2015年5月18日 星期一

2015-05-19 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
నేటి నుంచి ఏపీలో ఉద్యోగల బదిలీలు   
10tv
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకేచోట రెండేళ్లు పూర్తి చేసిన వారిని పరిపాలన అవసరం మేరకు బదిలీ చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్‌ 57 ను జారీ చేసింది. ఉద్యోగ బదిలీల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా ...

ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి   సాక్షి
నేటి నుండి ఏపీలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొదలు   తెలుగువన్
హోదా బాధ్యత బీజేపీదే: కాంగ్రెస్, రేపటినుండి బదలీలు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
42 యేళ్ళ నరకయాతన నుంచి విముక్తి... కోమాలో ఉన్న అత్యాచార బాధిత నర్సు మృతి   
వెబ్ దునియా
ఓ వార్డుబాయ్ చేతిలో అత్యాచారానికి గురై 42 ఏళ్ళుగా కోమాలో ఉన్న అరుణా షాన్‌బాగ్ (67) సోమవారం ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేమ్) హాస్పిటల్‌లో తుదిశ్వాసను విడిచారు. రెండురోజుల క్రితం ఆమెకు న్యుమోనియా సోకటంతో ఐసీయూలోకి మార్చిన వైద్యులు, కృత్రిమ శ్వాసనందించినా ఫలితం లేకపోయింది. ఇదే ఆసుపత్రిలో నర్సుగా పని చేసిన ఆమెపై 1973, ...

అస్తమించిన అరుణ తార   Andhrabhoomi
'కారుణ్యంలేని' లోకంనుంచి...   సాక్షి
42 ఏళ్ల కోమాకు మరణంతో ముగింపు.. రేప్‌ బాధితురాలు నర్సు అరుణ మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
Kandireega   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమ్మా..! పోలవరంపై దయపెట్టండి... ఉమా భారతికి చంద్రబాబు వినతి   
వెబ్ దునియా
ఇంత కాలం పట్టిసీమ పాటపాడిన చంద్రబాబు ఇప్పుడు పోలవరం పాట పాడుతున్నారు. దానిని సకాలంలో పూర్తి చేయిస్తామని చెపుతూ వచ్చారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని, సత్వరం నిధులు ...

కేంద్రమే.. మధ్యవర్తి   Andhrabhoomi
పోలవరం పూర్తిచేద్దాం.. సహకరించండి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
6న ఉదయం 8:49   
సాక్షి
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి వచ్చే నెల 6న ఉదయం శంకుస్థాపన జరగ నుంది. రాజధానిగా అమరావతి పేరును ఖరారు చేసిన తర్వాత ఆ పేరుతో శంకుస్థాపనకు జూన్ 6 ఉదయం 8.49కి ముహూర్త బలముందని పండితులు సూచించడంతో అదే సమయాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి సోమవారం ...

రాజధాని భూమిపూజకు ముహూర్తం ఖరారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అందరి చూపూ భారత్ వైపే!   
Andhrabhoomi
సియోల్, మే 18: భారత్‌లో వస్తున్న మార్పులను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని వాటి ఆలోచనల్లో కూడా ఎంతో మార్పు వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రస్తావించిన ఆయన గత ప్రభుత్వానికి తాము అనుసరిస్తున్న విధానాలకు మధ్య తేడాను గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి 'లుక్ ఈస్ట్ పాలసీ' అయితే తమది ...

దక్షిణ కొరియాతో సవరించిన డీటీఏఏ ఒప్పందం ఖరారు   సాక్షి
భారత్‌కు రూ.64 వేల కోట్లు.. ఇన్‌ఫ్రా, రైల్వే, స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి కొరియా సాయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్‌కు 63వేల కోట్లు   Namasthe Telangana
ప్రజాశక్తి   
TV5   
Oneindia Telugu   
అన్ని 23 వార్తల కథనాలు »   


10tv
   
మోడీకి సున్నా మార్కులు వేసిన రాహుల్   
10tv
ఢిల్లీ:కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన అమేథి పర్యటనలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అమేథిలో ఫుడ్‌పార్క్‌ కేటాయింపును వెనక్కి తీసుకోవడం ద్వారా కేంద్రం కక్ష పూరితచర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫుడ్‌పార్క్‌ ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులు తాము పండించిన పంటలను నేరుగా ఫుడ్‌ పార్క్‌లో ...

'పదికి సున్నా' మార్కులే   Andhrabhoomi
మోదీకి సున్నా మార్కులే.. విదేశీ పర్యటనలమీద శ్రద్ధ స్వదేశంలో రైతులపై ఏదీ?: రాహుల్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ సర్కారుకు సున్నా మార్కులు   సాక్షి
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము   
ప్రజాశక్తి
రాంచీ: జార్ఖండ్‌ మొదటి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరేంద్ర సింగ్‌ ప్రమాణం చేయించారు. ఒడిశాకు చెందిన ఆమె బిజెపి తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. బిజెపి-బిజేడి సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముర్ము ప్రమాణ ...

జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ప్రమాణ స్వీకారం!   వెబ్ దునియా
జార్ఖండ్ గవర్నర్‌గా ద్రౌపదిముర్ము   Vaartha
జార్ఖండ్‌ తొలి మహిళ గవర్నర్ ప్రమాణ స్వీకారం   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా   
Andhrabhoomi
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 25 ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కేశినేని ట్రావెల్స్ బస్సు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు హైదరాబాద్ నుండి బెంగళూరుకు 47 మంది ప్రయాణికులతో బయలు దేరింది. తెల్లవారుజామున 4 గంటల ...

అనంతలో బోల్తా పడిన బస్సు: 30 మందికి గాయాలు   Oneindia Telugu
ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా...15 మందికి గాయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు బొల్తా   Vaartha
తెలుగువన్   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆప్ మహిళా కౌన్సిలర్‌ను జుట్టుపట్టి ఈడ్చుకొచ్చిన పోలీసులు: అరెస్ట్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ నిషా సింగ్‌ను ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పోలీసులు జుట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చి, కొట్టి మరీ అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గూగుల్ సంస్థలో పని చేసిన ఆమె, ఆప్ విధానాలకు ఆకర్షితురాలై ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. శుక్రవారం నాడు హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ...

మహిళా కౌన్సిలర్ ను కొట్టి, జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి..   సాక్షి
ఆప్ మహిళా కౌన్సిలర్‌పై పోలీసుల కిరాతకం   Namasthe Telangana
ఆప్ కౌన్సిలర్‌పై ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తన: జుట్టుపట్టుకుని లాక్కొచ్చి..!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీలో ఉన్నట్లుగా ఉంది: కేసీఆర్‌ని ఏకేసిన ఉద్యోగులు   
Oneindia Telugu
హైదరాబాద్: ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదని, సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఆదివారం నాడు మన రాష్ట్రం మన ఉద్యోగులు సదస్సులో పాల్గొని పలువురు ప్రసంగించారు. ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆధికారుల కిందనే పని ...

కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు   తెలుగువన్
కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించనున్న తెలంగాణ ఉద్యోగులు!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言