2015年5月15日 星期五

2015-05-16 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సచిన్, వార్న్‌ల ఆధ్వర్యంలో టి20 లీగ్!   
సాక్షి
సిడ్నీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కలిసి ఓ సరికొత్త టి20 లీగ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇం దులో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లే ఆడనున్నారు. 'ది ఆస్ట్రేలియన్' పత్రిక కథనం ప్రకారం.. క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్ పేరిట సచిన్, వార్న్ కలిసి 28 ...

మాజీల ట్వంటీ-20   Andhrabhoomi
'న్యూ క్రికెట్ ఆల్ స్టార్స్ టి20': కొత్త టోర్నీకి సచిన్, వార్న్ సన్నాహాలు   Oneindia Telugu
మాజీ క్రికెటర్లతో సరికొత్త టి20 లీగ్: సచిన్, షేన్ వార్న్ సన్నాహాలు.!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డివిల్లియర్స్‌ను ఎలా అవుట్ చేశానంటే..: అక్షర్ పటేల్   
Oneindia Telugu
మొహాలీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బౌలర్ అక్షర్ పటేల్.. బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్‌ను ఔట్ చేశాడు. బెంగళూరు జట్టులో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌‍లు బాగా ఆడుతున్నారు. పంజాబ్ కంటే ముందు జరిగిన మ్యాచ్‌లో ఏపీ డివిల్లియర్స్ 59 బంతుల్లో 133 పరుగులు చేశాడు. అయితే ...

సత్తా చాటిన కింగ్స్ ఎలెవన్: బెంగళూరుకు తప్పని ఓటమి!   వెబ్ దునియా
బెంగళూరుపై 'పంజా'బ్   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోలీసులమని చెప్పి నవజీవన్ రైలులో దోపిడీ   
Oneindia Telugu
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జల్లా నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారంనాడు రూ. 82 లక్షల దోపిడీ జరిగింది. చెన్నైలో బంగారం కొనడానికి వెళుతుండగా ఈ చోరీ జరిగింది. వ్యాపారులు సునీల్‌, రామయ్యను విచారణ పేరుతో పడుగుపాడు దగ్గర కొందరు దుండగులు పోలీసులమని చెప్పి రైలు నుంచి కిందికి దించేశారు. వారిని కారులో తీసుకువెళ్లి నగదు ...

ఆ కానిస్టేబుళ్లకు, డ్రైవర్లకు రివార్డులు   సాక్షి
సినీ ఫక్కీలో 82 లక్షలు దోపిడి   Andhrabhoomi

అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమీర్‌పేట: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కనిపించకుండాపోయిన ఎన్నారై వరుడిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. నిశ్చితార్థం తరువాత 'పెళ్లికి నో...పత్తా లేకుండా పోయిన ఎన్నారై, ఆత్మహత్యకు యత్నించిన యువతి' శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన విషయం తెలిసిందే. పెళ్లి తేదీ దగ్గర పడుతున్నా పత్తా లేడు. అతడి జాడ తెలియకపోవడంతో ...

బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారు...   సాక్షి
ఎన్నారై లీల: నిశ్చితార్థం చేసుకుని పెళ్లి ఎగ్గొట్టాడు   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
నా రన్స్ కన్నా పోలార్డ్ చివరి ఓవర్ కీలకం: పాండ్యా   
thatsCricket Telugu
ముంబై: దూకుడు ప్రదర్శించి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచులో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అత్యంత వినయాన్ని ప్రదర్శించారు. తన పరుగుల కన్నా కీరోన్ పోలార్డ్ వేసిన చివరి ఓవరు అత్యంత కీలకమైందని ఆయన వ్యాఖ్యానించాడు. పోలార్డ్ చివరి ఓవర్ మ్యాచు గెలవడానికి కారణమైందని అన్నాడు. హార్దిక్ ...

ఆ ఓవరే మాకు అత్యంత కీలకం!   Telangana99
ఉతికేసిన పాండ్యా: ఉత్కంఠ మ్యాచులో గంభీర్ సేనపై రో'హిట్'   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తనిఖీల పేరుతో చెన్నై ఛీర్‌గర్ల్స్‌‌ని వేధించిన పోలీసులు   
Oneindia Telugu
రాయ్‌పూర్: చెన్నై ఫ్రాంజైజీకి చెందిన ఛీర్ గర్ల్స్‌కు రాయ్‌పూర్ లోకల్ పోలీసుల నుంచి సోదాల పేరుతో వేధించారు. ఈ ఘటన బుధవారం రాత్రి రాయ్‌పూర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగింది. రాయ్‌పూర్‌లోని కొట్వాలీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు(మహిళా పోలీసులు కూడా ఉన్నారు) మూడు ఎస్‌యూవీ ...

చెన్నై ఛీర్ గర్ల్స్ ను వేధించిన పోలీసులు   తెలుగువన్
ఛీర్ గాళ్స్ గదులపై పోలీసుల దాడులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సచిన్ తనయుడు అర్జున్‌కు బౌలింగ్‌లో వసీమ్ అక్రమ్ కిటుకులు!   
వెబ్ దునియా
పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్‌కు కూడా బౌలింగ్‌లో కిటుకులు బోధించాడు. ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ పాకిస్థానీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కోసం ముంబయి విచ్చేశాడు. నెట్ ప్రాక్టీసు కోసం సచిన్ తనయుడు అర్జున్ కూడా వాంఖెడే ...

లారాను ఔట్ చేశాడు: అర్జున్‌కు వసీం చిట్కాలు   thatsCricket Telugu
అర్జున్ టెండూల్కర్‌కు అక్రమ్ పాఠాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్వార్టర్స్‌లో సానియా జంట   
సాక్షి
న్యూఢిల్లీ : రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సానియా మీర్జా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-1తో ఇరీనా కామెలియా బేగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) ...

దూసుకెళ్లిన సానియా   Vaartha
రోమ్ మాస్టర్స్ సెమీస్‌కు సానియా జోడీ   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు   
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్-8 క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కింగ్స్ ఎలవన్ పంజాబ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మోహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. అదేవిధంగా మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ముంబై ...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా   సాక్షి
నేటి మ్యాచ్‌ మాకు ఫైనల్‌తో సమానం   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


TV5
   
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన మాజీ ఆర్మీ అధికారి   
సాక్షి
న్యూఢిల్లీ: వ్యాపారికి రూ.30 లక్షలు లంచం అడిగినందుకు ఆర్మీ మాజీ అధికారిని సీబీఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. అధికారితో పాటు వ్యాపారిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖాన్ మార్కెట్‌లో వ్యాపారి వద్ద లంచం సొమ్ము నుంచి రూ.15 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్   Namasthe Telangana
దూరదర్శన్ ఉన్నతోద్యోగి అరెస్ట్   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言