ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లీ, మోదీ.. పవర్ఫుల్ సెల్ఫీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్లో చైనా ప్రధానితో చర్చల తర్వాత ప్రధాని మోదీ చైనా ప్రధాని లీతో కలిసి ప్రఖ్యాత టెంపుల్ ఆఫ్ హెవెన్ను సందర్శించారు. చైనా చక్రవర్తులు తమ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని ఈ ఆలయంలో పూజలు చేసేవారు. ఇక్కడ లీతో కలిసి మోదీ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ సెల్ఫీని ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ...
హైదరాబాద్-ఖింగ్దాసోదర నగరాలుసాక్షి
మోదీ, లీ సెల్ఫీNamasthe Telangana
అన్ని 64 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్లో చైనా ప్రధానితో చర్చల తర్వాత ప్రధాని మోదీ చైనా ప్రధాని లీతో కలిసి ప్రఖ్యాత టెంపుల్ ఆఫ్ హెవెన్ను సందర్శించారు. చైనా చక్రవర్తులు తమ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని ఈ ఆలయంలో పూజలు చేసేవారు. ఇక్కడ లీతో కలిసి మోదీ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ సెల్ఫీని ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ...
హైదరాబాద్-ఖింగ్దాసోదర నగరాలు
మోదీ, లీ సెల్ఫీ
వెబ్ దునియా
స్మార్ట్ ఫోన్ కెమెరాలతో పిల్లల్లో కంటి క్యాన్సర్ తప్పదండోయ్!
వెబ్ దునియా
సాంకేతిక విప్లవ పుణ్యమా అంటూ.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు, సెల్ ఫోన్లు.. అదీ స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే కెమెరాలు అదీ స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా ...
కంటి కాన్సర్ ను స్మార్ట్ ఫోన్ పట్టిస్తుందట...సాక్షి
స్మార్ట్ఫోన్తో కంటి క్యాన్సర్కు చెక్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాంకేతిక విప్లవ పుణ్యమా అంటూ.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు, సెల్ ఫోన్లు.. అదీ స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే కెమెరాలు అదీ స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా ...
కంటి కాన్సర్ ను స్మార్ట్ ఫోన్ పట్టిస్తుందట...
స్మార్ట్ఫోన్తో కంటి క్యాన్సర్కు చెక్
వెబ్ దునియా
నేను.. అల్ బాగ్దాదీని
Namasthe Telangana
లండన్, మే 15: అమెరికా వైమానిక దాడిలో మరణించాడని భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ మళ్లీ తెరపైకి వచ్చాడు. పశ్చిమాసియా దేశాధినేతలకు కంటిమీదు కునుకులేకుండా చేస్తున్న ఈ ఉగ్ర నాయకుడు మాట్లాడినట్లు భావిస్తున్న ఓ ఆడియో సందేశాన్ని ఐఎస్ఐఎస్ తాజాగా విడుదలచేసింది. ఐఎస్ఐఎస్ తరఫున ...
అబూ అల్ అఫ్రీ... ఐఎస్ ఐఎస్ నంబర్ 2 హతంవెబ్ దునియా
ఐఎస్ఐఎస్ నెం 2 హతం!సాక్షి
ఉగ్రవాద అగ్రనేత హతంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
లండన్, మే 15: అమెరికా వైమానిక దాడిలో మరణించాడని భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ మళ్లీ తెరపైకి వచ్చాడు. పశ్చిమాసియా దేశాధినేతలకు కంటిమీదు కునుకులేకుండా చేస్తున్న ఈ ఉగ్ర నాయకుడు మాట్లాడినట్లు భావిస్తున్న ఓ ఆడియో సందేశాన్ని ఐఎస్ఐఎస్ తాజాగా విడుదలచేసింది. ఐఎస్ఐఎస్ తరఫున ...
అబూ అల్ అఫ్రీ... ఐఎస్ ఐఎస్ నంబర్ 2 హతం
ఐఎస్ఐఎస్ నెం 2 హతం!
ఉగ్రవాద అగ్రనేత హతం
వెబ్ దునియా
ఫిలిప్పైన్లో ఘోర అగ్నిప్రమాదం.. 72 మంది దుర్మరణం
వెబ్ దునియా
ఫిలిప్పైన్స్ రాజధానిలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఎటువెళ్లలేని స్థితిలో వందల మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 72 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మనిలా శివారులోని వాలెన్జులాలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అగ్నికీలల్లో కార్మికులు చిక్కుకుని ప్రాణాలొదిలారు.
ఫిలిప్పైన్స్ రాజధానిలో అగ్ని ప్రమాదం...72మందికి పైగా మృతిTV5
ఫిలిప్పైన్లో అగ్నిప్రమాదం; 72 మంది మృతిసాక్షి
ఫిలిప్పీన్స్లో 72 మంది అగ్నికి ఆహుతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫిలిప్పైన్స్ రాజధానిలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఎటువెళ్లలేని స్థితిలో వందల మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 72 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మనిలా శివారులోని వాలెన్జులాలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అగ్నికీలల్లో కార్మికులు చిక్కుకుని ప్రాణాలొదిలారు.
ఫిలిప్పైన్స్ రాజధానిలో అగ్ని ప్రమాదం...72మందికి పైగా మృతి
ఫిలిప్పైన్లో అగ్నిప్రమాదం; 72 మంది మృతి
ఫిలిప్పీన్స్లో 72 మంది అగ్నికి ఆహుతి
Namasthe Telangana
బురుండి తిరుగుబాటు ఫలితం
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బురుండి సైనిక తిరుగుబాటు విఫలమైంది. ఆ దేశ అధ్యక్షుడు కురుంజిజాను పదవి నుంచి తొలగించాలని ఆర్మీ జనరల్ నియోంబరే విఫలయత్నం చేశారు. లొంగుబాటుకు సిద్ధమంటూ ఆయన ప్రకటించారు.తిరుగుబాటు నాయకుడు నియోంబరే, అతని మద్దతుదారులు అధ్యక్షుని విధేయ సైనికాధికారులను అరెస్టు చేశారు. తనను వారు చంపుతారని భావించట్లేదని ...
బురుండి తిరుగుబాటు విఫలంNamasthe Telangana
బురుండీలో సైనిక తిరుగుబాటు... అధ్యక్షుడు తొలగింపు : ఆర్మీ జనరల్వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బురుండి సైనిక తిరుగుబాటు విఫలమైంది. ఆ దేశ అధ్యక్షుడు కురుంజిజాను పదవి నుంచి తొలగించాలని ఆర్మీ జనరల్ నియోంబరే విఫలయత్నం చేశారు. లొంగుబాటుకు సిద్ధమంటూ ఆయన ప్రకటించారు.తిరుగుబాటు నాయకుడు నియోంబరే, అతని మద్దతుదారులు అధ్యక్షుని విధేయ సైనికాధికారులను అరెస్టు చేశారు. తనను వారు చంపుతారని భావించట్లేదని ...
బురుండి తిరుగుబాటు విఫలం
బురుండీలో సైనిక తిరుగుబాటు... అధ్యక్షుడు తొలగింపు : ఆర్మీ జనరల్
Oneindia Telugu
కరాచీ: బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు, 47మంది మృతి, మోడీ విచారం
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 16మంది మహిళలు ఉన్నారు. వీరందరూ ఇస్లామియా షియా కమ్యూనిటీకి చెందిన సభ్యులుగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. కరాచీలోని సఫోరా చౌరంగి ...
పోలీస్ యూనిఫాంలో వచ్చి కాల్చివెళ్లారుసాక్షి
కరాచీలో బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు: షియా తెగను టార్గెట్ చేసిన తాలిబన్!వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 16మంది మహిళలు ఉన్నారు. వీరందరూ ఇస్లామియా షియా కమ్యూనిటీకి చెందిన సభ్యులుగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. కరాచీలోని సఫోరా చౌరంగి ...
పోలీస్ యూనిఫాంలో వచ్చి కాల్చివెళ్లారు
కరాచీలో బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు: షియా తెగను టార్గెట్ చేసిన తాలిబన్!
వెబ్ దునియా
దేవందర్ గౌడ్ కుమారుడు క్షేమం: నేపాల్ నుంచి సురక్షితంగా ఇంటికి!
వెబ్ దునియా
నేపాల్ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు వెళ్ళి ప్రమాదంలో చిక్కుకున్న టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ హోం శాఖ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దీంతో దేవందర్ గౌడ్ చేసిన ప్రార్థనలు ఫలించాయి. నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు దేవేందర్ ఫౌండేషన్ తరఫున 16 ...
క్షేమంగా తిరిగొచ్చిన దేవేందర్ గౌడ్ కుమారుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు వెళ్ళి ప్రమాదంలో చిక్కుకున్న టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ హోం శాఖ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దీంతో దేవందర్ గౌడ్ చేసిన ప్రార్థనలు ఫలించాయి. నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు దేవేందర్ ఫౌండేషన్ తరఫున 16 ...
క్షేమంగా తిరిగొచ్చిన దేవేందర్ గౌడ్ కుమారుడు
వెబ్ దునియా
జపాన్ను వణికించిన భూకంపం: రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్ను అతలాకుతలం చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపం బుధవారం వేకువజామున జపాన్పై పంజా విసిరింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఇది సంభవించింది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలను ఇంతవరకు జారీ చేయలేదు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా ...
జపాన్ను వణికించిన భూకంపం: నో సునామీ వార్నింగ్Oneindia Telugu
జపాన్ లో భూకంపంసాక్షి
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్ను అతలాకుతలం చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపం బుధవారం వేకువజామున జపాన్పై పంజా విసిరింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఇది సంభవించింది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలను ఇంతవరకు జారీ చేయలేదు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా ...
జపాన్ను వణికించిన భూకంపం: నో సునామీ వార్నింగ్
జపాన్ లో భూకంపం
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపం
వెబ్ దునియా
పట్టాలు తప్పిన రైలు.. 100 కిలో మీటర్ల వేగంతో వెళుతూ...
వెబ్ దునియా
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అమెరికా కెప్టిల్ సిటీ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్కు 200 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ రైలు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ వద్ద గల ఒక మూల మలుపు తిరిగే ...
అమెరికాలో ఘోర రైలు ప్రమాదంDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..5మంది మృతిTV5
పట్టాలు తప్పిన రైలు: ఐదుగురు మృతి- * అమెరికాలో దుర్ఘటనAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అమెరికా కెప్టిల్ సిటీ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్కు 200 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ రైలు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ వద్ద గల ఒక మూల మలుపు తిరిగే ...
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..5మంది మృతి
పట్టాలు తప్పిన రైలు: ఐదుగురు మృతి- * అమెరికాలో దుర్ఘటన
భారత సంతతి కుటుంబం లండన్లో అనుమానాస్పద మృతి
Namasthe Telangana
లండన్, మే14: భారత సంతతి కుటుంబం తూర్పు లండన్లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. భార్య, ఇద్దరు కవల పిల్లల మృతదేహాలను మంగళవారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు, తూర్పులండన్లోని రిజర్వాయర్ వద్ద ఉరివేసుకున్న కుటుంబ యజమానిని గురువారం గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళకు చెందిన రితీష్కుమార్ ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
లండన్, మే14: భారత సంతతి కుటుంబం తూర్పు లండన్లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. భార్య, ఇద్దరు కవల పిల్లల మృతదేహాలను మంగళవారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు, తూర్పులండన్లోని రిజర్వాయర్ వద్ద ఉరివేసుకున్న కుటుంబ యజమానిని గురువారం గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళకు చెందిన రితీష్కుమార్ ...
沒有留言:
張貼留言