సాక్షి
రాందేవ్ ఫుడ్ పార్కులో తుపాకుల కలకలం
సాక్షి
హరిద్వార్ : అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు.
రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ, 14 రోజుల కస్టడీ విధింపుOneindia Telugu
బాబా రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ... కస్టడీ విధింపువెబ్ దునియా
పోలీసుల అదుపులో రాందేవ్బాబా సోదరుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హరిద్వార్ : అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు.
రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ, 14 రోజుల కస్టడీ విధింపు
బాబా రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ... కస్టడీ విధింపు
పోలీసుల అదుపులో రాందేవ్బాబా సోదరుడు
సాక్షి
ఈ దశలో జోక్యం చేసుకోలేం
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...
ఎమ్మెల్యేల 'ఓటు'కు ఓకే.. ఫిరాయింపు సభ్యులపై హైకోర్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలకు ఊరటAndhrabhoomi
టీడీపీ, కాంగ్రెస్లకు షాక్: తలసాని సహా 7గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఓకేOneindia Telugu
వెబ్ దునియా
Vaartha
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...
ఎమ్మెల్యేల 'ఓటు'కు ఓకే.. ఫిరాయింపు సభ్యులపై హైకోర్టు
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలకు ఊరట
టీడీపీ, కాంగ్రెస్లకు షాక్: తలసాని సహా 7గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఓకే
Oneindia Telugu
తేల్చుకుందాంరా: బాబుపై కవిత, బెదిరింపులా: కిషన్
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారనే విషయమై తాము చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారు, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందామా అన్నారు.
చంద్రబాబుకు కవిత సవాల్..సాక్షి
రికార్డింగ్ డ్యాన్స్ను తలపిస్తున్న టీడీపీ మాహానాడు.. కవిత ఎద్దేవావెబ్ దునియా
హైదరాబాద్: హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు సవాలుపై చర్చకు సిద్ధం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారనే విషయమై తాము చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారు, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందామా అన్నారు.
చంద్రబాబుకు కవిత సవాల్..
రికార్డింగ్ డ్యాన్స్ను తలపిస్తున్న టీడీపీ మాహానాడు.. కవిత ఎద్దేవా
హైదరాబాద్: హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు సవాలుపై చర్చకు సిద్ధం ...
సాక్షి
ఎన్టీఆర్కు చంద్రబాబు ఘన నివాళి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కుమారుడు లోకేశ్లతో కలిసివచ్చి ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు ఉంచి ...
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలిప్రజాశక్తి
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళిOneindia Telugu
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి... మహానాడులో ఏకగ్రీవ తీర్మానంవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
10tv
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కుమారుడు లోకేశ్లతో కలిసివచ్చి ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు ఉంచి ...
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళి
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి... మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
Oneindia Telugu
అందంగా ఉన్న పురుషులు తప్పు చేసినా ఫర్వాలేదు: సర్వే
Oneindia Telugu
న్యూఢిల్లీ: అందంగా, ఆకర్షణీయంగా ఉండే అబ్బాయిలు తప్పులు చేస్తే మహిళలు ఈజీగా క్షమించేస్తారని ఓ సర్వే పేర్కొంది. అమెరికాలోని ఈస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్సన్, జొనాథన్ గోర్ అనే ఇద్దరు యువకులు ఈ సర్వేని నిర్వహించారు. ఈ సర్వే ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను వారు తెలియజేశారు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ...
అందంగా కనపడితే.. క్షమించేస్తారు!సాక్షి
అందంగా ఉన్నోళ్ళు తప్పు చేస్తే క్షమించేస్తారట! అసభ్యంగా ప్రవర్తిస్తే?వెబ్ దునియా
అందగాడు తప్పు చేస్తే ఆడవాళ్లకు ఓకెతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అందంగా, ఆకర్షణీయంగా ఉండే అబ్బాయిలు తప్పులు చేస్తే మహిళలు ఈజీగా క్షమించేస్తారని ఓ సర్వే పేర్కొంది. అమెరికాలోని ఈస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్సన్, జొనాథన్ గోర్ అనే ఇద్దరు యువకులు ఈ సర్వేని నిర్వహించారు. ఈ సర్వే ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను వారు తెలియజేశారు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ...
అందంగా కనపడితే.. క్షమించేస్తారు!
అందంగా ఉన్నోళ్ళు తప్పు చేస్తే క్షమించేస్తారట! అసభ్యంగా ప్రవర్తిస్తే?
అందగాడు తప్పు చేస్తే ఆడవాళ్లకు ఓకె
Oneindia Telugu
ఎంసెట్లో రికార్డుల పంట
సాక్షి
హైదరాబాద్: గురువారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య నారాయణ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారని ఆ విద్యా సంస్థల డెరైక్టర్లు సుష్మా, పి.సింధు నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో సాయి సందీప్ మొదటి ర్యాంకు, నిహార్ చంద్ర 2వ, కీర్తన 3వ ర్యాంకు ఇలా టాప్ పది ర్యాంకుల్లో పది ర్యాంకులను, టాప్-25లో 25, ...
విడుదలకు ముందే ఫలితాలు.. కడియం సీరియస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ఎంసెట్లో ఆంధ్ర జయభేరిAndhrabhoomi
తెలంగాణ ఎంసెట్: సత్తాచాటిన ఏపీ విద్యార్థులు, మెడిసిన్లో ప్రకాశం యువతి ఫస్ట్Oneindia Telugu
Namasthe Telangana
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 26 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: గురువారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య నారాయణ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారని ఆ విద్యా సంస్థల డెరైక్టర్లు సుష్మా, పి.సింధు నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో సాయి సందీప్ మొదటి ర్యాంకు, నిహార్ చంద్ర 2వ, కీర్తన 3వ ర్యాంకు ఇలా టాప్ పది ర్యాంకుల్లో పది ర్యాంకులను, టాప్-25లో 25, ...
విడుదలకు ముందే ఫలితాలు.. కడియం సీరియస్
తెలంగాణ ఎంసెట్లో ఆంధ్ర జయభేరి
తెలంగాణ ఎంసెట్: సత్తాచాటిన ఏపీ విద్యార్థులు, మెడిసిన్లో ప్రకాశం యువతి ఫస్ట్
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు కోరిన టీఆర్ఎస్
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి మద్దతు కూడగట్టే బాధ్యతను భుజాలపై వేసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరిన టీఆర్ఎస్Namasthe Telangana
ఎమ్మెల్సీ ఎన్నికలు : జగన్ మోహన్ రెడ్డికి కేటీఆర్ ఫోన్వెబ్ దునియా
జగన్ మద్దతు కోరిన కెటిఆర్News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి మద్దతు కూడగట్టే బాధ్యతను భుజాలపై వేసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరిన టీఆర్ఎస్
ఎమ్మెల్సీ ఎన్నికలు : జగన్ మోహన్ రెడ్డికి కేటీఆర్ ఫోన్
జగన్ మద్దతు కోరిన కెటిఆర్
Oneindia Telugu
బాబు, లోకేష్లపై లక్ష్మీపార్వతి ఫైర్, భారతరత్నపై హరి
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు సేకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్ను ప్రమోట్ చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆమె నివాళులర్పించారు.
టీడీపీ నుంచి నందమూరి వంశాన్ని దూరం చేస్తున్న బాబు: లక్ష్మీపార్వతివెబ్ దునియా
ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతి నివాళిప్రజాశక్తి
లోకేష్ ను ప్రమోట్ చేసే పనిలో బాబుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు సేకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్ను ప్రమోట్ చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆమె నివాళులర్పించారు.
టీడీపీ నుంచి నందమూరి వంశాన్ని దూరం చేస్తున్న బాబు: లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతి నివాళి
లోకేష్ ను ప్రమోట్ చేసే పనిలో బాబు
సాక్షి
'రాజధాని కమిటీ చైర్మన్' శివరామకృష్ణన్ కన్నుమూత
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎంపికలో సిఫారసులు, సూచనల కోసం కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ గురువారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న శివరామకృష్ణన్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్గా ...
శివరామకృష్ణన్ కన్నుమూతAndhrabhoomi
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్Oneindia Telugu
'రాజధాని' కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతిప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎంపికలో సిఫారసులు, సూచనల కోసం కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ గురువారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న శివరామకృష్ణన్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్గా ...
శివరామకృష్ణన్ కన్నుమూత
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్
'రాజధాని' కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి
Oneindia Telugu
ప్రియురాలితో పెళ్లి చేయాలని.. సెల్ టవర్ ఎక్కాడు
Oneindia Telugu
వరంగల్: తమ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్లో చోటుచేసుకుంది. యువకుడు గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కినట్లు తెలిసింది. ఒకవేళ ఎవరైనా బలవంతంగా తనను కిందకు దించేందుకు ప్రయత్నిస్తే టవర్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు ...
సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు..సాక్షి
సెల్టవర్ ఎక్కిన ప్రేమికుడుAndhrabhoomi
ప్రేమ పెళ్లికి ఒప్పుకోవాలని సెల్టవర్ ఎక్కిన యువకుడుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: తమ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్లో చోటుచేసుకుంది. యువకుడు గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కినట్లు తెలిసింది. ఒకవేళ ఎవరైనా బలవంతంగా తనను కిందకు దించేందుకు ప్రయత్నిస్తే టవర్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు ...
సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు..
సెల్టవర్ ఎక్కిన ప్రేమికుడు
ప్రేమ పెళ్లికి ఒప్పుకోవాలని సెల్టవర్ ఎక్కిన యువకుడు
沒有留言:
張貼留言