2015年5月17日 星期日

2015-05-18 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ట్రావెల్స్ బస్సు బొల్తా: 25 మందికి గాయాలు   
Namasthe Telangana
అనంతపురం: జిల్లాలోని గుత్తి సమీపంలో ఎన్‌హెచ్ -44 దగ్గర కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక గుత్తి ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో ...

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు   వెబ్ దునియా
'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హెల్మెట్ ఉండాల్సిందే!   
సాక్షి
కర్నూలు : ద్విచక్ర వాహనదారులు ఇకపై రోడ్డెక్కితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. జూలై 1 నుంచి జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఈ విధానం తప్పకుండా అమలు చేయాలని పోలీసు రవాణా శాఖలకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో కలసి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ మేరకు ఆదేశాలు ...

జులై నుండి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి..!   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
అంతా 'పది'లమే… ఎస్‌ఎస్‌సిలో జిల్లాకు 5 స్థానం… 82 శాతం ఉత్తీర్ణత… ప్రభుత్వ పాఠశాలల ...   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
నిజామాబాద్‌ జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో అయిదో స్థానంలో నిలిచింది. 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. పదిలో అంతా పదిలమే అనేలా మరోసారి రుజువు చేసింది. గత సంవత్సరం కంటే కొంత మేరకు ఫలితాలు తగ్గిన పరవాలేదు అనిపించారు. దీనికి తోడు ఈసారి కనివిని ఎరగని స్థాయిలో 106 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడం విశేషం. నిజామాబాద్‌ ...

ఉత్తీర్ణత శాతం తగ్గినా..ఊరటనిచ్చిన ఎస్సెస్సీ ఫలితాలు   Andhrabhoomi
ఇంగ్లిష్ మీడియంలో ఇరగదీశారు   సాక్షి

అన్ని 20 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
'శారదా' కుంభకోణంలో మిథున్‌ను ప్రశ్నించిన ఇడి   
Andhrabhoomi
కోల్‌కతా, మే 17: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని ప్రశ్నించింది. శారదా చిట్‌ఫండ్ సంస్థ గతంలో తనకు ఇచ్చిన డబ్బును త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని మిథున్ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు ...

శారదా చిట్స్‌ సొమ్ము తిరిగిస్తా   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారత ఉపఖండంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ముందుగానే వర్షాలు   
Oneindia Telugu
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరో 48 గంటల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత జూన్ తొలివారంలో తెలంగాణ, ...

భారత ఉపఖండంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు   10tv
భారత ఉపఖండాన్ని పలుకరించిన నైరుతి రుతుపవనాలు!   వెబ్ దునియా
భారత ఉపఖండంలోకి నైరుతి రుతుపవనాలు   Namasthe Telangana
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


టీడీపీ జిల్లా, నగర సారథులు..   
సాక్షి
సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా, అర్బన్ అధ్యక్షుల ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. ఉదయం బందరులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, సాయంత్రం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో అర్బన్ అధ్యక్షుడిగా బుద్దా వెంకటేశ్వరరావు (వెంకన్న)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ ...

టిడిపి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా అర్జునుడు, వీరబాబు ఏకగ్రీవం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మస్తాన్ వలీతో ప్రాణహాని   
సాక్షి
రుద్రవరం: ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో తనకు ప్రాణహాని ఉందని సినీనటి నీతూ అగర్వాల్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు ఆమె వచ్చారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తనను చంపుతామంటూ ఫోన్‌లో బెదిరింపులకు పాలుపడుతున్నారన్నారు. ఆ వ్యక్తుల పేర్లు త్వరలో బయట పెడతానని ...

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది, బెదిరింపు ఫోన్స్: ఏడ్చిన నీతూ   Oneindia Telugu
నాకు ప్రాణ హాని ఉంది...నాకేమి జరిగినా మస్తాన్ వలీ దే బాధ్యత   TV5

అన్ని 9 వార్తల కథనాలు »   


TV5
   
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి   
TV5
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో బాంబు పేలుడు సంభవించింది. విమానాశ్రయానికి సమీపంలో తాలిబన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కారు బాంబు పేలడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ ఉగ్రదాడులు ...

కాబూల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి   Namasthe Telangana
కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద భారీ పేలుడు   సాక్షి
ఆప్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... ముగ్గురు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రిసార్ట్స్‌పై దాడి: అర్ధనగ్నంగా ఉన్న 23 మంది అరెస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శామీర్‌పేటల్‌ని లియోనియా రిసార్ట్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. sot police ride on leonia resort in hyderabad. అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది ...

హైదరాబాద్‌ శామీర్‌పేట లియోనియా రిసార్ఠ్‌లో రేవ్‌పార్టీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రిసార్ట్‌పై దాడి.. యువతియువకులు అరెస్టు   Namasthe Telangana
రిసార్ట్స్ పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఇవేం పర్యటనలు.. అవేం వ్యాఖ్యలు?   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం ఏడాది కాలంలోనే 18 దేశాలలో పర్యటించడం అసాధారణమని సిపిఎం ఆదివారం వ్యాఖ్యానించింది. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇంత స్వల్ప కాలంలో ఇన్ని దేశాలలో పర్యటించలేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికయిన సిపిఎం పొలిట్ బ్యూరో తొలి సమావేశం ఇక్కడ ముగిసిన ...

'ఏపీకి హోదాపై కేంద్రం సమాధానం చెప్పాలి'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言