2015年5月30日 星期六

2015-05-31 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
క్రికెట్‌ మ్యాచే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి   
ప్రజాశక్తి
కరాచీ: దాదాపు 6 ఏళ్ల తరువాత పాకిస్థాన్‌లో జరుగుతున్న క్రికెట్‌ సిరీస్‌పైనా ఉగ్రవాదులు దృష్టి పెట్టారు. ఈ సిరీస్‌లో మ్యాచే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌-జింబాబ్వేల మధ్య జరిగిన రెండో క్రికెట్‌ మ్యాచ్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ముందుకా? వెనక్కా?   Andhrabhoomi
కొద్దిలో తప్పింది   సాక్షి
లాహోర్‌లో ఆత్మాహుతి దాడి.. టార్గెట్‌ పాక్‌-జింబాబ్వే మ్యాచ్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 10 వార్తల కథనాలు »   


10tv
   
యాదాద్రిని అభివృద్ధి చేసేందుకు టీ.సర్కార్‌ కసరత్తు   
10tv
నల్గొండ: యాదాద్రిని దేశంలో గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. యాదగిరిగుట్ట అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. యాదగిరిగుట్టలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం ఉదయం యాదగిరిగుట్టకు ...

మూడేళ్లలో యాదాద్రి   Andhrabhoomi
యాదాద్రికి కొత్త శోభ   Namasthe Telangana
యాదాద్రి అభివృద్ధి పనులకు కెసిఆర్ శంకుస్థాపన   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ : కపిల్ దేవ్ కామెంట్స్   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ అని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. వాస్తవానికి ప్రస్తుత కోచ్ డంకెన్ ఫ్లెచర్ వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రం అసలు భారత జట్టుకు కోచ్ ఎందుకు? అని ప్రశ్నింశారు. టీమిండియాలో స్టార్లు ఉండగా కోచ్‌తో పనేంటని, ...

సూపర్‌స్టార్స్‌ ఉండగా ..టీమిండియాకు కోచ్‌ అవసరమా?   Vaartha
భారత్‌కు కోచ్ అవసరం లేదు   సాక్షి
సూపర్ స్టార్స్ ఉన్నారు, టీమిండియాకు కోచ్ అవసరమా?: కపిల్ దేవ్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సచిన్ చాలా స్పీడు గురూ.. అంజలికి రోజంతా తలనొప్పి   
వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లోనే కాదు.. బీఎండబ్ల్యూ కారు డ్రైవింగ్‌లోనూ చాలా స్పీడంట. సాధారణంగా రోడ్డుపై కారు శరవేగంగా దూసుకుపోతుంటే ఎంతో థ్రిల్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. అది కూడా ఓ బీఎండబ్ల్యూ కారు అయితే... ఇక మాటల్లో చెప్పాలా? సచిన్ టెండూల్కర్ కూడా అలానే చేశాడు. ఇక సచిన్ స్పీడుకు అతని భార్య అంజలి ...

అంజలికి రోజంతా తలనొప్పి తెచ్చిపెట్టిన సచిన్ స్పీడ్...!   Oneindia Telugu
సచిన్‌ స్పీడ్‌కు రోజంతా తలనొప్పి   Vaartha
సచిన్ డ్రైవింగ్ 'తలనొప్పి'   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీసీసీఐని చూసి నేర్చుకోండి : వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు లారా చురక   
వెబ్ దునియా
కొన్ని సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి, దేశానికి సేవలు అందించిన సీనియర్ క్రికెటర్‌కు ఎలాంటి మర్యాద ఇవ్వాలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను చూసి నేర్చుకోవాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చురక అంటించారు. వెటరన్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ పాల్‌కు గౌరవంగా ...

సచిన్ కోసం భారత్ ఏంచేసిందో చూశారా, విండీస్ ఇంతే!: లారా ఆగ్రహం   Oneindia Telugu
'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా'   సాక్షి
విండీస్ క్రికెట్లో వివాదం: ఒక్కసారి ప్లీజ్, బోర్డు నో   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పేస్ జోడీ ముందంజ   
సాక్షి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ లో పేస్ జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా) 7-6 (7-3) 6-2 స్కోరుతో ఆండ్రీ బెగిమన్ (జర్మనీ)-జులియన్ నొలె (ఆస్ట్రియా)పై విజయం సాధించారు. టాగ్లు: Leander Paes, French Open, indian tennis, ...

రికార్డు సృష్టించిన పేస్: 700వ విజయం, 100వ భాగస్వామిగా ఫెదరర్..!   Oneindia Telugu
లియాండర్ పేస్ అరుదైన రికార్డు: 700 మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
రియో ఒలింపిక్స్‌కు అర్హత   
Vaartha
న్యూఢిల్లీ: భారత స్టార్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా 2016లో బ్రిజెల్‌లోని రియో డి జెనీరో నగరంలో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.కాగా ఈ మేరకు ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.ఇప్పటికే ఈ రియో ఒలింపిక్స్‌కు ముగ్గురు భారతీయ షూటర్లు అర్హత సాధించగా బింద్రా నాలుగవ షూటర్‌ అభివన్‌ బింద్రా.కాగా 2008లో జరిగిన ...

రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత   సాక్షి
బింద్రాకు 'రియో' బెర్తు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రియో ఒలింపిక్స్‌కు అభినవ్‌ బింద్రా అర్హత   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి   
సాక్షి
విజయవాడ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఆర్థికంగా సుసంపన్నులు కా వాలని, అందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో శనివారం ఎమర్జింగ్ గ్లోబల్ బిజినెస్‌లో ఎంటర్ ప్రెనియర్స్‌కు ఉన్న అవకాశాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది.
పారిశ్రామిక నైపుణ్యంతో స్వయం ఉపాధి   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సైనాకు ఫుడ్‌ పాయిజన్‌?   
ప్రజాశక్తి
సిడ్ని : ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత్‌ స్టార్‌ షెట్లర్‌ సైనా నెహ్వల్‌ క్వార్టర్స్‌ ఫైనల్‌ నుంచే నిష్క్రమించింది. ఢిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సైనా క్వార్టర్స్‌ నుంచే వైదొలగడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. క్వార్టర్స్‌లో చైనాకు చెందిన షిక్సియానా వాంగ్‌ చేతిలో సైనా పరాజయం చెందింది. సైనా కన్నా ఆమె తక్కువ ర్యాంక్‌లోనే ఉంది.
కలుషితాహారం వల్లే...   సాక్షి
సైనా ఓటమికి ఆహారమే కారణమట..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నా క్రికెట్ జీవితంలో అదృష్టానిదే ప్రధాన పాత్ర'   
సాక్షి
ముంబై: తన క్రికెట్ జీవితంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషించిందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పష్టం చేశాడు. తాను క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన తొలినాళ్లలో అదృష్టమే కాపాడిందని పేర్కొన్నాడు. భారత మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే జీవితం ఆధారంగా రాస్తున్న 'యాజ్ లక్ వుడ్ హేవ్ ఇట్' పుస్తకాన్ని ప్రారంభించిన గవాస్కర్.. తన గత ...

అదృష్టంతోనే అందలం : గవాస్కర్‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言