2015年5月20日 星期三

2015-05-21 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఆకులకు కాంగ్రెస్ ఛాన్స్: అలిగిన దానం, రాజీనామా   
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీంతో గ్రేటర్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజుకుంది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా అయితే, గ్రేటర్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర ...

కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు..   10tv
గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం   Andhrabhoomi
గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం రాం రాం!?   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ.. పోలీసుల కాల్పులు   
వెబ్ దునియా
ఈ మధ్యకాలంలో దొంగలు రైళ్ళును టార్గెట్ చేసుకున్నారు. కదిలే రైళ్ళులోకి చొరబడి ప్రయాణీకులను దోచుకోవడం మామూలై పోయింది. చివరకు మంత్రులు కూడా వీరి బారిన పడక తప్పలేదు. తాజాగా గురువారం తెల్లవారుజామున హౌరా ఎక్స్ ప్రెస్ దోపిడీకి గురైంది. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రైలు ప్రకాశం జిల్లా ...

ప్రకాశం: రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం   సాక్షి
ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పేదల ఇళ్ల కోసం క్యాంపు ఆఫీస్‌ స్థలం ఇవ్వు: కాంగ్రెస్‌ నేతలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, కరీంనగర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో ...

మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండి   Andhrabhoomi
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
23న తమిళనాడు సీఎంగా జయ ప్రమాణం   
సాక్షి
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జే జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనులయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఈ విషయాన్ని వెల్లడించారు. 22న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై జయలలితను శాసనసభ పక్ష నాయకురాలిగా ...

మే 23న సిఎం జయలలిత ప్రమాణ స్వీకారం   Vaartha
మళ్లీ తమిళనాడు సీఎంగా ఈనెల 23న జయలలిత ప్రమాణ స్వీకారం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
23న సీఎంగా జయ ప్రమాణం!   Namasthe Telangana
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఇదేం పని స్వామి.. పెళ్లికి అతిథిగా వచ్చి తాళి కట్టబోయిన సుబ్రమణ్యస్వామి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, మే 20: 'పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్ని ఆశీర్వదించవయ్యా పెద్దమనిషీ..' అని అడిగితే ఏకంగా వధువు మెడలోనే తాళి కట్టబోయాడాయన! ఆ పెద్దమనిషి ఎవరో కాదు.. భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి. ఇటీవలే ఆయన తమిళనాడులో ఒక వివాహానికి హాజరయ్యారు. పాపం పెద్దాయన ఢిల్లీ నుంచి పెళ్లి చూడ్డానికి వచ్చాడు కదాని అక్కడున్నవారు ఆయన చేతికి ...

ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన బీజేపీ నేత   సాక్షి
పెళ్లికి చీఫ్ గెస్ట్, వధువు మెడలో తాళి కట్టబోయిన సుబ్రమణ్యస్వామి (వీడియో)   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాపురానికి నిరాకరించిన భర్త.. ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవ దహనం..!   
వెబ్ దునియా
ఉసిలంపట్టి సమీపంలో కాపురం చేసేందుకు నిరాకరించిన భర్తతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చిన సంఘటన కలకలం రేపింది. విరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా, ఉసిలంపట్టి పరిధిలోని కుమరపురంకు చెందిన కన్నన్, పాండిశ్వరీలు గత మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యభర్తల మధ్య ...

ఇంటికి నిప్పంటించిన భార్య: భర్తతో సహా ఏడుగురు సజీవ దహనం   Oneindia Telugu
ఇంటికి నిప్పుపెట్టిన భార్య: ఏడుగురు దహనం   Vaartha
ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవదహనం   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీ ఏపీకి మోసం చేశారు, తెలిసీ వెంకయ్య మౌనం: గుత్తాకు జైరాం ఝలక్   
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ బుధవారం అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. జైరాం రమేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం విభజన చట్టానికి తూట్లు ...

మోదీ విఫలమయ్యారు: జైరాం   సాక్షి
గుత్తా లేఖపై సంబంధం లేదు.. మోడీ మోసం చేస్తే వెంకయ్య మౌనం : జైరాం రమేష్   వెబ్ దునియా
ఏపీ ప్రజలను ప్రధాని మోసం చేశారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉస్మానియా విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ మాడిమసైపోతారు : నాగం జోస్యం   
వెబ్ దునియా
పోరాటాల నిలయంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులతో పెట్టుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాడి మసైపోతారని బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు.. త్యాగాల ఫలితంగానే తెలంగాణ సీఎం కుర్చీ కేసీఆర్ కి ...

నాగం స్వీయానుభవంతో చెపుతున్న మాటలవి   తెలుగువన్
కెసిఆర్ విద్యార్దులతో పెట్టుకుంటే..నాగం   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


Palli Batani
   
రామోజీరావు...జగన్ ఒక్కటైన వేళ...   
Palli Batani
హీరో మంచు మనోజ్ వివాహ వేడుకలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈనాడు అధినేత రామోజీరావు, వైకాపా అధినేత వైఎస్.జగన్ కరచాలనం చేసుకున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రామోజీరావు ముందుగానే చేరుకుని వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. కాస్త ఆలస్యంగా అక్కడకు చేరుకున్న వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి రామోజీరావు ...

లేచి మరీ, జగన్‌తో చేతులు కలిపిన రామోజీ రావు   Oneindia Telugu
'ఎండలో కష్టపడి తిరుగుతున్నావ్'.... జగన్‌ను అభినందించిన రామాజీరావు   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మేము రెడీ... మీరు రెడీనా... ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ ఎస్ అభ్యర్థుల ఖరారు   
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికలలలో గెలుపు గుర్రాలను బయటకు తీసి పోటీకి సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. తమ సంఖ్యా బలానికి మించే పోటీకి అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌లో మండలి అభ్యర్థులు ఎవరో వెల్లడైంది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఎమ్మెల్సీలుగా పోటీ పడనున్న వారి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి ...

కడియం, బోడకుంటికి ఎమ్మెల్సీ గిరి   సాక్షి
ఎమ్మెల్సీ ఎన్నికలు..వ్యూహరచనలో గులాబీ..   10tv

అన్ని 21 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言