వెబ్ దునియా
విభజన ఎమర్జెన్సీకంటే దారుణమట!
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన అక్కసును వెల్లగక్కారు. తెలంగాణ మొదటి అవతరణోత్సవాలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న వేళ ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన బుద్ధిని బయటపెట్టుకున్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ, కలెక్టర్ల సమావేశంలో ...
విభజనే కారణంసాక్షి
గతం గుర్తు చేయండి... వర్తమానం వివరించండి.. పార్టీ నాయకులకు బాబు హితవువెబ్ దునియా
అరగంటలోనే: విభజనపై బాబు సంచలనం, కేసీఆర్ రెచ్చగొడ్తున్నారు, రాజధానిపై..Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన అక్కసును వెల్లగక్కారు. తెలంగాణ మొదటి అవతరణోత్సవాలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న వేళ ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన బుద్ధిని బయటపెట్టుకున్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ, కలెక్టర్ల సమావేశంలో ...
విభజనే కారణం
గతం గుర్తు చేయండి... వర్తమానం వివరించండి.. పార్టీ నాయకులకు బాబు హితవు
అరగంటలోనే: విభజనపై బాబు సంచలనం, కేసీఆర్ రెచ్చగొడ్తున్నారు, రాజధానిపై..
వెబ్ దునియా
భూసేకరణపై కోర్టు స్టే ఇవ్వలేదు : మంత్రి నారాయణ వివరణ
వెబ్ దునియా
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణపై హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీనిని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే విధించినట్టు వార్తలు ...
15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణతెలుగువన్
భూసేకరణపై వక్రీకరిస్తున్నారు: నారాయణ, వెంకయ్యపై జైరాం మండిపాటుOneindia Telugu
భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణపై హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీనిని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే విధించినట్టు వార్తలు ...
15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణ
భూసేకరణపై వక్రీకరిస్తున్నారు: నారాయణ, వెంకయ్యపై జైరాం మండిపాటు
భూసేకరణ చట్టానికి బ్రేక్: నారాయణ
Vaartha
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతాం
Vaartha
టి.ఎస్. ఆర్టీసీ లోగో ఆవిష్కరణ సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి 'పల్లె వెలుగు'కు ఇక చిగురాకుపచ్చ రంగు రూ.20 కోట్లతో 'రాజధాని' ఎసి బస్సులు త్వరలో రూ.10 కోట్లతో 'గరుడ ప్లస్' వోల్వో బస్సులు 28న రెండుగా విడిపోనున్న ఆర్టీసీ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బస్సు ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రవాణా మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి స్పష్టం ...
ప్రజలపై ఆర్టీసీ జీతాల భారం, ఏపీ బస్సులపై(పిక్చర్స్)Oneindia Telugu
ఏపీ ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్.. మా ఆస్తులు మావే : మహేందర్ రెడ్డివెబ్ దునియా
త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపుసాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
Vaartha
టి.ఎస్. ఆర్టీసీ లోగో ఆవిష్కరణ సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి 'పల్లె వెలుగు'కు ఇక చిగురాకుపచ్చ రంగు రూ.20 కోట్లతో 'రాజధాని' ఎసి బస్సులు త్వరలో రూ.10 కోట్లతో 'గరుడ ప్లస్' వోల్వో బస్సులు 28న రెండుగా విడిపోనున్న ఆర్టీసీ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బస్సు ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రవాణా మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి స్పష్టం ...
ప్రజలపై ఆర్టీసీ జీతాల భారం, ఏపీ బస్సులపై(పిక్చర్స్)
ఏపీ ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్.. మా ఆస్తులు మావే : మహేందర్ రెడ్డి
త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
వెబ్ దునియా
15 ఏళ్ళ బాలికపై నలుగురు ఆటో డ్రైవర్ల గ్యాంగ్
వెబ్ దునియా
పదిహేనేళ్ల బాలికపై నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లికి ఆటోలో వెళుతుండగా, ఆటో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, తండ్రిని కొట్టి, బాలికను ...
తండ్రిని కొట్టి.. కూతుర్నెత్తుకెళ్లి అత్యాచారం.. హత్యసాక్షి
ఎత్తుకెళ్లి గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్: ఆపై హత్యOneindia Telugu
బాలికపై సామూహిక అత్యాచారం, హత్యNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పదిహేనేళ్ల బాలికపై నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లికి ఆటోలో వెళుతుండగా, ఆటో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, తండ్రిని కొట్టి, బాలికను ...
తండ్రిని కొట్టి.. కూతుర్నెత్తుకెళ్లి అత్యాచారం.. హత్య
ఎత్తుకెళ్లి గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్: ఆపై హత్య
బాలికపై సామూహిక అత్యాచారం, హత్య
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలో ఓటు లేక జూపూడికి బ్యాడ్ లక్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. జూపూడి ప్రభాకరరావు స్థానంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అవకాశం దక్కించుకున్నారు. మరో అభ్యర్థి పంచుమర్తి అనూరాధపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహించి ఆమెను పక్కన పెట్టింది. ఆమె స్థానంలో మరో ...
అకస్మాత్తుగా తెరమీదకు ప్రతిభా భారతిAndhrabhoomi
జూపూడి ఔట్...ప్రతిభ ఇన్!సాక్షి
తెలంగాణలో ఓటు ట్విస్ట్, ఏపీలో జూపూడికి బ్యాడ్లక్Oneindia Telugu
అన్ని 31 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. జూపూడి ప్రభాకరరావు స్థానంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అవకాశం దక్కించుకున్నారు. మరో అభ్యర్థి పంచుమర్తి అనూరాధపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహించి ఆమెను పక్కన పెట్టింది. ఆమె స్థానంలో మరో ...
అకస్మాత్తుగా తెరమీదకు ప్రతిభా భారతి
జూపూడి ఔట్...ప్రతిభ ఇన్!
తెలంగాణలో ఓటు ట్విస్ట్, ఏపీలో జూపూడికి బ్యాడ్లక్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
70 అడుగుల ఎత్తు నుంచి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం, మే 21: నిత్యం భద్రాచలం, ఖమ్మం నడుమ తిరిగే 'రామబాణం' ఆర్టీసీ బస్సు అది! గురువారం గురి తప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పింది! అంతే.. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి 70 అడుగుల లోతుకు పల్టీలు కొడుతూ వెళ్లి బొల్తా పడిపోయింది! ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లు (40), దుమ్ముగూడెం మండలం ...
అయ్యో 'రామా'సాక్షి
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం, మే 21: నిత్యం భద్రాచలం, ఖమ్మం నడుమ తిరిగే 'రామబాణం' ఆర్టీసీ బస్సు అది! గురువారం గురి తప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పింది! అంతే.. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి 70 అడుగుల లోతుకు పల్టీలు కొడుతూ వెళ్లి బొల్తా పడిపోయింది! ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లు (40), దుమ్ముగూడెం మండలం ...
అయ్యో 'రామా'
Oneindia Telugu
ఆకులకు కాంగ్రెస్ ఛాన్స్: అలిగిన దానం, రాజీనామా
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీంతో గ్రేటర్ కాంగ్రెస్లో చిచ్చు రాజుకుంది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా అయితే, గ్రేటర్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర ...
ఆకుల లలితకు ఎమ్మెల్సీ ఛాన్స్... దానం నాగేందర్ రాజీనామా?వెబ్ దునియా
టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆకుల లలిత ఖరారుVaartha
సోనియా చొరవ వల్లే టిక్కెట్: ఆకుల లలితNamasthe Telangana
10tv
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీంతో గ్రేటర్ కాంగ్రెస్లో చిచ్చు రాజుకుంది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా అయితే, గ్రేటర్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర ...
ఆకుల లలితకు ఎమ్మెల్సీ ఛాన్స్... దానం నాగేందర్ రాజీనామా?
టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆకుల లలిత ఖరారు
సోనియా చొరవ వల్లే టిక్కెట్: ఆకుల లలిత
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీవి అనవసర రద్ధాంతాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 22: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతాలు లేవనెత్తుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు యాదవరెడ్డి, బి. వెంకటేశ్వర్లు టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన ఉన్నవారు మాట్లాడితే ...
ఏపీ: నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే (ఫోటోలు)Oneindia Telugu
బలమున్నందునే ఐదో అభ్యర్థిని నిలిపాంNamasthe Telangana
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లుTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 61 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 22: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతాలు లేవనెత్తుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు యాదవరెడ్డి, బి. వెంకటేశ్వర్లు టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన ఉన్నవారు మాట్లాడితే ...
ఏపీ: నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే (ఫోటోలు)
బలమున్నందునే ఐదో అభ్యర్థిని నిలిపాం
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు
వెబ్ దునియా
వడదెబ్బకు సొమ్ముసిల్లి పడిపోయిన రఘువీరా రెడ్డి : ఒకే రోజు 60 మంది మృతి
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రచండానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది వడదెబ్బకు కన్నుమూశారు. వీరిలో ఏపీలో 23 మంది ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. మరోవైపు.. ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన ...
సన్ స్ట్రోక్: ఆఫీస్లో సొమ్మసిల్లి పడిన రఘువీరాOneindia Telugu
సొమ్మసిల్లిన రఘువీరాVaartha
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రచండానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది వడదెబ్బకు కన్నుమూశారు. వీరిలో ఏపీలో 23 మంది ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. మరోవైపు.. ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన ...
సన్ స్ట్రోక్: ఆఫీస్లో సొమ్మసిల్లి పడిన రఘువీరా
సొమ్మసిల్లిన రఘువీరా
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బ
Oneindia Telugu
మేం మంచి స్నేహితులం: కేకేతో భేటీపై జానా
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, తాను మంచి స్నేహితులమని సీఎల్పీ నేత కే జానారెడ్డి చెప్పారు. కేశవరావు ఇంటికెళ్లి జానారెడ్డి భేటీ కావడం పట్ల కాంగ్రెస్ పార్టీలో కలకలం చెలరేగింది. దీనిపై గురువారం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తమ స్నేహాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్నారు. భవిష్యత్లోనూ ...
కేశవరావుతో జానా భేటీ: మతలబు ఏమిటి?Oneindia Telugu
కేకేతో జానా భేటీ..కాంగ్రెస్ నేతల ఆగ్రహం...10tv
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, తాను మంచి స్నేహితులమని సీఎల్పీ నేత కే జానారెడ్డి చెప్పారు. కేశవరావు ఇంటికెళ్లి జానారెడ్డి భేటీ కావడం పట్ల కాంగ్రెస్ పార్టీలో కలకలం చెలరేగింది. దీనిపై గురువారం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తమ స్నేహాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్నారు. భవిష్యత్లోనూ ...
కేశవరావుతో జానా భేటీ: మతలబు ఏమిటి?
కేకేతో జానా భేటీ..కాంగ్రెస్ నేతల ఆగ్రహం...
沒有留言:
張貼留言