Oneindia Telugu
తనిఖీల పేరుతో చెన్నై ఛీర్గర్ల్స్ని వేధించిన పోలీసులు
Oneindia Telugu
రాయ్పూర్: చెన్నై ఫ్రాంజైజీకి చెందిన ఛీర్ గర్ల్స్కు రాయ్పూర్ లోకల్ పోలీసుల నుంచి సోదాల పేరుతో వేధించారు. ఈ ఘటన బుధవారం రాత్రి రాయ్పూర్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగింది. రాయ్పూర్లోని కొట్వాలీ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు(మహిళా పోలీసులు కూడా ఉన్నారు) మూడు ఎస్యూవీ ...
చెన్నై ఛీర్ గర్ల్స్ ను వేధించిన పోలీసులుతెలుగువన్
ఛీర్ గాళ్స్ గదులపై పోలీసుల దాడులుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాయ్పూర్: చెన్నై ఫ్రాంజైజీకి చెందిన ఛీర్ గర్ల్స్కు రాయ్పూర్ లోకల్ పోలీసుల నుంచి సోదాల పేరుతో వేధించారు. ఈ ఘటన బుధవారం రాత్రి రాయ్పూర్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగింది. రాయ్పూర్లోని కొట్వాలీ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు(మహిళా పోలీసులు కూడా ఉన్నారు) మూడు ఎస్యూవీ ...
చెన్నై ఛీర్ గర్ల్స్ ను వేధించిన పోలీసులు
ఛీర్ గాళ్స్ గదులపై పోలీసుల దాడులు
TV5
బెంగళూరుపై 22పరుగుల తేడాతో పంజాబ్ గెలుపు...
TV5
ఐపీఎల్-8 లో ఇప్పటికే ప్లేఆఫ్కు దూరమైన జట్లు పోటీలో ఉన్న జట్లకు తమ ఆటతో కంగారు పుట్టిస్తున్నాయి. మొన్న చెన్నైకి ఢిల్లీ షాకిస్తే.. తాజాగా బెంగళూరు ఫ్లేఆఫ్ ఆశలపై పంజాబ్ నీరుజల్లింది. దీంతో ప్లేఆఫ్ రేసును మరింత సంక్లిష్టంగా మార్చేసింది. దీంతో బెంగళూరు ప్లేఆఫ్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
కోహ్లీ సేనకు అక్షర్ పటేల్ షాక్: చతికిలబడ్డ బెంగళూర్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్-8 లో ఇప్పటికే ప్లేఆఫ్కు దూరమైన జట్లు పోటీలో ఉన్న జట్లకు తమ ఆటతో కంగారు పుట్టిస్తున్నాయి. మొన్న చెన్నైకి ఢిల్లీ షాకిస్తే.. తాజాగా బెంగళూరు ఫ్లేఆఫ్ ఆశలపై పంజాబ్ నీరుజల్లింది. దీంతో ప్లేఆఫ్ రేసును మరింత సంక్లిష్టంగా మార్చేసింది. దీంతో బెంగళూరు ప్లేఆఫ్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
కోహ్లీ సేనకు అక్షర్ పటేల్ షాక్: చతికిలబడ్డ బెంగళూర్
బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారు...
సాక్షి
నిజామాబాద్ : తమపై వచ్చిన ఆరోపణలను వరుడు నవదీప్ రాజు తల్లిదండ్రులు ఖండించారు. వధువు ఇంజినీరింగ్ పూర్తి కాలేదనే పెళ్లి రద్దు చేసుకున్నట్లు పెళ్లికూతురు, ఆమె తండ్రి చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు తెలిపారు. తమ అబ్బాయి ఇంకా అమెరికా నుంచి రాలేదని, డబ్బులు ఎలా డిమాండ్ చేస్తామని నవదీప్ రాజు తల్లిదండ్రులు ప్రశ్నించారు. వధువు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
నిజామాబాద్ : తమపై వచ్చిన ఆరోపణలను వరుడు నవదీప్ రాజు తల్లిదండ్రులు ఖండించారు. వధువు ఇంజినీరింగ్ పూర్తి కాలేదనే పెళ్లి రద్దు చేసుకున్నట్లు పెళ్లికూతురు, ఆమె తండ్రి చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు తెలిపారు. తమ అబ్బాయి ఇంకా అమెరికా నుంచి రాలేదని, డబ్బులు ఎలా డిమాండ్ చేస్తామని నవదీప్ రాజు తల్లిదండ్రులు ప్రశ్నించారు. వధువు ...
Namasthe Telangana
సీఎం కేసీఆర్ది పెద్దమనసు
Namasthe Telangana
తాండూరు, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల ప్రయోజనాలు పరిగ ణలోకి తీసుకుని వారు కోరిన దానికన్నా ఎక్కువగా ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ప్రక టించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీ మహేందర్రెడ్డి వెల్లడించారు. తాండూరులో ఆర్టీసీ కార్మికులు మంత్రిని ఆయన స్వగృహంలో బుధవారం రాత్రి సన్మానించారు.
కార్మికుల బాధలు అర్థం చేసుకున్న కేసీఆర్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
తాండూరు, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల ప్రయోజనాలు పరిగ ణలోకి తీసుకుని వారు కోరిన దానికన్నా ఎక్కువగా ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ప్రక టించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీ మహేందర్రెడ్డి వెల్లడించారు. తాండూరులో ఆర్టీసీ కార్మికులు మంత్రిని ఆయన స్వగృహంలో బుధవారం రాత్రి సన్మానించారు.
కార్మికుల బాధలు అర్థం చేసుకున్న కేసీఆర్
సాక్షి
టీటీడీ సభ్యుడిగా వీరయ్య ప్రమాణస్వీకారం
సాక్షి
సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆయన చేత తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ర ంగనాయక మండపంలో ఆయన్ను వేద పండితులు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆయన చేత తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ర ంగనాయక మండపంలో ఆయన్ను వేద పండితులు ...
Oneindia Telugu
ఎస్సెల్ 'ఐపీఎల్' ఎఫెక్ట్: చిక్కుల్లో భారత్-పాక్ సిరీస్, టెన్స్పోర్ట్స్కి బీసీసీఐ నో
Oneindia Telugu
ముంబై: భారత్తో డిసెంబర్ నెలలో యూఏఈలో సిరీస్ ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నమ్మకంతో ఉంది. అయితే, దీని పైన మరో సమస్య వచ్చి పడింది. సమాచారం మేరకు... బ్రాడ్ కాస్టింగ్ హక్కుల విషయంలో బీసీసీఐ విబేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రసార హక్కుల విషయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో భారత్ - పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ చిక్కుల్లో ...
భారత్-పాక్ క్రికెట్ సిరీస్కు అనుమతి ఇవ్వొద్దు: ఎంపీ ఆర్కేవెబ్ దునియా
పాకిస్తాన్ క్రికెట్ సిరీస్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: భారత్తో డిసెంబర్ నెలలో యూఏఈలో సిరీస్ ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నమ్మకంతో ఉంది. అయితే, దీని పైన మరో సమస్య వచ్చి పడింది. సమాచారం మేరకు... బ్రాడ్ కాస్టింగ్ హక్కుల విషయంలో బీసీసీఐ విబేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రసార హక్కుల విషయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో భారత్ - పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ చిక్కుల్లో ...
భారత్-పాక్ క్రికెట్ సిరీస్కు అనుమతి ఇవ్వొద్దు: ఎంపీ ఆర్కే
పాకిస్తాన్ క్రికెట్ సిరీస్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
వెబ్ దునియా
షారూఖ్పై వాంఖడె స్టేడియం నిషేధం: 14న కేకేఆర్ మ్యాచ్ చూడనట్లే!
వెబ్ దునియా
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్పై వరుసగా మూడో ఏడాది వాంఖడె స్డేడియం మ్యాచ్ నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్లో భాగంగా 2012లో వాంఖడె స్టేడియంలో చేసిన రచ్చకు గాను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ షారుఖ్ ఖాన్ని ఐదేళ్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న మ్యాచ్ని ...
ఈసారీ నో ఎంట్రీసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్పై వరుసగా మూడో ఏడాది వాంఖడె స్డేడియం మ్యాచ్ నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్లో భాగంగా 2012లో వాంఖడె స్టేడియంలో చేసిన రచ్చకు గాను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ షారుఖ్ ఖాన్ని ఐదేళ్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న మ్యాచ్ని ...
ఈసారీ నో ఎంట్రీ
సాక్షి
విమానాశ్రయానికి మెట్రో లింక్ కలపండి-కేసీఆర్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ : విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారికీ మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. అందుకోసం శంషాబాద్ విమానాశ్రయం వర కు మెట్రో మార్గాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రాజెక్టుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జేబీఎస్ ...
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో' విస్తరణసాక్షి
మరింత విస్తరించనున్న మెట్రోరైల్ సేవలు10tv
ఎయిర్ పోర్టు దాకా మెట్రో విస్తరణTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ : విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారికీ మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. అందుకోసం శంషాబాద్ విమానాశ్రయం వర కు మెట్రో మార్గాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రాజెక్టుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జేబీఎస్ ...
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో' విస్తరణ
మరింత విస్తరించనున్న మెట్రోరైల్ సేవలు
ఎయిర్ పోర్టు దాకా మెట్రో విస్తరణ
Vaartha
ఎసిబి వలలో 'గుట్ట' తహశీల్దార్
Andhrabhoomi
భువనగిరి, మే 12: ప్రభుత్వభూములకు పట్టాలు జారిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై వారం రోజుల క్రితమే సస్పెండ్ అయిన యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లనాయక్ రైతునుంచి 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతినిరోధక శాఖ అధికారులకు చిక్కారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామం మధిరె దర్మారెడ్డిగూడెంకు చెందిన వడ్డెబోయిన కొమురయ్య తన ...
ఏసీబీ వలలో ముగ్గురు అధికారులుNamasthe Telangana
సస్పెండ్ అయినా మారలేదుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
భువనగిరి, మే 12: ప్రభుత్వభూములకు పట్టాలు జారిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై వారం రోజుల క్రితమే సస్పెండ్ అయిన యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లనాయక్ రైతునుంచి 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతినిరోధక శాఖ అధికారులకు చిక్కారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామం మధిరె దర్మారెడ్డిగూడెంకు చెందిన వడ్డెబోయిన కొమురయ్య తన ...
ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు
సస్పెండ్ అయినా మారలేదు
వెబ్ దునియా
ఢిల్లీ ధాటికి చెన్నై ఓటమి: శ్రేయాస్ అయ్యర్ 70.. యువీ 32 రన్స్తో అదుర్స్!
వెబ్ దునియా
కాసుల పంట పండించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజేతగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ సత్తా చాటింది. చెన్నై ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. ఢిల్లీ ధాటికి చెన్నై బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టేందుకు చెమటోడ్చారు. ఈ క్రమంలో చెన్నై 119 పరుగుల స్వల్ప ...
జహీర్ సూపర్ దెబ్బ, శ్రేయాస్ దంచుడు: చతికిలబడ్డ ధోనీ సేనOneindia Telugu
చెన్నైకి షాక్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాసుల పంట పండించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజేతగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ సత్తా చాటింది. చెన్నై ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. ఢిల్లీ ధాటికి చెన్నై బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టేందుకు చెమటోడ్చారు. ఈ క్రమంలో చెన్నై 119 పరుగుల స్వల్ప ...
జహీర్ సూపర్ దెబ్బ, శ్రేయాస్ దంచుడు: చతికిలబడ్డ ధోనీ సేన
చెన్నైకి షాక్
沒有留言:
張貼留言