సాక్షి
'క్యూ' సెట్ తో తెలంగాణ ఎంసెట్
సాక్షి
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సెట్ 'క్యూ' విడుదల చేశారు. తెలంగాణలో 423 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,31,998 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ కు 251 సెంటర్లు, మెడికల్ అగ్రికల్చర్ కు 172 సెంటర్లు ...
తెలంగాణ ఎంసెట్ కు పరీక్ష పత్రం.. సెట్ 'క్యూ'వెబ్ దునియా
నేడే టీ ఎంసెట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమ్మె సక్సెస్..మిన్నంటిన సంబరాలుAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 38 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సెట్ 'క్యూ' విడుదల చేశారు. తెలంగాణలో 423 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,31,998 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ కు 251 సెంటర్లు, మెడికల్ అగ్రికల్చర్ కు 172 సెంటర్లు ...
తెలంగాణ ఎంసెట్ కు పరీక్ష పత్రం.. సెట్ 'క్యూ'
నేడే టీ ఎంసెట్
సమ్మె సక్సెస్..మిన్నంటిన సంబరాలు
వెబ్ దునియా
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి సుప్రీం ఓకే
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిని హైదరాబాద్లో కొనసాగించుకోవచ్చునని, తమ రాష్ట్రంలో తామే స్వయంగా పరీక్షలు నిర్వహించుకోవడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. బుధవారం సుప్రీం కోర్టులో ఏపి ఉన్నత విద్యా మండలిపై విచారణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. హైకోర్టు తీర్పును సవాల్ ...
ఉన్నత విద్యామండలికి ఊరటసాక్షి
హైదరాబాద్లో ఏపీ ఉన్నత విద్యామండలికి సుప్రీం పచ్చజెండాOneindia Telugu
ఏపీ ఉన్నత విద్యామండలి కొనసాగింపుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిని హైదరాబాద్లో కొనసాగించుకోవచ్చునని, తమ రాష్ట్రంలో తామే స్వయంగా పరీక్షలు నిర్వహించుకోవడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. బుధవారం సుప్రీం కోర్టులో ఏపి ఉన్నత విద్యా మండలిపై విచారణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. హైకోర్టు తీర్పును సవాల్ ...
ఉన్నత విద్యామండలికి ఊరట
హైదరాబాద్లో ఏపీ ఉన్నత విద్యామండలికి సుప్రీం పచ్చజెండా
ఏపీ ఉన్నత విద్యామండలి కొనసాగింపుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి
ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు బలవన్మరణం
సాక్షి
బోడుప్పల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్ఐ మగ్బూల్జాని కథనం ప్రకారం... వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్తో గతనెల 22 న వివాహం ...
ఇష్టం లేని పెళ్ళి చేసినందుకు నవ వధువు ఆత్మహత్యవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బోడుప్పల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్ఐ మగ్బూల్జాని కథనం ప్రకారం... వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్తో గతనెల 22 న వివాహం ...
ఇష్టం లేని పెళ్ళి చేసినందుకు నవ వధువు ఆత్మహత్య
Oneindia Telugu
తొలిసారి: గే పార్ట్నర్ను పెళ్లి చేసుకోనున్న లక్సెంబర్గ్ ప్రధాని
Oneindia Telugu
లక్సెంబర్గ్: పశ్చిమ యూరోప్ దేశం లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్ తన సహచరుడు గోథియర్ను వివాహం చేసుకోనున్నాడు. వచ్చే నెలలో అతడిని ప్రధాని పెళ్లి చేసుకోనున్నట్లు మంగళవారం రాత్రి అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. స్వలింగ సంపర్కుడు అయిన జేవియర్ బెటెల్ 2013 డిసెంబర్ నెలలో లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు ...
జూన్లో లక్సెంబర్గ్ దేశ ప్రధాని జేవియర్ 'గే' పెళ్లి..!వెబ్ దునియా
గే పార్ట్నర్ను పెళ్లి చేసుకోనున్న ప్రధానితెలుగువన్
గే పెళ్లి చేసుకుంటున్న ఒక దేశ ప్రధానిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్సెంబర్గ్: పశ్చిమ యూరోప్ దేశం లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్ తన సహచరుడు గోథియర్ను వివాహం చేసుకోనున్నాడు. వచ్చే నెలలో అతడిని ప్రధాని పెళ్లి చేసుకోనున్నట్లు మంగళవారం రాత్రి అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. స్వలింగ సంపర్కుడు అయిన జేవియర్ బెటెల్ 2013 డిసెంబర్ నెలలో లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు ...
జూన్లో లక్సెంబర్గ్ దేశ ప్రధాని జేవియర్ 'గే' పెళ్లి..!
గే పార్ట్నర్ను పెళ్లి చేసుకోనున్న ప్రధాని
గే పెళ్లి చేసుకుంటున్న ఒక దేశ ప్రధాని
Oneindia Telugu
కాబూల్ గెస్ట్హౌస్లో గన్మెన్ కాల్పులు: ఇద్దరు భారతీయులు సహా 5గురు మృతి
Oneindia Telugu
కాబూల్: కాబూల్లోని ఓ గెస్ట్హౌస్లోకి ఓ సాయుధులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఓ అమెరికన్ ఉన్నారు. కాల్పులు జరిపిన సాయుధులు ఎవరనేది తెలియడం లేదు. సాయుధులు దాడి చేయడంతో గెస్ట్హౌస్లో పలువురు విదేశీయులు చిక్కుబడి పోయారు. గంటల తరబడి గెస్ట్హౌస్ సాయుధుల ...
కాబూల్ కాల్పుల్లో ఇద్దరు భారతీయులు సహా 9మంది మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాబూల్: కాబూల్లోని ఓ గెస్ట్హౌస్లోకి ఓ సాయుధులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఓ అమెరికన్ ఉన్నారు. కాల్పులు జరిపిన సాయుధులు ఎవరనేది తెలియడం లేదు. సాయుధులు దాడి చేయడంతో గెస్ట్హౌస్లో పలువురు విదేశీయులు చిక్కుబడి పోయారు. గంటల తరబడి గెస్ట్హౌస్ సాయుధుల ...
కాబూల్ కాల్పుల్లో ఇద్దరు భారతీయులు సహా 9మంది మృతి
Oneindia Telugu
ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలొద్దు: సుప్రీం
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంకోర్టు బుధవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో మంత్రులతోపాటు రాజకీయ నేతల ఫొటోలు ఉపయోగించొద్దని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని తెలిపింది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ...
ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీంసాక్షి
ఆ ముగ్గురే ఉండాలి: సుప్రీంTV5
ప్రభుత్వ ప్రకటనలా..? పార్టీ ప్రమోషన్ లా..? సుప్రీం ఫైర్Palli Batani
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంకోర్టు బుధవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో మంత్రులతోపాటు రాజకీయ నేతల ఫొటోలు ఉపయోగించొద్దని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని తెలిపింది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ...
ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీం
ఆ ముగ్గురే ఉండాలి: సుప్రీం
ప్రభుత్వ ప్రకటనలా..? పార్టీ ప్రమోషన్ లా..? సుప్రీం ఫైర్
వెబ్ దునియా
అబూ అల్ అఫ్రీ... ఐఎస్ ఐఎస్ నంబర్ 2 హతం
వెబ్ దునియా
అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ సంస్థ అగ్రనాయకులలో రెండో స్థానంలో ఉన్న అబూ అల్ అఫ్రీని హతమార్చినట్లు ఇరాక్ రక్షణ శాఖ వెల్లడించింది. ఓ పట్టణంలో తన అనుచరులతో కలసి సమావేశమైన సందర్భంలో వైమానిక దాడులు చేశామని, ఆ దాడుల్లో అఫ్రీ మరణించినట్లు చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఉగ్రవాద అగ్రనేత హతంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ సంస్థ అగ్రనాయకులలో రెండో స్థానంలో ఉన్న అబూ అల్ అఫ్రీని హతమార్చినట్లు ఇరాక్ రక్షణ శాఖ వెల్లడించింది. ఓ పట్టణంలో తన అనుచరులతో కలసి సమావేశమైన సందర్భంలో వైమానిక దాడులు చేశామని, ఆ దాడుల్లో అఫ్రీ మరణించినట్లు చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఉగ్రవాద అగ్రనేత హతం
వెబ్ దునియా
ఆ లెక్కల్లో తప్పులున్నాయ్... జయ ఆస్తుల విలువ రూ.16.34 కోట్లు
వెబ్ దునియా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత ఆస్తుల కేసులో లెక్కలు తప్పులున్నాయనీ, కోర్టు వెల్లడించిన తీర్పులో లెక్కల లొసుగులున్నాయని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పునకు చెందిన 919 పేజీలను పరిశీలించిన తరువాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆదాయాన్ని తక్కువ ...
జయలలితకు మళ్లీ చిక్కులు}News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత ఆస్తుల కేసులో లెక్కలు తప్పులున్నాయనీ, కోర్టు వెల్లడించిన తీర్పులో లెక్కల లొసుగులున్నాయని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పునకు చెందిన 919 పేజీలను పరిశీలించిన తరువాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆదాయాన్ని తక్కువ ...
జయలలితకు మళ్లీ చిక్కులు}
Namasthe Telangana
హైదరాబాద్లో అడోబ్ విస్తరణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో అడోబ్ సిస్టమ్స్ విస్తరణకు చర్యలు చేపడతామని, తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ కచ్చితంగా ఉంటుందని ఆ కంపెనీ సీఈవో శాంతను నారాయణ్ పేర్కొన్నారు. ఒరాకిల్ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఐటీ మంత్రి కె.తారకరామారావు తన ఏడో రోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం సిలికాన్ ...
హైదరాబాద్లో 'అడోబ్ ' విస్తరణAndhrabhoomi
విస్తరణలో హైదరాబాద్కు ప్రాధాన్యం: 'అడోబ్' సిఇఒఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఈవోలతో సమావేశమైన కేటీఆర్TV5
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో అడోబ్ సిస్టమ్స్ విస్తరణకు చర్యలు చేపడతామని, తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ కచ్చితంగా ఉంటుందని ఆ కంపెనీ సీఈవో శాంతను నారాయణ్ పేర్కొన్నారు. ఒరాకిల్ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఐటీ మంత్రి కె.తారకరామారావు తన ఏడో రోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం సిలికాన్ ...
హైదరాబాద్లో 'అడోబ్ ' విస్తరణ
విస్తరణలో హైదరాబాద్కు ప్రాధాన్యం: 'అడోబ్' సిఇఒ
సీఈవోలతో సమావేశమైన కేటీఆర్
వెబ్ దునియా
చంద్రబాబుని కలిసిన మోహన్ బాబు.. మనోజ్ వివాహానికి ఆహ్వానం..!
వెబ్ దునియా
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును, టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్బాబు కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం వెళ్లారు. వారిని చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి కుటుంబ సమేతంగా ...
చంద్రబాబు ఇంటికెళ్లిన మోహన్ బాబు, ఫ్యామిలీOneindia Telugu
చంద్రబాబుని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీసాక్షి
మనోజ్ పెళ్ళికి ఏపీ సీఎం చంద్రబాబుకి ఆహ్వానంTV5
TELUGU24NEWS (వెటకారం) (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును, టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్బాబు కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం వెళ్లారు. వారిని చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి కుటుంబ సమేతంగా ...
చంద్రబాబు ఇంటికెళ్లిన మోహన్ బాబు, ఫ్యామిలీ
చంద్రబాబుని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ
మనోజ్ పెళ్ళికి ఏపీ సీఎం చంద్రబాబుకి ఆహ్వానం
沒有留言:
張貼留言