2015年5月23日 星期六

2015-05-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
డ్రగ్స్ ముఠాపై పోలీసుల కాల్పులు: 43మంది మృతి   
Oneindia Telugu
మెక్సికో: మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై భద్రతా దళాలు విరుచుకు పడ్డాయి. భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 43 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి చెందారు. మిచోకన్‌ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరణించిన వారంతా అనుమానిత నేరస్తులే అని అధికారులు స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సైనిక దళానికి చెందిన ...

మెక్సికోలో ఎన్ కౌంటర్... 43 మంది మృతి   వెబ్ దునియా
మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై కాల్పులు...40 మంది మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసులపై దాడి.. 43 మంది దుండగుల హతం   సాక్షి
News Articles by KSR   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మసీదుపై ఐఎస్ఐఎస్ బాంబు దాడి: 21 మంది దుర్మరణం   
Oneindia Telugu
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఘోరం జరిగింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగి 21 మంది దుర్మరణం చెందారు. ఈ దాడిలో అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్ లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సౌదీ అరేబియా పశ్చిమ ...

మసీదులో ఆత్మాహుతి దాడి : 21 మంది మృతి   సాక్షి
సౌదీ అరేబియా ఖతీఫ్ మసీదులో ఉగ్రదాడి : దాడి మాపనే ఐఎస్ఐఎస్   వెబ్ దునియా
షియా మసీదుపై దాడి చేసింది మేమే : ఐఎస్‌ఐఎస్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రోడ్డు పక్కన బాంబు పేలుడు: జిల్లా కలెక్టర్ దుర్మరణం   
Oneindia Telugu
కందహర్: తీవ్రవాదులు అమర్చిన బాంబులు పేలి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆప్ఘానిస్థాప్ లో జరిగింది. చెర్చినోలో శనివారం జరిగిన ఈ బాంబు పేలుడులో ఆ జిల్లా కలెక్టర్ తో పాటు ఇద్దరు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. చర్చినో జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ హక్యార్, ఆయన స్నేహితుడు, భద్రతా సిబ్బందితో కలిసి శనివారం తన కార్యాలయానికి ...

బాంబు పేలుడులో కలెక్టర్ మృతి   తెలుగువన్
పేలిన బాంబు: మృతుల్లో జిల్లా కలెక్టర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెల్ఫీ ఫోటో: నదిలో పడి యువకుడి దుర్మరణం   
Oneindia Telugu
లండన్: సెల్ఫీ పోటోలు తీసుకుంటున్న సమయంలో యువత ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సెల్ఫీ ఫోటోలు తీసుకుంటు ప్రమాదాలకు గురికావడం, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతున్న పలు సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. సింగపూర్ లో నివాసం ఉంటున్న మొహమ్మద్ అస్లాం సాహు (21) అనే వ్యక్తి శనివారం స్నేహితులతో కలిసి ...

సెల్ఫీ మోజు.....ప్రాణాలు బేజారు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
గే వివాహాలకు ఐర్లాండ్ ఓకే   
సాక్షి
లండన్: స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసేందుకు ఐర్లాండ్ ప్రజలు ఓకే చెప్పారు. 'గే'ల హక్కుల గ్రూప్ ఆధ్వర్యంలో ఈ అంశంపై నిర్వహించిన రిఫరెండంలో ఏకంగా 70 శాతం మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూ పలు సంస్థలు, సంఘాలు భారీ ఎత్తున ప్రచారం చేసినా.. ప్రజలు మాత్రం 'గే, లెస్బియన్' వివాహాలకు ...

ఐర్లాండ్ లో గే,లెస్బియన్ వివాహాలపై రిఫరెండం   News Articles by KSR
ఐర్లాండ్‌లో స్వలింగ సంపర్క వివాహాలపై రెఫరెండం.. గే పెళ్లికి చట్టబద్ధత ఇవ్వాలా వద్దా!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లండన్‌లో బయల్పడిన పేలని వరల్డ్ వార్-II బాంబు   
వెబ్ దునియా
లండన్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించి.. పేలకుండా మిగిలిపోయిన ఓ బాంబు తాజాగా బయల్పడింది. ఈ బాంబు బరువు 50 కేజీలు. లండన్‌లోని వెంబ్లె జాతీయ ఫుట్‌బాల్ మైదానానికి సమీపంలో దీన్ని కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇది పేలితే 400 మీటర్ల వరకు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ...

బయటపడ్డ 50 కేజీల బాంబు   సాక్షి
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం   Namasthe Telangana
బయటపడిన 50 కేజీల బాంబు   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
200 మంది వలసదార్లను కాపాడిన మయన్మార్   
Namasthe Telangana
యాంగూన్: తమ నావికా దళం రెండొందల మంది వలసదార్లను కాపాడినట్లు మయన్మార్ చెప్పింది. పశ్చిమ తీరంలోని రఖినే రాష్ట్రం సమీపంలో రెండు నాటు పడవల్లో ఉన్న వీరిని ఒడ్డు మీదకు చేర్చినట్లు ప్రెసిడెంట్ ఆఫీసు డైరెక్టర్ జావ్ టయ్ తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి వీరు వచ్చినట్లు మయన్మార్ చెప్తుంది. రోహింగ్యాలుగా చెప్పబడుతున్న వారు బంగ్లాదేశ్ ...

తీరమెక్కడో.. గమ్యమేమిటో..తెలియదుపాపం!   సాక్షి
దయనీయ స్థితిలో రోహింగ్యాలు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Telugu Times
   
నిజంగా చిచ్చరపిడుగే!   
ప్రజాశక్తి
లాస్‌ ఏంజెల్స్‌: అమెరికాలోని భారత సంతతికి చెందిన ఈ పిల్లాణ్ణి ఏమని పిలవాలి? కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఉంటున్న 11 ఏళ్ల తనిష్క్‌ అబ్రహామ్‌ అక్కడే ఉన్న అమెరికన్‌ రివర్‌ కాలేజ్‌ (ఏఆర్‌సి)లోని 1,800 మంది విద్యార్థులతో కలసి ఉత్తీర్ణుడయ్యాడు. వీడు నిజంగా చిచ్చరపిడుగు కాక మరేమిటి? మ్యాథ్స్‌, సైన్స్‌, ఫారిన్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌- ఈ మూడింటిలోనూ ...

అమెరికా అధ్యక్షుడినవుతా : ఎన్నారై విద్యార్ధి   Telugu Times (పత్రికా ప్రకటన)
అమెరికా అధ్యక్షుడినవుతా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్‌లో 140 అడుగుల అతిపెద్ద సిలువ!   
వెబ్ దునియా
ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్‌లో ఆసియాలోనే అతిపెద్ద సిలువ నిర్మితమవుతోంది. పాకిస్థాన్ వాణిజ్య రాజధాని అయిన కరాచీలో పర్వేజ్ హెన్రీ గిల్ అనే క్రిస్టియన్ వ్యాపారవేత్త దీన్ని నిర్మిస్తున్నాడు. సెక్యులర్ దేశం కాకపోయినా.. ఈ సిలువ నిర్మాణం పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్‌తో ఉంటుంది. దీనిపై దాడి చేయాలనుకునే వారు ఎవరూ సఫలం కాలేరని హెన్రీ ...

కరాచీలో ఆసియాలోనే అతిపెద్ద శిలువ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొకైన్‌ అక్రమ రవాణా.. కూలిన విమానం... దూకేసిన పైలెట్   
వెబ్ దునియా
అక్రమంగా మత్తు పదార్థాలను తరలిస్తున్న ఓ విమానం కొలంబియాలో కుప్పకూలింది. వెనెజులాకు చెందిన ఓ విమానం టన్నుల కొద్ది కొకైన్ తో బయలుదేరిన విమానాన్ని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ విషయం గ్రహించిన పైలట్ దూకేశాడు. తదనంతరం ఆ విమానం మోటార్లు విఫలమై కొలంబియా తీరంలో కూలిపోయింది ...

విమానంలో టన్ను కోకైన్, పైలెట్ జంప్, పేలిపోయింది   Oneindia Telugu
విమానంలోంచి దూకేసిన పైలట్   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言