2015年5月14日 星期四

2015-05-15 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఉత్సవాల పేరుతో గజరాజులను హింసించరాదు.. సుప్రీం హెచ్చరిక..!   
వెబ్ దునియా
ఆలయ ఉత్సవాలు, పండుగల సందర్భంగా భక్తుల సందర్శనార్థం గజరాజులను ఊరేగింపుగా ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఇలాంటివి తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మరీ ఎక్కువగా జరుగుతుంటారు. ఇటువంటి వాటిపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఉత్సవాల పేరుతో ఏనుగులను హించరాదని స్పష్టం చేసింది. వాటి ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఏనుగుల ...

ఏనుగులను హింసంచవద్దు : సుప్రీం కోర్టు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు   
సాక్షి
న్యూఢిల్లీ: కోల్‌గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ ...

రంజిత్ సిన్హాకు చుక్కెదురు: తప్పేనని సుప్రీం స్పష్టీకరణ   Oneindia Telugu
రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగంపై దర్యాప్తు చేయండి : సుప్రీంకోర్టు   వెబ్ దునియా
రంజిత్ సిన్హాను విచారించాల్సిందే: సుప్రీం   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


TV5
   
కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మొట్టికాయ   
TV5
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఓ వైపు పరువు నష్టం కేసుల విధానానికి ...

ఆప్ సర్కార్ సర్క్యులర్‌పై సుప్రీం స్టే   Namasthe Telangana
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ మీడియాపై జారీ చేసిన సర్క్యులర్‌పై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళా విద్యార్థి నేత అనుమానాస్పద మృతి   
Oneindia Telugu
అలీగఢ్: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆస్మా జావేద్ అనే మహిళ అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. నాలుగేళ్ల క్రితం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆమె పోటీకి దిగింది. విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలి మహిళ కావడంతో ఆమె పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. అలీగఢ్‌లో అస్మాజావెద్ (28) ...

అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ఎన్నికల్లో దారుణం.. యువతి దారుణ హత్య!   వెబ్ దునియా
విద్యార్థి నాయకురాలు అనుమానాస్పద మృతి   Vaartha
అలీగఢ్ ముస్లిం వర్సిటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పరస్పర విశ్వాసం పెంచుకుందాం: చైనా అధ్యక్షుడితో మోదీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ జనాభాలో సుమారు మూడోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌, చైనా దేశాల అధినేతలు చేతులు కలిపారు. పరస్పర అపనమ్మకమనే అడ్డుగోడలు బద్దలు కొట్టే దిశగా అడుగు వేశారు. నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో మొట్టమొదటిసారిగా చైనాలో అడుగుపెట్టారు. గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు సుమారు గంటన్నరపాటు ...

విశ్వాస కల్పనే లక్ష్యంగా..!   సాక్షి
మోదీ వెన్నంటే జిన్‌పింగ్!   Andhrabhoomi
చైనా అధ్యక్షునితో భేటీ అయిన మోడీ   Namasthe Telangana

అన్ని 30 వార్తల కథనాలు »   


సాక్షి
   
జయ విడుదలపై 'సుప్రీం'కు వెళతా: స్వామి   
సాక్షి
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించకపోతే.. తాను సుప్రీంకోర్టుకు వెళతానని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పేర్కొన్నారు. ''జూన్ ఒకటో తేదీ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు ...

మీరు కాదంటే నేనే అప్పీల్ చేస్తా   Andhrabhoomi
జయపై సుప్రీంకెళ్తా: స్వామి   Namasthe Telangana
జయలలిత ఆస్తుల కేసులో తొలగని ఉత్కంఠ   Vaartha
వెబ్ దునియా   
అన్ని 7 వార్తల కథనాలు »   


Vaartha
   
తీహార్ జైల్లో ఇద్దరు ఖైదీల మృతి   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 14: అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన తీహార్ జైల్లో గురువారం ఉదయం ఇద్దరు ఖైదీలు మృతిచెంది ఉండటం సంచలనం కలిగించింది. మృతిచెందిన వారిని రిటేశ్ మిట్టల్ అలియాస్ శాలు (32), అమిత్ అలియాస్ పాండా (26)గా గుర్తించారు. వీరిద్దరూ జైలు నెం.8-9లో ఉన్నారు. రిటేశ్ ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో 11 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
తీహార్ జైలులో ఇద్దరు ఖైదీల అనుమానాస్పద మృతి   Namasthe Telangana
తీహార్‌ జైల్లో ఇద్దరు ఖైదీల మృతి   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


10tv
   
ఒక రోజు ముందే నైరుతి రుతుపవనాలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్నం, మే 14, (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఒక రోజు ముందే కేరళను తాకనున్నాయి. భారత వాతావరణ విభాగం ముందుగా పేర్కొన్నట్టు జూన్‌ 1న కాకుండా మే 30న పలకరించనున్నాయి. అనుకూలమైన వాతావరణం నెలకొంటుండడమే దీనికి కారణమని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ ఏడాది కూడా సాధారణ సమయానికి రుతుపవనాలు వస్తాయని తొలుత అంచనా వేసిన వాతావరణ ...

మే 30 నాటికి కేరళ తీరానికి నైరుతి పవనాలు   10tv
30వ తేదీకల్లా కేరళకు నైరుతి రుతుపవనాలు   సాక్షి
రెండు రోజుల ముందుగానే నైరుతి   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీహార్‌లో ఆటవిక న్యాయం .. లేచిపోయిన జంటకు సజీవదహన శిక్ష : గ్రామ పంచాయతీ తీర్పు!   
వెబ్ దునియా
దేశంలో అన్ని రంగాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్ రాష్ట్రంలో ఆటవిక న్యాయం రాజ్యమేలుతోంది. వివాహితుడైన ఓ వ్యక్తి.. 16 యేళ్ల బాలికను లోబరుచుకుని లేపుకెళ్లాడు. ఈ విషయం పంచాయతీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఆ జంటను పట్టుకుని సజీవ దహన శిక్షను అమలు చేశారు. ఇంత ఘోరం జరుగుతున్నా.. ఆ గ్రామస్థుల్లో ఒక్కరంటే ఒక్కరు ...

ప్రేమించుకున్నారని చంపేశారు !   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
ప్రేమికులను సజీవ దహనం చేసిన కాప్ పంచాయతీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'నమామి గంగే' ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు : కేంద్ర కేబినెట్ నిర్ణయం   
వెబ్ దునియా
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గంగా నది ప్రక్షాళనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. నమామి గంగా పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఏకంగా రూ.20 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గంగ శుద్ధికి నిధుల వరద..   సాక్షి
గంగశుద్ధి బకాయికి రూ. 7వేల కోట్లు   Namasthe Telangana
గంగ శుద్ధికి 20 వేల కోట్లు   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言