వెబ్ దునియా
రెండు బస్సులు ఢీ... నలుగురి మృతి
వెబ్ దునియా
రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రయాణీకులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలోని ధన్వాడ మండలం మరికల్ వద్ద ఊట్కూర్ మండలం ...
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ నలుగురు దుర్మరణంAndhrabhoomi
రెండు బస్సులు ఢీ: నలుగురు మృతిసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రయాణీకులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలోని ధన్వాడ మండలం మరికల్ వద్ద ఊట్కూర్ మండలం ...
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ నలుగురు దుర్మరణం
రెండు బస్సులు ఢీ: నలుగురు మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కేటీఆర్ భేటీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ విస్తరణకు గల అవకాశాలను సత్యానాదెళ్ల ...
సత్య నాదెళ్లతో కెటిఆర్ భేటీAndhrabhoomi
సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ, ఘనస్వాగతం (ఫోటోలు)Oneindia Telugu
సత్య నాదేళ్లతో కేటీఆర్ భేటీTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ విస్తరణకు గల అవకాశాలను సత్యానాదెళ్ల ...
సత్య నాదెళ్లతో కెటిఆర్ భేటీ
సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ, ఘనస్వాగతం (ఫోటోలు)
సత్య నాదేళ్లతో కేటీఆర్ భేటీ
తెలుగువన్
నేడు టెన్త్ పరీక్ష ఫలితాలు
Andhrabhoomi
విశాఖపట్నం, మే 19: పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ వైవిఎస్ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే మంత్రి గంటా ...
నేడు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలతెలుగువన్
నేడే ఏపీ టెన్త్ ఫలితాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, మే 19: పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ వైవిఎస్ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే మంత్రి గంటా ...
నేడు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల
నేడే ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి
నిట్లో నిబంధనల ప్రకారమే సీట్లు
సాక్షి
న్యూఢిల్లీ: వరంగల్లోని నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరడం చట్ట వ్యతిరేక మని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే 50 శాతం సీట్లు చెందుతాయని, వీటిలో ఇతర ...
సగం సీట్లు మావేAndhrabhoomi
తెలంగాణ విద్యార్థులకే నిట్లో లోకల్ కోటాTV5
వరంగల్ ఎన్.ఐ.టి సీట్లు తెలంగాణావేNews Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వరంగల్లోని నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరడం చట్ట వ్యతిరేక మని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే 50 శాతం సీట్లు చెందుతాయని, వీటిలో ఇతర ...
సగం సీట్లు మావే
తెలంగాణ విద్యార్థులకే నిట్లో లోకల్ కోటా
వరంగల్ ఎన్.ఐ.టి సీట్లు తెలంగాణావే
వెబ్ దునియా
అమరావతికి జాతీయ రహదారి
ప్రజాశక్తి
రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి జాతీయ రహదారి ఏర్పాటు , పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయడం, రాష్ట్రానికి రావలిసిన నిధులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి విలేకరులతో మాట్లాడుతూ.
ప్రాజెక్టులకు నిధులివ్వండిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి జాతీయ రహదారి ఏర్పాటు , పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయడం, రాష్ట్రానికి రావలిసిన నిధులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి విలేకరులతో మాట్లాడుతూ.
ప్రాజెక్టులకు నిధులివ్వండి
సాక్షి
వివస్త్రలను చేసి ఊరేగింపు
Namasthe Telangana
షాహజాన్పూర్, మే 19: ఉత్తరప్రదేశ్లో అగ్రకుల దాష్టీకం దళిత మహిళలను బాధితులుగా మార్చింది. ఐదుగురు దళిత మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన భయానక ఘటన షహజాన్పూర్ జిల్లా హరేవాలో సోమవారం చోటుచేసుకున్నది. ఓబీసీలకు చెందిన బాలిక ఓ దళిత యువకుడితో పారిపోయినందుకు ఆగ్రహించిన 15 మంది ఓబీసీ గ్రామస్తులు ఉదయం దళిత వాడకెళ్లి.. ఐదుగురు ...
ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారుసాక్షి
వివస్త్రలను చేసి, కొట్టి ఊరేగించారుTV5
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
షాహజాన్పూర్, మే 19: ఉత్తరప్రదేశ్లో అగ్రకుల దాష్టీకం దళిత మహిళలను బాధితులుగా మార్చింది. ఐదుగురు దళిత మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన భయానక ఘటన షహజాన్పూర్ జిల్లా హరేవాలో సోమవారం చోటుచేసుకున్నది. ఓబీసీలకు చెందిన బాలిక ఓ దళిత యువకుడితో పారిపోయినందుకు ఆగ్రహించిన 15 మంది ఓబీసీ గ్రామస్తులు ఉదయం దళిత వాడకెళ్లి.. ఐదుగురు ...
ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారు
వివస్త్రలను చేసి, కొట్టి ఊరేగించారు
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
పుష్కరాలపై అప్రమత్తం
సాక్షి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జూలై 14 నుంచి 25 వరకు జరుగనున్న పుష్కరాల పనుల విషయంలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ ...
గడువులోగా పుష్కర ఘాట్ల పనులు పూర్తి చేయాలిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జూలై 14 నుంచి 25 వరకు జరుగనున్న పుష్కరాల పనుల విషయంలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ ...
గడువులోగా పుష్కర ఘాట్ల పనులు పూర్తి చేయాలి
10tv
ఓయూ భూములపై టీ.సర్కార్ కన్ను
10tv
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. వరుసగా రెండోరోజూ ఆందోళనలతో ఓయూ అట్టుడికింది. పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో క్యాంపస్ దద్దరిల్లింది. 48 గంటల ఓయూ బంద్కు పిలుపు సీఎం నిర్ణయానికి ...
హైదరాబాద్: పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు: కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉస్మానియా భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానంటే నా దిష్టిబొమ్మలకు మంట ...వెబ్ దునియా
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థంసాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. వరుసగా రెండోరోజూ ఆందోళనలతో ఓయూ అట్టుడికింది. పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో క్యాంపస్ దద్దరిల్లింది. 48 గంటల ఓయూ బంద్కు పిలుపు సీఎం నిర్ణయానికి ...
హైదరాబాద్: పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు: కేసీఆర్
ఉస్మానియా భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానంటే నా దిష్టిబొమ్మలకు మంట ...
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థం
Oneindia Telugu
కావాలనే ఫెయిల్ చేశారు: టీలో 10వ తరగతి ఫలితాల వివాదం, డీఈవో ఆఫీస్పై దాడి
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తక్కువ మార్కుల వేసి, పరీక్షలో ఫెయిల్ చేశారని మండిపడుతున్నారు. సోమవారం ఆందోళన చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు.. మంగళవారం రెండో రోజు కూడా ...
డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడిసాక్షి
మ్యాథ్స్, సైన్స్ల్లో గ్రేస్ మార్కులు కలపాలిVaartha
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తక్కువ మార్కుల వేసి, పరీక్షలో ఫెయిల్ చేశారని మండిపడుతున్నారు. సోమవారం ఆందోళన చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు.. మంగళవారం రెండో రోజు కూడా ...
డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడి
మ్యాథ్స్, సైన్స్ల్లో గ్రేస్ మార్కులు కలపాలి
Oneindia Telugu
హలో ట్విట్టర్! నేను ఒబామా
Oneindia Telugu
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇట్లా ట్విట్టర్లో ఖాతా తెరిచారో లేదా కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో అభిమానులు ఆయనకు ఫాలోవర్లుగా చేరిపోయారు. ఒబామా తన ట్విట్టర్ అకౌంట్ను ఓపెన్ చేసిన 12 గంటల వ్యవథిలోనే ఆయనను అనుసరించే వారి సంఖ్య 1.46 మిలియన్లు చేరుకోవటం ఓ అరుదైన ఘనత. ట్విట్టర్. సోషల్ మీడియా ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేస్తూ ...
ట్విటర్ ఖాతాను ప్రారంభించిన ఒబామప్రజాశక్తి
టిట్టర్ అకౌంట్లో ఖాతా తెరిచిన ఒబామాVaartha
ఖాతా తెరవగానే.. 14.60 లక్షలమంది ఫాలోయర్లుసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇట్లా ట్విట్టర్లో ఖాతా తెరిచారో లేదా కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో అభిమానులు ఆయనకు ఫాలోవర్లుగా చేరిపోయారు. ఒబామా తన ట్విట్టర్ అకౌంట్ను ఓపెన్ చేసిన 12 గంటల వ్యవథిలోనే ఆయనను అనుసరించే వారి సంఖ్య 1.46 మిలియన్లు చేరుకోవటం ఓ అరుదైన ఘనత. ట్విట్టర్. సోషల్ మీడియా ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేస్తూ ...
ట్విటర్ ఖాతాను ప్రారంభించిన ఒబామ
టిట్టర్ అకౌంట్లో ఖాతా తెరిచిన ఒబామా
ఖాతా తెరవగానే.. 14.60 లక్షలమంది ఫాలోయర్లు
沒有留言:
張貼留言