2015年5月18日 星期一

2015-05-19 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
మరో వివాదంలో కోహ్లీ: అనుష్కతో మాట్లాడటంపై ఐపీఎల్ కమిటీ వార్నింగ్   
Oneindia Telugu
ముంబై: భారత క్రికెట్ స్టార్, ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం నాడు తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో మాట్లాడటంపై ఐపీఎల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుష్క శర్మతో మాట్లాడటంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ...

వివాదంలో స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ   TV5
బెంగళూరులో తళుక్కుమన్న కోహ్లీ-అనుష్క శర్మ!: అభిమానులకు కనువిందు!   వెబ్ దునియా
విరాట్‌కు హెచ్చరిక ?   ప్రజాశక్తి
సాక్షి   
తెలుగువన్   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
రవిశాస్త్రి స్థానంలో దాదా..?భారీ మార్పులకు బీసీసీఐ రెడీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఙన్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ పర్యటన దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియాలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయా...? బీసీసీఐ మాజీ బాస్‌ ఎన్‌ శ్రీనివాసన్‌ అనుయాయులను సాగనంపే ప్రయత్నాలు ఊపందుకున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శ్రీనివాసన్‌కు అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడ్డ టీమిండియా డైరెక్టర్‌ రవిశాసి్త్రపై వేటుకు ...

టీమిండియా డైరెక్టర్‌గా గంగూలీ!   ప్రజాశక్తి
టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి స్థానంలో గంగూలీ?   thatsCricket Telugu
రవిశాస్త్రి స్థానంలో గంగూలీ: సచిన్, ద్రవిడ్‌లకు పదవులు.. సెహ్వాగ్‌కు..?   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
టీమిండియా కోచ్‌గా లాంగర్!   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 18: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎవర నే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుండగా, హఠాత్తుగా ఆస్ట్రే లియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరు తెరపైకి వచ్చిం ది. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌తోనే డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు పూర్తి కావడంతో, అతని స్థానంలో కోచ్‌గా ఎవ రిని తీసుకోవాలనే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బో ర్డు (బిసిసిఐ) ...

టీమిండియా కోచింగ్ రేసులో ఆసీస్ మాజీ క్రికెటర్ లాంగర్‌ ఉన్నాడట!   వెబ్ దునియా
టీమిండియా కోచ్ రేసులో లాంగర్, ఫ్లవర్   thatsCricket Telugu
టీమ్ ఇండియా కొత్త కోచ్ రేసులో లాంగర్!   Namasthe Telangana
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ధోనీ సేనకు సవాళ్లు!   
Andhrabhoomi
ముంబయి, మే 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ దశను ముగించుకొని, కీలకమైన ప్లే ఆఫ్ దశకు చేరింది. మంగళవారం జరిగే మొదటి క్వాలిఫయర్‌లో ఢీ కొనేందుకు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు సిద్ధంగా ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ...

- తొలి క్వాలిఫయర్‌లో చెన్నై-ముంబై ఢ   ప్రజాశక్తి
ఐపీఎల్ 2015: ఫ్లే‌ఆఫ్స్‌లో ఎవరెవరు ఎవరితో, వేదికలు, షెడ్యూల్   Oneindia Telugu
వర్షం వల్ల ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ రద్దు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు ఐపీఎల్ ఫైనల్ క్వాలిఫయర్-1 మ్యాచ్   
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో నేడు తొలి ఫైనల్ క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మాజీ ఛాంపియన్లు అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకోనుంది. ఓడిన జట్టుకు ...

ముంబై జోరును ఆపతరమా!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


బిసిసిఐపై ప్రశ్నల వర్షం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 18: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహారాలను పరిశీలించి, పారదర్శకత కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ పలు అంశాలపై ప్రశ్నలు సంధించింది. బోర్డు పాలన, ఆర్థిక వ్యవహారాలపై విమర్శలు వెల్లువెడుతుండగా, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ అంశాలపై విచారణ జరిపిన సుప్రీం ...

బీసీసీఐకి లోధా కమిటీ ప్రశ్నావళి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెల్ ఫోన్ బ్యాటరీల్లో బంగారం..   
సాక్షి
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి సోమవారం ఉదయం సుమారు రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడతామనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ప్రయాణికులు పలు రకాలుగా బంగారాన్ని తీసుకు వస్తున్న ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
బెంగుళూరు-ఢిల్లీ మ్యాచ్: బ్యాట్‌తో యువరాజ్‌ని కొట్టబోయిన క్రిస్‌గేల్   
Oneindia Telugu
బెంగుళూరు: యువరాజ్ సింగ్‌పైకి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ క్రిస్ గేల్ బ్యాటెత్తాడు. కోపంగా కాదు.... సరదాగానే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఆదివారం నాడు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో బెంగుళూరు తలపడింది. ఇరు జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ నుంచి వెనుదిరుగుతున్నారు.
యువీపై బ్యాటెత్తిన క్రిస్ గేల్.. తప్పించుకుని గెంతిన యువరాజ్!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
పీటర్సన్ లేకపోతే కష్టం - మైకేల్ క్లార్క్   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ఇంగ్లండలో ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ లో కెవిన్ పీటర్సన్ ఆడకపోవడం ఆసీస్ కు కలిసొస్తుందని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. గత 2013-14 యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ ఇదే తీరును అవలంభించి 5-0 తేడాతో ఓటమి పాలైన సంగతిని క్లార్క్ గుర్తు చేశాడు. ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్ లేకపోవడం కచ్చితంగా ఆసీస్ కు ...


ఇంకా మరిన్ని »   


క్రికెట్ బుకీలు, మట్కా నిర్వాహకుల అరెస్ట్   
సాక్షి
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహిస్తున్న 15 మందిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు హిందూపురం, పరిసర ప్రాంతాలలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ ఆడుతున్న ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,23,500 ...

హిందూపురంలో బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言