2015年5月14日 星期四

2015-05-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ప్రాజెక్టులు ఆలస్యమైతే ఊరుకోను:చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, పోలవరం, మే 14 (ఆంధ్రజ్యోతి) : అనుకున్న సమయానికి కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు పూర్తి చేయాలని, లేదంటే ఊరుకోమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పనుల్లో జాప్యం వల్ల తలెత్తే నష్టాలకు ప్రభుత్వం బాధ్యత పడబోదని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించని కాంట్రాక్టర్ల కంపెనీలను ...

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన చంద్రబాబు   సాక్షి
విద్యుత్తు తెలంగాణకిచ్చి, రాయలసీమకు నీరు: చంద్రబాబు   Oneindia Telugu
నీరు ఆంధ్రాకు... విద్యుత్తు తెలంగాణకు.. సాగునీటిపై బాబు వ్యాఖ్య   వెబ్ దునియా
Andhrabhoomi   
News Articles by KSR   
TV5   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆదిలాబాద్‌: రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రారంభం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆదిలాబాద్‌, మే 15: ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. కొరిటికల్‌ గ్రామం నుంచి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. లక్ష్మణచాందా, పొత్తుపల్లి, రాచాపూర్‌, వర్యాల్‌లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్‌ పరామర్శించనున్నారు ...

నిర్మల్‌లో రాహుల్ గాంధీ   సాక్షి
నేరుగా నిర్మల్ చేరిన రాహూల్.. గ్రేటర్ నాయకుల్లో నిరాశ   వెబ్ దునియా
రానే వచ్చాడు.. రాహుల్!   Andhrabhoomi
Kandireega   
Namasthe Telangana   
TV5   
అన్ని 34 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
బాలికకు నిప్పంటించిన వృద్ధురాలు   
సాక్షి
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ విషాద సంఘటన గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్‌లో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి ...

బాలికకు నిప్పంటించిన మహిళ   Andhrabhoomi
చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఓ మహిళ   TV5
బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వృద్ధురాలు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'టీ-హబ్'తో దేశ ఐటీ రంగానికి ఊతం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'టీ-హబ్' కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇటువంటి కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిదని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం ప్రముఖ కంపెనీల ...

టి- హబ్‌కు సిలికాన్ వ్యాలీ చేయూత   Andhrabhoomi
సిలికాన్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ రెండోరోజు పర్యటన   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


10tv
   
స్ట్రీట్ ఫైట్..కటకటాల్లో నిందితులు..   
10tv
హైదరాబాద్ : పాతబస్తీలో స్ట్రీట్‌ బాక్సింగ్‌ ఫైట్‌ ఘటన ఎన్నో మలుపులు తిరుగుతోంది...ఈ ఘటన నిందితుల తల్లిదండ్రులకు కూడా ఉచ్చు బిగుసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నబీల్‌ హత్య జరిగిన విషయం తెలిసి పేరెంట్స్ విషయం చెప్పకపోవడమే ఇందుకు కారణం. ఎఫ్‌ఐఆర్‌ చేసే వరకు గోప్యంగా ఉంచడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విషయాన్ని రహస్యంగా ...

యువకుల మధ్య ఆధిపత్యం వల్లే నబీల్‌ హత్య   TV5
ఈగో కారణంగానే స్ట్రీట్ ఫైట్ : నబీల్ మృతి వెనుక ప్రేమ కోణం లేదు!   వెబ్ దునియా
ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపారు!   Andhrabhoomi
Oneindia Telugu   
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్ లో సైకో రామి రెడ్డి..! ముగ్గురు మహిళలు హతం..!!   
వెబ్ దునియా
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సైకో రామి రెడ్డి హత్యలకు తెగబడ్డాడు. చాలా కాలంగా విచిత్రంగా వ్యవహరిస్తున్న రామిరెడ్డి తన కుటుంబ సభ్యులనే ముగ్గురిని గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ లో సైకో రామిరెడ్డి రాత్రి దారుణం చేశాడు. కత్తితో దాడిచేసి ముగ్గురు ...

నగరంలో సైకో వీరంగం.. కుటుంబసభ్యుల హత్య   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అన్నీ అబద్ధాలే   
సాక్షి
(గుంతకల్లు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : 'చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలే. పూటకో అబద్ధం...రోజుకో కొత్త మోసం. గోబెల్స్ ప్రచారంలో ఆయన దిట్ట. చెప్పిన అబద్ధాన్ని వంద సార్లు చెప్పి ప్రజలకు అదే నిజమన్న భావన కలిగించడం ఆయన నైజం. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని.. తాజాగా కొత్త అబద్ధాన్ని తెరమీదకు ...

మాట తప్పడం చంద్రబాబు నైజం-జగన్   Andhrabhoomi
చెవుల్లో పువ్వులు పెడుతున్నారు: చంద్రబాబుపై జగన్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బోగస్ సైట్ల సృష్టి: ఆన్‌లైన్ మోసాల ఘనుడు   
Oneindia Telugu
హైదరాబాద్: నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి అతితక్కువ ధరలకే విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అందజేస్తామంటూ నమ్మించి, మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని హైదరాబాద్ నగర క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను నగర నేరపరిశోధన విభాగం (క్రైమ్) అదనపు ...


ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
ఇక నెలకు ఓ రోజు స్వచ్ఛ హైదరాబాద్   
Andhrabhoomi
హైదరాబాద్, మే 14: ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారంతో ఈ నెల 16 నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని కేవలం అయిదురోజులకే పరిమితం చేయకుండా ప్రతి నెల నిర్వహించాలని సర్కారు భావిస్తుంది. నెలకు ఓ రోజు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ...

క్లీన్ అండ్ గ్రీన్ సిటీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఈనాడుపై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి, రామోజీ రావుకు సవాల్   
Oneindia Telugu
విశాఖ: ఈనాడు దిన పత్రిక పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు గురువారం ఉదయం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన విశాఖలో మాట్లాడారు. అదే సమయంలో ఈనాడు దినపత్రిక రామోజీ రావుకు సవాల్ విసిరారు. మీడియాలో కథనాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంతకాలు చేసిన అన్ని ఫైళ్లను బయటపెడతానని, తప్పుడు ఫైల్‌పై ...

రామోజీరావుకు అయ్యన్న సవాల్: అవినీతిని నిరూపించగలరా?   వెబ్ దునియా
'మీడియా ప్రతిష్టను దిగజారుస్తున్నారు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言