Oneindia Telugu
స్నేహితుడి హత్యకేసు: ఎన్నారై విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్నేహితుడి హత్యకేసులో 25 ఏళ్ల భారతీయ అమెరికన్ ఇంజనీరింగ్ విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే, రాహుల్ గుప్తా జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24), ...
అమెరికాలో భారతీయ విద్యార్థికి జీవిత ఖైదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యూఎస్ లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదుసాక్షి
భారత సంతతి ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకు జీవిత ఖైదు!వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్నేహితుడి హత్యకేసులో 25 ఏళ్ల భారతీయ అమెరికన్ ఇంజనీరింగ్ విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే, రాహుల్ గుప్తా జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24), ...
అమెరికాలో భారతీయ విద్యార్థికి జీవిత ఖైదు
యూఎస్ లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు
భారత సంతతి ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకు జీవిత ఖైదు!
Oneindia Telugu
ప్రపంచంలో తొలి హత్య ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా..?
Oneindia Telugu
న్యూఢిల్లీ: మానవ జాతి ఎలా ఆవిర్భవించింది... ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి. ప్రపంచంలో మొట్టమొదటి హత్య ఎప్పుడు జరిగిందనే దానిపై కూడా ఆసక్తి కలగడం సహజం. మానవజాతి ఆవిర్భవించిన తొలిరోజుల్లో క్రూరమృగాల బారినపడి మరణించారని చాలా మంది భావిస్తుంటారు. కానీ, హత్యలు కూడా ...
లక్షల ఏళ్ల క్రితమే తొలి హత్యసాక్షి
ప్రపంచంలో తొలి హత్య జరిగింది 4.30 లక్షల యేళ్ళ కిందటనా?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మానవ జాతి ఎలా ఆవిర్భవించింది... ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి. ప్రపంచంలో మొట్టమొదటి హత్య ఎప్పుడు జరిగిందనే దానిపై కూడా ఆసక్తి కలగడం సహజం. మానవజాతి ఆవిర్భవించిన తొలిరోజుల్లో క్రూరమృగాల బారినపడి మరణించారని చాలా మంది భావిస్తుంటారు. కానీ, హత్యలు కూడా ...
లక్షల ఏళ్ల క్రితమే తొలి హత్య
ప్రపంచంలో తొలి హత్య జరిగింది 4.30 లక్షల యేళ్ళ కిందటనా?
సాక్షి
'కోపం కట్టలు తెంచుకుంది'
సాక్షి
లండన్: ఇంటర్నెట్ లో ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ సిక్కువిద్యార్థి ఆవేశం కట్టలు తెంచుకున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ వీడియో ప్రకారం తనపై జాతి వివక్షను ప్రదర్శించిన ఓ బ్రిటన్ యువకుడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నంతలోపే ఆ బ్రిటన్ యువకుడు సిక్కు విద్యార్థిపై దాడి చేశాడు. దీంతో తిరగబడిన ఆయువకుడు తీవ్ర కోపానికి లోనై ...
వేధిస్తున్నబ్రిటన్ వ్యక్తిని తరుముతూ కొట్టిన సిక్కు కుర్రాడు (వీడియో)Oneindia Telugu
జాతివివక్ష: బ్రిటన్ విద్యార్థిని నడిరోడ్డుపై చితకబాదిన సిక్కు విద్యార్థి!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: ఇంటర్నెట్ లో ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ సిక్కువిద్యార్థి ఆవేశం కట్టలు తెంచుకున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ వీడియో ప్రకారం తనపై జాతి వివక్షను ప్రదర్శించిన ఓ బ్రిటన్ యువకుడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నంతలోపే ఆ బ్రిటన్ యువకుడు సిక్కు విద్యార్థిపై దాడి చేశాడు. దీంతో తిరగబడిన ఆయువకుడు తీవ్ర కోపానికి లోనై ...
వేధిస్తున్నబ్రిటన్ వ్యక్తిని తరుముతూ కొట్టిన సిక్కు కుర్రాడు (వీడియో)
జాతివివక్ష: బ్రిటన్ విద్యార్థిని నడిరోడ్డుపై చితకబాదిన సిక్కు విద్యార్థి!
Oneindia Telugu
వన్ సైడ్ లవ్: ఒబామా కూతురును ప్రేమిస్తున్నానన్న కెన్యా లాయర్, కన్యాశుల్కం
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా పైన కెన్యాకు చెందిన ఓ యువలాయర్ మనసు పారేసుకున్నాడు. ఫెలిక్స్ కిప్రోనో అనే న్యాయవాది మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని అంటున్నారు. మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆమెకు కన్యాశుల్కం ఇస్తానని చెప్పాడు. తనకు మలియాను ఇస్తే 70 గొర్రెలు, 50 గోవులు, 30 మేకలను తన మామకు ...
వన్సైడ్ లవర్!Namasthe Telangana
ఒబామా కూతురికి కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలుతెలుగువన్
మలియాపై మనసు పారేసుకున్న కెన్యా లాయర్Telugu Times (పత్రికా ప్రకటన)
సాక్షి
వెబ్ దునియా
Teluguwishesh
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా పైన కెన్యాకు చెందిన ఓ యువలాయర్ మనసు పారేసుకున్నాడు. ఫెలిక్స్ కిప్రోనో అనే న్యాయవాది మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని అంటున్నారు. మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆమెకు కన్యాశుల్కం ఇస్తానని చెప్పాడు. తనకు మలియాను ఇస్తే 70 గొర్రెలు, 50 గోవులు, 30 మేకలను తన మామకు ...
వన్సైడ్ లవర్!
ఒబామా కూతురికి కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు
మలియాపై మనసు పారేసుకున్న కెన్యా లాయర్
Oneindia Telugu
కుక్క కాళ్లకు రూ.25 లక్షల బంగారు యాపిల్ వాచ్లు (వీడియో)
Oneindia Telugu
బీజింగ్: శ్రీమంతుల ఇంటిలో ఉన్న కుక్కకు ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. విశ్వాసంగా పెంచుకుంటున్న కుక్కలకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వెయ్యరని ఒక యువకుడు నిరూపించాడు. తన ఆర్థిక స్థోమతను ఇతరులకు చూపించడానికి చాలామంది అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. ఖరీదైన ఆభరణాలు, వస్తువులు, దుస్తులు వేసుకుని బయటవారిని ...
కుక్కకు బంగారపు యాపిల్ వాచీలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: శ్రీమంతుల ఇంటిలో ఉన్న కుక్కకు ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. విశ్వాసంగా పెంచుకుంటున్న కుక్కలకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వెయ్యరని ఒక యువకుడు నిరూపించాడు. తన ఆర్థిక స్థోమతను ఇతరులకు చూపించడానికి చాలామంది అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. ఖరీదైన ఆభరణాలు, వస్తువులు, దుస్తులు వేసుకుని బయటవారిని ...
కుక్కకు బంగారపు యాపిల్ వాచీలు
Oneindia Telugu
నేపాల్లో మరో ఆరు ప్రకంపనలు
Andhrabhoomi
ఖాట్మండు, మే 28: నేపాల్లో గురువారం ఆరుసార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఏప్రిల్ 25న సంభవించిన భారీ భూకంపం వల్ల దేశంలో 9వేలకు పైగా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మధ్య మధ్యలో స్వల్ప భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. గురువారం ఉదయం 5.29 గంటలకు దేశ రాజధాని ఖాట్మండులో 4.0 తీవ్రతతో భూమి కంపించింది. తరువాత డోలకా ...
24గంటల్లో 6సార్లు కంపించిన నేపాల్: వణికిపోతున్న ప్రజలుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖాట్మండు, మే 28: నేపాల్లో గురువారం ఆరుసార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఏప్రిల్ 25న సంభవించిన భారీ భూకంపం వల్ల దేశంలో 9వేలకు పైగా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మధ్య మధ్యలో స్వల్ప భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. గురువారం ఉదయం 5.29 గంటలకు దేశ రాజధాని ఖాట్మండులో 4.0 తీవ్రతతో భూమి కంపించింది. తరువాత డోలకా ...
24గంటల్లో 6సార్లు కంపించిన నేపాల్: వణికిపోతున్న ప్రజలు
Oneindia Telugu
మాజీ అధ్యక్షుడి లక్ష్యం, బుల్లెట్ల వర్షం: తాలిబన్లు అంతం
Oneindia Telugu
ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మరోసారి తెగించారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరి, ఏకే- 47 తో కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులలో తాలిబన్లు అంతమయ్యారు. మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబ ...
ఆఫ్ఘాన్ మాజీ ప్రధాని ఇంటిపై బాంబు దాడి, కాల్పులుసాక్షి
ఆఫ్ఘానిస్థాన్ మాజీ ప్రధాని తాలిబన్ల ఇంటిపై దాడి.వెబ్ దునియా
ఆఫ్ఘన్ మాజీ ప్రధాని ఇంటిపై దాడిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మరోసారి తెగించారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరి, ఏకే- 47 తో కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులలో తాలిబన్లు అంతమయ్యారు. మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబ ...
ఆఫ్ఘాన్ మాజీ ప్రధాని ఇంటిపై బాంబు దాడి, కాల్పులు
ఆఫ్ఘానిస్థాన్ మాజీ ప్రధాని తాలిబన్ల ఇంటిపై దాడి.
ఆఫ్ఘన్ మాజీ ప్రధాని ఇంటిపై దాడి
Oneindia Telugu
మద్యం మత్తులో యువతి బెడ్ మీద గురక, పట్టించిన సెల్ఫీ
Oneindia Telugu
దుబాయ్: మద్యం మత్తులో వెళ్లిన ఒక వ్యక్తి దర్జాగా యువతి ఫ్లాట్ లోకి వెళ్లి ఆమె బెడ్ మీద గురకపెట్టి నిద్రపోయాడు. ఉద్యోగ విధులు నిర్వహించి, ఇంటికి వచ్చిన యువతి విషయం గుర్తించి ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తాగుబోతును అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. ట్యూనీషియాకు చెందిన యువతి దుబాయ్ లోని ...
తాగి పక్కలో దూరితే.. సెల్ఫీతో పట్టించింది!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
దుబాయ్: మద్యం మత్తులో వెళ్లిన ఒక వ్యక్తి దర్జాగా యువతి ఫ్లాట్ లోకి వెళ్లి ఆమె బెడ్ మీద గురకపెట్టి నిద్రపోయాడు. ఉద్యోగ విధులు నిర్వహించి, ఇంటికి వచ్చిన యువతి విషయం గుర్తించి ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తాగుబోతును అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. ట్యూనీషియాకు చెందిన యువతి దుబాయ్ లోని ...
తాగి పక్కలో దూరితే.. సెల్ఫీతో పట్టించింది!
వెబ్ దునియా
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బాంబుల దాడి.. 25 మంది పోలీసులు బలి
వెబ్ దునియా
కెన్యా దేశంలో మరో సారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వారు జరిపిన బాంబుల దాడిలో 25 మంది పోలీసులు బలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు కెన్యా యుంబిన్ లోయలో ఆల్ షబాబ్ వర్గానికి చెందిన ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది పోలీసులు మృతిచెందగా, ...
కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతిVaartha
కెన్యాలో ఉద్రవాదుల దాడి : 25మంది పోలీసులు మృతిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కెన్యా దేశంలో మరో సారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వారు జరిపిన బాంబుల దాడిలో 25 మంది పోలీసులు బలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు కెన్యా యుంబిన్ లోయలో ఆల్ షబాబ్ వర్గానికి చెందిన ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది పోలీసులు మృతిచెందగా, ...
కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతి
కెన్యాలో ఉద్రవాదుల దాడి : 25మంది పోలీసులు మృతి
Oneindia Telugu
సింగపూర్ విమానానికి తప్పిన ముప్పు
Namasthe Telangana
సింగపూర్, మే 27: సింగపూర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సుమారు 200 మందితో షాంఘైకి వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో రెండు ఇంజిన్లకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానం బయల్దేరిన మూడున్నర గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. దీంతో 39 వేల అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తున్న విమానం, 13 వేల ...
4000 మీటర్ల కిందికి దిగిపోయిన సింగపూర్ విమానంప్రజాశక్తి
39 వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిన విమానంOneindia Telugu
గాలిలో విమానం... ఊపిరి బిగపట్టిన ప్రయాణికులుసాక్షి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
సింగపూర్, మే 27: సింగపూర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సుమారు 200 మందితో షాంఘైకి వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో రెండు ఇంజిన్లకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానం బయల్దేరిన మూడున్నర గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. దీంతో 39 వేల అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తున్న విమానం, 13 వేల ...
4000 మీటర్ల కిందికి దిగిపోయిన సింగపూర్ విమానం
39 వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిన విమానం
గాలిలో విమానం... ఊపిరి బిగపట్టిన ప్రయాణికులు
沒有留言:
張貼留言