2015年5月23日 星期六

2015-05-24 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
విదేశీ గడ్డపై వివాదాస్పద వ్యాఖ్యలు: ప్రధాని మోడీపై కేసు నమోదు   
Oneindia Telugu
కాన్పూర్: ప్రధాని నరేంద్ర మోడీపై ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కేసు నమోదైంది. మోడీ ఇటీవల దక్షిణకొరియాలో పర్యటించిన సమయంలో ఆయన భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఆర్టీఐ కార్యకర్త సందీప్ శుక్లా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. మోడీ చేసిన వ్యాఖ్యలను తాను టీవీలో చూశానని ఆయన పేర్కొన్నారు.
భారత్‌‌లో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా... సియోల్‌లో మోడీ : కాన్పూర్‌లో కేసు   వెబ్ దునియా
నరేంద్రమోడీ పై కేసు నమోదు   తెలుగువన్
కాన్పూర్‌లో ప్రధాని మోదీపై కేసు నమోదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే!   
సాక్షి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా లేనట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తేల్చిచెప్పారు. కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని అరుణ్‌జైట్లీ శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేకహాదాపై ...

ప్రత్యేక హోదా రాకున్నా ఇబ్బంది లేదు: జైట్లీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'హోదా'కు మించి నిధులు   Andhrabhoomi
ప్రత్యేక హోదా కుదరదు ఓ రూపాయి ఎక్కువిస్తాం   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
26న ఢిల్లీ శాసనసభ సమావేశం   
Namasthe Telangana
న్యూఢిల్లీ : ఈ నెల 26న ఢిల్లీ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య విభేదాలతో శాసనసభ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. గత నిర్ణయం మేరకు శాసనసభ సమావేశాలు జూన్‌లో జరగాల్సి ఉన్నాయి. Key Tags. Delhi Legislative assembly, CM Kejriwal, LG Najib Jung, ...

కేజ్రీవాల్ కు వివాదాలంటే ఇష్టం.. కిరణ్ రిజిజు   తెలుగువన్
గెజిట్ నోటిఫికేషన్‌పై కేజ్రీవాల్: బీజేపీ ఓడిపోయింది, కేంద్రం వెన్నుపోటు   Oneindia Telugu
ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేసింది..   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 21 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మావోయిస్ట్ అయితే అరెస్ట్ చేస్తారా.. కేరళ కోర్టు   
తెలుగువన్
కేరళ కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతలా వాళ్లు షాకయ్యే తీర్పు ఏమిచ్చిందో చూద్దాం. శ్యామ్ బాలకృష్ణ అనే వ్యక్తిని కేరళ పోలీసులు నక్సల్ పేరుతో అరెస్ట్ చేశారు. బాలకృష్ణను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. శనివారం ఈ పిటిషన్ పై జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ విచారణ ...

నక్సలైట్ కావడం నేరం కాదు: కేరళ హైకోర్టు   సాక్షి
మావోయిస్టు అయితే అరెస్టు చేసేస్తారా...! అదేం నేరం కాదే..!! కేరళ కోర్టు   వెబ్ దునియా
మావోయిస్టుగా ఉండటం తప్పుకాదు : కేరళ హైకోర్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
భానుడి భగభగ... ఐఎండీ రెడ్ అలర్ట్   
తెలుగువన్
గత రెండురోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కవైంది. ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరించింది. ఎండ తీవ్రతకు తెలంగాణ ...

రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావ‌ర‌ణ శాఖ‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దాసరి ఆనందం: నా నిర్ణయంకాదు, కోల్ స్కాంలోకి మన్మోహన్‌ని లాగారు!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందని దర్శకరత్న దాసరి నారాయణ రావు శుక్రవారం అన్నారు. బొగ్గు కుంభకోణం కేసు నుండి తాను నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తాను నిర్మించబోయే సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా ...

బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్   సాక్షి
'కోల్‌స్కామ్‌' కేసులోదాసరికి బెయిల్‌   Vaartha
ముందస్తు బెయిల్ రావడం సంతోషం.. అక్టోబరులో పవన్‌తో సినిమా : దాసరి నారాయణ రావు   వెబ్ దునియా
Namasthe Telangana   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 20 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
'అమ్మ'కు అధికారం.. ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, మే 23 (ఆంధ్రజ్యోతి): అవినీతి ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత! తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదోసారి ఆమె శనివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. మెరీనా బీచ్‌లో మద్రాస్‌ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కొణిజేటి ...

జయహో! తమిళనాడు సిఎంగా ఐదోసారి పురచ్చితలైవి   Andhrabhoomi
తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం   సాక్షి
తమిళనాడు సిఎంగా జయలలిత ప్రమాణం: రజనీకాంత్ హాజరు   Oneindia Telugu
Namasthe Telangana   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 74 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజస్థాన్‌లో గుజ్జర్ల ఆందోళన : 100 రైళ్ళను ఆపేశారు!   
వెబ్ దునియా
రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు విభిన్నరీతిలో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కల్పిస్తున్న ఒక్కశాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాలని కోరుతూ వారు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా గురువారం ఢిల్లీ - ముంబై రైలు మార్గంలో ఆరు రైళ్లను నిలిపివేశారు. దీంతో కేంద్ర రైల్వేశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో అప్రమత్తమైన ...

వంద రైళ్లు నిలిచిపోయాయి   సాక్షి
ఇవాళ గుజ్జర్‌లతో రాజస్థాన్ సర్కారు చర్చలు   Namasthe Telangana
మూడో రోజుకు కొన‌సాగుతున్న గుజ్జర్లుఆందోళన   ప్రజాశక్తి

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
'పరివార్' భేటీకి నితీశ్ డుమ్మా   
సాక్షి
న్యూఢిల్లీ: జనతా పరివార్‌లో పార్టీల విలీన ప్రక్రియ పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. విలీనంపై స్పష్టత ఇచ్చేందుకు ఉద్దేశించిన శుక్రవారం నాటి కీలక భేటీకి బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ డుమ్మా కొట్టారు. తన తరఫున జేడీ యూ చీఫ్ శరద్ యాదవ్‌ను పంపారు. నితీశ్ కంటికి చిన్న సర్జరీ జరిగిందని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో భేటీకి ...

మాంఝీ బీజేపీకి వ్యతిరేకంగా మాతో కలువు: లాలూ, నితీష్ అప్‌సెట్   Oneindia Telugu
మాంఝీజీ.. జనతా పరివార్‌లో చేరండి : లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపు   వెబ్ దునియా
బిజెపికి వ్యతిరేక పోరాటంలో చేయి కలపండి   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముస్లిం అనే కారణంతో జాబ్ నిరాకరించిన కంపెనీ   
సాక్షి
ముంబై: ముస్లిం అన్న కారణంగా ముంబైలోని ప్రైవేట్ కంపెనీ ఒకటి ఎంబీఏ చదివిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై జాతీయ మైనారిటీ కమిషన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మతపర వివక్షను సహించేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ముంబైలోని హరే కృష్ణ ...

ముస్లిం అనే కారణంతో ఉద్యోగమివ్వని కంపెనీ..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోడీజీ..! ఇదిగో మత వివక్ష...!!   ప్రజాశక్తి
ముంబైలో మత వివక్ష: సారీ, ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వలేం   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言