వెబ్ దునియా
కొత్త సీసాలో పాత సారా... బిబిసితో మావోయిస్టలకు మత్తెక్కిస్తున్న పోలీసులు
వెబ్ దునియా
మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో చూడాలని కొందరు అంటుంటే.. శాంతిభద్రతల సమస్యగా చూడాలని మరికొందరు అంటున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలలో మావోయిస్టులు పాతుకుపోతున్నారు. అయితే గతంలో పోలీసులు కోవర్టులతో మావోయిస్టులను దెబ్బతీసే ప్రయత్నం ...
బీబీసీతో మావోల లొంగు'బాట'!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో చూడాలని కొందరు అంటుంటే.. శాంతిభద్రతల సమస్యగా చూడాలని మరికొందరు అంటున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలలో మావోయిస్టులు పాతుకుపోతున్నారు. అయితే గతంలో పోలీసులు కోవర్టులతో మావోయిస్టులను దెబ్బతీసే ప్రయత్నం ...
బీబీసీతో మావోల లొంగు'బాట'!
వెబ్ దునియా
42 యేళ్ళ నరకయాతన నుంచి విముక్తి... కోమాలో ఉన్న అత్యాచార బాధిత నర్సు మృతి
వెబ్ దునియా
ఓ వార్డుబాయ్ చేతిలో అత్యాచారానికి గురై 42 ఏళ్ళుగా కోమాలో ఉన్న అరుణా షాన్బాగ్ (67) సోమవారం ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేమ్) హాస్పిటల్లో తుదిశ్వాసను విడిచారు. రెండురోజుల క్రితం ఆమెకు న్యుమోనియా సోకటంతో ఐసీయూలోకి మార్చిన వైద్యులు, కృత్రిమ శ్వాసనందించినా ఫలితం లేకపోయింది. ఇదే ఆసుపత్రిలో నర్సుగా పని చేసిన ఆమెపై 1973, ...
42 ఏళ్ల కోమాకు మరణంతో ముగింపు.. రేప్ బాధితురాలు నర్సు అరుణ మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అస్తమించిన అరుణ తారAndhrabhoomi
అరుణా షాన్బాగ్ విషాదాంతంNamasthe Telangana
సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ వార్డుబాయ్ చేతిలో అత్యాచారానికి గురై 42 ఏళ్ళుగా కోమాలో ఉన్న అరుణా షాన్బాగ్ (67) సోమవారం ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేమ్) హాస్పిటల్లో తుదిశ్వాసను విడిచారు. రెండురోజుల క్రితం ఆమెకు న్యుమోనియా సోకటంతో ఐసీయూలోకి మార్చిన వైద్యులు, కృత్రిమ శ్వాసనందించినా ఫలితం లేకపోయింది. ఇదే ఆసుపత్రిలో నర్సుగా పని చేసిన ఆమెపై 1973, ...
42 ఏళ్ల కోమాకు మరణంతో ముగింపు.. రేప్ బాధితురాలు నర్సు అరుణ మృతి
అస్తమించిన అరుణ తార
అరుణా షాన్బాగ్ విషాదాంతం
సాక్షి
భారత్కు వెయ్యి కోట్ల డాలర్లు
సాక్షి
సియోల్: భారత్లో మౌలిక వసతుల కల్పన కోసం 1,000 కోట్ల డాలర్లు(రూ. 63.67 వేల కోట్లు) అందించేందుకు దక్షిణ కొరియా సంసిద్ధత వ్యక్తం చేసింది. అందులో వంద కోట్ల డాలర్లను ఆర్థికాభివృద్ధి సహకార నిధికి అందజేయనుంది. మిగతా 9 బిలియన్ డాలర్లను స్మార్ట్ సిటీల అభివృద్ధి, రైల్వే, విద్యుదుత్పత్తి, సరఫరా రంగాలు సహా పలు మౌలిక వసతుల రంగాల అభివృద్ధికి ...
రక్షణ రంగంలో మరింత సహకారంAndhrabhoomi
భారత్కు 63వేల కోట్లుNamasthe Telangana
సహకార సప్తపదిప్రజాశక్తి
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
సియోల్: భారత్లో మౌలిక వసతుల కల్పన కోసం 1,000 కోట్ల డాలర్లు(రూ. 63.67 వేల కోట్లు) అందించేందుకు దక్షిణ కొరియా సంసిద్ధత వ్యక్తం చేసింది. అందులో వంద కోట్ల డాలర్లను ఆర్థికాభివృద్ధి సహకార నిధికి అందజేయనుంది. మిగతా 9 బిలియన్ డాలర్లను స్మార్ట్ సిటీల అభివృద్ధి, రైల్వే, విద్యుదుత్పత్తి, సరఫరా రంగాలు సహా పలు మౌలిక వసతుల రంగాల అభివృద్ధికి ...
రక్షణ రంగంలో మరింత సహకారం
భారత్కు 63వేల కోట్లు
సహకార సప్తపది
సాక్షి
కార్గిల్లో గెలిచింది మనమే!
సాక్షి
కరాచీ: కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పీక పట్టుకున్నంత పని చేసిందని, మూణ్ణెళ్ల పాటు జరిగిన ఆ యుద్ధాన్ని భారత్ మరిచిపోలేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ యువజన విభాగం ఆదివారంఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలోప్రసంగిస్తూ 'ద్వితీయశ్రేణి దళాలతో ...
గొంతు పట్టుకున్నాం, కార్గిల్ను భారత్ ఎప్పటికీ మరవదు: ముషారఫ్Oneindia Telugu
కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ కుతిక పట్టుకున్నాం : పర్వేజ్ ముషారఫ్వెబ్ దునియా
భారత్ గురించి ముషారఫ్ కారు కూతలు..!Teluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పీక పట్టుకున్నంత పని చేసిందని, మూణ్ణెళ్ల పాటు జరిగిన ఆ యుద్ధాన్ని భారత్ మరిచిపోలేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ యువజన విభాగం ఆదివారంఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలోప్రసంగిస్తూ 'ద్వితీయశ్రేణి దళాలతో ...
గొంతు పట్టుకున్నాం, కార్గిల్ను భారత్ ఎప్పటికీ మరవదు: ముషారఫ్
కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ కుతిక పట్టుకున్నాం : పర్వేజ్ ముషారఫ్
భారత్ గురించి ముషారఫ్ కారు కూతలు..!
10tv
మోడీకి సున్నా మార్కులు వేసిన రాహుల్
10tv
ఢిల్లీ:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తన అమేథి పర్యటనలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అమేథిలో ఫుడ్పార్క్ కేటాయింపును వెనక్కి తీసుకోవడం ద్వారా కేంద్రం కక్ష పూరితచర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫుడ్పార్క్ ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులు తాము పండించిన పంటలను నేరుగా ఫుడ్ పార్క్లో ...
మోదీకి సున్నా మార్కులే.. విదేశీ పర్యటనలమీద శ్రద్ధ స్వదేశంలో రైతులపై ఏదీ?: రాహుల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'పదికి సున్నా' మార్కులేAndhrabhoomi
మోదీ సర్కారు స్కోరు సున్నా..Namasthe Telangana
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తన అమేథి పర్యటనలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అమేథిలో ఫుడ్పార్క్ కేటాయింపును వెనక్కి తీసుకోవడం ద్వారా కేంద్రం కక్ష పూరితచర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫుడ్పార్క్ ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులు తాము పండించిన పంటలను నేరుగా ఫుడ్ పార్క్లో ...
మోదీకి సున్నా మార్కులే.. విదేశీ పర్యటనలమీద శ్రద్ధ స్వదేశంలో రైతులపై ఏదీ?: రాహుల్
'పదికి సున్నా' మార్కులే
మోదీ సర్కారు స్కోరు సున్నా..
వెబ్ దునియా
జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా ద్రౌపది ముర్ము
ప్రజాశక్తి
రాంచీ: జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్గా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరేంద్ర సింగ్ ప్రమాణం చేయించారు. ఒడిశాకు చెందిన ఆమె బిజెపి తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. బిజెపి-బిజేడి సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముర్ము ప్రమాణ ...
జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్గా ద్రౌపది ప్రమాణ స్వీకారం!వెబ్ దునియా
జార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము ప్రమాణంసాక్షి
జార్ఖండ్ గవర్నర్గా ద్రౌపదిముర్ముNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రాంచీ: జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్గా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరేంద్ర సింగ్ ప్రమాణం చేయించారు. ఒడిశాకు చెందిన ఆమె బిజెపి తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. బిజెపి-బిజేడి సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముర్ము ప్రమాణ ...
జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్గా ద్రౌపది ప్రమాణ స్వీకారం!
జార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము ప్రమాణం
జార్ఖండ్ గవర్నర్గా ద్రౌపదిముర్ము
Oneindia Telugu
ఆప్ మహిళా కౌన్సిలర్ను జుట్టుపట్టి ఈడ్చుకొచ్చిన పోలీసులు: అరెస్ట్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ నిషా సింగ్ను ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పోలీసులు జుట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చి, కొట్టి మరీ అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గూగుల్ సంస్థలో పని చేసిన ఆమె, ఆప్ విధానాలకు ఆకర్షితురాలై ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. శుక్రవారం నాడు హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ...
మహిళా కౌన్సిలర్ ను కొట్టి, జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి..సాక్షి
ఆప్ మహిళా కౌన్సిలర్పై పోలీసుల కిరాతకంNamasthe Telangana
ఆప్ కౌన్సిలర్పై ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తన: జుట్టుపట్టుకుని లాక్కొచ్చి..!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ నిషా సింగ్ను ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పోలీసులు జుట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చి, కొట్టి మరీ అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గూగుల్ సంస్థలో పని చేసిన ఆమె, ఆప్ విధానాలకు ఆకర్షితురాలై ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. శుక్రవారం నాడు హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ...
మహిళా కౌన్సిలర్ ను కొట్టి, జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి..
ఆప్ మహిళా కౌన్సిలర్పై పోలీసుల కిరాతకం
ఆప్ కౌన్సిలర్పై ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తన: జుట్టుపట్టుకుని లాక్కొచ్చి..!
Oneindia Telugu
కేజ్రివాల్కు షాక్: లంచం ఇవ్వజూపిన సిఎం కుమార్తెపై ఫిర్యాదు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఓ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కూతురుపై భగత్ సింగ్ క్రాంతి సేన అధిపతి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రివాల్ కూతురు హర్షిత లంచం ఇవ్వచూపి ఓ ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వహించేందుకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో ...
అధికారికి సీఎం కూతురి పరీక్షసాక్షి
లంచం ఇవ్వజూపిన కేజ్రీవాల్ కూతురు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లంచం ఇవ్వబోయిన కేజ్రీవాల్ కూతురుతెలుగువన్
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఓ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కూతురుపై భగత్ సింగ్ క్రాంతి సేన అధిపతి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రివాల్ కూతురు హర్షిత లంచం ఇవ్వచూపి ఓ ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వహించేందుకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో ...
అధికారికి సీఎం కూతురి పరీక్ష
లంచం ఇవ్వజూపిన కేజ్రీవాల్ కూతురు!
లంచం ఇవ్వబోయిన కేజ్రీవాల్ కూతురు
వెబ్ దునియా
మిథున్ చక్రవర్తి వితరణ : శారదా చిట్ఫండ్ సొమ్మును తిరిగిచ్చేస్తా!
వెబ్ దునియా
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనలోని మానవతాకోణాన్ని మరోమారు ఆవిష్కరించారు. పశ్చిమబెంగాల్లోని శారదా చిట్ఫండ్ సంస్థ ప్రచార ప్రకటనలలో నటించినందుకు పొందిన పారితోషికం మొత్తాన్నీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్ననట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ...
బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనలోని మానవతాకోణాన్ని మరోమారు ఆవిష్కరించారు. పశ్చిమబెంగాల్లోని శారదా చిట్ఫండ్ సంస్థ ప్రచార ప్రకటనలలో నటించినందుకు పొందిన పారితోషికం మొత్తాన్నీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్ననట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ...
బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ
Oneindia Telugu
ఢిల్లీలో మహిళపై ఐదుగురు సామూహిక అత్యాచారం
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆటోలో వెళ్తున్న యువతిని కారులో కిడ్నాప్ చేసి ఐదుగురు గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 25 సంవత్సరాల యువతి అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 25 సంవత్సరాల యువతి పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ నగర్ నుండి దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి ఆటోలో ...
ఆటో నుంచి కారులోకి లాక్కొని.. గ్యాంగ్ రేప్సాక్షి
ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆటోలో వెళ్తున్న యువతిని కారులో కిడ్నాప్ చేసి ఐదుగురు గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 25 సంవత్సరాల యువతి అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 25 సంవత్సరాల యువతి పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ నగర్ నుండి దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి ఆటోలో ...
ఆటో నుంచి కారులోకి లాక్కొని.. గ్యాంగ్ రేప్
ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్
沒有留言:
張貼留言