Oneindia Telugu
కిషన్ సభలో కలకలం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Oneindia Telugu
నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నల్గొండ జిల్లాలో బుధవారం జరిగిన 'ప్రజా పునరంకిత' సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేపింది. సభలో కిషన్రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ...
బీజేపీ నల్లగొండ సభలో కలకలంసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నల్గొండ జిల్లాలో బుధవారం జరిగిన 'ప్రజా పునరంకిత' సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేపింది. సభలో కిషన్రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ...
బీజేపీ నల్లగొండ సభలో కలకలం
వెబ్ దునియా
నమో... లోకేషాయనమ:... లోకేష్ కు కీలక బాధ్యతలు..?
వెబ్ దునియా
మహానాడులో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. చాలా మంది నాయకులు లోకేష్ జపం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబును మించి లోకేష్ జపం చేసిన వారే అధికంగా ఉన్నారంటే ఆశ్చర్యం అక్కరలేదు. మహానాడులో ఎటు చూసినా లోకేష్ జపమే వినిపించింది. ఆయన భజనే కనిపించిందని చెప్పాలి. ఆయన కీలక స్థానంలోకి రానున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ జపం... లోకేశ్మయంAndhrabhoomi
లోకేశ్కు త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహానాడులో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. చాలా మంది నాయకులు లోకేష్ జపం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబును మించి లోకేష్ జపం చేసిన వారే అధికంగా ఉన్నారంటే ఆశ్చర్యం అక్కరలేదు. మహానాడులో ఎటు చూసినా లోకేష్ జపమే వినిపించింది. ఆయన భజనే కనిపించిందని చెప్పాలి. ఆయన కీలక స్థానంలోకి రానున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ జపం... లోకేశ్మయం
లోకేశ్కు త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు!
వెబ్ దునియా
ఎన్టీయార్ కు భారత రత్న ఇవ్వాలి... హరికృష్ణ
వెబ్ దునియా
తెలుగుజాతి కీర్తిని, శక్తిని విశ్వవ్యాప్తం చేసిన వారిలో దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ ఒకరని ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఆయన కుమారుడు మాజీ ఎంపి హరికృష్ణ డిమాండ్ చేశారు. భారత రాజకీయాలలో పెనుమార్పులకు నాంది పలికిన వ్యక్తని కొనియాడారు. ఆయన 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన కుటుంబం నివాళులర్పించింది. తెలుగువారి ...
'ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే'సాక్షి
నేడు ఎన్టీఆర్ 92వ జయంతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుజాతి కీర్తిని, శక్తిని విశ్వవ్యాప్తం చేసిన వారిలో దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ ఒకరని ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఆయన కుమారుడు మాజీ ఎంపి హరికృష్ణ డిమాండ్ చేశారు. భారత రాజకీయాలలో పెనుమార్పులకు నాంది పలికిన వ్యక్తని కొనియాడారు. ఆయన 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన కుటుంబం నివాళులర్పించింది. తెలుగువారి ...
'ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే'
నేడు ఎన్టీఆర్ 92వ జయంతి
వెబ్ దునియా
జాతీయ పార్టీగా తెలుగుదేశం... పార్టీ జాతీయ శాఖ అధ్యక్షుడుగా చంద్రబాబు...!
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ రూపు రేఖల్లో చాలా మార్పులు రానున్నాయి. ఆ పార్టీ సిద్ధాంతాల్లో కూడా గణనీయమైన సంస్కరణలే వస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ జెండాతో పాటు అజెండా కూడా మారనున్నది. ఈ మహానాడులోనే ఆ నిర్ణయం తీసుకోనున్నారు.
మనది జాతీయ పార్టీ: చంద్రబాబు టీడీపీకి కేంద్ర కమిటీ.. అధ్యక్షుడిగా బాబు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ రూపు రేఖల్లో చాలా మార్పులు రానున్నాయి. ఆ పార్టీ సిద్ధాంతాల్లో కూడా గణనీయమైన సంస్కరణలే వస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ జెండాతో పాటు అజెండా కూడా మారనున్నది. ఈ మహానాడులోనే ఆ నిర్ణయం తీసుకోనున్నారు.
మనది జాతీయ పార్టీ: చంద్రబాబు టీడీపీకి కేంద్ర కమిటీ.. అధ్యక్షుడిగా బాబు!
News Articles by KSR
పోలీసులపై బాలకృష్ణ ఆగ్రహం
News Articles by KSR
ప్రముఖ సినీ నటుడు , హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. కారు పార్కింగ్ విషయంలో ఆయన పోలీసులతో తగాదా పడ్డారని కధనం. విఐపి పార్కింగ్ లో కారు పార్కు చేయాలని , అక్కడ నుంచి మహానాడు ప్రాంగణానికి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు.కాని పోలీసుల సూచనతో నిమిత్తం లేకుండా ...
మహానాడు: పోలీసులతో బాలకృష్ణ గొడవ, వివరణOneindia Telugu
పోలీసులతో బాలయ్య వాగ్వాదంసాక్షి
మహానాడులో పోలీసులతో బాలయ్య వాగ్వాదం...ఎందుకు...?వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
News Articles by KSR
ప్రముఖ సినీ నటుడు , హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. కారు పార్కింగ్ విషయంలో ఆయన పోలీసులతో తగాదా పడ్డారని కధనం. విఐపి పార్కింగ్ లో కారు పార్కు చేయాలని , అక్కడ నుంచి మహానాడు ప్రాంగణానికి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు.కాని పోలీసుల సూచనతో నిమిత్తం లేకుండా ...
మహానాడు: పోలీసులతో బాలకృష్ణ గొడవ, వివరణ
పోలీసులతో బాలయ్య వాగ్వాదం
మహానాడులో పోలీసులతో బాలయ్య వాగ్వాదం...ఎందుకు...?
Oneindia Telugu
అద్వానీని మమ్మీ.. సుష్మను డమ్మీ చేశారు: మోడీపై జైపాల్, కెసిఆర్పైనా
Oneindia Telugu
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలో కురువృద్ధుడు ఎల్కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోడీ అసాధ్యమైన ...
ఎస్. జైపాల్ రెడ్డి సెటైర్లు.. అద్వానీ మమ్మీ.. సుష్మా డమ్మీ.. ఇది మోడీ రూల్వెబ్ దునియా
సుష్మ డమ్మీని, అద్వానీని మమ్మీ చేశారు: జైపాల్రెడ్డిVaartha
'సుష్మను డమ్మీ... అద్వానీని మమ్మీ చేశారు'సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలో కురువృద్ధుడు ఎల్కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోడీ అసాధ్యమైన ...
ఎస్. జైపాల్ రెడ్డి సెటైర్లు.. అద్వానీ మమ్మీ.. సుష్మా డమ్మీ.. ఇది మోడీ రూల్
సుష్మ డమ్మీని, అద్వానీని మమ్మీ చేశారు: జైపాల్రెడ్డి
'సుష్మను డమ్మీ... అద్వానీని మమ్మీ చేశారు'
Oneindia Telugu
నేను బీఫ్ తింటా.. దేశంలోనే ఉంటా: నఖ్వీకి కిరణ్ రిజిజు కౌంటర్
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్థాన్ వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా? అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు.
నేను గోమాంసం తింటాను.. అలాగని ఎవరైనా నన్నువెబ్ దునియా
కేంద్ర మంత్రుల మద్య బీఫ్ పంచాయతీNews Articles by KSR
నేను బీఫ్ తింటా, ఎవరైనా ఆపగలరా?సాక్షి
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్థాన్ వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా? అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు.
నేను గోమాంసం తింటాను.. అలాగని ఎవరైనా నన్ను
కేంద్ర మంత్రుల మద్య బీఫ్ పంచాయతీ
నేను బీఫ్ తింటా, ఎవరైనా ఆపగలరా?
అదిరిందయ్యా చంద్రం!
Andhrabhoomi
హైదరాబాద్, మే 27: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహానాడును అట్టహాసంగా జరుపుకుంటున్నారని, ప్రజలు చంద్రబాబును నమ్మే స్ధితి లేదని ఏపిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ ఆయన ఇందిరాభవన్లో చంద్రబాబు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
హైదరాబాద్, మే 27: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహానాడును అట్టహాసంగా జరుపుకుంటున్నారని, ప్రజలు చంద్రబాబును నమ్మే స్ధితి లేదని ఏపిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ ఆయన ఇందిరాభవన్లో చంద్రబాబు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ...
ప్రమాదంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2జి టెలికాం లైసెన్సుల వ్యవహారంలో సహకరించకుంటే హానీ చేస్తామంటూ బెదిరించారని తనపై ట్రారు చైర్మన్ ప్రదీప్ ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2జి టెలికాం లైసెన్సుల వ్యవహారంలో సహకరించకుంటే హానీ చేస్తామంటూ బెదిరించారని తనపై ట్రారు చైర్మన్ ప్రదీప్ ...
Oneindia Telugu
స్వలింగ సంపర్కులకు డెన్లుగా మదర్సాలు, నిషేధించండి: ముస్లిం ప్రొఫెసర్
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయంలో విద్యాబోధనాలయాలుగా ఉన్న మదర్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ వెంటనే నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పని చేస్తోన్న ఆయన టీవీ ఛానెళ్లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపుతూ 'మేము ...
స్వలింగసంపర్కులతో నిండిపోయిన మదర్సాలు : ముస్లిం ప్రొఫెసర్వెబ్ దునియా
'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు'సాక్షి
మదరసాల్లో ఉండేది తేడాగాళ్లు అన్న ప్రొఫెసర్Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయంలో విద్యాబోధనాలయాలుగా ఉన్న మదర్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ వెంటనే నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పని చేస్తోన్న ఆయన టీవీ ఛానెళ్లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపుతూ 'మేము ...
స్వలింగసంపర్కులతో నిండిపోయిన మదర్సాలు : ముస్లిం ప్రొఫెసర్
'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు'
మదరసాల్లో ఉండేది తేడాగాళ్లు అన్న ప్రొఫెసర్
沒有留言:
張貼留言