ఆనందం... పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. పాక్, జింబాబ్వే టి20 మ్యాచ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూసిన అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. కొద్ది వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత బ్లాక్లోనూ కొనేశారు. తెలిసినవారి దగ్గర ...
పాక్-జింబాబ్వే టీ-20 మ్యాచ్... 600 టికెట్లు చోరీ...వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: ఆరేళ్ల తర్వాత సొంతగడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ చూస్తున్న ఆనందం... పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. పాక్, జింబాబ్వే టి20 మ్యాచ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూసిన అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. కొద్ది వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత బ్లాక్లోనూ కొనేశారు. తెలిసినవారి దగ్గర ...
పాక్-జింబాబ్వే టీ-20 మ్యాచ్... 600 టికెట్లు చోరీ...
రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఎవరో?
సాక్షి
పలమనేరు: రాష్ట్రాన్ని ముక్కలు చేసి దుస్థితికి కారణమైందీ కాకుండా మళ్లీ కొత్త నాటకానికి తెరతీస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎండగట్టారు. పట్టణ సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పలమనేరు: రాష్ట్రాన్ని ముక్కలు చేసి దుస్థితికి కారణమైందీ కాకుండా మళ్లీ కొత్త నాటకానికి తెరతీస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎండగట్టారు. పట్టణ సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర ...
బంతి బంతికీ బెట్టింగ్!
సాక్షి
సాక్షి, కర్నూలు : చెన్నై సూపర్కింగ్స్ గెలుస్తుంది.. నా పాట లక్ష ముంబై ఇండియన్స్ ఓడితే నేను రెండు రెట్లు అధికంగా ఇస్తాను బౌలర్ నెహ్రా 3 నుంచి 5 వికెట్లు తీస్తాడు.. లక్ష రూపాయల బెట్.. ..ఇవీ ఆదివారం జరిగిన ఐపీఎల్ టీ20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్రాయుళ్లు ఇచ్చిన ఆఫర్లు. కర్నూలు నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో ఈ దందా యథేచ్ఛగా సాగింది.
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, కర్నూలు : చెన్నై సూపర్కింగ్స్ గెలుస్తుంది.. నా పాట లక్ష ముంబై ఇండియన్స్ ఓడితే నేను రెండు రెట్లు అధికంగా ఇస్తాను బౌలర్ నెహ్రా 3 నుంచి 5 వికెట్లు తీస్తాడు.. లక్ష రూపాయల బెట్.. ..ఇవీ ఆదివారం జరిగిన ఐపీఎల్ టీ20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్రాయుళ్లు ఇచ్చిన ఆఫర్లు. కర్నూలు నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో ఈ దందా యథేచ్ఛగా సాగింది.
సాక్షి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం.. విజయవాడ 47.3, రామగుండం 46.1 డిగ్రీలు
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల వేడిమికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా విజయవాడలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా కరీంనగర్ జిల్లా రామగుండంలో 46.1 డిగ్రీలు, హైదరాబాద్ లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భగ్గుమంటున్న భారతంNamasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల వేడిమికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా విజయవాడలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా కరీంనగర్ జిల్లా రామగుండంలో 46.1 డిగ్రీలు, హైదరాబాద్ లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భగ్గుమంటున్న భారతం
సాక్షి
పాకిస్తాన్దే టి20 సిరీస్
సాక్షి
లాహోర్ : పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగానే ముగిసింది. చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉండగా బిలావల్ భట్టి (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో జట్టును గట్టెక్కించాడు. దీంతో ఆదివారం గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-0తో దక్కించుకుంది.
ముంబైదే జయంప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
లాహోర్ : పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగానే ముగిసింది. చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉండగా బిలావల్ భట్టి (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో జట్టును గట్టెక్కించాడు. దీంతో ఆదివారం గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-0తో దక్కించుకుంది.
ముంబైదే జయం
సాక్షి
నొవాక్ 'జై'కొట్టేనా!
సాక్షి
ఫ్రెంచ్ ఓపెన్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను నెగ్గి 'కెరీర్ స్లామ్' సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... పదోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి అరుదైన ఘనత సాధించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... మూడు పదుల వయసు దాటినా తనలో పదును ...
రఫాకు 'టెన్'షన్.. పదో టైటిల్పై నడాల్ గురిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్Namasthe Telangana
హేమాహేమీల హోరాహోరీAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ఫ్రెంచ్ ఓపెన్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను నెగ్గి 'కెరీర్ స్లామ్' సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... పదోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి అరుదైన ఘనత సాధించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... మూడు పదుల వయసు దాటినా తనలో పదును ...
రఫాకు 'టెన్'షన్.. పదో టైటిల్పై నడాల్ గురి
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్
హేమాహేమీల హోరాహోరీ
Oneindia Telugu
సెక్స్ కోరిక తీరిస్తేనే జుట్టులో చోటు: నివేదిక సమర్పించిన కమిటీ
Oneindia Telugu
కొలంబో: గతేడాది నవంబర్లో శ్రీలంక మహిళా క్రికెట్లో సెక్స్ కుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే తమను లైంగికంగా సంతృప్తిపరచాలని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు ...
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులుసాక్షి
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు: సెక్స్ సుఖం లేకుంటే.. క్రికెట్ జట్టులో ...వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొలంబో: గతేడాది నవంబర్లో శ్రీలంక మహిళా క్రికెట్లో సెక్స్ కుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే తమను లైంగికంగా సంతృప్తిపరచాలని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు ...
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు: సెక్స్ సుఖం లేకుంటే.. క్రికెట్ జట్టులో ...
沒有留言:
張貼留言