Oneindia Telugu
కరాచీ: బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు, 47మంది మృతి, మోడీ విచారం
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 16మంది మహిళలు ఉన్నారు. వీరందరూ ఇస్లామియా షియా కమ్యూనిటీకి చెందిన సభ్యులుగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. కరాచీలోని సఫోరా చౌరంగి ...
పోలీస్ యూనిఫాంలో వచ్చి కాల్చివెళ్లారుసాక్షి
కరాచీలో బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు: షియా తెగను టార్గెట్ చేసిన తాలిబన్!వెబ్ దునియా
కరాచీలో బస్సుపై కాల్పులు..41 మంది మృతిNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 16మంది మహిళలు ఉన్నారు. వీరందరూ ఇస్లామియా షియా కమ్యూనిటీకి చెందిన సభ్యులుగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. కరాచీలోని సఫోరా చౌరంగి ...
పోలీస్ యూనిఫాంలో వచ్చి కాల్చివెళ్లారు
కరాచీలో బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు: షియా తెగను టార్గెట్ చేసిన తాలిబన్!
కరాచీలో బస్సుపై కాల్పులు..41 మంది మృతి
వెబ్ దునియా
పట్టాలు తప్పిన రైలు.. 100 కిలో మీటర్ల వేగంతో వెళుతూ...
వెబ్ దునియా
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అమెరికా కెప్టిల్ సిటీ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్కు 200 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ రైలు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ వద్ద గల ఒక మూల మలుపు తిరిగే ...
అమెరికాలో ఘోర రైలు ప్రమాదంDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..5మంది మృతిTV5
పట్టాలు తప్పిన రైలు: ఐదుగురు మృతి- * అమెరికాలో దుర్ఘటనAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అమెరికా కెప్టిల్ సిటీ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్కు 200 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ రైలు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ వద్ద గల ఒక మూల మలుపు తిరిగే ...
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..5మంది మృతి
పట్టాలు తప్పిన రైలు: ఐదుగురు మృతి- * అమెరికాలో దుర్ఘటన
వెబ్ దునియా
జపాన్ను వణికించిన భూకంపం: రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్ను అతలాకుతలం చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపం బుధవారం వేకువజామున జపాన్పై పంజా విసిరింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఇది సంభవించింది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలను ఇంతవరకు జారీ చేయలేదు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా ...
జపాన్ను వణికించిన భూకంపం: నో సునామీ వార్నింగ్Oneindia Telugu
జపాన్ లో భూకంపంసాక్షి
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్ను అతలాకుతలం చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపం బుధవారం వేకువజామున జపాన్పై పంజా విసిరింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఇది సంభవించింది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలను ఇంతవరకు జారీ చేయలేదు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా ...
జపాన్ను వణికించిన భూకంపం: నో సునామీ వార్నింగ్
జపాన్ లో భూకంపం
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపం
Oneindia Telugu
లండన్ మేయర్గా ఎన్నారై మహిళ
Andhrabhoomi
లండన్, మే 13: భారత సంతతికి చెందిన కౌన్సిలర్ హర్బజన్ కౌర్ ధీర్ (62) లండన్లోని ఎలింగ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఎలింగ్ కౌన్సిల్లోని విక్టోరియా హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మేయర్గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ఆసియా మహిళ కూడా ఆమె కావడం గమనార్హం. లండన్ లాంటి దేశంలో ఎలింగ్ మేయర్గా పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వకారణమని ఆమె ...
హర్భజన్ కౌర్: యూకేలో మేయర్గా ఎన్నికైన తొలి ఆసియా మహిళOneindia Telugu
బ్రిటన్లో తొలి ఆసియా మేయర్గా భారత సంతతి మహిళ!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, మే 13: భారత సంతతికి చెందిన కౌన్సిలర్ హర్బజన్ కౌర్ ధీర్ (62) లండన్లోని ఎలింగ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఎలింగ్ కౌన్సిల్లోని విక్టోరియా హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మేయర్గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ఆసియా మహిళ కూడా ఆమె కావడం గమనార్హం. లండన్ లాంటి దేశంలో ఎలింగ్ మేయర్గా పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వకారణమని ఆమె ...
హర్భజన్ కౌర్: యూకేలో మేయర్గా ఎన్నికైన తొలి ఆసియా మహిళ
బ్రిటన్లో తొలి ఆసియా మేయర్గా భారత సంతతి మహిళ!
Oneindia Telugu
నేపాల్ భూకంపం: అమెరికా హెలికాప్టర్ అదృశ్యం
Oneindia Telugu
ఖాట్మాండ్: నేపాల్లోని భూకంప బాధిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అమెరికా నౌకాదళ హెలికాప్టర్ ఒకటి అదృశ్యమైంది ఈ విషయాన్ని అమెరికా నౌకాదళ కెప్టెన్ క్రిస్ సిమ్స్ మంగళవారం నాడు తెలిపారు. చారికోట్ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న తేలికపాటి స్క్వాడ్రన్ 469 రకానికి చెందిన హెలికాప్టర్ ఉన్నట్టుండి కనిపించడం లేదని చెప్పారు.
నేపాల్లో యూఎస్ హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతు...!వెబ్ దునియా
నెపాల్ లో అమెరికా హెలికాఫ్టర్ అదృశ్యంNews Articles by KSR
హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఖాట్మాండ్: నేపాల్లోని భూకంప బాధిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అమెరికా నౌకాదళ హెలికాప్టర్ ఒకటి అదృశ్యమైంది ఈ విషయాన్ని అమెరికా నౌకాదళ కెప్టెన్ క్రిస్ సిమ్స్ మంగళవారం నాడు తెలిపారు. చారికోట్ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న తేలికపాటి స్క్వాడ్రన్ 469 రకానికి చెందిన హెలికాప్టర్ ఉన్నట్టుండి కనిపించడం లేదని చెప్పారు.
నేపాల్లో యూఎస్ హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతు...!
నెపాల్ లో అమెరికా హెలికాఫ్టర్ అదృశ్యం
హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతు
Oneindia Telugu
బాంబు పేలుళ్లు: కుర్దీష్ కమాండర్తోపాటు 15మంది మృతి
Oneindia Telugu
బాగ్దాద్: ఉత్తర ఇరాక్లో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఓ సీనియర్ కుర్దీష్ కమాండర్ మృతి చెందారు. తన కారు దగ్గర బాంబు పేలడంతో కుర్దీష్ పేష్మార్గ్ ఫోర్సెస్కు చెందిన 118 బ్రిగేడ్ అధిపతి మేజర్ జనరల్ సలాహ్ దేల్మాని, తన ఇద్దరు రక్షకులతో సహా మృతి చెందాడు. ఈ పేలుడు ఘటన కిర్కుక్ ప్రాంతంలో ...
ఇరాక్లో బాంబు పేలుళ్లకు 19మంది మృతిAndhrabhoomi
ఇరాక్ లో బాంబుల పేలుళ్లు- 19 మంది మృతిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బాగ్దాద్: ఉత్తర ఇరాక్లో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఓ సీనియర్ కుర్దీష్ కమాండర్ మృతి చెందారు. తన కారు దగ్గర బాంబు పేలడంతో కుర్దీష్ పేష్మార్గ్ ఫోర్సెస్కు చెందిన 118 బ్రిగేడ్ అధిపతి మేజర్ జనరల్ సలాహ్ దేల్మాని, తన ఇద్దరు రక్షకులతో సహా మృతి చెందాడు. ఈ పేలుడు ఘటన కిర్కుక్ ప్రాంతంలో ...
ఇరాక్లో బాంబు పేలుళ్లకు 19మంది మృతి
ఇరాక్ లో బాంబుల పేలుళ్లు- 19 మంది మృతి
Oneindia Telugu
రక్త పిశాచి: 12మంది మహిళలపై రేప్, చంపి వారి రక్తం తాగాడు
Oneindia Telugu
జింబాబ్వే: రక్త పిశాచిలా మారిన ఓ వ్యక్తిని జింబాబ్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని మాస్వింగోలోని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు గత వారంలోనే 12 మంది మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం వారిని చంపి.. వారి రక్తం తాగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జింబాబ్వేలోని మవుమాలో జరిగింది. ఈ నేరాలు చేసి వాటి నుంచి ...
మహిళలను చంపి రక్తం తాగాడుతెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
జింబాబ్వే: రక్త పిశాచిలా మారిన ఓ వ్యక్తిని జింబాబ్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని మాస్వింగోలోని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు గత వారంలోనే 12 మంది మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం వారిని చంపి.. వారి రక్తం తాగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జింబాబ్వేలోని మవుమాలో జరిగింది. ఈ నేరాలు చేసి వాటి నుంచి ...
మహిళలను చంపి రక్తం తాగాడు
Oneindia Telugu
అమెరికాలో క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది, అలా చెప్పుకునేవారు తగ్గారు
Oneindia Telugu
వాషింగ్టన్: గత కొన్నేళ్లుగా అమెరికాలో క్రిష్టియన్లం అని చెప్పుకునే వారి సంఖ్య తగ్గుతోందట. గత ఏడేళ్లుగా క్రమంగా ఇది తగ్గుతోంది. ప్యూ రిసెర్చ్ సెంటర్ 'అమెరికాస్ చేంజింగ్ రిలీజియస్ ల్యాండ్ స్కేప్ పైన మంగళవారం నాడు ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. క్రైస్తవ తెగల్లోని ప్రొటెస్టెంట్లు, రోమన్ ...
అమెరికాలో నాస్తికుల సంఖ్య అప్ .. క్రైస్తవుల సంఖ్య డౌన్!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: గత కొన్నేళ్లుగా అమెరికాలో క్రిష్టియన్లం అని చెప్పుకునే వారి సంఖ్య తగ్గుతోందట. గత ఏడేళ్లుగా క్రమంగా ఇది తగ్గుతోంది. ప్యూ రిసెర్చ్ సెంటర్ 'అమెరికాస్ చేంజింగ్ రిలీజియస్ ల్యాండ్ స్కేప్ పైన మంగళవారం నాడు ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. క్రైస్తవ తెగల్లోని ప్రొటెస్టెంట్లు, రోమన్ ...
అమెరికాలో నాస్తికుల సంఖ్య అప్ .. క్రైస్తవుల సంఖ్య డౌన్!
Namasthe Telangana
ఉత్తర కొరియా మిలటరీ చీఫ్కు మరణ శిక్ష
Namasthe Telangana
సియోల్: మిలటరీ చీఫ్ హ్యోన్ యోంగ్ చోల్కు మరణ శిక్ష అమలు చేసింది ఆ దేశ ప్రభుత్వం. దేశ ద్రోహానికి పాల్పడినందుకు అతనికి మరణ శిక్ష వేసినట్లు ఉత్తర కొరియా నిఘా వర్గాలు చెప్పాయి. మాస్కోలో జరిగిన భద్రతా సదస్సులో హ్యోన్ యోంగ్ చోల్ తన రాజు పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. గత నెలలో తన అధికారాన్ని సవాలు చేసిన 15 మంది ...
అవినీతి ఆరోపణలు.. రక్షణ మంత్రిని బహిరంగంగా కాల్చి చంపిన ఉత్తర కొరియా పీఎం.!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
సియోల్: మిలటరీ చీఫ్ హ్యోన్ యోంగ్ చోల్కు మరణ శిక్ష అమలు చేసింది ఆ దేశ ప్రభుత్వం. దేశ ద్రోహానికి పాల్పడినందుకు అతనికి మరణ శిక్ష వేసినట్లు ఉత్తర కొరియా నిఘా వర్గాలు చెప్పాయి. మాస్కోలో జరిగిన భద్రతా సదస్సులో హ్యోన్ యోంగ్ చోల్ తన రాజు పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. గత నెలలో తన అధికారాన్ని సవాలు చేసిన 15 మంది ...
అవినీతి ఆరోపణలు.. రక్షణ మంత్రిని బహిరంగంగా కాల్చి చంపిన ఉత్తర కొరియా పీఎం.!
TV5
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమీర్పేట: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కనిపించకుండాపోయిన ఎన్నారై వరుడిపై ఎస్సార్నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నిశ్చితార్థం తరువాత 'పెళ్లికి నో...పత్తా లేకుండా పోయిన ఎన్నారై, ఆత్మహత్యకు యత్నించిన యువతి' శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన విషయం తెలిసిందే. పెళ్లి తేదీ దగ్గర పడుతున్నా పత్తా లేడు. అతడి జాడ తెలియకపోవడంతో ...
ఎన్నారై లీల: నిశ్చితార్థం చేసుకుని పెళ్లి ఎగ్గొట్టాడుOneindia Telugu
కట్నకానుకలు తీసుకుని అమెరికా చెక్కేసాడుTV5
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమీర్పేట: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కనిపించకుండాపోయిన ఎన్నారై వరుడిపై ఎస్సార్నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నిశ్చితార్థం తరువాత 'పెళ్లికి నో...పత్తా లేకుండా పోయిన ఎన్నారై, ఆత్మహత్యకు యత్నించిన యువతి' శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన విషయం తెలిసిందే. పెళ్లి తేదీ దగ్గర పడుతున్నా పత్తా లేడు. అతడి జాడ తెలియకపోవడంతో ...
ఎన్నారై లీల: నిశ్చితార్థం చేసుకుని పెళ్లి ఎగ్గొట్టాడు
కట్నకానుకలు తీసుకుని అమెరికా చెక్కేసాడు
沒有留言:
張貼留言