వెబ్ దునియా
ఆ లెక్కల్లో తప్పులున్నాయ్... జయ ఆస్తుల విలువ రూ.16.34 కోట్లు
వెబ్ దునియా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత ఆస్తుల కేసులో లెక్కలు తప్పులున్నాయనీ, కోర్టు వెల్లడించిన తీర్పులో లెక్కల లొసుగులున్నాయని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పునకు చెందిన 919 పేజీలను పరిశీలించిన తరువాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆదాయాన్ని తక్కువ ...
జయలలితకు మళ్లీ చిక్కులు}News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత ఆస్తుల కేసులో లెక్కలు తప్పులున్నాయనీ, కోర్టు వెల్లడించిన తీర్పులో లెక్కల లొసుగులున్నాయని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పునకు చెందిన 919 పేజీలను పరిశీలించిన తరువాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆదాయాన్ని తక్కువ ...
జయలలితకు మళ్లీ చిక్కులు}
Oneindia Telugu
ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలొద్దు: సుప్రీం
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంకోర్టు బుధవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో మంత్రులతోపాటు రాజకీయ నేతల ఫొటోలు ఉపయోగించొద్దని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని తెలిపింది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ...
ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీంసాక్షి
ప్రభుత్వ ప్రకటనలా..? పార్టీ ప్రమోషన్ లా..? సుప్రీం ఫైర్Palli Batani
ఆ ముగ్గురే ఉండాలి: సుప్రీంTV5
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంకోర్టు బుధవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో మంత్రులతోపాటు రాజకీయ నేతల ఫొటోలు ఉపయోగించొద్దని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని తెలిపింది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ...
ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీం
ప్రభుత్వ ప్రకటనలా..? పార్టీ ప్రమోషన్ లా..? సుప్రీం ఫైర్
ఆ ముగ్గురే ఉండాలి: సుప్రీం
Oneindia Telugu
కాబూల్ గెస్ట్హౌస్లో గన్మెన్ కాల్పులు: ఇద్దరు భారతీయులు సహా 5గురు మృతి
Oneindia Telugu
కాబూల్: కాబూల్లోని ఓ గెస్ట్హౌస్లోకి ఓ సాయుధులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఓ అమెరికన్ ఉన్నారు. కాల్పులు జరిపిన సాయుధులు ఎవరనేది తెలియడం లేదు. సాయుధులు దాడి చేయడంతో గెస్ట్హౌస్లో పలువురు విదేశీయులు చిక్కుబడి పోయారు. గంటల తరబడి గెస్ట్హౌస్ సాయుధుల ...
కాబూల్ కాల్పుల్లో ఇద్దరు భారతీయులు సహా 9మంది మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాబూల్: కాబూల్లోని ఓ గెస్ట్హౌస్లోకి ఓ సాయుధులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఓ అమెరికన్ ఉన్నారు. కాల్పులు జరిపిన సాయుధులు ఎవరనేది తెలియడం లేదు. సాయుధులు దాడి చేయడంతో గెస్ట్హౌస్లో పలువురు విదేశీయులు చిక్కుబడి పోయారు. గంటల తరబడి గెస్ట్హౌస్ సాయుధుల ...
కాబూల్ కాల్పుల్లో ఇద్దరు భారతీయులు సహా 9మంది మృతి
సాక్షి
ప్రభుత్వ ప్రకటనల్లో నేతల చిత్రాలు వద్దు: సుప్రీం
సాక్షి
న్యూఢిల్లీ: ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో రాజకీయ నాయకుల చిత్రాలు ఉండరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటివారి ఫొటోలను మాత్రమే ప్రకటనల్లో ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రకటనల నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేస్తూ.. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ...
ప్రచారం అధికార పార్టీకి కాదుNamasthe Telangana
ప్రొటోకాల్ పాటించండిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో రాజకీయ నాయకుల చిత్రాలు ఉండరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటివారి ఫొటోలను మాత్రమే ప్రకటనల్లో ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రకటనల నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేస్తూ.. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ...
ప్రచారం అధికార పార్టీకి కాదు
ప్రొటోకాల్ పాటించండి
వెబ్ దునియా
ఆశారాం కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు
సాక్షి
పానిపట్ : సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షి మహేందర్ చావ్లాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. చండీగఢ్, పానిపట్టు జిల్లా సానౌలి గ్రామంలో మహేందర్ ఇంటి దగ్గర దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వెన్నులో రెండు బుల్లెట్లు దిగాయని, ప్రస్తుతం చావ్లా పరిస్థితి ...
ఆశారాం బాపు కుమారుడి రేప్ కేసు సాక్షిపై కాల్పులు.. ఇప్పటికే ఇద్దరి హత్య!వెబ్ దునియా
సాయిపై లైంగిక దాడి కేసు: కీలకమైన సాక్షిపై కాల్పులుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పానిపట్ : సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షి మహేందర్ చావ్లాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. చండీగఢ్, పానిపట్టు జిల్లా సానౌలి గ్రామంలో మహేందర్ ఇంటి దగ్గర దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వెన్నులో రెండు బుల్లెట్లు దిగాయని, ప్రస్తుతం చావ్లా పరిస్థితి ...
ఆశారాం బాపు కుమారుడి రేప్ కేసు సాక్షిపై కాల్పులు.. ఇప్పటికే ఇద్దరి హత్య!
సాయిపై లైంగిక దాడి కేసు: కీలకమైన సాక్షిపై కాల్పులు
సాక్షి
గంగ శుద్ధికి నిధుల వరద..
సాక్షి
న్యూఢిల్లీ: గంగానదిని పరిశుభ్రం చేయటం, పరిరక్షించాలన్న ప్రధాని నరేంద్రమోదీ కలల పథకం 'నమామి గంగే'కు రూ. 20వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక సమగ్రమైన విధానంలో గంగానది పరిరక్షణ, ...
గంగ శుద్ధికి 20 వేల కోట్లుAndhrabhoomi
గంగ ప్రక్షాళనకు 20 వేల కోట్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గంగానది ప్రక్షాళనకు 20 వేల కోట్లుTV5
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: గంగానదిని పరిశుభ్రం చేయటం, పరిరక్షించాలన్న ప్రధాని నరేంద్రమోదీ కలల పథకం 'నమామి గంగే'కు రూ. 20వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక సమగ్రమైన విధానంలో గంగానది పరిరక్షణ, ...
గంగ శుద్ధికి 20 వేల కోట్లు
గంగ ప్రక్షాళనకు 20 వేల కోట్లు
గంగానది ప్రక్షాళనకు 20 వేల కోట్లు
సాక్షి
నేడు తెలంగాణలో రాహుల్ పర్యటన
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసానిచ్చేందుకు పాదయాత్ర చేయడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ గురువారం సాయంత్రం రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే కొందరు రైతులు, టీపీసీసీ ముఖ్యనేతలతో కొద్దిసేపు భేటీ అవుతారు. ఆ తర్వాత ...
నేటి నుంచి తెలంగాణాలో పర్యటించనున్న రాహూల్వెబ్ దునియా
రాహుల్ రాక నేడే! ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పాదయాత్రఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసానిచ్చేందుకు పాదయాత్ర చేయడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ గురువారం సాయంత్రం రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే కొందరు రైతులు, టీపీసీసీ ముఖ్యనేతలతో కొద్దిసేపు భేటీ అవుతారు. ఆ తర్వాత ...
నేటి నుంచి తెలంగాణాలో పర్యటించనున్న రాహూల్
రాహుల్ రాక నేడే! ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పాదయాత్ర
Oneindia Telugu
లండన్ మేయర్గా ఎన్నారై మహిళ
Andhrabhoomi
లండన్, మే 13: భారత సంతతికి చెందిన కౌన్సిలర్ హర్బజన్ కౌర్ ధీర్ (62) లండన్లోని ఎలింగ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఎలింగ్ కౌన్సిల్లోని విక్టోరియా హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మేయర్గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ఆసియా మహిళ కూడా ఆమె కావడం గమనార్హం. లండన్ లాంటి దేశంలో ఎలింగ్ మేయర్గా పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వకారణమని ఆమె ...
హర్భజన్ కౌర్: యూకేలో మేయర్గా ఎన్నికైన తొలి ఆసియా మహిళOneindia Telugu
బ్రిటన్లో తొలి ఆసియా మేయర్గా భారత సంతతి మహిళ!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, మే 13: భారత సంతతికి చెందిన కౌన్సిలర్ హర్బజన్ కౌర్ ధీర్ (62) లండన్లోని ఎలింగ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఎలింగ్ కౌన్సిల్లోని విక్టోరియా హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మేయర్గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ఆసియా మహిళ కూడా ఆమె కావడం గమనార్హం. లండన్ లాంటి దేశంలో ఎలింగ్ మేయర్గా పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వకారణమని ఆమె ...
హర్భజన్ కౌర్: యూకేలో మేయర్గా ఎన్నికైన తొలి ఆసియా మహిళ
బ్రిటన్లో తొలి ఆసియా మేయర్గా భారత సంతతి మహిళ!
వెబ్ దునియా
మరుగుదొడ్డి కట్టించలేదనీ నాలుగేళ్ల వివాహబంధాన్ని తెంచుకున్న మహిళ.. ఎక్కడ?
వెబ్ దునియా
ఇటీవలికాలంలో మహిళలు ధైర్యవంతులుగా మారిపోతున్నారు. తమ కోర్కెలను నెరవేర్చనందుకు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదన్న కోపంతో తమ నాలుగేళ్ళ వైవాహిక బంధాన్ని ఓ మహిళ తెంచుకుంది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాజాగా ...
టాయిలెట్ కట్టించలేదని విడాకులిచ్చిన భార్య, నిజమే కానీ: భర్తOneindia Telugu
టాయిలెట్ లేదని.. విడాకులిచ్చేసింది!Andhrabhoomi
మరుగుదొడ్డి కట్టించలేదని విడాకులుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవలికాలంలో మహిళలు ధైర్యవంతులుగా మారిపోతున్నారు. తమ కోర్కెలను నెరవేర్చనందుకు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదన్న కోపంతో తమ నాలుగేళ్ళ వైవాహిక బంధాన్ని ఓ మహిళ తెంచుకుంది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాజాగా ...
టాయిలెట్ కట్టించలేదని విడాకులిచ్చిన భార్య, నిజమే కానీ: భర్త
టాయిలెట్ లేదని.. విడాకులిచ్చేసింది!
మరుగుదొడ్డి కట్టించలేదని విడాకులు
వెబ్ దునియా
'అయోధ్యలో రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాం'
సాక్షి
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తెగేసి చెప్పారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరాన్ని ...
రామ మందిర నిర్మాణానికి చట్టం అసాధ్యమా? బీజేపీపై స్వరూపానంద ఫైర్!వెబ్ దునియా
రాముని మందిరాన్ని మేమే నిర్మిస్తాంతెలుగువన్
అయోద్యలో రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాంTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తెగేసి చెప్పారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరాన్ని ...
రామ మందిర నిర్మాణానికి చట్టం అసాధ్యమా? బీజేపీపై స్వరూపానంద ఫైర్!
రాముని మందిరాన్ని మేమే నిర్మిస్తాం
అయోద్యలో రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాం
沒有留言:
張貼留言